Posts

Showing posts from November, 2016

నా బట్టలు ,నా ఇష్టం ! మీ కేంట్రా ? అంటున్న ఈ కామెడీ ని చూడండి !!!.

Image
                                                                                                        మై డ్రెస్ ,మై చాయిస్ అనే నినాదం తో మోడ్రన్ స్త్రీ వాదం తన లోని విశ్రుంఖల స్వేచ్చా వాంచను తెలియ చెయ్యడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం . భారత దేశం లో  కూడా అటువంటి విపరీతపు అలోచనా దోరణి వైపు యువతను ఆకర్షించేలా మోడ్రన్ స్త్రీ వాదం ప్రయత్నిస్తుంది . దాని కోసం మన దేశం లో స్త్రీల మీద జరుగుతున్నా అత్యాచారాల కు వ్యతిరేకంగా జరిగే అందోళనలో ,తమ అనుకూల వర్గాలు చేత ప్ల కార్డులు పట్టి ప్రదర్శనలు నిర్వ హిస్తూ ఉంటారు .           సాంప్రాదాయ స్త్రీ వాదం స్త్రీలకు పురుషులతో  పాటు సమాన గౌరవం ,రక్షణ కోరుకుంటుంటే ,దానికి వ్యతిరేకంగా మోడ్రన్ స్త్రీ వాదం విశ్రుంఖల స్వేచ్చను ఆసిస్తుంది .దానికి కారణం సింపుల్ . సాంప్రదాయ స్త్రీ వాదం వలన మల్టీ నేషనల్ కంపెనీలకు నష్టం . ఇక్కడ చౌక గా లభించే స్త్రీ శ్రమ లభించదు . ప్యాషన్ ల పిచ్చి లో జరిగే కోట్ల కొలది బట్టల వ్యాపారాలకు మోడ్రన్ స్త్రీ వాదం ఉపయోగ పడి నట్లు సాంప్రదాయ స్త్రీ వాదం ఉపయోగ పడదు . అలాగే స్త్రీలను సెక్స్ బానిసలుగా మార్చి వారిద్వారా కోట్లాది ర

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గృహ హింస చట్టం వర్తించేది తాళి కట్టించుకోని బార్యలకు తప్పా, తగులుకున్న తరుణుల(concubine) కు కాదు!

Image
                                                                                                  మొన్న  26-11-2013 న సుప్రీం కోర్టువారు ఇంద్ర శర్మ వర్సెస్ V .K.V శర్మ అనే కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పును వెలువరించారు. ఆ తీర్పు వివాహ సంబందాలు, సహజీవన సంబందాలు విషయాన్ని చాలా కో కూలంకషంగా చర్చించి ఆ కేసులో బాదితురాలైన సహజీవన మహిళ కి వ్యతిరేకంగా కేసును కొట్టివేయడం జరిగింది. కానీ మన రాష్ట్రం లోని కొన్ని వార్తా పత్రికలూ, అబ్యుదయ స్త్రీ సంఘాల వారమని చెప్పుకుంటున్న వారు , సహజీవనం ని సుప్రీం కోర్టు నేరమూ కాదు , పాపమూ కాదంది. పైపెచ్చు సహజీవనం చేసే స్త్రీలకు కోడా బార్యహోదా లాంటి హక్కును కల్పించమని పార్లమెంట్ కు సూచనలు చేసిందని అజ్ఞానంగా ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. నేను ఇందాక ఒక టి.వి. చానల్ లో ఒక ఫెమినిస్ట్ చేసిన వాదన విని చాల ఆశ్చర్య పోయాను. ఆమె వాదం ప్రకారం , బార్య ఉందని తెలిసి ఆమె భర్త తో సహజీవనం చేసిన స్త్రీకి అన్ని హక్కులు ఇవ్వాల్సిందే నట! . ఇక్కడ ఆ సహజీవని హక్కు కోరేది పురుషునికి వ్యతిరేకంగా తప్పా , అతని బార్యకు వ్యతిరేకం కాదట. ఎంత అజ్ఞానం! ఎంత అనా లోచితం! తోటి స్త్రీ ని భర్త ప్ర

ఆడపిల్లల నెత్తి మీద చేతులు పెట్టి ,వారిని పడుకోబెడుతున్న, వీరి గురించి ఏ పేపర్ రాయదెందుకు?ఏ మీడియా చూపదెందుకు?

