Posts

Showing posts with the label ముఖ్యమంత్రి గారి పవర్ ప్రెజెంటేషన్

ముఖ్యమంత్రి గారి దెబ్బతో నోళ్లు తెరిచిన నాయకులు!

                                                                  సమైఖ్యాంద్ర కోసం సీమాంద్రా వారు ఉద్యమం మొదలుపెట్టి మొన్నట్టికి తొమ్మిది రోజులు అయింది. సరే ఆ ఉద్యమాన్ని తెలంగాణా నాయకులు పెట్టుబడి దారుల కల్పిత ఉద్యమంగా అభివర్ణించినా, కల్పిత ఉద్యమాలు అంత సీరియస్ గా ఉంటాయనుకోవటం సత్య దూరమే అవుతుంది . ఇక ఎక్కడ తెలంగాణా లో తమ పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందో అని గత్యంతరం లేని  అంగీకారాలు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల హెడ్ లు పైకి మౌనంగా ఉన్నా, తమ సీమాంద్ర కాడర్ రంగంలోకి దిగి కేంద్ర ప్రబుత్వ ప్రకటనను ఖండిచటమే కాక,తాము సమైఖ్యాంద్రనే కోరుకుంటున్నామని చెపుతుంటే మౌన అంగీకారం తెల్పారు, తప్పా బయటకు వచ్చి ఒక స్పష్టమైన విదానం,తమ మనసులో ఉన్నది వెల్ల గ్రక్కలేకపోతున్నారు. మనసులో సమైక్యత పట్ల మక్కువ ఉన్నా, మాట తప్పమని,మడమ తిప్పమని,బింకాలు పోతూ యమ ఇబ్బందిగా పీలవుతున్నారు. వీరందరి మొహమాటాల ముఖం మీద చెళ్ళు మని కొట్టినట్లయింది, మొన్న ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్.   నల్లారి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించిన తొలినాళ్లల్లో ఆయన గారు సోనియా గాందీ గారి పట్ల చూపే అత్య