tag:blogger.com,1999:blog-86847061750188116802024-03-13T20:25:51.223+05:30 మనవు నేను మనవుని.మళ్లీ పుట్టాను.ఈ దేశంలొ నా పేరు మీద ఇప్పటి వరకు జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు చూసి భరించలేక మీకు కొన్ని నిజాలను చెప్పడానికి,నా పేరు మీద జరిగిన తప్పుల్ని సవరించడానికి నేను మళ్లీ పుట్టాను.ఫూర్వ జన్మలొ నేను మనువుని. నాకు ఉన్న కొమ్ముని తీసివెసి ఈ జన్మలొ మనవు గ పుట్టాను.నేను పుట్టింది 1999 లొ.నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తునానంటె నాకో ఇజం ఉంది.దానిలో నిజం ఉంది.అదే మనవిజం. దానిని మీకు పరిచయం చేసి మర్చిపోయిన చక్కనైన మనబాటని మీకు చూపిద్దామని.ఆంతే. Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.comBlogger1002125tag:blogger.com,1999:blog-8684706175018811680.post-75322805046073725112021-04-02T11:38:00.001+05:302021-04-02T11:42:45.447+05:30బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??<p><br /></p><p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><br /></div><div class="separator" style="clear: both; text-align: center;"> </div><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-n46unIlpOeU/YGa1i8Czd-I/AAAAAAABOBE/lWKYlpR7WR0rgqaLpEhNO0DAt9B2f355wCPcBGAsYHg/s4128/20210114_074613.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"><img border="0" data-original-height="4128" data-original-width="2322" height="320" src="https://1.bp.blogspot.com/-n46unIlpOeU/YGa1i8Czd-I/AAAAAAABOBE/lWKYlpR7WR0rgqaLpEhNO0DAt9B2f355wCPcBGAsYHg/w390-h320/20210114_074613.jpg" width="390" /></a></div><br /><p></p><p><br /></p><p>49 రోజులు భోది వృక్షం క్రింద ధ్యానం చేసి గౌతమ బుద్ధులు వారు తెలిసికున్నదేమిటంటే మానవుడి దుఃఖానికి కోర్కెలు కారణం,అవి అనంతం కాబట్టి,వాటిని విడిచి పెట్టనిదే దుఃఖం నుండి మనిషి విముక్తుడు కాడు అని.సరే కోర్కెలను మన నుండి వెల్లగొట్టడం కష్టం కాబట్టి ఎలాగో కష్టపడి బౌద్ధ ధర్మాన్ని ఇండియా అంచుల వరకూ తరిమి బుద్ధుని పేరు మీద కార్యక్రమాలు జరుపుకునే అంత మేరకు కోర్కె ను నియంత్రించుకున్నాం.దేశం లో అక్కడక్కడ బుద్ధ మతం పేరుతో ఎదో చేయాలని ఆరాట పడుతున్న వారు,బుద్ధుని బోధనలు మీద మమకారం తో కాక,హిందూ ధర్మం మీద ప్రతికారంతో ఎగురుతుండడం వల్ల వారిలో కూడా కోర్కెలు ఏ మాత్రం తక్కువ కాలేదు. బుద్ధుని బోధన లో ఒకటైన బ్రహ్మచర్యం వల్ల మనిషి సంతతి తగ్గి చివరకు మానవ జాతికి భూమి నుండి మోక్షం లభిస్తుంది. ఈ రకమైన మోక్షాన్ని మనిషి సాధించటం కష్టం కాబట్టి ,మానవ ఆవిష్కృత సైన్స్ ఆ పని చేయటం మొదలు పెట్టినట్లుంది. ఆధునిక మానవుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పనిముట్లు,కారకాలు వలన పర్యావరణం కలుషితమై దాని ఫలితంగా పురుషుల్లో సంతాన ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది అంట. ప్రస్తుతం 40%మందిలో ఉన్న ఈ సమస్య ,2045 నాటికి 90% కు చేరవచ్చు అంటున్నారు దీని మీద అధ్యయనం చేసిన పర్యావరణ వేత్తలు.ఈ సమస్య వల పురుషులలో సంతానోత్పత్తికి కారణమయ్యే అంగాలు కుంచించుకొని పోవడం వలన మనిషి లో కోర్కెలు ఉన్న చేయగలిగేది ఏమి ఉండదు కాబట్టి,మగాళ్ల మీద మగవాళ్లకు,ఆడవాళ్ళ మీద ఆడవారికి మోహం పెరిగి సేమ్ సెక్స్ మేరేజెస్ జరుగుతాయి.ఎలాగూ వాటిని చట్టబద్ధం చేయాలనే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి,2050 నాటికి స్వజాతి జంటలు ఎక్కువుగా ఉండవచ్చు.మనుషుల్లో సహజ సంతానోత్పత్తిని నియంత్రించడం లో సక్సెస్ అయిన సైన్స్ ఆసలు మానవ ఉత్పత్తి అనేది కాకుండా అప జాలదు. ఎందుకంటే స్వజాతి సంపర్కుల్లో కూడా పిల్లలు కావాలన్న కోర్కె బలియంగా ఉంటుంది కాబట్టి.అందువల్ల కృత్రిమ సంతానోత్పత్తి పరిశ్రమ కు బాగా డిమాండ్ ఉంటుంది.ఈ విదంగా సమాజం లో కుండగోళక సంతానం అంటే కౌరవుల మాదిరి టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడతారు.వారిలో కొందరు మహా సెంటిస్తులు అయి,ఈ భూమి మీద వెలగబెట్టింది చాలు,ఇక ప్రక్క గ్రహాల మీద మన విజ్ఞాన ప్రతాపం చూపిద్దాం అని గ్రహాంతర ప్రయాణాలు చేస్తూ యమా బిజీగా ఉంటే వారితో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇతర గ్రహాలను ఆక్రమించి అక్కడ కూడా వెంచర్లు వేసి అమ్ముతుంటారు.ఇక డబ్బున్న ప్రజలు కూడా గ్రహాంతర వలసలు వెళతారు కాబట్టి భూమి మీద సామాన్య కృత్రిమ సంతానం మిగులుతుంది.ఈ లోపు భూమి మీద పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది కాబట్టి వరదలు,భూకంపాలు ఏర్పడి భూమి మీద ఉన్న సామాన్య కృత్రిమ మానవ సంతతితో పాటు అక్కడక్కడ మిగిలిపోయిన సహజ మానవులు కూడా అంతరించి పోతారు.అప్పుడు భూమి మీద అంతా హారప్ప మొహంజో దారో లాంటి వాతావరణ మే ఉంటుంది. ఇలా బుద్ధులు వారు చెప్పిన మానవునికి మోక్షం అనే కార్యక్రమం భూమి మీద విజయవంతంగా పూర్తి చేయబడుతుంది.ఆలా జరగటానికి వీలు లేదు ఇలాంటి బుద్ధమోక్షం మాకొద్దు అని ఎవరైనా భావిస్తే దాని నివారణకు పర్యావరణ వేత్తలు చెప్పే కాలుష్య నియంత్రణ సూచనలు పాటించాలి మరి.అది కష్టం లే మనకి ఎందుకంటే కోర్కెలు అనంతం కదా!</p><p><br /></p>Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1tag:blogger.com,1999:blog-8684706175018811680.post-28509153621378909382019-07-23T09:42:00.000+05:302019-07-23T09:42:33.075+05:30కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-Iwa8u_DESA8/XTaHNHn6B8I/AAAAAAAA8N4/1EMGKFtvlI8LhBeEo3p5SYe8-18tu2Q9gCLcBGAs/s1600/20190721_174715.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="900" data-original-width="1600" height="360" src="https://1.bp.blogspot.com/-Iwa8u_DESA8/XTaHNHn6B8I/AAAAAAAA8N4/1EMGKFtvlI8LhBeEo3p5SYe8-18tu2Q9gCLcBGAs/s640/20190721_174715.jpg" width="640" /></a></div>
<br />
రివర్స్..రివర్స్..రివర్స్.కాలం రివర్స్ అయింది.ఎండాకాలం లో వానలు పడుతున్నాయి.వానాకాలం లో ఎండలు కాస్తున్నాయి. రివర్స్ లో నీరు లేక రివర్స్ ని రివర్స్ చేసి నడిపించే రివర్స్ ఆలోచనలు మానవులకు వచ్చింది.అందుకే ఎత్తిపోతల పథకాలు ద్వారా నదుల్లో నీరు వెనుకకు నడుస్తున్నాయి.సహజ పద్దతిలో పంటలు పండించడం మానేసి ,రసాయనిక ఎరువులు వాడడం ద్వారా అటు భూమాత ఆరోగ్యం ఇటు మనుషుల ఆరోగ్యం పాడయి, చివరకు ప్రకృతి వ్యవసాయం వైపే సైన్స్ రివర్స్ అయింది.అటువంటి అనారోగ్య ఆహారం తినడం వలన ఏమో,మనుషుల ఆలోచనల్లోనూ రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.పురుషులను స్త్రీలు.స్త్రీ లను పురుషులు పెండ్లాడి సంసారం చేసే సహజ పద్ధతికి కొంతమంది విముఖత చూపిస్తున్నారు.దాని బదులు రివర్స్ గేర్ లో స్త్రీలను స్త్రీలు,పురుషులు ను పురుషులు పెండ్లి చేసుకుంటున్నారు.పైగా వాటిని చట్టబద్ధం చేయమని పోరాడి కొన్ని దేశాలలో విజయం సాధించారు కూడా.<br />
