Posts

Showing posts from February, 2017

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.

Image
                          మన దేశం లో యువతి యువకులు పెండ్లి చేసుకోవాలంటే వారికి మైనార్టీ తీరాలి . అంటే ఆడపిల్లలకు 18 యేండ్లు , మగపిల్లలకు 21 సంవత్సరం నిండితే తప్పా వారు వివాహం చేసుకోవటానికి ,చట్టప్రకారం అర్హులు కారు. కానీ ప్రేమించుకోవడానికి మాత్రం ఈ  వయో నిబంధన ఏమి లేదు.ప్రస్తుతం  సమాజం లో పెరిగిపోతున్నవిదేశీ  "మై చాయిస్ " స్వేచ్చ్హా సంస్కృతి కి మూలకారణం యువతను పెడదారులు పట్టిస్తున్న సినిమాలు,T.V సీరియల్స్ తో పాటు , సోషల్ మీడియా కల్పిస్తున్న అవకాశాలు. వీటి పుణ్యమా అని 13 యేండ్లకే కుర్రకారులో ప్రేమావేశాలు పెల్లుబుకి , కంటికి నచ్చినోడు హీరో గాను, ఇంట్లో వారు తమ ప్రేమలను అడ్డ్డుకునే విలన్ లు గా కనిపించడం మొదలు పెడతారు.       నాగరిక సమాజాలు పెండ్లి చేసుకునే యువతి యువకులు వయసు ఇంత  ఉండాలి అని నిర్దేశించినప్పటికీ , ప్రక్రుతి పరంగా చూసినప్పుడు అంత కంటే ముందే అంటే 12 యేండ్ల నుంచే మోహ భావనలు కలుగుతుంటాయి . మామిడి తోట పెంచే తెలివి గల రైతు, 3 యేండ్లకే కాపుకు వచ్చే తొలి కాపును ఎలా నిర్దాక్షిన్యంగా తొలగించి వేస్తాడో , అలాగే టీనేజ్ లో కలిగే  మోహపు పొంగులను గమనించి ఇంట్లో పెద్దలు జా

"యమ వాహనం " ను దొంగిలించబోయి,"యమ లోకం " కు వెళ్ళిపోయిన "యమ దొంగ " !!!

Image
                                                                  ఈ వింత సంఘటణ ఆగ్రాకు సమీపంలో ఉన్న నాగల మణి అనే గ్రామంలో జరిగింది . ఆ గ్రామంలో సత్య ప్రకాష్ అనె ఆసామికి 'యమ వాహనం ' ని తలపించే మాంచి గేదె  ఒకటి ఉంది .దానిని రోజూ లాగే తన పశువుల దొడ్లో కట్టేసి ,నిశ్చింతగా పడుకుండి పోయాడు ఆసామి సత్య ప్రకాష్ .    అర్దరాత్రి వేళ ఒక జంతువుల దొంగ సత్య ప్రకాష్ దొడ్లోకి ప్రవేశించి సదరు గేదె ను  చూసాడు .దానిని చూడగానే అతడికి 'యమ ఆశ 'కలిగింది .బాగా బలిసి ఉన్న అ గేదె కు  మార్కెట్లో మంచి గిరాకి ఉంటుందని తలచి ,మెల్లగా దానిని  పలుపుతో సహా తప్పించి తన వెంట తీసుకు పోసాగాడు .ఆ మహిషి  కూడా వీడెక్కడికి తీసుకు వెళతాడో చుదామని సరదా పడి ,రెండు కిలో మీటర్లు వరకు కిమ్మనకుండా వెంట వెళ్లిందట.కాని రెండు కిలోమీటర్లు నడిచె సరికి కాళ్ళు నొప్పిపట్టి నాయేమో ఇక రాను అన్నట్లు మొండికేసింది కాబోలు ,దొంగ దానిని బలవంతంగా లాగ బోయి  ఉంటాడు . దానితో చిరెత్తుకొచ్చిన ఆ మహిషం కోపంతో తనను కట్టి ఉంచిన పలుపు తాడును గట్టిగా గుంజేసరికి సదరు దొంగ చేయి అందులో ఇరుక్కు పోయింది . అంతే ఒక్క ఉదుటున గేదె  వెనక్కు తిరిగ

ఆడది నన్నేమి చేస్తుందిలే అని అహంకరించిన "దున్నపోతు రాక్షసుడు" ని చంపిన "దుర్గాదేవిని " అంత మాట అంటారా ఈ "దున్నపోతు బావజాలికులు ".

