Posts

Showing posts with the label రావణ వధ

శ్రీ లంక టూరిజం అభిరుద్ది కొరకు రావణాసురిడిని "మండోదరి " మట్టుపెట్టిందట!

Image
                                                                                                                                            ఇది వ్యాపార యుగమ్. తమ వ్యాపార అభివృద్ధి కోసం చరిత్రలను  వక్రీకరించడం వ్యాపారులకు, వారిని ప్రోత్సాహించే పాలకులకు అలవాటే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అని పాలకులు  ఇచ్చే ప్రోత్సాహంతో చరిత్రను వక్రీకరించి రాసే రచయితలూ తయారు అవుతారు. అదిగో అలా తయారు అయిన వాడే "రావణా డి కింగ్ అఫ్ లంక " పుస్తక రచయిత "మిరాండోఒబెసిక్రీ".                       ఆయన రాసిన  రావణ చరిత్ర రావణా సురుడిని హీరోగా అభి వర్ణిస్తుందట.  అయన గారి ప్రకారం రావణాసురుడు యుద్దంలో రాముడు వేసిన రామ బాణానికి చావలేదట. విష పూరితమైన రాముడి బాణాలు వలన క్రుంగి ,కృశించి , కొన్నాళ్ళ తర్వాత మరణించాడట. అంతే కాదు అజేయమైన రావణ సైన్యం ముందు రాముని వానర సైన్యం అప్త్రాల్ ఆట. కాని తన పట్టపు రాణి మండోదరి రాముని పక్షాన చేరి ,కుట్ర చేయబట్టే రావణాసురుడు హత మయ్యాడు అట!. ఈ విధంగా లంకేసుడి చావుకు అంతఃపుర కుట్ర  యే తప్పా అన్యదా అన్యదా కాదట!.    సదరు పరిశొదక  రచయత గారు రాసిన దాని ప్రకార