<br />
భార్యలు లేకుండా పురుషులు.భర్తలు లేకుండా స్త్రీలు పిల్లల్ని పొందే సౌకర్యం రావడం తో డ్యూయల్ పేరెంట్షిప్ రివర్స్ అయి సింగల్ పేరెంట్ లు తయారు అయ్యారు. ఇలా పుట్టిన వారంతా రేపు సేమ్ సెక్స్ మ్యారేజ్ లు చేసుకున్నప్పటికి వారసుల పుట్టకకు ఆటంకం లేని గొప్ప రివర్స్ మ్యారేజ్ వ్యవస్త్ క్రియేట్ అయింది.ఇలా చెప్పుకుంటూ పోతే సమాజం లో ఎన్నో రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.<br />
<br />
ప్రకృతిని ఆరాధించే తత్వం మూఢత్వం అనుకున్న మనిషి ప్రకృతిని జయించి తన గొప్ప తనాన్ని చాటే క్రమం లొనే ఈ రివర్స్ సంస్కృతి ఏర్పడుతుంది.కానీ అదే ప్రకృతి తాను రివర్స్ అయి మహా ప్రళయాలు సృష్టిస్తే కలి యుగం అంతమై కృతయుగం మొదలు అవుతుందేమో.......<br />
<br />
<br /></div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0tag:blogger.com,1999:blog-8684706175018811680.post-85050995815518421462018-09-30T14:04:00.000+05:302018-09-30T14:04:43.679+05:30దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://2.bp.blogspot.com/-wtalfLd2u7E/W7CIKrp2J0I/AAAAAAAA3TI/0ewtoRbFtnAM-MydCFSiJeRLxsK_yI6_QCLcBGAs/s1600/story-of-ardhanarishwara.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="540" data-original-width="600" height="576" src="https://2.bp.blogspot.com/-wtalfLd2u7E/W7CIKrp2J0I/AAAAAAAA3TI/0ewtoRbFtnAM-MydCFSiJeRLxsK_yI6_QCLcBGAs/s640/story-of-ardhanarishwara.jpg" width="640" /></a></div>
<br />
భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని 497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497 సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి నేరం విషయం లో నాటి సమాజం నేరస్తురలైన స్త్రి పట్ల చూపించిన హిన దృష్టి ,పురుషుని పై చూపించడం లేదు కాబట్టి, కేవలం పురుషున్ని శిక్షిస్తే సరిపోతుందని చట్ట నిర్మాతలు బావించి ఉంటారని ఇదే బ్లాగు లో ఇంతకు ముందు <a href="https://ssmanavu.blogspot.com/2018/09/blog-post.html">ప్రచురించిన పోస్టు</a> లో చెప్పడం జరిగింది.<br />
<br />
కాని ఇంకొంచెం లోతుగా అలోచించి చూస్తే, అ నాటి సమాజం లో మేజార్తిగా (ఇప్పటికి కూడా ) ఉన్న హిందూ ప్రజలు అనుసరించే మహత్తరమైన హిందూ తాత్విక ద్రుక్పడానికి అనుగుణంగా 497 సెక్షన్ పెట్టి ఉంటారు అని కూడా అనుకోవచ్చు. వివాహ వ్యవస్తలో భార్యా భర్తలు సమానులు అనేది విదేశి బావాజాలాల నుండి కాపి కొట్టిన సిద్దాంతం అది. కాని హిందూ తాత్విక దృక్పదం ప్రకారం " పెండ్లి అయ్యే అంతవరకే స్త్రి పురుషులు వేరు వేరు. ఒక్క సారి పెండ్లి జరిగి ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాక ,వారివురు ఒకటిగా అయి పోయి అర్ద నారీశ్వర స్వారుపం పొందుతారు. ఈ విషయం లోనైనా వారివురి చర్యలు ఏక వ్యక్తీ చర్య గానే పరిగణించాలి . అందుకే భర్త లో సగ బాగమైన భార్యను, భర్త అనుమతి లేకుండా కలవడం అనేది కేవలం భర్తకు మాత్రమె కాక , యావత్ కుటుంబానికి చెందిన పరువు ప్రతిష్టలకు బంగం కలిగించే విషయమని బావించటం వలన , సగటు బారతీయ పురుషుడి మనోద్రేకాలు దృష్టిలో పెట్టుకుని ,ఇటువంటి వి సమాజం లో పెచ్చరిల్లితే ,భార్యా భర్తలు మద్య గొడవలతో కుటుంబ కలహాలు ,తద్వారా కుటుంబ విచ్చిన్నలు కావడమే కాక , నిందితుడైన పురుషుడి పట్ల భర్త అతని తరపు వారి పగలు ప్రతీకారాలు తో హత్యలు,ఆస్తి ద్వంసాలు జరిగి సమాజం సంక్షోబ స్తితికి నెట్ట బడుతుందని బావించటం <br />
వలననే అ సెక్షన్ పెట్టి ఉంటారు. అయితే ఎవరు ఎవరి మిద కేసు పెట్టాలి అనే ప్రశ్నవచ్చినప్పుడు ,హిందూ తాత్విక దృక్పదం ప్రకారం భార్య భర్తలు ఇరువురూ ఒకటే కాబట్టే ,ఒకరి మిద మరొకరు కేసు పెట్టుకుంటే ,అది తన మిద తానె పెట్టుకున్నట్లు అవుతుందని బావించి , నిందితుడైన పురుషుడి మిద ,బాదితుడైన పురుషుడు కేసు పెట్టె విదంగా ఏర్పాటు చేసి ఉంటారు. కాక పొతే పైన చెప్పినట్లు అప్పటి సమాజ పరిస్థితులు ద్రుష్టిలో లో ఉంచుకుని, స్త్రీ కి సమాజం విదిస్తున్న "హినదృష్టి " శిక్ష చాలు ప్రత్యేకంగా రాజ్యదండన అవసరం లేదని బావించటం వలననే , నిందితురాలైన స్త్రి మిద కేసు పెట్టె అవకాసం నిందితుడి భార్యకు కల్పించి ఉండక పోవచ్చు. <br />
అయితే ఇప్పటి రాజ్యాలు వాటి ద్వారా నిర్మితమయ్యే చట్టాలు అన్ని సమానత్వ ప్రాతిపదికగా ఉన్నాయి కాబట్టి ,అందుకు విరుద్దంగా ఉన్న సెక్షన్ 497 ని సుప్రీం కోర్టు వారు కొట్టేశారు. కాని ఇది భార్యా భర్తలు ఇరువురూ ఒకటే అనే మహత్తర హిందూ తాత్విక దృక్పదం తో నడుస్తున్న హిందూ జీవన విదానం కి గొడ్డలి పెట్టు అని న్యాయమూర్తులు ఆలోచించలేదు. ఇరువురును సమానం గా చూడటం వేరు. ఇరువురిని ఒక్కటిగా చూడటం వేరు. సమాన దృష్టికి ఇద్దరూ కావాలి. కాని హిందూ భార్యాభర్తల్లో ఇద్దరు ఉండరు ఇద్దరూ ఒకటే కాబట్టి వారిని ఒకే శరీరం లో ఉన్న కుడి చేయి ,ఎడమ చేయి గా చూడాలి తప్పా ,ఇరువురూ వ్యక్తులుగా చూడరాదు. ఒక వేళ తమకు వివాహం కంటే వ్యక్తిగత స్వేచ్చాయే ముక్యం అనుకుంటే "హిందూ వివాహ పద్దతి "ని విడచి తమకు నచ్చిన వానితో సహజీవనం చేయొచ్చు . లేదా వీరే పద్ధతిలోపెండ్లి చేసుకోవచ్చు అ వెసులు బాటు మన చట్టాలు కల్పిస్తున్నప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సేక్షన్ 497 కొట్టివేయడం ,ఈదేశం లో మెజార్టి ప్రజలు అనుసరిస్తున్న హిందూ జీవన విదానం కి వ్యతిరేకమైనదని గౌరవనీయ సుప్రీం కోర్టు వారి దృష్టికి రివ్యూ పిటిషన్ ద్వారా తీసుకురావలసిన అవసరం ఉంది.<br />
<br />
బిన్న తాత్విక ద్రుక్పదాలను గౌరవిస్తాం అని గొప్పగా చెప్పుకునే మన దేశం లో మెజార్టి ప్రజలు ఎన్నో ఏండ్లుగా సక్సెస్పుల్ గా అనుసరిస్తున్న "అర్ద నారీశ్వర " అనే హిందూ తాత్విక ద్రుక్పదాన్ని , విదేశి సమానత్వ బావం తో పోల్చి చూసి , భార్య భర్తల బందాన్ని తుచ్చమైన ఆస్తుల బంధంగా చిత్రికరిస్తూ ,ఎంతో విశిష్టమైన హిందూ వివాహ వ్యవ స్తాను అవమాన పరచేటట్లు ఉన్న తీర్పులోని వ్యాఖ్యలు పట్ల యావత్ హిందూ సమాజం స్పందించి తమ నిరసనను ప్రబుత్వాలకు తెలియచేసి, తద్వారా గౌరవనీయ కోర్టు వారి దృష్టికి తీసుకు వెళ్ళాలి. దంపతులు ఇరువురూ సమానులే అనేది గే ,లెస్బియన్ దంపతులకు లేదా విదేశీ వివాహ పద్ధతులద్వారా దంపతులైన వారికి వర్తిస్తుంది తప్పా, భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనే హిందూ తాత్విక దృక్పదం తో ఏకమైన హిందూ బార్యబర్తలకు కాదని ప్రపంచానికి చాటి చేపాల్సిన తరుణం ఆసన్నమైంది.<br />
<br />
(ఈ బావం పది మందికి చేరేలా షేర్ చేయగలరని మనవి)<br />
<br />
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com7Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310741721886028 80.43427067055222317.310712221886028 80.434231170552223 17.310771221886029 80.434310170552223tag:blogger.com,1999:blog-8684706175018811680.post-20279362192162730872018-09-28T21:01:00.001+05:302018-09-28T21:01:42.270+05:30జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-h-OYiwm9dqE/W65GP_qn6iI/AAAAAAAA3Ps/hXiEOtB7tpo91haID0DbkcS-cU7W1hFLwCLcBGAs/s1600/adultery.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="360" data-original-width="480" height="480" src="https://1.bp.blogspot.com/-h-OYiwm9dqE/W65GP_qn6iI/AAAAAAAA3Ps/hXiEOtB7tpo91haID0DbkcS-cU7W1hFLwCLcBGAs/s640/adultery.jpg" width="640" /></a></div>
<br />
<br />
సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి అ నాటి సమాజ పరిస్తితులే కారణం.<br />
<br />
అ రోజుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ,అలా పెట్టుకున్న స్త్రీని సమాజం హీనంగా చూసేది. జరిగిన తప్పు లో బాద్యత ఎవరిదైనా ,సమాజం మాత్రం ఆమెను మాత్రమె బాద్యురాలిగా చేసి ఆమెనే నానా రకాలుగా హింసించేది . ఇక్కడ సమాజం అంటే కేవలం పురుషులు మాత్రమె కాదు. స్త్రి పురుషులతో కూడుకున్నది అని అర్ధం చేసుకోవాలి. ఆఖరకు తప్పు చేసిన వాడి పెళ్ళాం కూడా రంకు చేసిన తన మొగుణ్ణి ఏమనలేక , తన లైంగిక హక్కులకు బంగం కలిగించిన స్త్రి మీదే తన కోపాన్ని వేల్లగ్రక్కేది. ఆమె కాదు ఆమె తరపు బందువులు కూడా ఇటువంటి కేసుల్లో తమ ప్రతాపాలను స్త్రి మీదే చూపించే వారూ. ఇటు అత్తింటి వారూ తమ కోపాన్ని ఆమె మిద ప్రదర్శించేవారు. యావత్ సమాజం ఆమెను చాల హీనంగా చూసేది. ఇది అయిదు ఏండ్ల జైలు శిక్ష కంటే ఎక్కువ . కాబట్టి అప్పటి చట్ట నిర్మాతలు ఇ కేసుల్లో తప్పు చేసి, వివాహ వ్యవస్తను అగౌరవ పరచడమే కాక అదేదో ఘనకార్యం చేసినట్లు సమాజం లో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాసం మగవాడికి ఉంది కాబట్టి , వాడిని శిక్షించి వివాహ వ్యవస్థ ఔన్నత్యం కాపాడలనే మదాశయంతోనే 497 సెక్షన్ ని పెట్టారు తప్ప , అందులో స్త్రీలను మినహయించడం ,ఆమెకు సమాజం విదించే శిక్ష చాలు అని బావించటం వలెనే తప్పా ,ఆడవాళ్లు మగవాడి ఆస్తులు అనే భావం తో కాదు అని నా ఉద్ద్యేశ్యం.<br />
<br />
<br />
ఈనాడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే , చాలా వరకు లేవనే చెప్పాలి. స్త్రీకి అన్ని విషయాల్లో స్వాతంత్య్రం కావాలి అనే సమానత్వపు ఆలోచన ఆధునిక సమాజాలలో అభివృద్ధి చెందడం వలన, ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి బాద్యులుగా ఉన్న స్త్రీ పురుషులను ఇరువురు ను సమానంగా శిక్షించాలని ఆధునిక శిక్షా స్మ్రుతి చెపుతుంది. ఆధునిక సమాజం కూడా అదే కోరుతుంది. కానీ నిన్న సుప్రీం కోర్టు వారు వెలువరించిన తీర్పు చూసాక , "నేరం చేసిన స్త్రీని ఏమనలేక ,పురుషున్ని కూడా వదిలేయండి " అని సెలవిచ్చినట్లుంది . పై పెచ్చు వివాహేతర సంబంధం కేవలం సామాజిక తప్పు మాత్రమే అని ,ఆ కారణంగా విడాకులు తీసుకోవొచ్చు తప్ప , ఎవరిని శిక్షించకూడదని చెప్పింది. ఇద్దరి కిష్టమైతే ఎమన్నా చేసుకోవచ్చు అనే లైంగిక విశృంఖలత్వ స్వేచ్ఛను వివాహితులు కు ప్రసాదిస్తే ,దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించారా?<br />
<br />
<br />
అసలు మన సమాజాల్లో వివాహానికి ప్రధాన కారణాల్లో సంతానాభివృద్ది కొరకు ,తద్వారా ఒక క్రమమైన కుటుంబ అభివృద్ధి కొరకు తగిన భాగస్వామిని ఎంచుకుని ,అతను లేక ఆమె తో మాత్రమే తాను లైంగిక అవసరాలు తీర్చుకుంటాననే ఒప్పందం ఆ వివాహ తంతు క్రియలో ఇమిడి ఉంటుంది. మరి అటువంటి మూల ఒప్పందాన్ని ఉల్లంఘించి , పెండ్లి చేసుకున్నా స్త్రీకి ఉండే లైంగిక స్వేచ్ఛ పోదు అని తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆ స్వేచ్చని పెండ్లి తో పోగొట్టుకోమని ఎవరు అడిగారు? జీవితాంతం పెండ్లి పెటాకులు లేకుండా ఇష్టం వచ్చిన వారితో ఉంటాను అంటే కొట్టింది ఎవరు? ఒక వేళా మొగుడు తో తనకు సరి పోదు అనుకుంటే డిగ్నిఫైడ్ గా విడాకులు ఇచ్చి నచ్చినట్లు ఉండే అవకాశం ఉంది కదా ! అలా కాకుండా ఏంటో విశిష్టమైనది అని కొనియాడ బడుతున్న యావత్ భారతీయ వివాహ వ్యవస్థకే తూట్లు పొడిచేలా " లైంగిక స్వేచ్ఛ " విషయం లో పెండ్లి నాటి ప్రమాణాలను ఉల్లంఘిస్తే అది నేరం కాదు అని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎవరికైనా నష్టం కలిగిస్తే దానికి మోసం అని పేరు పెట్టి సెక్షన్ 420 క్రింద 7 యేండ్లు జైలు శిక్ష విధించాలని చెపుతున్న శిక్షాస్మృతిని కలిగి ఉన్న ఐ దేశం లో , వ్యవ స్థకు మూలాధారమైన వివాహ వ్యవస్థనే మోసం చేసిన వారిని శిక్షించడానికి ఉద్దేశించిన సెక్షన్ 497 ఎలా పనికిరానిదైందో చెప్పాలి.<br />
<br />
<br />
<br />
సెక్షన్ 497 లో కేవలం పురుషున్న మాత్రమే శిక్షించడం అసమానం అవుతుంది. దానికి చేయాల్సింది తప్పు చేసిన స్త్రీని కూడా పురుషిని తో పాటు సమానంగా లేక బాధ్యత మేర శిక్షించాలి. దానికి గాను నిందితురాలి భర్తకు ఏవిదంగా నైతే నిందితుడి మీద కేసు పెట్టె అధికారం ఉందొ ,అటువంటి అధికారమే నిందితుడి భార్యకు కల్పించాలి. అప్పుడే సమానత్వం అనే దానికి అర్ధం లభిస్తుంది. అంతే కానీ తప్పు ఇద్దరం చేస్తే నాకే ఎందుకు శిక్ష అని సహా నేరస్తుడు అడిగితె ,మరో నేరస్తుడిని ఏమనలేక "ని మీద కూడా కేసు లేదు పో" అంటే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం సుప్రీం కోర్టు అప్ ఇండియా తీర్పులా ఇలా ఉంటుందన్నమాట!ఈ సందర్బంగా మొన్న హైదరాబాద్ లో పట్టా పగలు అందరు చూస్తుండగా జరిగిన ఘోర హత్యలకు మూలం వివాహేతర సంబంధం కారణమని. చట్ట ప్రకారం శిక్షించే వీలు ఉంటేనే ఇన్ని హత్యలు జరుగుతుంటే, ఇక అసలు విడాకులు తీసుకోవడం తప్పా చేసేదేమి లేడు అని మీరు చెపుతున్న పురుషాధిక్య సమాజం లోని బాధితులైన పురుషులు భావిస్తే ? ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో ?ఆలోచించండి మరి!<br />
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310735 80.43426999999997-12.441053999999998 39.12567599999997 47.062523999999996 121.74286399999997tag:blogger.com,1999:blog-8684706175018811680.post-13845376194464764462018-06-11T14:13:00.001+05:302018-06-11T15:03:55.868+05:30తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-JQ4SGZ0W-R4/Wx407dBy70I/AAAAAAAA2Zk/rD312jKSKvkxHk_xONalQLv0MmRpebB8gCLcBGAs/s1600/save%2Bthe%2Btemple.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="450" data-original-width="800" height="360" src="https://1.bp.blogspot.com/-JQ4SGZ0W-R4/Wx407dBy70I/AAAAAAAA2Zk/rD312jKSKvkxHk_xONalQLv0MmRpebB8gCLcBGAs/s640/save%2Bthe%2Btemple.jpg" width="640" /></a></div>
</div>
<div>
<br /></div>
<div>
<br /></div>
తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా I.A.S కేడర్ కలిగిన అధికారిని "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల కొండ పైన ఉన్న అన్ని విభాగాలకు చెందిన సంస్థలు పంచాయతీ ,పారెస్ట్ లాంటివి కూడా దేవస్థానం E.O అజమాయిషీ లోనే పని చేస్తుంటాయి.<br />
<div>
<br />
<div>
ఇక పొతే తిరుమల దేవస్థానం కార్యకలాపాలు విషయం లో భక్తులకి ఏమి పాత్ర ఉండదా అంటే ఎందుకుండదు ? చట్ట ప్రకారం దేవస్థానం కి ధర్మకర్తల మండలి ఉంటుంది. అందులో హిందూ మతానికి చెందిన పరమ భక్తులైన వారు నియమింపబడాలి అనే చట్టం చెపుతుంది. కానీ దానిని భర్తీ చేసేది ఎవరు? "మాకు మతం తో పని లేదు. మతానికి రాజకీయానికి అస్సలు సంబంధం ఉండకూడదు. మాకు అన్ని మతాలు సమానం . కానీ మత సంస్థలు మీద పెత్తనం చేయాలంటే మాకు హిందూ మత సంస్థలు అంటేనే ఇష్టం. ఎందుకంటే అన్య మత సంస్థలు జోలికి వెడితే మా వీపులు పగులగొడతారు కాబట్టి , హిందూ సంస్థలు జోలికి తప్ప వేరే మతాలూ జోలికి వెళ్ళo కాక వెళ్ళo " . అని ప్రతిన పూనిన రాజకీయ పార్టీలు, వారి అద్వర్యం లో ఏర్పడే ప్రభుత్వాలు. సదరు ప్రభుత్వాలకు ఏమైనా దేవుళ్ళ మీద ,వారికి జరిగే సేవల మీద ఉండే ఆసక్తితో గుళ్ళ మీద అజమాయిషీ కోరుతున్నారా ? అంటే ఆబ్బె అదేమీ కాదు. కేవలం ఆ గుళ్లకు వచ్చే ఆదాయం మీద ఆపేక్షతోనే అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం లో వేలాది గుడులు భూములు ఉండి ,ఆక్రమణలకు గురై ఆదాయం లేక ,దూపదీప నైవేద్యాలకు నోచుకోని స్థితిలో ఉంటె వాటిని పట్టించుకోవడానికి చిత్తశుద్ధి చూపని రాజకీయ ప్రభుత్వాలు ,పెద్ద దేవస్థానాలు మీద శ్రడ్డ చూపుతున్నట్లు ఎందుకు ఉన్నాయి అంటే దాని ద్వారా వారికి కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలే తప్ప అన్యదా కాదు అనేది సత్యం. అటువంటి ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చే దేవాలయాలలో తిరుమల దేశం లోనే ప్రధానమైనది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి "బంగారు బాతు " లాంటిది. మరి అలాంటి బంగారు బాటు మీద అజమాయిషీ ని సెక్కులర్ లు మని చెప్పుకునే రాజకీయ పార్టీలు తో ఏర్పడిన ప్రభుత్వాలు వదులుకుంటాయా? చచ్చినా వదులుకోవు. </div>
<div>
<br /></div>
<div>
హిందూ సంస్థలు మీద అజమాయిషీ స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక మండళ్లకు అప్పచెప్పాలని హిందూ సమాజం ఎప్పటినుండో డిమాండ్ చేస్తుంది. ఇదే విషయమై అనేక కేసులు అటు సుప్రీంకోర్టులోను,ఇటు వివిధ రాష్ట్రాల హై కోర్టులలోను నడుస్తున్నాయి. సెక్కులర్ కంట్రీగా చెప్పబడే భారత దేశం లోని మెజార్టీ ప్రజలు అవలంభించే హిందూ జీవన విధానం కి చెందిన సంస్థలను ఏ మతానికి చెందని ప్రభుత్వాల అజమాయిషీ నుండి విడిపించుకోవడానికి హిందువులు నానా యాతనలు పడాల్సి వస్తుందంటే వారికి ఒక ఐక్య కార్యాచరణ లేక పార్టీల పేరుతొ విడిపోయి ఉండడడమే . ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ పదవి నుండి I.V కృష్ణారావు గారిని తొలగించడం వలన ,మొన్న తిరుమలలో అయినా వంశ పారంపర్య ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు గారిని చట్ట ప్రకారం అని చెపుతూ రిటైర్మెంట్ ఉత్తరువులు ఇచ్చి ఇంటికి పంపించడం వలన ,దానిని కొందరు, బ్రాహ్మణులు అంటే కమ్మ వారికి ఉన్న కోపం చేతే ఇలాంటి పనులు చేస్తున్నారు అని ఆక్షేపిస్తున్నారు కానీ , ఆ ఇద్దరినీ తొలగించకుంటే ఆ మాట వచ్చి ఉండేది కాదు కదా . అలాగే వారిని తొలగించిన తర్వాత ఆ పోస్టుల్లో నియమితులు అయింది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే తప్పా అన్యులు కాదు కదా . అందుకే ఈ అంశాన్ని కమ్మ, బ్రాహ్మణ సామాజిక అంశంగా చూడరాదు . రమణ దీక్షితులు గారి రిటైర్మెంట్ అంశం పైకి ఏ కారణంగా కనపడుతున్నప్పటికీ అది కొన్ని ఏండ్లుగా హిందువులు సాగిస్తున్న "హిందూ సంస్తల స్వాతంత్ర్య ఉద్యమం" లో భాగంగా </div>
<div>
చూడాలి తప్పా , సామాజిక వర్గాల మధ్య ఘర్షణ గా చూడరాదు. అలా చుస్తే అది రాజకీయ నాయకులకే లాభిస్తుంది తప్ప హిందూ సంస్థల పోరాటానికి ఏమాత్రం ఉపయోగ పడదు అని నా అభిప్రాయం . </div>
<div>
<br /></div>
<div>
ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఇకనైనా హిందువులు కళ్ళు తెరచి , హిందూ సంస్థల కార్యకలాపాల విషయం లో మనకు పూర్తీ స్వేచ్ఛ నివ్వడానికి ఒప్పుకునే పార్టీలనే గెలిపించాల్సిన తరుణం ఆసన్నమయింది. </div>
<div>
ఇదే విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.<br />
<a href="https://ssmanavu.blogspot.com/2015/08/blog-post_26.html">మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??</a></div>
<div>
<br /></div>
<div>
</div>
<div>
<br /></div>
</div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310735 80.43426999999997-12.441423 39.12567599999997 47.062893 121.74286399999997tag:blogger.com,1999:blog-8684706175018811680.post-77518997255858704842017-09-22T15:59:00.000+05:302017-09-22T14:22:35.270+05:30గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<a href="https://2.bp.blogspot.com/-p7EGjlOH4pc/WBMZtcO5XlI/AAAAAAAApao/M7FlUvKOVFk90qhfkqHK45Du8vplvdjeQCLcB/s1600/bhakti.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="480" src="https://2.bp.blogspot.com/-p7EGjlOH4pc/WBMZtcO5XlI/AAAAAAAApao/M7FlUvKOVFk90qhfkqHK45Du8vplvdjeQCLcB/s640/bhakti.jpg" width="640" /></a></div>
<div>
<br /></div>
<br />
<div>
హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .<br />
<div>
<br /></div>
<div>
ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు . నిత్యం తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర్లేదు,గురు బోధలు అవసరం లేదు . తమ పెద్దలు పూజించే దేవుళ్ళు కావచ్చు, జీవితంలో ఏదో ఒక సమయం లో ఆపద ఏర్పడితే దాని నుంచి కాపాడినవాడు అని నమ్మిన దేవుడు కావచు, చనిపోయిన మహాపురుషులు కావచ్చు,బ్రతికి ఉన్న బాబాలూ స్వాములు కావచ్చు, చెట్లు గట్లు, పుట్టలు, పాములు, గోవులు ఇలా ఒకటేమిటి విశ్వంలో ఉన్నది ఏ జీవ లేక నిర్జీవ పదార్దమ్ అయినా సరే, తాము నమ్మినంతనే ఆరాదించడం మొదలు పెట్టి అంతులేని అలౌకిక అనందం పొందుతుంటారు. ఒక విదంగా జ్ణాన మార్గం లో ఉన్న వారి కంటె భక్తి మార్గం లో ఉన్న వారే ఎక్కువుగా అలౌకిక అనందమయులుగా ఉంటారు. ఎందుకంటె జ్ణాన మార్గం లో ఉన్నవారికి మల్లే "నీ మార్గం గొప్పా? నా మార్గo గొప్పా? అనే వాదోపవాదాలు చేసుకోవడానికి వీరికి ఏ గురువు బోదలు గురించి కాని, గ్రంద సారాంశాలు గురించి అంతగా తెలియకపోవడం వలన తాము నమ్మినదే దైవమ్ అని బావిస్తూ ఉండడం, సాద్యమైనంత వరకు వేరే వారి భక్తి విశ్వాసాలు గురించి ఆలోచించకకపోవడం వలన వారు జ్ఞాన మార్గీయుల కంటే ఎక్కువుగా అలౌకిక అనందాన్ని పోందుతున్నారని చెప్పవచ్చు.<br />
<div>
<br /></div>
<div>
</div>
<div>
కర్మ మార్గం విషయానికి వస్తే మానవ జన్మ అనేది భగవంతుడు తనకు ఇచ్చిన ఒక వరం అని , తాను ఏమి చేయాలో ఆ భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ ప్రకారమే తన జీవన విధానం కొనసాగిస్తూ ఆశ్రమ జీవన విధానం ద్వారా జీవన ముక్తుడు అయ్యే విధానం . హిందూ జీవన విధానం అంతా కర్మ మార్గమే . ఆ మార్గం లో జ్ఞానం భక్తి రెండూ అవసరమే అనేది తెలియ చేస్తోంది . దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం మొదటి రెండు మార్గాలని అనుసరించే వారి గురించి ప్రస్తావించడం జరిగింది . జ్ణాన మార్గం గొప్పా, భక్తి మార్గం గొప్పా అంటె ఏ మార్గం అయినా "మానవత్వం" అనే పరిదిని దాటి పోకుండా ఎవరిష్టానుసారం వారు , వారి వారి మానసిక స్థాయిలు బట్టి ఆ యా మార్గాలు అనుసరించడమే కరెక్టు. ఇక్కడ మానవత్వం అనే పరిధిని ఎందుకు గీయాల్సి వచ్చ్చిందో చెపుతాను. మానవత్వం అనే ఒకే ఒక గీతను దాటినందుకు ఆధునిక విజ్ఞాన ఫలితాలు మనిషికి మరణ మృదంగం వినిపిసున్నాయి . </div>
<div>
<br /></div>
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://3.bp.blogspot.com/-5NPVr8z01Y8/WBMaDJkaMSI/AAAAAAAApas/CqNvGRCRI_UgoHBrh_sxcRbG0ZzS08d0ACLcB/s1600/gou%2Bpuja.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="506" src="https://3.bp.blogspot.com/-5NPVr8z01Y8/WBMaDJkaMSI/AAAAAAAApas/CqNvGRCRI_UgoHBrh_sxcRbG0ZzS08d0ACLcB/s640/gou%2Bpuja.jpg" width="640" /></a></div>
</div>
<div>
<br /></div>
<div>
</div>
<div>
మనిషి ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి , అవును గో మాతగా కొలవడానికి తరతరాలుగా గోవు తో హిందూ జీవన మార్గం లో ఉన్న వారికి కల అనుబంధమే కారణం . మన పూర్వికులు గోవు ఇచ్చిన పాలు త్రాగి తమ ఆరోగ్యం ని సమర్థవంతంగా ఉంచుకున్నారు. గోవు వేసిన పేడను ఎరువుగా తమ పంట పొలాలకు వేసి భూసారం పెంచుకోవడం ద్వారా భూమాత ఆరోగ్యాన్ని కాపాడారు . అందువలన స్వచ్ఛమైన పంటలు పండడం వలన వాటిని తిండికి ఉపయోగించుకుని మనుషులు మంచి పుష్టిగా బలంగా ఉండగలిగారు . ఆ పంటలు వలన దనాభివృద్ది కూడా కలిగి సకల జనులు అష్టైశ్వర్యాలతో , ఆయురారోగ్యాలతో సుఖ శాంతులు తో ఉన్నారు . వీటన్నింటికి ప్రధాన కారణం ఏమిటి ? గోమాత వలన మానవాళికి మంచి జరుగుతుందనే జ్ఞానం . సదరు జ్ఞానం ని మానవ కళ్యాణానికి , ప్రక్రుతి లేక పర్యావరణ పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలి అన్న ఇంగిత జ్ఞానం . మానవాళి కి మంచి చేసిన గో మాత పట్ల మన పూర్వికులు తమ కృతజ్ఞతను చాటుకోవడానికి అనుసరించిన విధానమే "గో మాత ఆరాధన ". అందులో భాగమే గో పూజ, గో ప్రదక్షిణ వగైరాలు . తమ పూర్వీకుల గో ఆరాధనా విధానం నే మనలో చాలా మంది ఈ నాటికి పాటిస్తున్నారు . ఇది భక్తి మార్గం లో భాగమే కదా! అసలు నన్నడిగితే నేటి ఆధునికులు అని విర్రవీగే మనకు మన పూర్వీకుల విధానాలను విమర్శించే నైతిక అర్హత ఉందా? ఉంది అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా ? లేదు ఎందుకంటే మన గుండెలు మన పూర్వీకుల గుండెలు అంత స్ట్రాంగ్ గా లేవు గనుక !. ఎందుకు లేవో చూద్దాం . </div>
<div>
<br /></div>
<div>
<br /></div>
<div>
ఆవులను పూజించటం మానివేసాం . ఆవు పేడను ఎరువుగా వాడిన భూములు నుండి వచ్చిన పంటలు లోని పోషక విలువలు కంటే , ఆవులను కోసుకు తినడం ద్వారా ఎక్కువ పోషక విలువలు లభిస్తాయనే ఆధునిక జ్ఞానం తెలుసుకున్నాం . ఎక్కడో పంటలు పండని ఎడారి ప్రాంతాలు నుండి వచ్చిన వారి మతం లో వారి ఆహారపు అలవాట్లకు ఆకర్షితులై , ఆరోగ్య ప్రదాతలు అయినా ఆవులను కబేళాలకు తరలించడం మొదలు పెట్టాం. ఫలితంగా సాంప్రదాయ వ్యవసాయం నాశనమైంది . ఆధునిక గ్రందాల్లోని సారాంశం తెలుసుకుని శాస్త్రీయ వాదులం అయి పోయాం. ఆవు పేడ ను ఎరువుగా ఉపయోగిస్తే ఎకరానికి 10 బస్తాలే వస్తాయి , అదే శాస్త్రీయ రసాయనిక ఎరువులు వాడితే నాలుగు ఇంతలు ఎక్కువ దిగుబడులు వస్తాయి అనే గ్రంథ విజ్ఞానం వలన రెచ్చిపోయి భూములను రసాయనిక ఎరువులు తో నింపి వేసాం. తద్వారా విస్తారంగా వస్తున్న పంట దిగుబడులు చూసి మన విఙ్నానానికి మనమే ఎంతో మురిసి పోయాం. ఆవులు ఇచ్చే పాలు ప్రెష్ గా తాగే విధానం లోనుంచి వాటిని కృత్రిమంగా ప్యాక్టరీలలో నిలువ చేసే పరిజ్ఞానం సంపాదించాం. చివరకు పాల ఉత్పత్తి కొరత వలన కృత్రిమ రసాయనిక పాలను సృష్టించే విజ్ఞానం వంట బట్టించుకున్నాం . చివరకు ఏమైంది ? మనుషులు ఉత్త మనుషులు అయ్యారు , భూములు వట్టి భూములు అయ్యాయి . </div>
<div>
<br /></div>
<div>