Image
                                                                          చదవక ముందు "అమ్మా " "అమ్మా " అన్నోడు , చదువు ఎక్కువ అయి "నీ అమ్మా , నీ అమ్మా , అనటం మొదలు పెట్టాడంట !. అలా ఉంది మన విశ్వ విద్యాలయాల్లో కొంతమంది మేదావి విద్యార్దులుం అని విర్రవీగే వారి తీరు. పూర్వకాలం లో రాక్షసులు ఎంత విద్యావంతులు, బలవంతులు  అయినా , మూర్కత్వం తో కూడిన అహంకారం ఉండటం వలననే లోక కంటకులు అయి దేవతల చేతిలో దిక్కు లేని చావు చచ్చ్చ్హారు . మేము ఆ  రాక్షస  రాజులుకు  వారసులం అని , మాది రాక్షస బావజాలం అని చెప్పుకుంటున్న వారు నిజంగా ఆ రాక్షస సంతతి యొక్క వారసులే అని అనిపిస్తుంది , వారు చెప్పే కదలు , చెసే చేష్టలు చూస్తుంటె. కాకపోతే బాదా కరమైన విషయం ఏమిటంటె , ఈ  దేశం  లో ఉన్న 80% అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను సదరు రాక్షస సంతతికి చెందిన వారిగా తీర్మాణించి , వారందరికి వీరు ప్రతినిధులు అన్నట్లు స్టేట్ మెంట్ లు ఇవ్వడమ్. నిజంగా ఈ రాక్షస బావజాలికులు చెప్పే కట్టుకదలు వింటె వారు ఎవరికీ ప్రతినిదులం అని చెప్పుకుంటున్నారో , వారే బడితే పూజ చెయ్యడం ఖాయం.     దుర్గా దేవి హిందువుల ఆరాద్య ద

మోడీ గారి వ్యతిరేకులంతా "వైవస్వత మన్వంతర " కాలంలో ఉంటె , మోడి గారేమో "సూర్య సావర్ణిక మన్వంతర " కాలం లో ఉన్నారు. !!!

Image
                                                                                                                     ఈ  దేశం లో ఒకప్పుడు అణగారిన వర్గాల తరపున ఉద్యమాలు నడిపి , వారిలో  గొప్ప ఆశ లు రేకెత్తించి , వారికి ఆశాజ్యోతి గా వెలుగొందుతుంది అని బావించిన "కమ్మ్యూనిస్ట్ పార్టి " లు చివరకు విశ్వ విద్యాలయాల్లో కొంతమంది  విద్యార్దులు నిర్వహించే  "ముద్దులు" ఉద్యమానికి,  "అప్జల్ " ఉద్యమానికి సపోర్ట్ చేసి తమ స్తాయిని తామే దిగజార్చుకుంటున్నాయి .  పరిణామ క్రమం సిద్దాంతం అనేది కేవలం జీవ జాలానికే కాదు , బావజాలాలకు వర్తిస్తుందని , భారత దేశం లోని కమ్యూనిస్ట్  పార్టిల  చరిత్ర రుజువు చేస్తుంది. అంతరించి పోతున్న జీవజాలం వలెనే "అంతరించిపోతున్న బావజాలం " అనేది కూడా పరిణామ క్రమం లో బాగం గా ఉంటుంది అని అనిపిస్తుంది .  అంతరించి పోయే జీవజాలాన్ని  కాపాడుకోవడానికి ప్రభుత్వాలు అక్కడక్కడా సదరు జీవ జాల సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి అభివృద్దికి క్రుషి చేస్తున్నాయి. అలాగే అంతరించి పోతున్న బావాజాలలను కాపాడుకోవటానికి , వాటిని అంతో ఇంతో అభివృద్ధి చేయడానికి ఈ  దేశ

30,000 శవ పరీక్షలు చేసిన ఆ డాక్టర్ కే ఒళ్ళు గగుర్పొడిచేలా చేసిన ఆ" యువతి శవ పరిక్ష " !!!?

Image
                                                                            ఈమద్య ఒక ఆంగ్ల వ్యాసం చదివాను . ఆ వ్యాస రచయిత ఏ మాత్రం వాస్తవ ద్రుష్టి లేని పక్కా ఆదర్శ వాది కాబోలు 'స్త్రీలకు కావాల్సింది రక్షణ కాదు ,స్వేచ్చా స్వాతంత్ర్యాలు చాలు " అని తేల్చేసాడు . ప్రస్తుతం డిల్లీలో జరుగుతున్నా ఎన్నికల ప్రచారం సందర్బంగా అక్కడి ప్రదాన పార్టీలు అయిన బి. జె.పి ,అమ్ ఆద్మీ మానిపెస్టో ల గురించి ప్రస్తావిస్తూ  రాసిన వ్యాసంలో అయన గారి కోరిక  అది .కాని అది ప్రచురించబడిన 24 గంటల్లోనే డిల్లికి సమీపం లోని రోహ్తక్ జిల్లాలో జరిగిన  ఒక  దారుణ సంఘటణ సదరు రచయిత గారి కోరిక ఎంత వాస్తవ దూరమైనదో తెలియ చేస్తుంది .స్త్రీలకు సంపూర్ణ స్వెచ్చా స్వాతంత్ర్యాలు అనేవి నూటికి నూరు శాతం మనుషులు ఉన్న సమాజం లో ఉంటె మేలు చేస్తాయి   కాని ,1% మనిషి రూప మెకాలు ఉన్నా అవి స్త్రీలకు అపాయం తలపెడతాయి,  అని  అనిపించే లా ఉన్న ఈ ఉదంతం గురించి తెలుసుకోండి .  ఆమె 28 ఏండ్ల యువతి . నేపాల్ లోని వార్డా జిల్లా కు చెందిన వ్యక్తీ . ఆమె కు మానసిక రుగ్మతలు ఉండటం వలన చికిత్స తీసుకుంటుంది .ఆమె అక్క ఒకామె హర్యానా లోని రోహ్ తక్ లో ఒక

జాలీ లైఫ్ కోసం 67 యేండ్ల ముసలాడిని పెండ్లాడితే , జర్మన్ శృంగారం కావాలని చచ్చె వరకూ బాదాడట !

Image
                                                                                                                              ఆమె గారొక 49 యేండ్ల టర్కిష్ ముదిత . ఆమెకు మొదటి భర్త వలన కలిగిన  కొడుకు ఉన్నాడు . తన మలి వయసులో ఒంటరి తనం వలన కలిగే వ్యాకులతను దూరం చేసుకోవడానికి మరియు తనకు సుఖ సంతోషాలతో కూడిన జీవితం అందిస్తాడని నమ్మి ,ఒక 67 ఏండ్ల ముసలోడిని ఏరి కోరి పెండ్లి చేసుకుంది . మొదటి 20 రోజులు ఎంతో జాలీ గా గడచి పోయాయి అట . ఇక అక్కన్ణుంచి ఆమె మీద ఆమెకే జాలి వేసేలా ప్రవర్తించడం మొదలెట్టాడు అట ముసలి మొగుడు . ప్రతి రోజూరాత్రి అయింది మొదలు తెలాంరిందాక తను జర్మన్  పోర్న్ చిత్రాలు చూడటమే కాక ,భార్యకు కూడా  జర్మన్ బ్లూ పిల్మ్ లు చూపించి అందులొ నటించే అమ్మాయిల మాదిరి తన కోరికలు తీర్చ మనేవాడట ."చీ  అదేం పాడు కోరిక " అంటె చితక బాదడం మొదలు పెట్టాడట . అలా కొంత కాలం భరించిన ఆమె ,ఆ  ముసలాడు ఒక నర రూప కామ పిశాచి అని అర్దం చేసుకుంది . మొన్నీ మద్య యదా ప్రకారం తనను చితక బాదుతున్న మొగుడు మీదకు ఒక్క ఉదుటున లంఘించి ఒక పదునైన కత్తితో అతడి గొంతు కోసి ,అతడి లోని మృగ వాంచను   శాశ్వతంగా తీర్చి

రాముడంటే "రామ్ జెటల్మాని " గారికి ఎందు కంత ఒళ్ళు మంటో ఇప్పుడర్దం అయింది !!?

