Posts

Showing posts with the label ఎవరి దేవుడు వారికే.

దేవుడికి మనమంతా ఒకటే, కాని మనకే ఎవరి దేవుడు వారికే.

Image
                                                                                                                                  డైవ శక్తి అనేది ఒక అలౌకిక శక్తి. ఈ శక్తి సర్వ వ్యపితం. ఈ శక్తికి నీ ణా అనే తర తమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ఈ శక్తికి బేద బావాలేమి లేవు. అందుకే హిందూ తత్వ్క ద్రుక్పదం చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దైవాణ్ణి దర్శించగల్గింది.                                                                                    కాని విచిత్రమైన విషయం ఏమిటంటే పందిని సైతం అవతార మూర్తి స్వరూపం గా ఎంచిన మనం సాటి మానవుణ్ణి ఆదైవ స్వరూపం గా కాదు కనీసం మనిషిగా చూడటానికి ఆంగీకరించక ఈ నాతి వరకు విచక్షణలు పాటిస్తూ, మన మత విస్వాసాలకు తీరని ద్రోహం చేశాం .   ఏప్పుడొ ధర్మ పoడిశ్తుడైన మనువు ప్రతిపాదించిన విశిస్టమైన 4 ఆ శ్రస్మాల సిద్దాంతానికి  కొంతమంది పందిత పుత్రులు  4 వర్ణాల సిద్దాంతం చేర్చి, కాలక్రమేన దానిని 5 వర్ణాల సిద్దాంతంగా మార్చి , మనిషికి మనిషికి మద్య అంతులేని అగాదాలు యేర్పరచి చివరకు మన వాల్లనే మనకు కాకుం