Posts

Showing posts with the label గురజాడ తాత చెప్పిందే ముద్దు

గాందీ తాత చెప్పింది వద్దు, గురజాడ తాత చెప్పిందే ముద్దు, అని చాటిన తెలంగానాంద్రులు!

                                                                                                                            బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో బాగంగా భారత దేశంలో  మొట్టమొడటగ ఆవిర్భవించిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. తెల్లవాడి పాలన నుండి ,మద్రాస్ రాష్ట్రంలో అంతర్బాగంగా ఉన్న తెలుగువారిని, నిజాం నవాబు పాలనలో మగ్గుతున్న తెలంగాణా లోని తెలుగు వారిని కలిపి, ఒకే బాష మాట్లాడే ప్రజలు ఒకే జాతి గా కలిసి మెలిసి ఉండగలరన్న బావనతో విశాలాంద్ర ఏర్పాటు చేసారు అప్పటి పెద్దలు.  కానీ ఇప్పటి వారికి కొంతమందికి ఆంద్రా ప్రాంతం తెలుగు వారు తమ వారు కాదని, వారి బాష వేరు తమ బాష వేరని, అలాగే తమ ఆహారపు అలవాట్లుకు వారి ఆహారపు  అలవాట్లకు తేడాలున్నాయని, కొత్త వాదాలతో తెలంగానా వేర్పాటు ఆవశ్యకత నొక్కి చెపుతూ, దాని సాదనకు ఉద్యమించారు. ఉద్యమంలో కూడ కొత్త పోకడలు కనిపెట్టి ఆంద్రావారికి కూడ ఆదర్శ ప్రాయులయ్యారు. సాదార్ణంగా నిరసన తెలిపే విదానం గాందీ గారు చూపిన "నిరాహార దీక్ష".అంటే ప్రజలు ఆహారం తీసుకోకుండా శాంతీయుతంగా నిరసన తెల్పటం. దీనికి ప్రభుత్వం వారు చలించి వారి కోర్కెలు తీర్చడానికి ముందుకు