Image
                                                                                                         ఆ మధ్య వెటరన్ లాయర్ గారైన రామ్ జెటల్మాని గారు ఒక సభలో ప్రసంగిస్తూ ,రాముడు సీతకు సరి అయిన జోడి కాదని వాగి ,అందరి చేత విమర్శలు పొందాడు . దాని మీద  ఇదే బ్లాగులో " కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!" అనే టపా కూడా పెట్టడం జరిగింది . అన్ని ఏండ్లు వచ్చిన ఆ పెద్దాయనకు 'రాముడు ' అంటే ఎందుకు సరి పడదో అప్పట్లో నాకు అర్ధం కాలేదు .కాని మొన్న అంటే ఈ నెల 16 వ తారీకున ఒక వెటరన్ హిందీ నటి మణిని ,రామ్ జెటల్ మాని గారు ముద్దు పెట్టుకున్న తీరు చూసాక 'ఓహో  ఈ ముసలాడి అసలు బుద్ది ఇదా ' అనిపించింది . వివరాలు లోకి వెళితే   మన దేశం లో అత్యదిక పీజులు తీసుకుని కేసుల ను వాదించే లాయర్లలో రామ్ జెటల్మాని గారు ప్రముఖులు . వారు ప్రాశ్చ్యాత నాగరికత వ్యామోహ పరులు . అందమైన ఆడవాళ్ళు అనుమతిస్తే ,పబ్లిక్ గా వారిని 'ఇంగ్లీష్ కిస్ ' పెట్టుకునే దాక ఈ ముసలోడికి అస్సలు ఆగి చావదు అనుకుంటా . అందుకే భారత

ఐలయ్య గారు హిందువూ కాడు ! అఫ్జల్ గురు దేశ ద్రోహి కాడు ?!!!

Image
                                                                                                                        నాకు ఈ రోజు నా వాట్సప్ లో ఒక మెస్సేజ్ వచ్చింది . దానిని ఆసాంతం చదివిన  నాలో ఒక ఆలోచన రేకెత్తింది. ఇంతవరకు నేను అనుకున్నది ఏమిటంటె , ఈ  దేశం లోని కొంతమంది కుహనా మేదావులు ,కేవలం BJP మిద కోపంతోనో , సంఘ్ పరివార్ మీద అక్కసుతొనో,  పాకిస్తాన్ నో  మరే ఇతర భారత వ్యతిరేక సంస్తలు వాటిలోని వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని . కాని నా అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాను. అసలు వారు ఈ దేశం మీద , ఇక్కడి ప్రజల సంస్క్రుతి మీద అక్కసుతోనే , మెజార్టీ భారతీయ ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తున్న హిందూ సంస్తలను, రాజకీయ పార్తీలను బూచిగా చూపిస్తూ మన మీద, మన సంస్క్రుతి మీద , ప్రత్యక్షంగా ,  పరోక్షంగా దాడులు చేస్తున్నారని. ఏదో ఒక రోజు ఇక్కడి ప్రజల జీవన విదానం అయిన "హిందూ జీవన విదానం " ని నాశనం  చేసి  విదేశి మత , బావజాలికుల చేతిలోనే ఈ దేశ అధికార పగ్గాలు ఉంచి , వారి నీడలో తమ దేశ ద్రోహ కార్యక్రమాలు కొనసాగిస్తూ తమ పబ్బాలు గడుపుకోవాలి అని. దీనికి గాను విదే శాలనుండి   అంతో ఇంతో ముడ

పెండ్లి కొడుకుని కాదని , పెండ్లి చూడటానికి వచ్చిన వాడిని పెండ్లాడిన పెండ్లి కూతురు !!!

Image
                                                                          మారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ . పెండ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటే "మనువు " అనేది దైవ నిర్ణయం!. దానిని కాదని ఎవరూ ఏమి చేసినా అది నిష్ప్రయోజనం" అని నమ్మే వారికి మంచి ఊతమిచ్చే సంఘటణ ఒకటి ఇటివల ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది .   ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన  పెండ్లి కొడుకు జుగల్ కిశోర్ వయసు 25 సంవత్సరాలు . అతన్ని పెండ్లాడ బోయే వదువు ఇందిర వయసు 23 సంవత్సరాలు . పెంద్లికూతురిది రామ్ పూర్ కాబట్టి పెండ్లి రాంపూర్ లో జరపాలని ఇరువైపులా పెద్దలు నిర్ణయించి అందుకు అన్నీ సిద్దం చేసారు . పెండ్లి జరుగుతున్న తరుణం అది . ఆకాశం అంత షామియానా క్రింద ,ఆహుతుల ,బందు మిత్ర పరివార సమక్షంలో వివాహ తంతు దూందామ్ గా జరుగుతుంది . అదిగో అప్పుడు జరిగింది ,ఆ విది నిర్ణయించిన ఘటన .   కొంత తంతు జరిగి పోయింది ."వర మాల " అంటే ,పెండ్లి కొడుకు ,పెండ్లి కూతురు పరస్పరం దండలు మార్చుకునే ప్రక్రియ మొదలైంది .సాంప్రదాయమ్ ప్రకారం మొదటగా వరుడు వదువు మెడలోఠీవిగా  వర మాల  వేయబోతు చేతులు ముందుకు చాచాడు .

