Posts

Showing posts with the label AAP కి అధికారం

"ఆమె " పాలన అంటేనే హడలెత్తి పోయి,AAP కి అధికారం కట్టబెట్టిన డిల్లీ ప్రజలు !

                                                                                                                                                                డిల్లీ నగరం ! భారత రాజధాని .సాదరణంగా కేంద్రంలో అధికారం లో ఉన్న రాజకీయ పార్తీయే డిల్లీ పాక్షిక రాష్ట్రం లో అధికారం లో ఉంటె పాలన సవ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ . ముఖ్యంగా శాంతి భద్రతల విషయం లో ఇది నిజంగా నిజమ్. ఎందుకంటె దిల్లీ పోలిస్  పగ్గాలు కేంద్ర రక్షణ శాఖ చేతిలో ఉంటాయి కాబట్టి . అంతే కాదు కేంద్రం ,రాష్ట్రం లలో ఒకే పార్టీ అధికారం లో ఉన్నప్పటికి , డిల్లీ పీఠం మీద  పురుష ముఖ్య మంత్రి ఉంటేనే శాంతి భద్రతలు కు బరోసా ఉంటుంది .లేకుంటె మూడు రేప్ లు ఆరు మర్డర్ లతో  ఎప్పుడూ కల్లోల డిల్లీయే కనిపిస్తుంది . దీనికి కారణమేమిటొ అని ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది .దీల్లీ పొలిసు అధికారులుకు  స్త్రీలు ముఖ్య మంత్రిగా ఉంటె అస్సలు గిట్టదు .   .  ఉదాహరణకు డిల్లికి మూడు సార్లు ముఖ్య మంత్రి గా పని చేసిన షిలా దిక్షిత్ గారి విషయమే తీసుకుందాం . ఆమె సాక్షాత్తు కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ లేడి లీడర్ . కేంద్రం లో అధికారం లో ఉంది తన పార్తీయ