భక్తులను గొర్రెలు ను చేసి గడ్డి తినిపించిన పాస్టర్ డానియెల్ !!!

                                                                       

              వారి దేవుడు గుడ్ షెప్పర్డ్ ! అంటె మంచి గొర్రెల కాపరి అని అర్దం ! అయన గారు ఏమి చెప్పాడో మనకు తెలియదు కాని , ఆఫ్రికాలోని ఒక పాస్టర్ గారు మాత్రం, భక్తులు ఏసుప్రభువు కి దగ్గర అయ్యే సులువు అయిన మార్గం ఒకటి సెలవిస్తే అనేక మంది భక్తులు దానిని పాటించి అమితానందం పొందుతున్నారు అట. ఇంతకీ  ఆ పాస్టర్ చెపుతున్న ఆ సులువైన సూత్రం ఏమిటొ తెలుసా?

                          ఆప్రికాలోని ఈ పాస్టర్ గారి పేరు డానియల్ అట . ఈయన గారి అభిప్రాయమో లేక వారి మతగ్రందం లో చెప్పబడిందో తెలియదు కాని ,  తమ దేవుడు మంచి గొర్రెల కాపరి కాబట్టి , ఆయన అనుగ్రహం పొందాలంటే భక్తులు గోర్రేలుగా మారితే తప్పా అది సాద్యం కాదు అన్నాడంట. అనటమే కాదు వారందరిని తన భోదలు  ద్వారా గోర్రేలుగా మార్చి ఆ చర్చ్ లో ఉన్న ఒక పచ్చిక బయలు మీదకు పంపితే అక్కడ వారు పిచ్చి పట్టినట్లు ఆ పచ్చిక బయలు లోని గడ్డి ని కస మీసా నమిలి మింగేసారట.  ఆ భక్తులు చూడబోతే నాగరికులు లాగే కనిపిస్తున్నారు . మరి ఆ డానియల్ పాస్టర్ దెబ్బకు గొర్రెలు లాగా ఎలా మారిపోయారో అర్దం కావటం లేదు. ఆ గడ్డి తినే కార్యక్రమం అయిపోయాక "ఎలా ఉందమ్మ ఇప్పుడు నీకు " అని 21 యేండ్ల లా స్టూడెంట్ ని అడిగితె "ఎన్నో రోజుల నుండి బాదపెడుతున్న గొంతు నొప్పి తగ్గిపోయింది" నాకు అని చిలుక పలుకు పలికిందట ఆ చిన్నారి.

         ఇంకా నయం! వారి ప్రభువు గొర్రెలు కాసాడు కాబట్టి సరిపోయింది ! అదే పందులు ను కాసి ఉంటె , డానియల్ పాస్టర్ గారు  వారిని పందులుగా మార్చి పనికి రానిదంతా తినిపించే వాడు కాబోలు! ఇక ఆవురావురు అంటూ గడ్డి తింటున్న ఆ నాగరిక భక్తులును చూడాలి అనుకునే వారు క్రింది వీడియోలో చూడవచ్చు.


                        



                 పైన చెప్పిన పాస్టర్ గడ్డి మాత్రమే తినిపించాడు. కాని ఇంకొక పాస్టర్ అయితే విశ్వాసినుల చేత మనిషి అనే వాడు చేయించ లేని నీచమైన పని చేయించాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింది పోస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూదండి.

"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !


                 ఇలాంటి పనులు కేవలం విదేశి గడ్డల మీదే జరుగుతున్నాయి , భారతీయ గడ్డ మీద  జరుగవు అని అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విదంగా ఇండియన్స్ ను మారుస్తున్నారు.  తమ మాటల చేత భక్తులను గోర్రేలుగా మార్చే పాస్టర్ లు ఇక్కడా అదే పని చేస్తున్నారు . కాకపోతే అక్కడ గడ్డి తినిపిస్తున్నారు . ఇక్కడ డబ్బులు అనే గడ్డి తినిపించి  మతం మార్చుకునేలా చేస్తున్నారు. ఒక్క సారి వారి ప్రభావం  లోకి వెలితే ఇక వారి నుండి తప్పించుకోవడం కల్ల. కాబట్టి హిందువులారా ఆలోచించండి . వారి మాటల గారడికి వారి బుట్టలో పడితే మీ బ్రతుకు గడ్డి తినే గొర్రె బ్రతుకే! ఎప్పటికైనా బలి కాక తప్పదు.

     కాబట్టి స్వమతాభిమానం అనేది ఆత్మాభిమానం లో బాగమే అని గ్రహించి తదనుగుణంగా మెసలుకోండి. ఈ   సమాచారం మరింత మందికి చేరడానికి  కనీసం దీనిని షేర్ చెయ్యండి .

   జై హిందూ  !!                                                                                     జై జై హిందూ    !!  

                                                  (  9/2/2016 Post Republished)                                         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన