చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?



                                                          

                                                                  

  మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం వివిద ప్రాంతాలనుండి కొంత మంది అన్య మత భోదకులను కొండ మీద ఉన్న ప్రైవేట్ హోటల్లు లాంటి ఇతర సంతలలో వర్కర్స్ గా చేర్పించి, వారి ద్వారా చాప క్రింద నీరులా మత ప్రచారం చేయించారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, తిరుమల కొండలు  అంటే ఏదు కొండలు కాదని, ఒక కొండ మాత్రమే అని మిగతా వాటి మీద అందరికి హక్కు అంటే ముఖ్యంగా ఆ వంకతో తమ మత సంస్తలు నెలకొల్పుకునే హక్కు ఉందని ప్రాచారం చేయడం వరకూ వెళ్ళింది. కాని తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్లు, వారు గోర దుర్ఘటనలో మ్రుతిచెందడంతో అన్యమత విశ్వాసులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది.

   కాని కాసులకు కక్కుర్తి పడే మన అధికారులు గురించి తెలుసు కాబట్టి, తమ పద్దత్తులను వారు ఇంకా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లుంది. నిన్న తిరుమల కొండ మీద జరిగిన సంఘటన దీనినే ద్రువ పరుస్తుంది. ఎక్కడో గోదావరి జిల్లా నుండి వచ్చి, కొండ మీద "బాలాజీ" కాంటీన్లో పని చేస్తున్న బార్య భర్తలు దగ్గర, అన్యమతంలో చేరడానికి పెట్టుకునే అప్లీకేషన్ దొరికింది. దానిని వారి చేతిలో ఉండగా చూసిన భక్తులు గోల చేసి సంబందిత అధికారికి పిర్యాదు చ్స్తే, వారి విచారిస్తే వారేదో కల్ల బొల్లి కభుర్లు చెపుతున్నట్లు గా తెలుస్తుంది.

   సహజంగా హిందూ మతస్తులు "లౌకిక" భావాలు కలిగి ఉంటారు. కారణం ఇతర మతాల వలే వీరికి ఒక ప్రవక్త, ఒక దేవుడు అని లేకుండా బహుళ దేవతా రాధన వల్ల అందరితో సామరస్యంగా ఉండటానికి ఇది అవసరం. కాబట్టి హిందువులకు లౌకిక తత్వం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కాని అన్య మతస్తులు, ముఖ్యంగా రాజకీయ అండ చూసుకుని హిందూ మతం నుండి అన్య మతం లోకి చేరిన వారు తమకు పైనుండి  లభించే ఆర్దిక సహాకారంతో ముందు వెనుకలు చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా తిరుమల కొండ మీద రహస్య మత ప్రచారం చేస్తూ, క్రింది స్తాయి పని వారిని వారు మారిన మతం లోకే మారుస్తున్నారు.వీరికి కొంతమంది అధికారుల అండ దండలు ఉన్నట్లే కనపడుతుంది. ఇటువంటి వారిని స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం ద్వారా గుర్తించీ ఏరివేస్తే తప్పా తిరుమల క్షేత్రానికి ముప్పు తప్పి పోదు. ఆ.. ఏమవుతుందిలే.. అని హిందువులు అలాగే చూస్తూ కూర్చుంటే కాసులుకు అమ్ముడు పోయే వారు ఏదో ఒక రోజు తిరుమల కొండలను "కల్వరి" కొండలుగా మార్చటం ఖాయం.
                                                        (16/7/2013 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.