మనకు లభిస్తున్నఆహార పదార్థాలు లో విషం ,కూరగాయలు లో విషo ,పొద్దునే ఇంట్లోకి తెచ్చే పాల ప్యాకెట్లలో విషం. ఆరోగ్యం కోసమని తెచ్చుకునే పండ్లలో విషం . ఇలా మన ఆరోగ్యాల కోసమని ఉపయోగించే పదార్థాలు అన్ని విష తుల్యమైతే మరో దిక్కు లేక వాటినే ఆరగించుకుంటూ అనేక అనారోగ్యాలకు గురి అయి కార్పరేట్ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ "ఆధునిక మానవులం " అని చంకలు గుద్దుకుంటున్నాం . కమ్మని కాపీ త్రాగే ప్రాప్తం లేదు . తియ్యటి పండు తినే ప్రాప్తం లేదు . అంతెందుకు? కమ్మని విందు భోజనం ఆరగించే దమ్మున్నా వారు ఎంత మంది ? పట్టు మని పాతికేళ్ళు రాక ముందే "చక్కర వ్యాధి " సంప్రాప్తమవుతుంటే ఇక మనిషి ఆనందంగా జీవించేది ఏమిటి ? టిఫిన్ చేయాలంటే గోలి మార్ (మందు బిళ్ళ) , భోజనం చేయాలంటే గోలి మార్ , పడుకోవాలంటే గోలి మార్ , కాసేపు పరిగెత్తితే ఆయాసం వచ్చి గోలి మార్ అనాలసిందే .ఈ మధ్య పేపర్లో చదివాను . నగరాల్లో ఉద్యోగాలు చేసే యువత సంసారంలో సరిగమలు పలికించుకోవడానికి కూడా తమ క్యాలండర్ లలో డేట్ లు పిక్స్ చేసుకుని అలా కాలం ని నెట్టుకొస్తున్నారట. అది ఆధునిక జీవన విధానం . ఇదంతా ఎవరి మహిమ? గోవు చుట్టూ తిరిగినంత సేపు మనిషికి ఇలాంటి దురవస్థ రాలేదు. గ్రంధాలు ను పారాయణం చేసి శాస్త్రియ జ్ఞానం సంపాదించడం వలననే ఇలాంటి "గోలి మార్ " అసమర్థ జీవనయానo .</div>
<div>
<br /></div>
<div>
ఇప్పుడు చెప్పండి ఆవు చుట్టూ తిరిగిన వారు అజ్ఞానులా ? గ్రంధాల సారం గ్రహించామని విర్రవీగే వారు అజ్ఞానులా ? ఈ విషయం లో నా నిశ్చితాభి ప్రాయం ఒకటే " మానవత్వ హీనమైన జ్ఞానం వలన లభించే భౌతిక అనందం కన్నా ఆరాధన తత్త్వం ద్వారా లభించే అలౌకిక ఆనందమే మిన్న ". </div>
<div>
<br /></div>
</div>
</div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1Enkuru, Telangana 507168, India17.310721398642116 80.4342837401977717.306931398642117 80.429241240197769 17.314511398642114 80.439326240197772tag:blogger.com,1999:blog-8684706175018811680.post-9157601575001818702017-09-20T17:23:00.000+05:302017-09-22T14:22:07.697+05:30"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
</div>
<div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://3.bp.blogspot.com/-RL-bkIDPbMY/WcJUFOaxPVI/AAAAAAAAy90/HHwkBU2axKwUD7aUyuWvNmDMa4EA2ydLwCLcBGAs/s1600/samajika%2Bsmuggler.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="720" data-original-width="1280" height="360" src="https://3.bp.blogspot.com/-RL-bkIDPbMY/WcJUFOaxPVI/AAAAAAAAy90/HHwkBU2axKwUD7aUyuWvNmDMa4EA2ydLwCLcBGAs/s640/samajika%2Bsmuggler.jpg" width="640" /></a></div>
</div>
<br />
<div>
<br /></div>
<div>
<br /></div>
<div>
భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల ఆధిపత్యం క్రింది కులాల వారి మీద శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం?<br />
<div>
<br /></div>
<div>
మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అని. సదరు ఇలాయ గారి గురించి చెప్పాలంటే అయన పక్కా హిందూ వ్యతిరేకి. అయన రాసిన పుస్తకాల్లో ప్రముఖమైనది "నేనెట్లా హిందువునైతా " . దానిలో అయన చెప్పిన మాటలు ఏమిటంటే </div>
<div>
<br /></div>
<div>
<span style="background-color: #fff8f6; color: #212121; font-family: "roboto" , sans-serif; font-size: 16px; font-style: italic;">'</span><b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;">[In our childhood] all of us, the Dalitbahujans of India, never heard the word "Hindu'-not as a word, nor as the name of a culture, nor as the name of the religion. We heard about Turukoollu (Muslims), we heard about Kirastaanapoollu (Christians), we heard about Baapanoollu (Brahmins) and Koomatoollu (Baniyas) spoken of as people who were different from us.' - Kancha Ilaiah</b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"> దీని అర్ధం ఏమిటంటే "మన చిన్నప్పుడు "హిందూ " అనే పదం ఎప్పుడూ వినలేదు . ఆ పేరుతొ ఒక సంస్కృతి కానీ , మతం కానీ లేవు. మనం విన్న పదాలు ఏమిటంటే "తురకోళ్లు ,కిరస్తానపోల్లు ,బాపనోళ్ళు , క్రొమటోళ్లు " .అంతే . మిగతా మనమందరం బహుజనులం. పై వర్గాల వారిలో మనకు దగ్గరి బంధువులు ఎవరయ్యా అంటే తురకోళ్ళు , కిరస్తానపోల్లే తప్పా బ్రాహ్మణులు , కోమట్లు కాదు . ఎందుకంటే </b><b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;">తురకోళ్లు ,కిరస్తానపోల్లు మాంసం తింటారు కాబట్టి , మనమూ మాంసం తింటాము కాబట్టి వారే మన వాళ్ళు . మరి మాంసం అనేదానిని </b><b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;">బాపనోళ్ళు , క్రొమటోళ్లు ముట్టరు కాబట్టి వారు మనకు ఇతర జాతి క్రింద లెక్క " . ఇది ఐలయ్య గారు చెప్పిన గొప్ప సామజిక సూత్రం. జంతువులని గనుక వాటి ఆహార పద్ధతులు బట్టి శాకాహార , మాంసాహార జంతువులుగా ఎలా వర్గీకరించారో , సమాజం లోని మనుషులను కూడా వారి ఆహార పద్దతి బట్టి వర్గీకరించి వారి మధ్య బంధుత్వాన్ని నిర్ణయించాలి అనే గొప్ప సూత్రాన్ని కనుగొన్నందుకు అయన గొప్ప "సామాజిక శాస్త్రవేత్త " అయినట్లు ఉంది. అయన చిన్నప్పుడు "హిందూ " అనే పదం వినలేదంటా . మరి "బహుజనులు " అనే పదం విన్నాడా ? </b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"> మరి అయన గారు చెప్పిన చెప్పిన సూత్రమే నిజం అయితే , భారత దేశం లో చాలా మంది బహుజనులు శాకాహారులుగా ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు , వైశ్యులు మాంసం ని ఆహారంగా స్వీకరిస్తున్నారు. మరి వీరినేమనాలి ? కాబట్టి ఆహార పద్దతులను బట్టి మానవ సంబంధాలు నిర్ణయించడం "జంతు పద్దతి " అవుతుందేమో కానీ "మానవ పద్దతి "కాదు. కేవలం హిందూ జీవన విధానం లో జీవిస్తున్న వారి మధ్య తంపులు పెట్టి, సమాజాన్ని చీల్చి , బహుజనులు పేరుతొ హిందువులను ఇతర మతాల్లోకి వెళ్లేలా ప్రేరేపించేందుకు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలను "ఐలయ్య షెప్పర్డ్ " ప్రతిపాదించి ప్రజల్లోకి వదులుతున్నారు అనేది సత్యం. </b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"> భారరతదేశాన్ని అన్య మతస్తులు ఆక్రమించాలి అంటే , మొదట చేయాల్సలింది "హిందూ జీవన విధానం " ని ఎదో రకంగా ధ్వ0సం చేయడం . దానికి మోకాలికి బట్ట తలకు ముడి వేసే కంచ ఐలయ్య లాంటి మేధావులు అవసరం. కాబట్టి వారికి కావలసిన దానిని సమకూర్చి, వారి చేత తలా తోక లేని సిద్ధాంతాలను చెప్పించి , హిందువులను చీల్చి , అన్యమతాల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం లో భాగమే "</b>"నేనెట్లా హిందువునైతా "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అనే పుస్తకాలు రాయడం ,అవేవో గొప్ప సిదాంత గ్రంధాలు అయినట్లు రాదాంతాలు చేయడం. తాను పుట్టిన "కురుమ గొల్ల" కులం పేరు ని షంషేర్ గా చెప్పుకోలేక , సిగ్గుపడి అన్యభాషలో "షెప్పర్డ్ " అని చెప్పుకునే "కంచ ఐలయ్య " లాంటి వారికి సాంప్రదాయక వ్యాపార వర్గం వారైన కోమట్లును స్మగ్లర్లు అనే నైతిక అర్హత ఎక్కడిది? </div>
