Posts

Showing posts with the label కరుణగిరి

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

Image
                                                                            ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం                                                                                                                                      ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి  కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల&quo

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

Image
                                                                                             మొన్ననే రాజ్య సభ సబ్యుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది డాక్టర్  సుబ్రహ్మణ్య స్వామీ రాజ్య సభలో అడుగు పెట్టి పెట్టగానే ఎత్తుకున్న అంశం "అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం " వ్యవహరం . దీని నేపద్యం ఏమిటంటె ,రాష్ట్రపతి తదితర ప్రముఖులు వినియోగించుకోవటానికి వీలుగా 12 హెలికాప్టర్లను కొనుగోలు చెయ్యటానికి 2010 లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూ.పి. ప్రబుత్వం నిర్ణయించింది. రూ 3600 కోట్ల విలువైన ఈ ఒప్పందం దక్కించుకోవటం కోసం ఆగస్ట వెస్ట్ల్యాండ్ అనే ఇటలీ కంపెని దాదాపు 360 కోట్లు కాంగ్రెస్ నేతలకు అందచేసిందన్న ఆరోపణలు వచ్చాయి.             అగస్టా వెస్ట్ ల్యాండ్ అధిపతి అక్రమాలకూ పాల్పడడం నిజమేనని ఇటలీలోని హైకోర్టు ఇటివలే నిర్దారించింది. ఈ వ్యవహారం లో సోనియా గాందీ , అహ్మద్ పటేల్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు నాటి వైమానిక దళాదిపతి ఎస్పీ త్యాగీల పాత్ర ఉన్నట్లుగా ఇటలీ కోర్టు పేర్కొన్నట్లు విదేశి మీడియా తెలిపింది. ఇప్పుడు సుబ్రమణ్య స్వామీ గారి పుణ్యమా అని ఈ  అంశం  మల్లీ వెలుగులోకి వచ్చింది. ఇటలీ కోర్టు ఇచ్చ