Image
                                                                                                        భారత దేశం సెక్యులర్ దేశం. అంటే రాజ్యం ద్రుష్టిలో మతాలూ అన్నీ సమానమే . కాని ఆచరణలో మాత్రం పూర్తి విరుద్దం. ఇక్కడ మెజార్తీ ప్రజలు హిందువులే అయినా , మత స్వేచ్చ లో మైనార్తీలకు ఉన్నంత స్వేచ్చ ఈ  దీనులకు లేదు. కారణం ఇండియాలోని పత్రికలూ , మీడియా తో పాటు మొన్నటి దాక కేంద్ర ప్రబుత్వం లో అధికారం చలాయించిన పార్టి మైనార్తీ మతస్తుల పక్ష పాతి  కాబట్టి. ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఒక కేసులో తీర్పును ఇస్తూ సాక్షాతూ మన దేశ అత్యున్నత న్యాయ స్తానం "ఈ దేశం లో మైనార్తీ లకు ఏ మత స్వేచ్చ ఉందో , అదే స్వేచ్చ మెజార్తీ లు అయిన హిందువులకు ఉంటుంది" అని చెప్పాల్సి వచ్చిందంటె వారి స్వేచ్చా ఎంత దీనావస్థ లో ఉందో ఇట్టె అర్దమవుతుంది.                      సాదారణంగా ఏ దేశం లో అయినా మెజార్టీ మతస్తుల ప్రభావానికి మైనార్టి మతస్తులు స్వేచ్చగా తమ మత కార్యకలాపాలు నడుపుకోలేరు కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక రాయితీలు , రక్షణలు ఇవ్వడం జరుగుతుంది. కాని ఈదేశం  లో పరిస్తితి అందుకు పూర్తిగా బిన్నం. మైనార్తీ లు విదేశి డబ్బ

మనకు కావల్సింది పార్టీలు మారే వారు కాదు, రాజకీయాలనే మార్చగలిగిన మగాళ్లు!

Image
రాజకీయాలనే మార్చగల దమ్మున్న మగాడు .                                                                (ఈ  పోస్ట్ నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందు అంటే 1/6/2013 న ప్రచురించడం జరిగింది . ఇది నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు . అవినీతి మీద అంతిమ యుద్ధం చేయగల దమ్మున్న వారు అధికారానికి రావాలి అని ఇందులో అభిలషించడం జరిగింది . ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఆ కోరిక నిజమౌవుతుంది అని అనిపిస్తుంది . కష్టపడకుండా మంచి సంతానాన్ని  , బాధలు పడకుండా నీతివంతమైన సమాజాన్ని తీర్చి దిద్దలేము అనేది గ్రహిoచబట్టే మెజార్టీ ప్రజలు బాధలు పడుతున్నా ,మోడీ గారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అని నా అభిప్రాయం  . పెద్ద నోట్ల రద్దు అనేది అవినీతి నిర్ములనా చర్యల లో  భాగంగా కేంద్ర సర్కార్ తీసుకున్న అతి సాహసోపేతమైన మరియు అతి ముఖ్యమైన చర్య. ). ఇక పాత పోస్ట్ చదవండి                                                           ప్రజలు అంటే ఎంత పిచ్చి పువ్వులుగా చూస్తున్నారో ఇటీవలి రాజకీయ నాయకుల దోరణి చూస్తుంటే అర్థమవుతుంది. నిన్న మొన్నటి దాక వినడానికే అసహ్యమ్ వేసేలా తిట్టుకున్న వారు

నగ్న పూజలు చేస్తె "ఏసయ్య" కరుణిస్తాడు అని , భక్తురాళ్ళను వ్యభిచారులుగా మార్చిన "ఫాస్టర్ "!!!

Image
                                                                      వర్జీనియాలో ఒక చర్చలో  నగ్న ప్రార్ధనలు చేయిస్తున్న ఒక పాస్టర్ !                                   ఇంత ఘోరమైన సంఘటన ఇటివలి కాలంలో జరుగలేదు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక నీచమన వ్యక్తీ ఫాస్టర్ ముసుగులో ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటె , అసలు ఆ  చర్చ్ కు వెళ్ళిన  స్త్రీలలో ఎంత మంది ఆ కామ పిశాచికి బలి అయ్యారో  అనే ఆందోళన  కలుగుతుంది . వివరాలులోకి వెళితే               పశ్చిమ గోదావరి జిల్లాలోని,జగన్నాధ పురంలోని ఒక చర్చ లో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తీ , చర్చ్ కు వచ్చె భక్తురాళ్ళకు ఒక సులభ ఉపాయం చెప్పాడు అట .  ఏసు ప్రభువు దర్శనం త్వరగా కావాలి అంటె ఇలా బట్టలు దరించి ప్రార్దిస్తే కుదరదు, బట్టలన్నీ విప్పి నగ్నంగా ప్రార్దించే వారంటే ప్రభువుకు ఇష్టం కాబట్టి ,అలా చేస్తే వెంటనే ఏసయ్య కరుణిస్తాడు అని చెపితే ,అమాయంకంగా నమ్మిన మహిళా విశ్వాసులు అతను చెప్పినట్లే చేసారట . ఆ తర్వాత అలా చేస్తున్నప్పట్కి ఏసయ్య కరుణించలేదు లేదు కాని,పాస్టర్  మాత్రం కరుణించాడు .ఎలా అంటె              నగ్నంగా ప్రార్దిస్తున్న అ మహిళలను తన సెల్ లో చిత్రీ

ఈ దేశం లో హిందువుగా పుట్టడమే పాపమై పోయింది ! ! .

Image
                             ఈ  మాట అన్నది  తెలుగు సాహితీవేత్త, పౌరాణిక ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు గారు . అయన గారు ఏమన్నారో , పెద్ద నోట్లు రద్దును ప్రస్తావిస్తున్న  సందర్భంలో అలా ఎందుకు అన్నారో తెలుసుకోవాలంటే క్రింది వీడియోను క్లిక్ చేసి చూడాల్సిందే మరి                                                                                                                                                                                                            ఈ వీడియో ఓపెన్ కాకపొతే   ఈ లింక్ ని క్లిక్ చేయండి                                                            

బాదితురాలికి "అభయ" పేరు పెట్టడం, రేపిస్టు లని "నిర్భయ" క్రిందకు నెట్టడంతో ప్రభుత్వo బాద్యత తీరినట్లేనా?

Image
                                                                    Courtesy: ABN Andhra Jyothi Dt:25/11/2016.                                                            మన రాజధాని హైదరాబాద్ నగరం చాలా గొప్పది. ఎందుకంటే మన దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో దీనికి 5వ  స్తానమట !. ఎలాగు దేశ రాజదాని అయిన డిల్లీ రెండవ  స్తానంలో ఉంది కాబట్టి అక్కడ "నిర్భయ " సంఘటణ జరిగి దేశాన్ని ఒక ఊపు ఊపింది . దానితో "నిర్భయ " చట్ట సవరణలు " వచ్చాయి. ఆ తర్వాత మరో పెద్ద నగరం, దేశ వ్యాపార రాజదాని, దేశ అభివృద్దిలో 1 వ స్తానం అని చెప్పబడుతున్న "ముంబాయి"లో ఒక జర్నలిస్ట్ అత్యాచారానికి గురి కాబడితే నిందితులను సదరు "నిర్భయ" క్రింద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దేశ బావి I .T  రాజదాని అని కీర్తించబడుతున్న మన రాజదాని నగరంలో కూడా  "నిర్భయ '. లాంటి సంగటనే పోయిన గురువారం జరిగి సంచలనం స్రుష్టించినట్లయింది. అయినా స్త్రీల మీద అత్యాచార విషయంలో హైదరాబాద్ ది  దేశంలో నాలుగవ స్తానమట !అంటే అభివ్రుద్దిలో 5 వ స్తానం లో ఉన్న మన రాజదాని అత్యాచారాల్లో 4 వ పొజిష

నాటి స్త్రీలకు "పాతివ్రత్యం" రక్షణాయుదం అయితే నేటి స్త్రీలకు "పవర్ ఫుల్ జర్కిన్" రక్షణాయుదమా ?

Image
                                                                                                                                                 మన పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా అనేక కధలలో చదివాం. పూర్వ  కాలంలో స్త్రీ, పురుషులు నైతిక జీవన విదానానికి కట్టుబడి ఉండేవారు అనేది వాటి సారాంశం. అయితే మహా మహా మగవారు కోడా ఆడదాని విషయంలో చపల చిత్తులై ఉండే వారు అని కూడా  కొన్ని గాదల  ద్వారా తెలుస్తుంది. ఉదహరణకు, ఇంద్రా-అహల్య గాదా , అగ్నిదేవుడు- ఋషిపత్నుల గాదా. ఈ  కదల ప్రకారం ఆ నాడు పవర్పుల్ అయిన  దేవతలు  సైతం పతివ్రతలను గురించి దుష్ట తలంపులు కలిగి ఉండడానికి జంకే వారు. కారణం ఆ సతీమా తల్లులకు ఉండే ప్రాతివ్రత్య శక్తి ఎవరినైనా బస్మం చేయగలిగేటంత పవర్పుల్ అంట ! సరే అవ్వన్నీ స్త్రీలను అణచిఉంచడానికి పురుషఆదిపత్య  సమాజం కల్పించిన కట్టుకదలు అని అనే వారు ఉన్నారు. అయితే ఈ  ప్రస్తావనలో అవి కల్పితాలా, వాస్తవాలా అనేది కాసేపు పక్కన పెడితే ఆ నాటి "సతీ మా తల్లుల "   భస్మం చేసే శక్తి , వారిని దురాత్ముల లైంగిక దాడుల నుండి కాపాడేది అని అర్దమవుతుంది.   అనాది నుండి నేటి వరకు స్త్రీలది ఒకటే పరిస్తితి. రూప

"వ్రుద్దాప్య నరకం" నుండి రక్షించేవారు పుత్రుడా? పుత్రికా?

Image
                                                     ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయి, చిన్న కుటుంబాలుగా మన జీవన విదానం మార్పు చెందింది. అయితే దీని వలన ఏ విషయం ఎలా ఉన్నా, ముఖ్యంగా సంకట స్తితిలో నెట్టబడింది, కుటుంబాలలోని వ్రుద్దుల పరిస్తితి. సాదార్ణంగా,ఉమ్మడి కుటుంబాలలో, పెద్దల చేతిలో పెత్తనం ఉంటుంది కాబట్టి, ముసలివాండ్ల పరిస్తితి బాగుండెది. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు,కోడల్లు తో అంరూ ఉండటం వల్ల అదే ఒక చిన్న సమూహం లాగ కళ కళ లాడుతూ ఉండేది. ఒకరు కాకపోతే మరొకరు,వ్రుద్దుల బాగోగులు చూడటానికి అవకాశం ఉండెది.కాబట్టి వారికి భద్రత ఉండేది.   కాని ఇప్పట్టి చిన్న కుటుంబాలలో ఆ పరిస్తితి లేదు. ముసలి వాల్లను ఎవరు చూడాలి అనేది, ఒకరికి మించి కొడుకులు ఉన్న కుటుంబాల, ఆస్తుల పంపకాల సమయంలో పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. నీవు చూడు అంటే నీవు చూడు అని బాద్యతని తప్పించుకోవటానికే కొడుకులు కాని, వార్ని కట్టుకున్న కోడళ్లు  కాని చూస్తున్నారు. అప్పటిదాక ఒకటిగా కుటుంబాన్ని నడిపిన కొంతమంది దంపతులు, కొడుకుల "బాద్యత పంపకాలు"లో బాగంగా "విడాకులు" తీసుకున్న జంటలాగ  బర్త ఒక కొడుకి దగ్గర, బార్య  ఇంకొ

అయిదేళ్ళ పాప మీద అత్యాచారం చేసిన 13 యేండ్ల పిల్లాడిని "మ్రుగాడు" అనవచ్చా ?

