సంసారం చేసినోళ్ళు కోర్టు కు వెళతారు ! సహజీవనం చేసినోళ్ళు స్టూడియో కి వెళతారు అంటున్న 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్' హీరోయిన్ !

ఆవిడ పేరు పూజిత . మాజీ నటి . ఆమె గారు రాజేంద్ర ప్రసాద్ తో కలసి నటించిన "ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ " చిత్రం ఆమెకు పేరు తేవడం తో అదే ఊపులో కొన్ని TV సీరియల్స్ లో నటించింది. అయితే పాపం ఆమె గారి ప్రస్తుత పరిస్తితి నిజంగానే "ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడికి " మాజీ ప్రియురాలిగా ఉండాల్సిన స్తితి. తనతో సహజీవనం పేరుతో 12 యేండ్లు కలసి ఉన్నవాడు హటాతుగా ఒక IAS అధికారిణి ని పెండ్లి చేసుకుని కాపురం , ఈవిడ గారు తనకు అన్యాయం జరిగిందని మీడీయా స్తూడియోలు చుట్టూ తిరుగుతూ గొంతెత్తి ఆక్రోసిస్తుంది. మరి వేరే మహిళ తో 12 యేండ్లు సహజీవనం చేసిన వాడిని రిజిస్టర్ మ్యారేజి చేసుకున...