150 సినిమాల హీరో చిరంజీవి ఇవ్వలేని సందేశం , అయన కుమార్తె "శ్రీజ " ఇచ్చింది !!!

Image
                                                                                                                  హీరో చిరంజీవి ! ఆంద్రుల ఆరాద్య నటుడు. ఇప్పటి వరకు అయన 150 చిత్రాల్లో నటించారు. అయన గారు నటించిన చిత్రాల్లోని కధలు ఈ  నాటి యువతరాని కి  మంచి కిక్ ఎక్కించేవే . సినిమా  కి వచ్చే కలెక్షన్ లలో ఎక్కువ శాతము కుర్రకారు ప్రేక్షకుల నుండె వస్తుందో ఏమో కాని  ఏ ప్రేమ సినిమాలు చూసినా   తల్లి తండ్రులు విలన్ లు , వారి కూతుళ్ళు హీరోయిన్ లు , ఆ హీరోయిన్ లు ను ప్రేమించే హీరో లు రోడ్ల మీద జులాయిగానో , దొంగల గానో, స్మగ్లర్ లాగానో , అది ఇది కాకపోతే ఆడపిల్లని వేదించే ఇడియట్ లాగానో ఉంటారు తప్పా , సీనియర్ ఎన్టీఆర్  గారి "కధానాయకుడు " చిత్రం లో హీరో లాగా మాత్రం చచ్చినా ఉండరు . ఎందుకంటె అలాంటి కదా నాయక పాత్రలను ఐ నాటి యువతరం మెచ్చదని సినిమా నిర్మాతల భయం కాబోలు.               అందుకే విలన్ ల కూతుర్లు ను హీరో ప్రేమించడం, దానికి తండ్రి విలన్ అడ్డుచెప్పి ఇంట్లో బందిస్తే  , హిరో చాతి  విరుచుకుంటూ  ఒక్కడే వీరుడిలా విలన్ ఇంట్లోకి ప్రవేసించి , అక్కడున్న డజన్ ల కొద్ది రౌడీలను తన ఒంటి చెత్తో ఉ

ప్రేమికుల రోజు కదా అని "పేస్ బుక్ ప్రేమికుడు " ని కలిస్తే , "గాంగ్ రెప్ " బహుమతి ఇచ్చాడట !

Image
                                       ఇండియాలో ప్రేమికులు అన్నా , ప్రేమికులు రోజు అన్నా కొంత మంది యువకులకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో భువనేశ్వర్ సమీపంలోని నయాగడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ  సంఘటన తేట తెల్లం చేస్తుంది .    అమ్మాయి పేరు ఏదైతేనేం , అ అమ్మాయి + 2 అంటే ఇంటర్ చదువుతుంది . అందరికి ఉన్నట్లే ఆమెకు పెస్బుక్ ఖాతా ఉంది . ఖాతా ఉంది కాబట్టి బాయ్ ప్రెండ్ రిక్వెస్ట్ లు ఉంటాయి . అందులో ఒక రిక్వెస్ట్ కి ఓ.కే చెప్పటమే కాక 20 రోజుల్లోనే వారి మద్య ప్రేమ ఏర్పడిపోయి భువనేశ్వర్ అంతా వారి ప్రేమ పరిమళాలు వెదజల్లారు . పార్కుల్లో , పబ్బుల్లో , సినిమాల్లో ఎక్కడా చూసినా వీరి  వీర   ప్రేమే ! అలా వారి అంతులేని ప్రేమ కొనసాగుతుండగా మొన్న ప్రేమికుల దినం అయిన పిబ్రవరి 14 రానే వచ్చింది .  మామూలు రోజుల్లోనే ప్రేమను ఇరగదిసె ఆ 20 రోజుల ప్రేమ జంట ఇక ప్రేమికుల రోజున ఖాళీగా కూర్చుంటే వారి 20 రోజుల  ప్రేమకు అర్ధం ఏముంది? అందుకే  రోజున ప్రేమికుడి కోరిక మేరకు ఆ ఇంటర్ చదివే ప్రేమికురాలు అతనితో కలసి దగ్గరలో ఉన్న నయాగడ్ అరణ్య ప్రాంతానికి వెళ్లారట . తనకు మైమరచి పోయే నయాగడ్ ప్రక్రుతి అందాల మద్య "నయా ప్రేమ

సమానత్వం కోసం మొగుడికి తాళి కట్టి, ఎగతాళి చేసిన కమ్యూనిస్ట్ వాసంతి !