Image
                                                                                               నేను మొన్న ఒక పోస్టులో స్త్రీ ,పురుషుల సహజ ప్రవృత్తిని గురించి చెపుతూ, పురుషుడు సహజంగా సెక్స్ విషయం లో చంచల స్వబావి అని, స్త్రీలకు కొంత స్వనియంత్రణ శక్తి ఉంటుందని, దాని వలన నైతిక జీవన విదానం అమలు పరచే బాద్యతను మన పూర్వికులు స్త్రీల మీద ఎక్కువుగా ఉంచారని చెప్పాను. దానికి మిత్రులొకరు అబ్యంతరం చెపుతూ, సెక్స్ విషయం లో కూడా  స్త్రీ పురుషుల స్వబావం నిర్ణయించేది జన్మ కాదని, విద్య , సంస్కారం , సమాజ పరిస్తితుల వలన  మనిషి వైఖరి నిర్ణయించబడుతుందని చెప్పారు. నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాను. అయన గారు చెప్పిన అంశాలు మనిషిలోని సహజ ప్రవృత్తిని నియంత్రించి , సమకాలీన సమాజం పరిస్తితులకు  అనుకూలంగా మెలిగేలా మలచగలవు కానీ , సహజ ప్రవృత్తిని పూర్తిగా నిరోదించలేవు అని నా ద్రుడాభిప్రాయం. అయితే ఒక విషయం ని  గాడంగా నమ్మి , సుమారు పద్దెనిమిదేళ్ళు  పైన ఆ నమ్మకం అలాగే ఉంచుకుంటే అతని వైఖరిలో మార్పు కలిగే అవకాశం ఉంది. కానీ ఇది స్వచ్చందంగా జరగాలి.అలాగే సంస్కరించబడిన వైఖరి తాలుకూ ప్రబావం తరవాతి తరాలకు బదలీ

మంత్రాలకు చింత కాయలు రాలుతాయో? లెదో ? కాని , మాంత్రికుడి మర్మాంగం మాత్రం రాలి పోయిందట !!!?

Image
                                       సాదారణంగా స్త్రీలు ముక్కూ మొహం తెలిఒయని వారికంటే , బాగా తెలిసిన వారి చేతిలోనే ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని సంబందిత గణాంకాలు తెలియ చేస్తున్నాయి . వరుసకు బాబాయి అయిన వాడు కూతురి లాంటి అమ్మాయి మిద ఘాతాకానికి తలపడితే , ఏడుస్తూ కూర్చోకుండా తెల్లారి వాడికి జన్మలో మరచి పోలేని బుద్ది  చెప్పిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని మాదేపుర జిల్లాలో గత నెల 2 వ తారీఖున జరిగింది .      ఒక అమ్మాయి అనారోగ్యం తో బాద పడుతుంటే ఆమె తల్లి తన చెల్లెలు భర్త అయిన మహేంద్ర మెహత అనే తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తీ వద్దకు తీసుకు వెళ్లిందట . ఆతను జులై 1 వ తేదిన మంత్ర ప్రయోగం ద్వారా ఆమె జబ్బును నయం చేసే నెపంతో ఆమె మిద అత్యాచారానికి ఒడిగడితే పాపం అ అమ్మాయి తన బాదను తనలోనే దిగమింగి ఇంటికి వచ్చేసిందట . జరిగిన విషయం గురించి ఇంట్లో కూడా చెప్ప లేదట . దానిని అలుసుగా తీసుకున్న అ కామందుడు  తిరిగి 2 వ తారీకు రాత్రి అ అమ్మాయిని రమ్మనే సరికి , రహస్యంగా ఒక పదునైన కత్తి , సేల్ పోన్ తీసుకుని అతని దగ్గరకు వెళ్లిందట . ఆతను వాగే వేదవ వాగుడు అంతా సెల్ పోన్ లో రికార్డ్ చేస్తూ , అతని మి

బ్లాక్ మనీకి వైద్యం చేస్తే , రోగి బాధపడుతున్నట్లు కనిపించక , రోగకారక వైరస్ బాధపడుతున్నట్లు కనిపిస్తుందా, మేధావులారా !!