<div>
<br /></div>
<div>
అసలు ఇప్పుడు వ్యాపారం అనేది కేవలం వైస్యులే చేస్తున్నారా? ఇతర కులాలు వారు చేయడం లేదా? మరి వారంతా స్మగ్లర్లేనా? అనడానికైనా ఒక హద్దూ పద్దూ ఉండక్కర్లేదా? ఒకప్పుడు జీవన భృతి కోసమే చేసిన సాంప్రదాయక వర్తకం, విదేశీ వర్తకుల సహవాస దోషం తో "ఆధునిక వ్యాపార " లక్షణమైన "లాభాల కోసం ఎట్టి నీచాలకు పాల్పడినా తప్పు లేదు " అనే స్థాయికి దిగజారి పోయింది. అది కేవలం వ్యాపారులకు మాత్రమే పరిమితం కాలేదు. మన దేశ సామాన్య పౌరుల్లోనూ ఇంకి పోయింది. "ఆడపిల్ల పుడితే లాసూ , మగపిల్లాడు పుడితే ప్లస్సు " అనుకునే సామాన్య బుద్ధి వ్యాపార బుద్ధి కాదా? పైసలిస్తే తప్పా ఏ పని పూర్తీ కానీ , చివరకు కు ఓట్లు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఇష్టపడని సామాన్య పౌరులు ఉన్న రాజ్యం లో జీవిస్తూ , రాజకీయ పార్టీలకు వైశ్యులు డబ్బులు ఇచ్చి సమాజం ని చెడగొడుతున్నారని ఆరోపించడం లో అర్ధం ఏముంది. ? మీ బాదంతా హిందూ దేవాలయాలకు , సంస్థలకు వైశ్యులు ఆర్థికంగా తోడ్పాటు అందించి , వాటి అభివృద్ధికి కారణమవుతుందనడం వలననే , ఇతర మతాల సంస్థలు వారు అనుకున్న స్థాయిలో హిందూ వ్యతిరేక భావజాలాలు ప్రజల్లో కి తీసుకెళ్లలేకపోతున్నారు అనే కదా? వారు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలు కోసమే కదా , ఆర్య వైశ్యులు మీద ఇంత నీచమైన దాడికి దిగింది. </div>
<div>
<br /></div>
<div>
కంచ ఐలయ్య గారికి చిత్త శుద్ధి ఉంటె , అన్ని నిమ్న కులాలు మాదిరే కోమట్లు కూడా తమకు ఒక గౌరవప్రదమైన సామాజిక హోదా కావాలనే "ఆర్య వైశ్యులు " గా ప్రకటించుకుని అందరితో పాటు ముందుకు సాగుతున్నారు అని గ్రహించాలి. " గొల్లలు " యాదవులు "అయింది , సాలీలు "పద్మ శాలీలు " అయింది , కుమ్మరులు "శాలివాహనులు " అయింది , వడ్రంగి ,కంసాలి , కమ్మరులు "విశ్వబ్రాహ్మణులు " అయింది గౌరవప్రదమైన సామాజిక హోదా గుర్తింపు కోసమే అయినప్పుడు , కోమట్లు ఆర్య వైశ్యులు గా గుర్తింపు కోరుకోవడం గౌరవప్రదమైన సామాజిక హోదా గుర్తింపు కోసమే కదా ! మరి అటువంటి ఆర్య వైశ్యులను "కోమట్లు " అని కించపరిచే విదంగా రాయడమే కాక, వారిని స్మగ్లర్లు అని అనడం దారుణం. ఐలయ్య గారికి దమ్ము ఉంటె బడా స్మగ్లర్ గా పేరుగాంచిన "అన్యమతస్తుల " పై ఆ విధమైన రాతలు రాయగలరా ? రాసి బ్రతికి బట్ట కట్ట గలరా? </div>
<div>
<br /></div>
<div>
హిందూ జీవన విధానం అనుసరించే మత వ్యవస్థలలో నిమ్న వర్గాలకు సంబంధించి ఏవైనా అన్యాయాలు జరుగుతుంటే వాటిని సవరించుకోవడానికి హిందువులకు తగిన శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. వాటి కోసం యాదవులు "షెప్పర్డ్ " లు కావలసిన అవసరం లేదు , వైశ్యులు "మర్చంట్ " లు కావలసిన అవసరం లేదు . అంటే ఐలయ్య గారిలాగా మతాలూ మారన వసరం లేదు. ఈ మధ్య అనేక మంది వెనుకబడిన తరగతులు వారు తమను తమ దేవతలకు సంబంధించిన దేవాలయాలలో పూజారులుగా నియమించామని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు అంటే వారిలో పెరుగుతున్న స్వీయ మత హక్కుల చైతన్యమే కారణం. </div>
<div>
<br /></div>
<div>
నిజంగా కంచ ఐలయ్య గారిలో నిమ్నవర్గాల వారి మీద ప్రేమ ఉంటె , వారు తమ కులం లో జన్మించిన భగవంతుని అవతారమైన శ్రీ కృష్ణ భగవానులు వారిని ప్రేరేపణగా తీసుకుని తాను "యాదవ " సామాజిక వర్గానికి చెందిన వాణ్ని అని గర్వంగా ప్రకటించుకునే వాడు. అంతే కానీ విదేశీ మోజుతో "షెప్పర్డ్" అని ప్రకటించుకునేవాడు కాదు. కోట్లాది మంది భారతీయుల చేత బగవంతునిగా పూజింపబడుతున్న, "గోపాలకుడు " ను కాదని , "గొర్రెపాలకుడు " అనే బిరుదు ధరించిన ఐలయ్య షెప్పర్డ్ మందిని ఆడిపోసుకునే రాతలు రాస్తుంది వెనుకబడిన వర్గాల వారి కోసం కాదు , తన వెనక ఉండి రాయిస్తున్న "హిందూ వ్యతిరేకుల కోసం " అని తెలుగు ప్రజలు గుర్తించారు. దానికి తార్కాణం అన్ని వర్గాల ప్రజలనుండి ఆయనకు లభిస్తున్న నిరసనలే. </div>
<div>
<br /></div>
<div>
ఐలయ్య షెప్పర్డ్ లాంటి కోటి మంది కుహనా మేధావులు ఏకమైనా హిందూ జీవన విధానం లోనివసించే వారి ఐక్యతను దెబ్బ తీయలేరని అయన వెనుక ఉన్న వారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది . </div>
<div>
<br /></div>
<div>
జై హిందూ జై జై హిందూ </div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
<div>
<b style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"><br /></b></div>
</div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com6Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310735 80.43426999999997-8.2112994999999991 39.12567599999997 42.8327695 121.74286399999997tag:blogger.com,1999:blog-8684706175018811680.post-6826902890175117052017-09-17T23:00:00.000+05:302017-09-17T11:46:54.125+05:30క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-xJ6C2c6SWOI/Va3ksctf3HI/AAAAAAAAMz0/RG8gDvDvPrw/s1600/kancha%2Bilaiah.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="610" src="https://3.bp.blogspot.com/-xJ6C2c6SWOI/Va3ksctf3HI/AAAAAAAAMz0/RG8gDvDvPrw/s640/kancha%2Bilaiah.jpg" width="640" /></a></div>
<br />
అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ ఈ పేరు కి తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే లేకపోతే "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి పరోక్షంగా హిందూ మతమే ఉపయోగపడింది అన్న మాట. హిందూ అనేది అన్ని మతాలూ వలనే ఒక మతం కాదని , అది ఒక ప్రత్యేక జీవన విదానం అని సుప్రీం కోర్టువారే చెప్పినప్పటికీ ,జ్ఞానం ఉండి సత్యం తెలుసుకోవడానికి ఇష్టపడని కంచ ఐలయ్య లాంటి లారు ఉద్దేశ్య పూర్వకంగానే హిందూ అంటె ఒక మతం అని చెప్పడం కోర్టు దిక్కారం క్రిందకే వస్తుంది.<br />
<br />
'<b>[In our childhood] all of us, the Dalitbahujans of
India, never heard the word "Hindu'-not as a
word, nor as the name of a culture, nor as the name
of the religion. We heard about Turukoollu
(Muslims), we heard about Kirastaanapoollu
(Christians), we heard about Baapanoollu
(Brahmins) and Koomatoollu (Baniyas) spoken of
as people who were different from us.'
- Kancha Ilaiah</b><br />
<br />
<span style="font-size: large;"> </span>పై వ్యాక్యాలు కంచ ఐలయ్య గారి పుస్తకం లోనివి. అయన చెప్పింది నిజమే కావచ్చు. ఆయన చిన్నప్పుడు వ్యక్తులు కులాలు వారిగా గుర్తించబడ్డారు ఇప్పటికీ పల్లేటూల్లో కొన్ని చోట్ల అదే విదానం ఉంది. ఇక్కడ గుర్తించదగిన అంశం ఏమిటంటె స్తానిక ముస్లిం మతస్తులను లను తెలుగు ప్రాంతాల్లో తురకోల్లు <span style="font-size: large;"> </span>అని, క్రిస్టియన్ మతం వారిని కిరస్తానీలు అని , స్తానిక మతాలను ఆచరించే వారిని సాంప్రదాయ కులాలు పేరుతో పిలిచే వారు. అందులో కంచ ఐలయ్య గారి కులం "కురుమ గొల్ల " కూడా ఒకటి. స్తానికంగా కూడా ఒక మతం అనేదే లేదు. శైవుO , వైష్ణవం , శక్తి , సాయిబాబా , అమ్మ తల్లులు ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తమ మత విదానాలను ఆచరిస్తున్నారు. ఎవరి మతాలూ వారికున్నా, వాటి ఆచరణ పద్దతులు వేరైనా వీరందరి జీవన విదానం యొక్క మౌలిక స్వరూపం ఒకటే . దాని పేరే "హిందూ ". కాబట్టే వారిది హిందూ జీవన విదానం . మరి ఈ జీవన విదానం లో బ్రతుకుతూ , నేనెట్ల హిందువు నైత అనే మాట ఎలా ఉంది అంటె తండ్రి మీద అలిగి "నేనెట్ట ఆయన కొడుకు నైత" అని తల్లిని అవమాన పరచినట్లు ఉంది. ఆయన హిందువే కాదనుకుంటె ఆయన కులం కురుమ గొల్ల వారినందరిని అవమాన పరచినట్లే . ఆయన పేరును ఏ జాన్ సన్ , మైకేలో పెట్టుకుని చూస్తే తెలుస్తుంది, హిందువు కాకపోతే ఆయన పేరుకు ఉన్న ఇమేజ్ ఏమిటో?<br />
<br />
ఇదే పెద్ద మనిషి మొన్న ఒక కార్యక్రమానికి వెళ్లి , వేదాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ఆ తెలివి B.C లకు లేదని , క్రిస్టియన్ లే ఆ పని చేయాలని సెలవిచ్చాడు. ఇది ఆయనను అయన అనుమానించుకుని అవమానించుకోవడమే. తను బోక B.C అయి ఉండి వేదాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని ప్రకటించుకుంటు , B.C ల చేత కాదు అని అన్నాడంటే , తన జాతి మీదే తనకెంత అనుమానమో తెలియ చేసుకున్నాడు. ఈ దేశం పుట్టిన వేదాలను వ్యతిరేకించాల్సిన దౌర్బాగ్య పరిస్తితి హిందూ జీవన విదానం లో జీవించే వారికి లేదు. ఒక సాంప్రాదాయం ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం లో మేదావి తనం ఉంటుంది కాని, పాత సాంప్రదాయం పాటించిన మీ తాతలు వెదవలు అంటే జాతి ఒప్పుకుంటుందా? ఈ చిన్ని సూత్రం తెలియకనే కంచ ఐలయ్య లాంటి వారు చెప్పే కదలు కంచికి వెళుతుంటే , ప్రజలు తమ పూర్వికుల ను స్మరిస్తూ , వారు చెప్పిన దాంట్లో మంచిని గ్రహిస్తూ, అవసరం లేని దానిని త్యజిస్తూ ముదుకు సాగుతున్నారు. కనీసం తను చెప్పే దానిని తన కులస్తులే ఎందుకు పాటించలేదో ఒక్కసారి ఆలోచిస్తే తెలియక పోదు. కాని దానివలన అయన కేదో ఆర్దిక నష్టాలు వచ్చే అవకాశం ఉందనుకుంటా . అందుకే తనకు లాభం చేకూర్చే సంస్తలు , వ్యక్తులు దగ్గర, పడికట్టు పదాలు , పనికి రాని మాటలు చెపుతూ ఉంటారు.<br />
<br />
కంచ ఇలయ గారు ఇటివల జరిగిన ఒక సభలో దళితులను క్రిస్టియన్ లను, తమ వారిని గోదావరి మహా పుష్కరాలుకు వెళ్ళకుండా చూడాలని ఒక గొప్ప సలహా ఇచ్చాడు. దానిని లోకల్ క్రిస్టియన్ లు పట్టించుకోరు అనేది సత్యం. ఎందుకంటే వారిది హిందు జీవన విదానమే కాబట్టి. ఏసుక్రీస్తుకు అయినా కొబ్బరి కాయ కొట్టి , భక్తితో పూలు పళ్ళు సమర్పించే వారు ఇండియన్ క్రిస్టియన్ . వారు హిందూ జీవన విదానం లో బాగమే. అటువంటి వారు పుష్కరాలకు వెళ్ళవద్దు అన్నా ఆగరు. వారి సంగతి అటు ఉంచి మన తెలుగు రాష్ట్రాల్లో మహా క్రిస్టియన్ గా బావిస్తున్న జగన్ గారే కంచ ఇలయ్య గారి మాటను ఆప్ట్రాల్ గా బావించి , గోదావరిలో మహా పుష్కర స్త్నానం చేసి , తన తండ్రి గారికి పిండ తర్పణలు వదలి తను అచ్చమైన ఇండియన్ క్రిస్టియన్ అని,తను హిందు జీవన విదానం లో బాగమే అని నిరూపించాడు. ఈ విదంగా కంచ ఐలయ్య గారి మాటలు ఈ సమాజానికి పనికొచ్చేవి కావని చెప్పకనే చెప్పాడు.<br />
<br />
తాతల మీద కోపంతో తన పుట్టకనే అవమానించుకునే కంచ ఐలయ్య గారి లాంటి వారిని ప్రజలు ఏ నాటికి పట్టించుకోరు అనేది సత్యం. సత్యం.<br />
( Republished post.)<br />
<br /></div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-18864058995340146502017-09-07T21:00:00.000+05:302017-09-07T09:46:46.864+05:30వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-BE-t6sVFpGA/VcQfOP_g8lI/AAAAAAAAN1E/K5w46KXBQYA/s1600/maa.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="362" src="https://4.bp.blogspot.com/-BE-t6sVFpGA/VcQfOP_g8lI/AAAAAAAAN1E/K5w46KXBQYA/s640/maa.jpg" width="640" /></a></div>
</div>
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
</div>
<div>
<br /></div>
నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్ ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.<br />
<div>
<br /></div>
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-W5wysA4vVyc/VcQfUX1U_vI/AAAAAAAAN1M/T0feBCJpoyM/s1600/shriradhemaaji1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="640" src="https://4.bp.blogspot.com/-W5wysA4vVyc/VcQfUX1U_vI/AAAAAAAAN1M/T0feBCJpoyM/s640/shriradhemaaji1.jpg" width="428" /></a></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div>
<br /></div>
<div>
కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన జీవన సారం 20 యేండ్ల వాడు చెపుతుంటె , 20 ఏండ్ల వాడు ఆరాటపడాల్సిన దాని కోసం 60 యేండ్ల వాడు ఆరాట పడుతున్నాదు. దీనినే గతి తప్పిన సామాజిక వ్యవస్త అనవచ్చేమో . ఇటువంటి వ్యవస్తలో కోరికలు నియంత్రించుకోలేక పబ్లిక్ కి పట్టుబడే దొంగ స్వామీజిలు, దొంగ బాబాలు , దొంగ మాతలు ఉండకుండా ఎవరు ఉంటారు? ఇలాంటి వారి వలననే మన హిందూ ధర్మం అప్రతిష్ట కు గురి అవుతుంది. </div>
<div>
<br /></div>
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://1.bp.blogspot.com/-t7TYYww3abE/VcQgDJLTN5I/AAAAAAAAN1Q/Splpsy8VHr0/s1600/radhe.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="326" src="https://1.bp.blogspot.com/-t7TYYww3abE/VcQgDJLTN5I/AAAAAAAAN1Q/Splpsy8VHr0/s640/radhe.png" width="640" /></a></div>
</div>
<div>
</div>
<div>
<br />
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఇటివల ముంబయిలో ఒక స్వయం ప్రకటిత దేవత తన ముచ్చటలు తీర్చుకోవడానికి పగలు సాద్వి మాత గా , రాత్రుళ్ళుపరమ రోతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాకి చిక్కింది. ఈమె పేరు "పరమ శ్రద్దే రాదే మా ". ఈమెకు ముంబాయితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశ్రమాలు , ఆ ఆశ్రమాల తరపున కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకుల వ్యక్తిత్వం, వారి ధర్మ ప్రబోధం బట్టి కాక , ఆశ్రమం పేరున నిర్వహించే సేవా కార్యక్రమాలు బట్టి ఆశ్రమాలు పాపులర్ అవుతుండడం వలన , కొంత మంది బ్లాక్ మని దారులు బాబాలను , మాతలను సృష్టించి జనం మీదకు వదలి సేవా కార్యక్రమాల ముసుగులో బోల్డంత దనం సంపాదిస్తున్నారు. అలాంటి బాపతే ఈ రాదా మా కూడా . </div>
<div>
<br /></div>
<div>
విచిత్రం ఏమిటంటె ఈ మహా సాద్వి అసలు పేరు సురేంద్ర కౌర్. పంజాబ్ స్వస్తలం . పెండ్లి అయింది. ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె అల్లుడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కాళీ భక్తురాలు అని ఆమెను పోకస్ చేసి " రాదే మా " గా మార్చి ఆశ్రమ దందా లోకి దించి ఉంటారు. ఆమె 3 గ్గురు పిల్లలు తల్లి అయినా , వైరాగ్య జ్ఞానం అబ్బకపోబట్టి వయసు ఉరకలు తగ్గలేదు. అమ్మ వారి డ్రెస్ లు వేసి ఆశ్రమంలో కూర్చో బెట్టినా మనసంతా "మినీ స్కర్ట్ "లు వేసుకుని పరువాల ప్రాయం లో పొందని రుచులు కోసం ఆరాటం . అందుకే విదేశి వస్త్రదారణతో మోడ్రన్ గర్ల్ గా మారి తన కోరికలు తీర్చుకునేది అట. దొంగ స్వాములు చేసినట్లే ఈమె కూడా భక్తుల కౌగిల్లల్లో పరవసించి పోయేది అట. చివరకు ఈ మహా తల్లి వరకట్నపు కేసులో ఇరుకుని ప్రస్తుతం పరారిలో ఉందట. బహూశా ