Posts

Showing posts with the label hyderabad as U.T

"తిట్టను పోరా వెదవా" అంటున్న దిగ్విజయ్ సింగ్!

                                                                                                                                                                                               మొత్తానికి అనుకున్నంతా అయ్యేటట్లున్నది హైద్రాబాద్ విషయం! మొన్న టి. నోట్ ను  కేంద్రం వారు అమోదించిన దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన తెలంగాణా ఇస్తామని. అంతకు ముందు సోనీయా గాందీ గారు ఫర్ములా కే మొగ్గు చూపారని, దాని ప్రకారం హైద్రాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణా ఇవ్వటం జరుగుతుందని చెప్పినప్పుడు ఒక తెలంగాణా వాడిగా కేంద్రం ఆలోచనలో హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేసే కుట్ర ఏమి లేదని సంతోషించడం జరిగింది. కానీ దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కొంతమంది రాష్ట్ర నాయకుల హడావుడి గమనిస్తుంటే మనసెందుకో కీడు శకిస్తుంది. దానికి తగ్గటుగానే కె.సి.ఆర్ గారు మాటి మాటికి హైద్రాబాద్ మీద పూర్తీ హక్కులతో  కూడిన పది జిల్లాల తెలంగాణా ఇచ్చే దాక జాగర్తగా ఉండాలని అనటం కూడా అనుమానానికి బలం చేకూరుతున్నట్లైంది.   మొదట్నుంచి  ఉన్న డౌట్ ఒకటే. హైద్రాబాద్ మీద తెలంగాణా వారి పట్టు లేకుండా చేసే కుట్రలో బాగమే కాంగ్రెస్ వారి &quo

"గొర్రె కొవ్విన కొద్దీ కసాయివాడికి లాభమే",అన్నట్లు ...........

                                                                   తెలంగాణా రాజకీయ నాయకులు ఊహిస్తున్నట్లు తెలంగాణా వారి మీద ప్రేమతోనో, కె.సి.ఆర్. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడనో ,"తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు" ప్రకటణ చేసి ఉండరు కేంద్రం వారు. ఒక వేళా కేవలం రాజకీయ లబ్ది కోసమే అయితే, తెలంగాణా లో అధికార పార్టీకి తెలంగాణ ఇచ్చినా సరే  పదిసీట్ల కంటే ఎక్కువ లోకసభ సీట్లు వచ్చే అవకాశం లేదు.మరి అటువంటి పదిసీట్ల కోసం పాతిక సీట్లు గ్యారంటీగా పోగొట్టుకునే సాహాసం చేస్తారా? ఒకవేళ జగన్ పార్టిని కలుపుకుందామనుకున్నా, లోపాయాకారీ ఒప్పందాలతో మద్దతు పొందుతామనుకున్నా,సీమాంద్రా ప్రజలు అంత అమాయకులా! తమ మనోభావాలను తీవ్రంగా గాయపరచిన కాంగ్రెస్ వారికి మద్దతు ఇస్తామంటె ఒప్పుకుంటారా? ఇంపాజిబుల్. మరి ఇంత ఆగమేఘాల మీద రాష్త్రాన్ని ఆగం ఆగం చెయ్యడానికి అసలు కారణం ఏమిటి?   నేను ఇదివరకటి పోస్టుల్లోచెప్పిన విదంగా , హైద్రాబాద్ ని U.T   చేస్తే తప్పా తమకు, తమ ఆస్తులకు రక్షణ ఉండదన్న, మెజార్టీ హైద్రాబాదీయుల ఆకాంక్ష మేరకే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటణ జరిగింది అనుకోవాల్సి వస్తుంది. అందుకే సీమాంద్రలో అంతమ

అమాయకుడి పెళ్ళాం అందగత్తె అయితే ప్రతి అడ్డమైనోడి చూపూ దానిమీదే!

                                                                      "పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన, భూమీశుల పాలుచేరు భువిలో సుమతీ" అని చిన్నప్పుడు బడిలో పాఠాలు చదువుకున్నాం. అలాగే అమాయకుడికి ఒక అందమైన పెళ్ళాం ఉంటే వాడి కాపురం లో నిప్పులు ఎలా పోద్డామా అని చూసే అడ్డమైన వాళ్ళు మన సమాజం లో తక్కువేమి కాదు. ఇది కేవలం వ్యక్తులకే కాదు ప్రాంతాలకు, నగరాలకు  వర్తిస్తుందని మన హైద్రాబాద్ నగరం పరిస్తితి చూస్తే అర్దమవుతుంది.    నిన్న జాతీయ చానళ్ళలో ప్రసారం అయిన కదనాలు చూస్తుంటే కేంద్రం వారికి హైద్రాబాద్ నగరాన్ని తమ పాలన లోకి తెచ్చుకోవాలని ఎంత తహ తహ గా ఉందో అర్దమవుతుంది. అందుకు చిరంజీవి గారి లాంటి నపుంసక రాజకీయ  నాయకుల వత్తాసు వారికి ఉంది. సీమాంద్రా సెట్టిలర్స్ కి  తెలంగాణా వారి పాలనలో రక్షణ ఉండదనే  విషయాన్ని పదే పదే ప్రచారాం చేస్తున్న సీమాంద్రా నాయకులు, అవును అదే నిజం అనేలా ప్రవర్తిస్తున్న తెలంగానా నాయకులు చివరకు వీరు చేసేదేమిటంటే  తెలుగువారి తెలంగాణా నగరాన్ని కేంద్రం వారి చేతికి అప్పచెప్పడం. "మేము చేత కాని సన్నాసులం, మేము నగర వాసులకు రక్షణ ఇవ్వలేము, మీరైతే యమ పోటుగాళ్ళు!