Image
                                                                                                                                    ఇండియాలో  కొంతమంది మేధావులకు ఒక అంటురోగం ఉంది . అదేమిటంటే ఒకరేదైనా అంటే తతిమ్మావారు అదే మాటను పొల్లుపోకుండా వల్లెవేస్తుంటారు. అలాంటిదే ఒక డైలాగ్, మహామేధావి కేజ్రీవాల్ గారి దగ్గర మొదలై చోటా మోటా నాయకుల అందరి నోళ్ళలో నానుతుంది. అదే "పెద్దనోట్ల రద్దు వలన సామాన్యజనం ఇబ్బంది పడుతున్నారు తప్పా , నల్లకుబేరుల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా " అనే మాట. దీనికి వారు చూపిస్తున్న సాక్ష్యం ఏమిటంటే "పాతనోట్ల మార్పిడి కోసం సామాన్యులు , మధ్యతరగతి వారు క్యూ లైన్లలో నిలబడుతున్నారు తప్పా , ఎవరైనా బ్లాక్ మని దాచుకున్న సూటు బూటు దారులు లైనులలో నిలబడటం లేదన్న విషయం . అంటే వీరి వాదం ప్రకారం మోడీ గారు పెద్ద నోట్లు రద్దు అనగానే తెల్లారే పాటికి బ్యాంక్ లు ముందు కార్లలో వచ్చిన బడాబాబులు లైన్లలో నిలబడి తమ వద్ద ఉన్న పెద్దనోట్లు అన్ని బ్యాంక్ లో డిపాజిట్లు చేస్తే , అప్పుడు గాని నల్లకుబేరులు కు నష్టం తప్పా అన్యదా కాదు అని . మరి వీరి వాదం లో నిజం ఉందా ? ప్రజలు అమాయకులు, ఏమ

ప్రస్తుతం భారతానికి ముప్పు కలిగిస్తుంది బ్రాహ్మణ వాదమా ? బజారు వాదమా ?

Image
                                                                                                         నిన్న పేస్బుక్ లో ఒక మిత్రుడు జన విజ్ఞాన వేదికకు చెందిన వారు , ఒక  పోస్ట్ ను పబ్లిష్ చెయ్యటం జరిగింది . కొంతమంది పిడివాదులు (జరుగుతున్నమార్పులను గమనించని వారు ), నేటి సమాజం లోని అన్ని సమస్యలకు హిందూ సంప్రాదాయ వాదంలో  ఒక బాగమైన "బ్రాహ్మణ వాదం" మూల కారణమని కాబట్టి దానిని నిర్మూలిస్తే తప్పా బారత దేశం అభివృద్ధి చెందదని పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారు . వీరు చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయి అంటే "దొంగలు పడ్డ అరు  నెలలకు కుక్కలు మొరిగినట్లు ".                   ఈ దేశం లో మేజార్టి  ప్రజలు చదువు సంద్యలకు  దూరమై, సమాజం వెనుకబాటు తనానికి ఒక్కప్పటి బ్రాహ్మణ వాదం కారణం కావచ్చు. కాని అది గతo . ఇప్పుడు మన దేశం లో నడుస్తున్నది బ్రాహ్మణ వాదం కాదు . పక్కా బజారు (వ్యాపార) వాదం . ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బులుకు పక్కలు వేసే పక్కా వ్యాపార వాదం . దిని విస్తరణ వల్లే మన సమాజం సర్వ నాశన మవుతుoది . ఈ వ్యాపార వాదాన్ని అడ్డం పెట్టుకునే మన దేశాన్ని విదేశి- యులు తమ పాలనల

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

Image
                                                                                                                       నిజంగా ఇది చాలా విషాద కరమైన వార్తా!భార్యా భర్తల మద్య సంబందాలు నమ్మక్కం అనే పునాది మీద కట్టబడినవి . మరి ఆ పునాది బల హీనమైతే ఆ కట్టడం ఏదో ఒక నాడు కూలి పోవలసిందే! అదే జరిగింది ఈ  కేసు విషయం లో . మహబూబ్ నగర్ జిల్లాలోని  కొత్తకోట మండలంలో గల పాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంభ విషాద గాద ఇది. అనుమానం అనే జబ్బు మనిషిని ఎంత నీచ స్తాయికి దిగజారుస్తుందో తెలియచెప్పే అంశం ఇది. నైతికత విషయం లో మన సమాజం  పురుషుల కన్నా స్త్రీల కే ఎందుకు ఎక్కువుగా అంక్షలు విదించిందో ఈ  కేసు గురించి వింటే అర్దమవుతుంది .   వారు భార్యా భర్తలు. చాన్నాళ్ళు హాయిగా కాపురం చేసి ఇద్దరు మగపిల్లల్ని కన్నారు కాబట్టి అందులో భర్తకి బార్య మీద మొదట్లో అనుమానం ఉండేది కాదు అనిపిస్తుంది . కాని ఎందుకో అందులోని భర్తకు భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది. ఇది మద్యన పుట్టిన తెగులు కావచ్చు . ఆ అనుమానం ఇంతింతై , వటుడింతై చివరకు భర్తని ఉన్మాదిగా మార్చి వేసింది కాబోలు , కట్టుకున్న ఇల్లాలిని , కన్న కొడుకుల్ని అతి కిరాతకంగా

విప్పదీసి చూపించడం తప్పా , విడమర్చి చెప్పిందేమిటి ?ఈ వివరం తక్కువ వీడియో సందేశం లో!

