Posts

Showing posts with the label సెల్ పోన్ సొల్లు

.ఇలాంటి బార్యలు ఉండటం కన్నా , మలేషియా విమాన ప్రమాదంలో మరణించటం మిన్న !" అంటున్న ఈ ఆర్టికిల్ చదవండి.

                                                                                                                                           ఈ రోజు " పంజాబీ కేసరి "లో ప్రచురితమైన ఒక హింది ఆర్టికిల్ కొంత ఆసక్తి కరమైన విషయం గురించి ప్రస్తావించింది . అది మారుతున్న జీవన శైలి,ముక్యంగా మితిమీరిన  సెల్ పోన్ వాడకం ఏ విదంగా బార్యా భర్తల సంసార జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలిపే అర్తికిల్.ఇలాంటి     మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ లకు వాసు వారిలో బార్యలె కాదు భర్తలు ఉంటున్నారట . వీరి సంఖ్య నెలకు ఒక్కొక మహిళా స్టేషన్ లో 20 నుండి 30 వరకు ఉంటుందట . మనోవైజ్ఞానికుల అంచనా ప్రకారం సదరు సేల్ పోన్ బార్యా బాదితుల  సంఖ్య బవిష్యత్లో రెట్టింపు   అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే భర్తలతో కలిసి సమస్య నివారణకు బార్యలు కౌన్సెలింగ్ తీసుకోవడానికి ముందుకు రావడానికి ఇష్ట పడటం లేదట . అందుకే బార్యలకు ఎలాగో నచ్చ చెప్పి వారిని ఆ అలవాటు నుంచి మాన్పించండి అని, తమ దగ్గరకు వచ్చె భర్తలకు మాత్రమె కౌన్సిలింగ్ ఇస్తున్నారట !. అయినా అసలు సమస్య ఏమిటొ చెప్పకుండా ఈ "సెల్ సొల్లు" ఏమ