Posts

Showing posts from March, 2017

పెండ్లి కానివారు , పెటాకులు అయిన వారు, "హృదయం" విషయం లో ఒకటే నట !

Image
                                                                                                           "మనువు ", వివాహం , కల్యాణం ,పెండ్లి ,పేరు ఏదైతేనేం భారతీయుల జీవితంలో అది  ఒక ముక్యమైన ఘట్టం .స్త్రీ పురుషులకు బ్రహ్మ ముడి ని వేసి సంపూర్ణ మానవుడిగా జీవించడానికి అవకాశ మిచ్చె మహత్తర తంతు . మనువు మహాశయుడు చెప్పిన "ఆశ్రమ " సిద్దాంతం ప్రకారం  ప్రతి మనిషికి "గృహస్త " ఆశ్రమం కంపల్సరి .అసలు  సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు . కాబట్టి మన ఋషులు సైతం తగిన కన్యను వివాహమాడడం ద్వారా గృహస్త ఆశ్రమం స్వీకరించి ప్రశస్తి గాంచారు  తప్పా పెండ్లి ,పెటాకులు లేకుండా , సంసారం అంటే ఏమిటో తెలియకుండా సంసార సారం చెప్పడానికి సాహసించలేదు . చివరకు భగవద్ అవతారాలు కూడా వివాహమాడి దానికున్న విశిష్టతను తెలియ చేసారు . పెండ్లి కాని వాడు ఎంత జ్ఞాని అయినా  భగవంతుడు కాలేదు , గృహస్తు కు మాత్రమె ఆ అర్హత . ఇదే సత్యం నారదుల వారి వలన తెలుస్తుంది . నారదుడు ఎంత జ్ఞానవంతుడైనా అతడు పరిపూర్ణుడు కాలేడు . అందుకే అతడు నిత్యం బగవత్ నామ స్మరణ చేస్తూ , సతి సమేత త్రిమూర్తులను కీర్తిస్తూ

ఆధునికత "అర్ధ నగ్న" డ్రెస్ లు వేయించినా ,షారుక్ ఖాన్ బార్య లోని "భారతీయత" బట్టలు ఎలా సర్దుతుందో చూడండి

Image
                                                                                                                 మా బట్టలు మా ఇష్టం ! మా ఇష్టం వచ్చినట్లు డ్రెస్ చేసుకుంటాం ,అడగడానికి సమాజం ఎవరు? అని వెర్రి మొర్రి వాదనలుచేసే భారత దేశం లోని మోడరన్ వాదులకు కను  విప్పు కలిగించే విడియో దృశ్యం ఇది . ప్రాస్చ్యాత వ్యామోహం లోమునిగి తేలే ఆదునిక జీవులకు, మెదళ్ళు చాలా వరకు ఖాలీగా ఉంటాయి .అందుకె  వారికి తమ ప్రజ్ఞా పాటవలతో పబ్లిక్ ని ఆకర్షించడానికి ఏమి ఉండదు కాబట్టి ,కనీసం తమ అర్ద నగ్న శరీరాలను చూపించైనా పది మందిని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తుంటారు . తమ లోని అలాంటి వెకిలి తనానికే వారు "మోడ్రన్ డ్రెస్ స్టయిల్  "అనే పేరు పెట్టుకుని ఆత్మ వంచన చేసుకుంటుo టారు . అందులో బాగమే తమ అర్ధ మేనిని ప్రదర్సించే  మానర్లేస్ వస్త్ర సంస్క్రుతి . కాని భారతీయ స్త్రీలు మోడరన్ డ్రెస్ కోడ్ పేరుతో ఎంత కురుచ దుస్తులు ధరించినా ,వారిలోని భారతీయ స్త్రీ తత్త్వం వారిని సిగ్గుపడేలా చేసి ,తమ వస్త్ర సంస్క్రుతి పట్ల తమకే ఇష్టం లేని తనాన్ని ,పది మంది ముందు వెళ్ళ బెట్టెలా చేస్తుంది . దానికి మంచి ఉదాహరణ ప్రముఖ బాలిఉడ్ నట

ట్రిపుల్ తలాక్ కి విరుగుడు "హిందూ మతం " లోకి మారడమే అంటున్న "జోద్పూర్ తస్లిమా " ఆలోచన కరెక్టేనా ?

