Posts

Showing posts with the label ఆస్రాం బాపు

విచారణ కు కలత చెంది ప్రాణ త్యాగం చేస్తామనడం" ఆస్రాం బాపు" గారికి తగని మాట!.

                                                                        ఈ దేశం లో ఆశ్రమాదిపతుల మీడ, హిందూ అద్యాత్మిక వాదుల మీద తప్పుడు కేసులు పెట్టడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అసలు కేసులు పెట్టబడి,విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న వారు కూడా నిజమైన నేరస్తులు కారని, తప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ దేశం లో సర్వ సాదార్ణమని, ఈ విషయం లో సుప్రీం కోర్టు వారికి కూడా ఏమి తెలియదని భారత రాజకీయ పక్షాలు తేల్చేసాయి.దీని కోసం ఇటీవలి సుప్రీం కోర్టు వారి తీర్పు అదే, జైల్లో ఉన్న రాజకీయ నాయకులను చట్ట సభలకు పోటి చేయ్యడానికి అనర్హులని ఇచ్చిన తీర్పును అధిగమించాడానికి చట్ట సవరణలకు ఏక కంఠం తో అంగీకారం తెలిపారు అంటే ఈ దేశం లో పోలిసులు పెట్టే కేసులు మీద వారికెంత నమ్మకం ఉందో చెప్పకనే చెపుతుంది. మరి అటువంటీ తప్పుడు కేసులు పెట్టె సంస్క్రుతి ఉన్న దేశం లో హిందూ ఆద్యాత్మిక వాదులు అంటే ఒంటి కాలి మీద లేచే రాజకీయ నాయకులు ఉన్న దేశంలో హిందూ అద్యాత్మిక గురువులను అప్రతిష్ట  పాలు చెయ్యడానికి తప్పుడు కేసులను ఆయుదంగా ఉపయోగించరని గ్యారంటీ ఏమి లేదు. ఇదే అనుమానం ఈ మద్య పదహారేళ్ళ అమ్మాయి విషయం లో లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆద్