Posts

Showing posts with the label డిల్లీ కోర్టు వారి తీర్పు

పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి డిల్లీ కోర్టు వారి తీర్పు!.

Image
                                                                                                                                    Narasimha Rao Maddigunta (Manavu).                       "వివాహానికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం ని ప్రపంచం లోని ఏ మత  విదానాలు అనుమతించలేదు కాబట్టి అది ఖచ్చితంగా అనైతికం అవుతుంది. అంతే కాదు పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాలు కలిగి ఉండడం నేరం కాదు అని గతంలో సుప్రీంకోర్టువారు "కుష్బూ " కేసులో స్పష్టం చేసినందున ,అటువంటి పనిని అత్యాచారం క్రింద కూడా పరిగణించ లేము " అని డిల్లీ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీ వీరెందర్ భట్ స్పష్టం చేశారు. పెండ్లికి ముందు తనను పెండ్లి చేసుకుంటాను అని ప్రమాణం చేసిన తర్వాతే తాను ప్రేమించిన  వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నాను అని , కానీ దానీ తర్వాత ఆ వ్యక్తీ తనను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని , కాబట్టి తన మీద అత్యాచారం చేసినట్లేనని అని వాదించిన బాదితురాలి వాదనతో కోర్టు వారు అంగీకరించలేదు.ఆ వ్యక్తీ చేసింది అత్యాచారం కాదని , కేవలం ఇష్ట పూర్వక లైంగిక సంబంద ప్రక్రియ మాత్రమే అని  సెషన్ జడ్జ్ జడ్జ్మెంట్.ఇటివలే