Posts

Showing posts with the label సహజీవనం

సంసారం చేసినోళ్ళు కోర్టు కు వెళతారు ! సహజీవనం చేసినోళ్ళు స్టూడియో కి వెళతారు అంటున్న 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్' హీరోయిన్ !

Image
                                                                                                     ఆవిడ పేరు పూజిత . మాజీ నటి . ఆమె గారు రాజేంద్ర ప్రసాద్ తో కలసి  నటించిన "ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ " చిత్రం ఆమెకు పేరు తేవడం తో అదే ఊపులో కొన్ని TV సీరియల్స్ లో  నటించింది. అయితే పాపం ఆమె గారి ప్రస్తుత పరిస్తితి నిజంగానే  "ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడికి "  మాజీ ప్రియురాలిగా ఉండాల్సిన స్తితి.  తనతో సహజీవనం పేరుతో 12 యేండ్లు కలసి ఉన్నవాడు హటాతుగా ఒక IAS అధికారిణి ని పెండ్లి చేసుకుని కాపురం , ఈవిడ గారు తనకు అన్యాయం జరిగిందని మీడీయా స్తూడియోలు చుట్టూ తిరుగుతూ గొంతెత్తి ఆక్రోసిస్తుంది. మరి వేరే మహిళ తో 12 యేండ్లు  సహజీవనం చేసిన వాడిని  రిజిస్టర్ మ్యారేజి చేసుకున్న ఆ IAS అధికారిణి మాత్రం తను అన్నీ తెలిసే , లీగల్ గానే  నటి పూజిత ప్రియుణ్ణి  పెండ్లి చేసుకున్నాను అని కూల్ గా చెపుతుంది. మరి ఇందులో ఎవరి వాదన కరెక్టు?               సినిమా రంగం లో పెండ్లి అయిందంటే క్రేజీ తగ్గి సినిమా చాన్సులు రావు అనుకుందో ఏమో , తను ప్రేమించిన విజయ్ గోపాల్ అనే వ్యక్తితో ఒకటి కాదు ,

ఆవిడకు రెండు కార్డులు! సన్ని కల్లు తొక్కినందుకు ఒకటి , సహజీవనం చేస్తునందుకు మరొకటి !!!?

Image
                                                                        భారత దేశం లో ఏ హక్కులూ లేకుండా సహజీవనం చేస్తున్న వారి పట్ల ఉదార బావంతో , మొన్ననే సుప్రీం కోర్టు వారు ఒక రూలింగ్ ఇచ్చారు . దీర్ఘకాలం సహజీవన సంబందంలో కలిసి ఉన్నట్లైతే, దానిని వివాహబందం గానే పరిగణించాలని చెప్పారు . అయితే దీని వలన సక్రమ సంతానానికి ఏవైనా చిక్కులు కలుగుతాయేమో అనే దూర దృష్టితో , "దీర్ఘ కాల సహజీవనం  గడుపుతున్న వారి మద్య వివాహం జరుగలేదు అని ఎవరైనా ఆరోపణ చేస్తే, అట్టి దానిని రుజువు చేయాల్సిన బాద్యత ,ఆరోపణలు  చేసే వారి మీదే ఉంటుంది " అని ముక్తాయింపు ఇచ్చారు . అంటె ఏతా వాతా అత్యున్నత న్యాయస్తానం వారు చెప్పిందేమిటంటె , ఎవరైనా తమ వంశ పురుషుల సహజీవనం వలన , తాము కోర్టు కేసులలో ఇరుకున్నప్పుడు , తమ వంశ పురుషుడికి , అతనితో సహజీవనం చేసిన స్త్రీకి మద్య ఎలాంటి వివాహం జరుగలేదని విరే నిరూపించాలీ  . .ఇదొక విచిత్ర తీర్పు.                                                                      ఇక పోతే ఖమ్మం పట్టణంలో సహజీవనం లోని లోటు పాట్లను  ప్రస్తావించ దగిన ఒక కేసు నమోదైంది . ఒకే స్త్రీ తన జీవిత కాలంలో