Posts

Showing posts with the label లేచి పోయే రాజెశ్వరీలు

ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !

Image
                                                                                               మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన  కట్టు బాట్లు  పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పురుషులని తప్పుడు దారుల్లో  పయనించేలా చేసాయి . తోటి స్త్రీ సంసారాలను నాశనం చేయడానికి వెనుకాడని కొంత మంది స్త్రీల నైజం కూడా ఇందుకు కారణం . కాని అ పరిస్తితి కాస్త  రివర్స్ అయినట్లు కనిపిస్తుంది .  స్త్రీలకు  పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కావాలని   ఉద్బవించిన

ఈ "లేచి పోయిన రాజేశ్వరి " మోసపోయిందట ? అవ్వ! అవ్వ!

Image
                                                                          భారత రాజ్యాంగం అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులు తో పాటు సమానులే అని చెపుతూ,ఒక నేరం విషయం లో మాత్రం స్త్రీ పక్ష పాతి అనిపించుకుంది . అదే ఇండియన్ పీనల్ కోడ్ లోని "అడల్ట్రీ" సెక్షన్ . సెక్షన్ 497 క్రింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం  ,పరాయి వారి భార్యతో  సెక్సువల్ సంబందం ఉన్ననిందితులకు 5 సంవత్సరాలు కారాగార శిక్ష విదించ వచ్చు .కాని అ భార్యను మాత్రం పల్లెత్తు మాట అనటానికి వీలు లేదు . ఎందుకంటె 'స్త్రీలు చెడగొట్ట బడతారు తప్పా ,చెడి పోరు '  అని భారతీయ చట్ట నిర్మాతలకు బహు నమ్మక్కం కాబోలు . అ బావనే  మన ప్రింట్ మీడియా ,ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ఉంది . అందుకే మొన్న జూబ్లి హిల్స్ లో జరిగిన ఒక  అడల్ట్రీ కేసు విషయం లో స్త్రీ ని బాదితురాలిగా ,పురుషుడిని నీచ్ కమిన్ గా చిత్రి కరించి వార్తలు ప్రచురించారు . వివరాలు లోకి వెళితే ,   యుసుప్ గూడ ప్రాంతం లో ఒక ట్రాఫిక్ S I గారు నివసిస్తున్నారు .ఆయనకు 50 + ,ఆమెకు 48 అంట . పాపం మన పోలిస్ లకు వర్క్ లోడ్ ఎక్కువ కాబట్టి సదరు S I గారికి ఇంటి గురించి పట్టించుకునే తీరిక

"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!.

Image
                                               స్తీ వాదం పేరుతో  ఎంతో మంది రచనలు చేసి ఉంటారు. అందులో అందరిది ఒకటే బాధ .సంసార స్త్రీకి సంసారంలో  భర్త ఆదరణ తగినంతంగా లభించని వారు దాని కోసం వేరొకరితో లేచిపోయినా తప్పు లేదని తేల్చెయ్యడానికే మొగ్గు చూపారు. సెక్స్ విషయంలో సమాజంలో పురుషునికి ఉన్న స్వేచ్చ స్తికి లేదని అందువల్ల స్తికి చాలా అన్యాయం జరుగుతుందని స్తివాదుల ఆరోపణ. వీరికి "వీర గురువైన "చలం" గారు లేకపోయీనా ఆయన అందించిన  మైదాన సాహిత్యం ఇంకా ఆదుకుంటూనే ఉంది. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. దానిని ఖండించడంలో తప్పులేదు. కాని మగవాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆడదానికి ఆ స్వేచ్చను ఇమ్మని అనడం ఎంత దిగజారుడు తనం!    మనిషి అన్నాకా బలహీనతలు ఉంటాయి. కాని ఆ బలహీనతలు సంసారాలు పాడు చేస్తాయి కాబట్టే దానికి నియంత్రణలు అవసరం. ఇందులో ఆడ మగ అనే బేదం ఉండటానికి వీలు లేదు. వ్యవ సాయం చెయ్యడానికి గిత్తలకు "వ్రుషణ నియంత్రణ" చేస్తారు. అవి ఎద్దులుగా మారి వ్యవసాయం చెయ్యడానికి ఉపయోగ పడతాయి. సంతానోపత్తి కోసం కొన్నింటిని వదలివేస్తారు అవే "