Posts

Showing posts with the label వెటర్నరి డాక్టర్ గారి పుష్కర చావు

రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు ముఖ్యమంత్రి గారు కారణమైతే , ఖమ్మం వెటర్నరి డాక్టర్ గారి పుష్కర చావుకు కారణమెవరు?

Image
                                                                                                                                                 కొన్ని  ప్రమాద సంఘటణలకు  తక్షణ కారణం ,మూల కారణం అనేవి రెండు ఉంటాయి. మనం సాదారణంగా తక్షణ కారణాలు మీదే స్పందించి  దానికి అనుగుణంగా అందుకు బాద్యులు అయిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంటాం. ఒక్కొక్క సారి తక్షణ కారణం కంటె ఆ కారణానికి కారణమైన మూల కారణం ఏమిటొ కనుకున్ని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది . అయితే ఇటువంటి  కారణం కనుకోవటానికి సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ  రెండే కారణాలు కాక అసలు కారణం మరొకటి ఉంటుంది అని నా లాంటి నమ్మకస్తులు అనుకుంటూ ఉంటారు. అదే "విది ". విది కి వ్యతిరేకంగా ఏమి జరగదు అని , ఏది జరిగినా అంత "విది లిఖితం " అని అనుకునే వారు చాందస వాదులు లాగా కనిపించినప్పటికి , మన దేశం లో చాలా మంది ఆ నమ్మకం తోనే మనసును సంతృప్తి పరచుకోవడం వలన , దుర్ఘటనల తాలూకు మనో గాయాలు కు అది ఒక మంచి మందులా పనిచేసి , త్వరగా కోలుకోగలుగుతున్నారు.           ఉదాహరణకు , మొన్న రాజమండ్రిలో పుష్కరాల తోలి రోజునే, విపరీతమైన