Image
                                                                                                                    స్త్రీలు సంఖ్య తక్కువ గాను , పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాలలో బహుభర్త్రుత్వం అంటే ఒక స్త్రీకి ఒకరికి మించిన భర్తలు ఉండటం అనివార్యం అవుతుంది . అలాంటి సమాజాలలో అన్నదమ్ములు అందరు ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో సంతానాభివృద్ధి ని పొందవచ్చు  అనే నియమాలు పెట్టినా ఎవరూ ఆక్షేపించరు . అలాగే స్త్రీల సంఖ్య ఎక్కువగాను , పురుషుల సంఖ్య తక్కువుగా ఉన్న సమాజాలలో బహుభార్యత్వం అంటే ఒక పురుషుడికి అనేకమంది భార్యలు ఉండడం తప్పని సరి అవుతుంది .కాబట్టి అట్టి సమాజాలలో ఒక పురుషుడు ఒకరిని మించి భార్యలు కలిగి ఉండవచ్చు అనే నియమాలు ధర్మ సూత్రాలు లేక మత  నియమాలుగా మారుతాయి. అలా ఏర్పడిందే ముస్లిం మతం లోని బహుభార్యత్వా నియమం కావచ్చు.                                         ఎక్కడో ఎడారి ప్రాంతాలలో జీవించే ప్రజా సమూహాలు , వివిధ కారణాలు వలన స్త్రీ పురుషుల నిష్పత్తిలో బాగా తారతమ్యం ఉండడం , ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే సమతూకాన్ని పాటించడం వలన అనేకమంది స్త్రీలు వివాహరహితులుగా ఉండడం సమాజానికి మంచిద

ఆఫీసుల లో "అతివ సేవ "ల కోసం ఆత్రపడి పోయే వారిని "వెధవ" లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం !

Image
                                                                                                                కొంత మంది మగాళ్ళు ఉంటారు .వారు ఇంట్లో పూచిక పుల్లనైనా కదిలించడానికి ఇష్ట పడరు. వంటింట్లో ఇల్లాలికి సాయం చేయాలన్నా ,ఇంట్లో పిల్లలకు అవసరమైనవి చేసిపెట్టాలన్నా తెగ నామోషి ! కాని అదేమి విచిత్రమో కాని ,సదరు పురుష పుంగవులు ఆపీసు పనుల విషయం కి వచ్చే సరికి తోటి ఉద్యోగునుల పట్ల ప్రత్యేక శ్రద్ద ,అభిమానం కనపరుస్తూ ,వారి పని భారం అంతా తమదే అన్నట్లు తెగ పీలై పోతూ ,వారికి సకలోప చర్యలు చేయడానికి  తెగ ఆత్రపడి పోతుంటారు. నిజానికి ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలకు ఈ తరహ మగవాళ్ళు తమ పట్ల చూపే ప్రత్యేక అభిమానానికి బాగా ఇబ్బంది పడిపోతుంటారు. వారు చూపే ప్రత్యేక అభిమానాన్ని ఎలా తిరస్కరించాలో తెలియక నానా అవస్థలు పడతారు. అలాంటి అతివలను రక్షించడానికి మన కేంద్ర ప్రబుత్వం వారు,ప్రబుత్వ ఉద్యోగుల  సేవా నిభందనలు  కు విస్త్రుత నిర్వచనాలు చెప్పారు  . అందులో మహిళా ఉద్యోగినుల పట్ల ప్రత్యేక అభిమానం చూపడం కూడా "వేదింపుల "లో బాగమే అని తేల్చి చెప్పారు.                                            

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

Image
                                                            కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా  ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే :                         పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన, హరి బాబు సామ్రాజ్యం ల పెద్ద  కుమార్తె దీప్తి . ఆమె హైదరాబాద్లో HCL టేక్నాలిజీస్ లో టెక్నికల్ ఇంజనీర్  గా జాబ్  చేస్తుంది . ఆమె కు వివాహం కాలేదు . ఆమెకు ఒక చెల్లెలు ఉంది . హరిబాబు ఒక చిన్న రైతు . వారిది చాలీ చాలని సంపాదన . దానితోనే పెద్ద కుమార్తెను చదివించి ఉద్యోగాస్తురాలిని చేసాడు . ఆమె వివాహం తమ కులంలోనే చేయాలి అనుకున్నాడు . వారి సామాజిక వర్గంలో ప్ర

అంత పబ్లిక్ లో కూడా "ఆమెను" ముద్దు పెట్టుకునే దాక ముసలోడికి ఆగి చావ లేదట !

Image
                                                                  మగబుద్ది ! దిని గురించి గతంలో ఇదే బ్లాగులో నాలుగు, ఐదు టపాలలో ప్రస్తావించడం జరిగింది . అందులో ఒకటి అయిన మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో " "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద

నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???

Image
                                                                                నేను ఇంతకు ముందు   నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!?  అనే టపాలో   నిర్భయ చట్టం వలన అమ్మాయకులైన ఆడపిల్లలు బలి అయ్యే ప్రమాద ముందని   చెప్పాను . మొన్న హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీసర్స్  కాలనీలో, తగలబడిన శవం రూపంలో కన్పించి , సంచలనం సృష్టించిన "పూజిత " అనే నందిగామకు చెందిన విద్యార్దిని కేసు కూడా అందులో బాగమే అని అనుమానం కలుగుతుంది . వివరాలు లోకి వెలితే ,   పూజిత విజయవాడలో చార్టర్డ్ అకౌంట్ విద్యార్దిని , ఈమె స్వగ్రామం నందిగామ .ఈమె కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి చార్టర్డ్ అకౌంట్ ట్రైనింగ్ తీసుకుందట . అప్పుడు బీహార్ కు చెందిన ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు ఈమెకు బాయ్ ప్రెండ్ అయ్యాడు . ఆమె ఆ తర్వాత విజయవాడ వచ్చినా వారి ప్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉందట . మొన్న ఆమె తన బాయ్ ప్రెండ్ కోసం సికంద్రా బాద్ వెళ్లి ,అక్కడ ఇద్దరు డిన్నర్ చేసారు అట. అప్పుడు పూజిత తన బాయ్ ప్రెండ్ కి ఒక టీ షర్ట్ బహుమతిగా ఇచ్చిందట .ఆమె అదే రాత్రి ఆమెను విజయవాడ రైలు ఎక్కించి ఆమెకు ఘనంగా వీడ్కోలు చెప్పాడట . ఆ

'మోరల్ పోలిసింగ్ ' చేసిందని ముసలమ్మను చంపిన 'పక్కింటి నాగరాజు'.!!

Image
                                ఆమెపేరు గుదిగొండ చుక్కమ్మ. ఆమెకు 75 సంవత్సరాలు . వెనుకటి తరం మనిషి కాబట్టి,  కొంచం సాంప్రదాయపు కట్టు బాట్లు కలిగిన వృద్దురాలు . అందుకే తన ఎదుటనే ,వివాహిత అయిన తన మనవరాలితో ,పక్కింటి పోరంబోకు వాడు వచ్చి చనువుగా మసులుతుంటే సహించలేక పోయింది. "మీకిదేమి పొయే కాలం "అని ఇద్దరినీ కేకలేసింది . అంతే కాదు ,"మీ ఆవిడని అదుపులో పెట్టుకో ,లేకపోతె నీ కాపురం కూలిపోతుంది "అని మనవరాలి మొగుడికి హితబోద చేసింది . దాని పర్యవసానం,మనవడు మనవరాలికి మద్య తగాదాలు జరిగి ,మనవరాలు పుట్టింటికి వెలితే ,మనవడు ఖమ్మం వెళ్లి పోయి అక్కడే ఉండటం ప్రారంబించాడు . పక్కింటి వాడి వలనే తన మనవరాలి కాపురం లో సమస్యలు వచ్చాయని అందరితో చెప్పి వాపోయింది చుక్కమ్మ.  చుక్కమ్మ వలననే పక్కింటాయన  పెళ్ళాం తో తన కున్న చనువు బందం తెగిపోయిందని తెగ బాద పడిపోయిన ,పక్కింటి నాగరాజు ,తన స్నేహితుని సంప్రదించి ,ఒక రోజు ముసల్లమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి జొరబడి ఆమె గొంతు నులిమి చంపి ,అ నేరం దొంగతనానికి వచ్చిన వారి వల్ల జరిగిందని పోలీసులను నమ్మించడానికి , హత్యానంతరం చుక్కమ్మ మెడలో ఉన్న

ఆమెకు వచ్చిన గర్భం మీదే కాదు, దాని మీద వచ్చిన D.N.A రిపోర్ట్ మీదా అనుమానమే నట !

