Posts

Showing posts with the label గ్లోబల్ మైనార్టి మతం

మన దేశంలో 'హిందూ మతం "ని బలహీన పరచడానికి విదేశి మత సంస్థ నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వీకరించిన ఆ స్వదేశి "చరిత్ర కారిణి " ఎవరు?!!!

Image
                                                                   నిన్న ఆంద్ర జ్యోతిలో ప్రచురితమైన రిటైర్డ్ DGP గారు అయిన శ్రీ K అరవింద రావు గారి వ్యాసం  మన దేశం లో కొంతమంది కుహనా మేధావులు ,ఈ దేశ మత, సంస్కృతులు మీద పని కట్టుకుని దాడి చెయ్యడం వెనుకాల ఎలాంటి విదేశి కుట్రలు సాగుతున్నాయో,చాలా చక్కగా వివరించింది .    నేను ఇంతకు ముందు నా  బ్లాగులో అనేక సార్లు ఇదే విషయం చెప్పడం జరిగింది . మన దేశంలో జనించి ,కొనసాగుతున్న ఏ మత విదానO వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు .ఉండబోదు కూదా. విదేశి మతస్తుల వలన ప్రవేశ పెట్టబడినప్పటికి , విదేశి ఆర్దిక ప్రయోజనాలకు ప్రబావితం కాకుండా కేవలం తను నమ్మిన విదానం ని ఆచరించే వారి వల్ల కూడా ఈ  దేశానికి  ఎటువంటి ప్రమాదం లేదు .కాని విదేశి పండ్లతో తమ పబ్బం గడుపుకుంటు స్వదేశి జీవన విదానం మీద విషం గ్రక్కుతున్న వారి గురించి,ఈ దేశాన్ని ప్రేమించేవారు ఆలోచించాల్సిన అవసరం ఉంది . వ్యక్తిగతం గా తాము నాస్తికులమని చెప్పుకుంటూ ,తమకు ఎ మతం మిద విశ్వాసం లేదని బుకాయిస్తూ , సమయం వచ్చేసరికి విదేశి మత వర్తనుల వైపు వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వాదం చేస్తున్న కుహనా మేదావుల తీరును ఎం