Image
                                                                                                             మన దేశం లో విదేశి బావజాలాలతొ తమ మెదడులను కుంచించుకు పోయేలా చేసుకున్న కొంత మంది కమ్మ్యూ నిస్తులకు "సమానత్వం" అనే దానికి ఉన్న అసలు అర్ధం ఏమిటో తెలుసుకోలేక పోతున్నారు . వారు చెప్పే పడి  కట్టు పదాలు , చేసే ఊకదంపుడు ఉపన్యాసలలొని సారాంశం వారికైనా తెలుసో తెలియదో ఆ  భగవంతునికే తెలియాలి . ఉదాహరణకు వారు చెప్పే సినిమా డైలాగు లాంటి మాటలు చూదాం . " నీలో , నాలో , ప్రతి మనిషిలో ఉండేది ఎర్రని రక్తమే ! ఒకరిని కొస్తే పాలు , మరొకరిని కొస్తే నీళ్ళు  రావు. ఇది చాలు మనుషులంతా ఒకటే అని చెప్పటానికి "   " కమ్యూనిస్ట్ డైలాగ్ ".   "పురుషు లందు పుణ్య పురుషులు వేరయా "    "సంప్రాదాయపు  మాట "    "మనుషుల రక్తం చూడటానికి ఎర్రగా ఉన్నప్పటికీ , దానిలో గ్రూపులు ఉన్నాయి . అవి గమనించకుండా ఒకరి రక్తం మరొకరికి "ఎరుపు" బేసిస్ మిద ఎక్కిస్తే ఎగిరి చచ్చె అవకాశముంది "  ఇది నేటి సైన్స్ కనుగొన్న సత్యం ! అలాగే రక్తం లో విశ్వ గ్రహీత, విశ్వ దాత

పేబ్రవరి 14 ,ఈ రోజు రహస్య ప్రేమికుల దినం ! ఎందుకో చూడండి .

Image
                                                                                                                 ఈ రోజు వాలెంటైన్స్ డే ! దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినం గా బావించి జరుపుకుoటుంటారు . కాని ఈ రోజు ను వాలెంటైన్స్ డే గా పిలవబడటానికి కారణమైన వాలెంటైన్స్ చరిత్ర తెలుసుకుంటే దీనిని ప్రేమికుల దినంగా కాకుండా "రహస్య ప్రేమికుల దినం" గా పిలవాల్సి ఉంటుంది . ఆ కదేమిటో చూదాం !                వాలెంటైన్  అనే గ్రీసు దేశానికి చెందిన క్రైస్తవ మత పెద్ద ని పేబ్రవరి 14 వ తేదిన ఉరి తీసారట ! అయన చేసిన నేరం ఏమిటంటే చర్చ్ కు వచ్చె యువతి యువకుల మద్య పెద్దలకు తెలియకుండా జరిగే రహస్య ప్రేమలను ప్రోస్తాహిస్తూ వారికి రహస్యంగా తన చర్చ్ లోనే పెండ్లిళ్ళు చేసే వాడట . ఇది క్రీ శ 270 సంవత్సరంలో జరిగింది . అ రోజులలో ఇలాంటి రహస్య ప్రేమలు , పెండ్లిళ్ళు చేయడం నేరం . అది కాక గ్రీసు  దేశం విదేశి దండ యాత్రలతొ సంక్లిష్ట పరిస్తుతుల్లో ఉన్న సమయం . రాజు వద్దని వారించినా వినకుండా మొండిగా ఎదురు తిరిగినందుకు అతనిని ఉరి తీసారట !. అ తర్వాత కాలంలో పాప్ గెలిలియోస్  అనే అయన పిబ్రవరి 14 ను

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

Image
                                                                                      నేను ఇదే బ్లాగులో  వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న  "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన  జీవన విదానం   గురించి ప్రస్తావించిన నా టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."    లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది.  .      ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన తీరు గురించి మొదట్లో శ్లోకాలు ఎంతో ఉద్దాత్తంగా ఉన్నాయి . స్త్రీలను గౌరవించని , పూజించని కులం లేక జాతి సర్వనాశనం అవుతుందని చెప్పిన మనువు మహాశయుడు ఆ తర్వాతి శ్లోకాలలో స్త్రీలను దారుణంగా అణచివేసి తమ ఆదిపత్యంలో ఉంచుకుని వారికి స్వాతంత్ర్యం లేకుండా చేయాలని చెప్పడం విడ్డూరమే