Image
                                                               భారత దేశం లోని స్త్రీలు పూర్తిగా  సాంప్రదాయ వస్త్రదారణ వైపు మొగ్గు చూపితే ఎక్కడ తమ బట్టల కంపెనీలు మూసుకోవలసి వస్తుందో అన్న బెంగ ఎక్కువైనట్లుంది   బట్టలు వ్యాపారులకి.  అందుకే పని గట్టుకుని యువతను రెచ్చగొడుతున్నారు . భారతదేశం లో స్త్రీకి అసలు స్వాతంత్ర్యం లేదు అనే సందేశాలు తో కూడిన వీడియోలు తీసి ప్రపంచ దేశాలలో భారతీయ ఔన్నత్యాన్ని బజారుకీడుస్తున్నరు.  ఉదాహరణకు ఈ మధ్య ఒక  వీడియోను చూడడం జరిగింది . అందులో ఒక అమ్మాయి తో ఏమి చెప్పించారు అంటే తనను  బయటివారే కాక ఇంట్లోని తండ్రి , అన్నదమ్ములు కూడా రేప్ చేస్తున్నారు అని. ఇలా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఎమిటి? ఎక్కడొ ఒకటి  రెండు చోట్ల జరిగేదానిని జనరలైజ్ చేయడమేమిటి? అంటే "మీకు ఇంట్లో కూడా స్వేచ్చా లేదు , మిమ్మల్ని మీ కుటుంబ సబ్యులే హింసిస్తున్నారు కాబట్టి , వారిని వదిలించుకుని  బయటకు వచ్చేసి మా కంపెనీ బట్టలు వేసుకుని బజార్లో తిరగండహో " అని ప్రచారం చేస్తున్నారా?. మొన్న బహిరంగ ముద్దులు , కౌగిళ్ళ  కార్యక్రమం జరిపినా ,  ఇటువంటి చవకబారు విడియో సందేశాలు మార్కెట్లో విడుదల చేస

ఆఖరుకు "గ్యాస్ ట్రబుల్ " ప్రచారానికి కూడా "ఆమె " యేనా ?!!!.

Image
                                                                                                       పై ఫొటో చూడండి . ఇది మనిషిలో ఉన్న గ్యాస్  ట్రబుల్ సమస్యకు నివారణ కొరకు ఉద్దేశించబడిన  ప్రకటన . గ్యాస్ ట్రబుల్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. స్త్రీ పురుషులు ఇరువురిని బాగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి . అయితే దాని నివారణ కోసం మా మందులు వాడండి అని చెప్పే కంపెనీలకు మాత్రం పురుషులును తమ ప్రచారాల్లో వాడుకోవటం సుతారాము ఇంష్టం ఉండదు అనుకుంటా . అందుకే పై న చూపిన చిత్రం తాలూకు అడ్వేర్టైజ్  కంపెనీ వారు తమ గ్యాస్ ట్రబులు మందులు ప్రచారానికి స్త్రీ నే ఎంచుకున్నారు . ఆ ప్రచార చిత్రం లో కూడా స్త్రీ గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నట్లు కనిపించడం లేదు . ఎందుకంటే బాధను ప్రతిఫలించే ముఖం ను వారు మూసేసారు కాబట్టి . ఇప్ప్పుడు ఎవరికైనా ఆమె ఛాతీని  (?) పట్టుకున్న చేతులు , క్రింద ఇచ్చిన వ్యాక్యాలు చదివి "ఓహో ఇది గ్యాస్ ట్రబుల్ ప్రచార ప్రకటన " అని అనుకోవాలి . అయితే వినియోగదారుడైన సగటు ప్రేక్షకుడిని ఆకర్షించే అంశం మాత్రం ఇందులో కనపడుతుంది . అలా కనపడటం కోసమే  "ఆమె " అంట

చట్టానికి అది అత్యాచారమే అయినా , పిల్లలకు మాత్రం అది సరదా, సరదా "సెల్ ఆట"!