Image
భర్త అనుమానానికి బలి అయిన భార్య                                       ఊదుడు గాడికి బాదుడు గాడే సరి! అని ఒక సామెత . వెనుకటి కాలంలో (ఇప్పుడు కూడా) , చేతబడి, బాణా మతి లాంటి క్షుద్ర ప్రయోగాలు చేసే వారికి , ముందు పళ్ళు ఊడగోడితే మంత్రాలు పారవనే మూడ నమ్మకంతో వారిని కొట్టి పళ్ళూడ గొట్టే వారు . అలా పుట్టిందే ఆ  సామెత . అలాగే చీటికి , మాటికి ఇల్లాల్ని అనుమానిస్తూ , సంసారంలో చిచ్చులు పెట్టుకునే వారికి సహితం ఇదే పద్దతిని పాటించి వారిని నయానో , భయానో బుద్దిగా కాపురం చేసుకునేలా మార్చేవారు . కాని ఆదునిక కాలంలో అనుమానం జబ్బు ఉన్న మొగుడినైనా , క్షుద్ర విద్యలు పట్ల ఉన్న అపోహలనైనా తొలగించడానికి అయినా వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని వినియోగిమ్చుకోవడానికి తగిన చొరవ చూపక పోవడానికి మూల కారణం ఆ  ప్రక్రియల మిద , వాటిని అమలు చేసే విదానాలు మిద తగినంత విశ్వసనీయత లేకపోవడమే అని క్రింది ఉదంతం తెలియ చేస్తుంది .    నల్గొండ జిల్లాలోని భువన గిరిలో ఉంటున్న వెంకటేశ్ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు . ఆ  అమ్మాయి వర్షన్ ప్రకారం అయితే అతను 3 యేండ్ల క్రిందట ఆమెను బలవంతంగా లొంగ

పది రూపాయల ఖర్చు కు వేనుకాడినందుకు , పది కత్తిపోట్లు తినాల్సి వచ్చిందట !

Image
                                                                                                                                                                            అది హైదరాబాద్ నగరo . నగరం అనగానే అంతా  నాగరికతే  వెళ్లి విరిస్తుంది అనుకుంటే పొరపాటే . ఒక పక్క ఎంత హాయ్ టెక్ కల్చర్ ఉంటుందో , మరొక పక్క బోల్డంత కంపు కొట్టే కల్చర్ ఉంటుంది . నగరం కాబట్టి మురుగు ఎక్కువుగానే ఉంటుంది . పందులు ఉంటాయో లేవో కానీ ఆ పందులు లేని లోటును అక్కడ కొంత మంది యువకులు భర్తీ చేస్తున్నారట . పని పాట చెయ్యలేని బేవార్స్ రకాలు కొందరు కొన్ని మరుగు ప్రాంతాలలో మాటు వెస్తారట . విరు పొద్దస్తమానం గుడుంబా తాగుతూ , గుట్కాలు నములుతూ ఎంజోయ్ చేస్తూ ఉoటారట  . మరి వీరికి డబ్బు ఏక్కడి  నుండి వస్తుంది అనేది అక్కడి పోలిసులకే తెలియాలి. వీరు మరుగు ప్రాంతాలలో ఎందుకు మాటు వేస్తారంటే , ఎవరైనా కక్కుర్తి గాళ్ళు అమ్మాయిలను తీసుకుని ఎంజోయ్ కోసం అటుగా వస్తే , మగాళ్ళను బెదిరించి , ఆడవాళ్ళని పాడు చెస్తారట . ఎలాగు అక్కడికి వచ్చేది పాడైన  రకాలే  కాబట్టి విషయం పోలిసుల దాక వెళ్ళదు  అని వారికి బోల్డంత నమ్మక్కం . అంతవరకు వారి నమ్మక్

అమ్మను మించిన దైవం, "అమ్మపాలు " ను మించిన అమృతం, కలవే ఇల యందు ?!!

Image
                                                                                                          "అమృతం "! దీని కోసం దేవతలు ,రాక్షసులు మద్య గొప్పయుద్ధం  జరిగింది . చివరకు రాజీపడి క్షీర  సాగర మధనం  జరిపితే అందులోనుండి ఉద్బవించింది జనన మరణాలను లేకుండా చేసె "అమృతం ". ఆప్కోర్స్ అమృతం పంపకం విషయం లోకూడా, మాకు ముందు అంటే ,మాకు ముందు అంటూ దేవ దానవుల మద్య తగాదా ఏర్పడితే ,విష్ణువు "మోహిని అవతార మెత్తి ,దానవులను తన అంద చందాలతో మైమరపింప చేస్తూ ,దేవతలకు మాత్రం "అమృతం పంచుతూ ఉండడం ,దానిని గమనించిన రాహు కేతువులు అనే రాక్షసులు ,దేవతల వేషాలతో వారి పంక్తి లో కూర్చుని తామూ అమృతం తాగబోవడం ,అది గమనించిన విష్ణువు వారి కంఠాలను తన చక్రాయుధంతో ఖండించడం ,అప్పటికే అమృతం గొంతువరకు దిగి ఉండడం తో వారు శిరస్సు లు తో చిరంజీవులు అయి గ్రహ రాసులలో కలసి పోవడం అనేది మనకు ఉన్న పురాణా గాదల్లో ఒకటి .   పైన చెప్పినది కేవలం పుక్కిటి పురాణం అనుకుంటే దానిని గురించి మాట్లాడాల్సింది ఏమి లేదు .కాని నేడు శాస్త్రజ్ఞులు పరిశోదించి కనుగున్న ఒక గొప్ప విషయం గురించి తెలుసుకున్నాక  ,&

పెండ్లిలో పరాచికాలాడినందుకు , కాబోయే "ఆవిడ "తో పాటు 5 లక్షలు పోగొట్టుకున్న పెండ్లికొడుకు !!

Image
                                                                              పరాచికాలు ఆడటానికి కూడా ఒక హద్దూ ,పద్దుతో పాటు సమయం సందర్భం ఉంటాయి .కట్టుకున్న మొగుడు అయినా సరే ,పది మందిలో ఓవర్ పరాచికాలు ఆడితే ,భారతీయ ఇల్లాలు సహించలేదు . నాలుగు తిట్లతో పాటు ,అవసరమయితే చెంప చెళ్ళు మనిపిస్తుంది . పదిమందిలో ఆడే పరాచికం సుతి మెత్తగా ,సున్నితంగా ఉంటేనే అందం !అనందం ఇస్తుంది  . సన్నిహిత స్త్రీలతో పరాచికం ఆడితే వారి బుగ్గలు ఎరుపెక్కాలి కాని , కళ్ళు ఎరుపెక్క కూడదు .ఈ చిన్న సూత్రం తెలియని ఒక పెండ్లి కొడుకు ,అతని స్నేహితులు చేసిన పనికి ,పెండ్లి కూతురి మెడలో తాళి కట్టకుండానే , 5 లక్షల నష్ట పరిహారం కూడా ఇచ్చి ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది .  వివరాలు లోకి వెళితే :-                                పూనే కు చెందిన అబ్బాయి ,ఘజియా బాద్ కు చెందిన అమ్మాయి పుణే లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ,పరిచయం పెంచుకుని అది కాస్తా ప్రణయంగా మార్చుకున్నారు .తర్వాత పెద్దల అనుమతితో వారిద్దరికీ వివాహం నిశ్చయమైంది . ఘజియా బాద్ లోఅమ్మాయి ఇంటి దగ్గర పెండ్లి జరుగుతున్నా సందర్బంలో ,పెండ్లి కూతురు

కోడల్ని ఇచ్చిన వారికే తమ వోటు అంటున్న హర్యానా కొడుకులు!

Image
                                                                          చేసుకున్న వారికి చేసుకున్నంత మహా దేవా ! అని హర్యానా లో పాతికేళ్ళ పై బడిన యువకులు పెండ్లి పెటాకులు లేక విల విల లాడి పోతున్నారట . కారణం ఏమిటయ్యా అంటే ఆ  రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 877 మంది స్త్రీలు మాత్రమే  ఉన్నారట! మరి అలాoటి అసమతుల్యత కు కారణమేమిటి అంటే విజ్ఞానపు  స్కానింగ్ ల పుణ్యమాని ఆడపిల్లలను గర్బంలోనే  కనిపెట్టి  ఖతం చేసిన వారు కొందరయితే , అజ్ఞానపు ఆలోచనలతో పురిటిలోనే అడశిశువును అంత మొందించిన వారు మరి కొందరు . మొత్తానికి హర్యానా లో దేవుడిచ్చిన  ఆడపిల్లలను భూమి మీదకు ఆహ్వానించకుండా అడ్డు పడిన అమ్మా బాబుల పుణ్యామాని , ఈ  నాడు హర్యానా కొడుకులకి కోడళ్ళు దొరకని పరిస్తితిని దాపురిoప  చేసారు .                  హర్యానా లో సుమారు 7000 గ్రామాలలో  తీసిన లెక్కల ప్రకారం , ప్రతి గ్రామంలో 150 నుండి 200 మంది యువకులు వరకు అమ్మాయిలు దొరకక అవురావురవురు మనుకుంటూ ఊళ్ళ మిద పడి కని పించిన ప్రతి ఆడపిల్ల తండ్రిని " మీ అమ్మాయి నిస్తారా , మీ అమ్మాయి నిస్తారా " అని ప్రాదేయ పడుతుంటే , "ఉద్యోగం లేని వాడిక

మాల్యా బాబా " బికినీ భామలు "మంత్రం తో బ్యాంక్ ల గేట్లు బార్లా తెరచుకున్నాయా !!?

