Posts

Showing posts with the label జాతీయ ఉత్తమ ఉపాద్యాయుడి అవార్డు

జాతికి ద్రోహం చేసిన వాడికి జాతీయ స్తాయిలో "ఉత్తముడు " అవార్డా!?

                                                                                                               మాతృదేవో భవ! పితృదేవో భవ! ఆచార్య దేవో భవ!  అన్నారు పెద్దలు. అంటే ప్రతివారికి కనిపించే దేవతలు వరుసగా తల్లి,తండ్రి, గురువు. ఈ  విదంగా కనిపెంచిన తల్లి తండ్రులుతో పాటు విద్యాబుద్దులు నేర్పి మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గురువును దేవుడుగా బావించటం మన సాంప్రదాయక విదానం. అటువంటి గురువులలో ఉత్తములైన వారిని జిల్లా , రాష్ట్ర ,జాతీయా స్తాయిలో గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు "ఉత్తమ ఉపాద్యాయుడు " బిరుదులను ప్రదానం చేస్తుంటాయి. జాతీయ స్తాయిలో ఈ  అవార్డు రావాలంటే అట్టి ఉపాద్యాయుల సర్వీస్ రికార్డులు క్లీన్ గా ఉండాలి. కానీ మద్యాహ్న బోజన పధకం లో పిల్లల బోజనాలకు కేటాయించిన సొమ్మును బోంచేసిన ఉపాద్యాయుడుకు ఏకంగా  జాతీయ స్తాయిలో ఉత్తమ ఉపాద్యాయుడు అవార్డు ఇచ్చారంటే "జాతీయ అవార్డుల " ప్రక్రియ  ఎంత లోపభూఇష్టంగా ఉందో అర్దమవుతుంది.   అయన ఒక ఉపాద్యాయు డు. పేరు శ్రీనివాస రావు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మిట్టగోడెం గ్రామం లో 1989 లో S.G.T  గా ఉపాద్యాయ వ్రుత్