Image
                                                         పద్దెనిమిది ఏండ్ల పై బడిన అమ్మాయితో శ్రుంగారం లో పాల్గొనటానికి , పద్దెనిమిదేండ్ల లోపు అమ్మాయితో పాల్గొనటానికి చాలా తేడా ఉంది. ఇందులో మొదటి దానిలో అమ్మాయి ఇచ్చే అంగీకారానికి విలువ ఉంది కా బట్టి , చట్ట ప్రకారం అది నేరం కాదు. కానీ అదే మైనర్ అమ్మాయి తన అంగీకారం తో శ్రుంగారం లో పాల్గొన్న ఖచ్చితంగా అది నేరమే అవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ శ్రుంగారం లో పాల్గొనటానికి చట్టం పెట్టిన వయో పరిమితి 18 యేండ్లు  కనుక. కాబట్టి నెక్కొండ లో  ఆ నలుగురు పిల్లలు ఆడిన ఆట "అత్యాచారం " ఆట. వివరాలు లోకి వెలితే,   పాప వయస్సు ఏడేళ్ళు , బాబుల వయస్సు వరుసగా 11, 15, 15. అందరూ మైనర్లే. వారిది వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామం. ఆ నలుగురు ఆటలు ఆడుదామని ఊరి బయటకు వెళ్ళారు. అమ్మాయితో కలసి ఆ ముగ్గురు పోరగాళ్ళకి ఏమి ఆట ఆడాలా అని ఆలోచిస్తున్న తరుణం లో తాము తరచూ చూస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలూ అడే  ఆట ఆడదామని అని పించింది. ఆ పెద్ద కుర్రాళ్ళ మనసులో చాన్నాళ్ళనుంచి ఆ కోరిక ఉన్నట్లుంది. అందుకే ఆ పాపను ఆటల నెపం పేరుతో  ఊరి భయటకు తీసుకు వచ్చి ప్రలోభపెట్టి అందరు

ఒక బస్సులో ఇద్దరు హీరోలు , ముగ్గురు విలన్లు , యాబై మంది వెదవలు కలిసి ప్రయాణం చేస్తుంటే ,ఇలాంటి " స్మార్ట్ సీన్ " లే ఉంటాయి!

Image
                                                                                            అరెరే ! ఏమి సమాజం! ఏమి సమాజం! స్మార్ట్ సిటి ల కోసం ఆరాట పడే సమాజం ఇలాగే ఉంటుందా ? ఇందుకా మనం నాగరీకులుం అని మురిసి పోయేది. తప్పు జరుగుతున్నప్పుడు ఖండించడం ఎలాగూ చేత కాదూ , కనీసం దైర్యంగా ఇద్దరు ఆడపిల్లలు తమ పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను దైర్యంగా ఎదుర్కొంటుంటె , వారికి బాసటగా నిలిచి , తప్పు చేసిన వారిని నాలుగు పీకి , పోలిస్ కేసులు పెట్టించాల్సిన అవసరం లేదా? ఆ బస్సులోని సుమారు 50 మంది ప్రయాణికులు ఇంక్లుడింగ్  స్త్రీలు ఎందుకు మన్ను తిన్న పాముల్లా , అలా మెదల కుండా ఉన్నారు? అసలు ఈ సీన్ వెనుక జరిగినదేమిటి? అమ్మాయిలని బనాయించిన కేసులో 48 గంటలు గడచినా పోలిసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యకే , అమ్మాయిల తల్లి తండ్రులు పోలీసులను ఆశ్రయించారు ఆ తర్వాత కూడా పంచాయతి పెద్దలు వారిని కేసు ఉపసంహరించుకోమంటున్నారు అంటె, అబ్బ్బాయిలు అమ్మాయిలని ఏడిపించడం కామన్ అని హర్యానాలోని పెద్దమనుషుల అబిమతమా? పోలీసులకు కూడా అదే బావమా? ఇవ్వన్నీ "డేరింగ్ హర్యానా సిస్టర్స్ " ఉదంత