Image
                                                                                                                             'అరేబియన్ నైట్స్ ' కధల్లో ప్రఖ్యాత మైన 'ఆలీ బాబా నలబై దొంగలు ' గురించి పామరులు నుండి పండితులు వరకు అందరకు తెలిసినదే . ఆలీబాబా అనే కట్టెలు కొట్టుకునే వ్యక్తీ అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళడం, అక్కడ దొంగల గుహ లో దొంగలు "తెరచుకో  సేసెం " అనే మంత్రం ద్వారా ఆ గుహ ద్వారాన్ని తెరచి , తాము దోచుకోచ్చిన సొత్తును అందులో ఉంచి , తిరిగి "మూసుకో సేసెం " అని అంటే గుహ ద్వారాలు మూసుకోవడం , వారు వెళ్లి పోయిన తర్వాత , ఆలీబాబా కుడా అదే మంత్రాన్ని పఠించి , గుహలోకి వెళ్లి కొంత సొత్తును తీసుకుని తన ఇంటికి వెళ్లి ,అక్కడ గొప్ప వంతుడిగా మారి పోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆలీబాబా అన్న కూడా తన తమ్మున్ని బ్రతిమాలి ఆ మంత్రం తెలుసుకుని తానూ దొంగల గుహలోకి అయితే వెళతాడు కాని, అందులో ఉన్న సంపద చూసి ఉబ్బి తబ్బిబ్బు అయి మంత్రం మరచిపోయి చిక్కుపడిపోతే, దొంగలు వచ్చి చితకొట్టి , అతని ద్వారా ఆలీబాబా రహస్యం తెలుసుకుని అతన్ని చంపడానికి ప్రయత్నించడం , చివరకు

హత్యా యత్నం చేసింది అల్లుడే కదా అని 2 సార్లు క్షమిస్తే , ముచ్చటగా మూడోసారి సక్సెస్ అయ్యాక సరెండర్ అయ్యాడట!

Image
                                     ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టె అత్తింటి ఆరళ్ళు ఉన్నప్పుడు ఆమెను రక్షించు కోవలసిన బాద్యత తప్పకుండా పుట్టింటి వారిదె. సాoప్రాదాయ ప్రకారం అయినా కూతురి బాద్యత అల్లుడికి అప్పచేప్పడమంటే ఆమెకు పుట్టింట్లో  లేని లోటును తిర్చమనే తప్పా , ఆమెను శాశ్వతంగా పుట్టింటికి  దూరం చెయ్యమని కాదు. ఎ తల్లి తండ్రులు , అన్నదమ్ములు , ఆమె రక్షణ బాద్యత నుండి తప్పించుకొలెరు. చివరికి రాజ్యమైనా సరే పౌరులను  చట్టవ్యతిరేకంగా చంపే అధికారం కలిగి ఉoడదు .  మరి కేవలం తాళి కట్టాను కదా అనే మగ గర్వంతో ఆలి ని చంపే అధికారం ఎవరు ఇచ్చారు?           ఆత్మహత్య చేసుకోవడానికే హక్కు నివ్వని బారత దేశం లో ఒక తల్లి కన్నబిడ్డను చంపే అధికారం లేని సమాజం లో, ఎట్టి కారణం చేతనైనా కానీ  భర్తకు భార్యను చంపే అధికారం లేదు  కాక లెదు. ఇష్టం లేకపోతె కారాణాలు చూపించి విడాకులు తీసుకుని వేరు అయి పోవడం తప్పా శిక్షించే హక్కు కూడా లేదు .  అసలు ఆలి ని కడ తెరుస్తాను అనే వాడిని శిక్షించే అధికారం, చంపినా వాడిని  ఉరి తీసే అధికారం రాజ్యానికి ఉంది . ఒక వేళ  రాజ్యం తన విది  నిర్వహణలో విపలమయితే దానిని ప్రశ్నించాల్సిన  గురుత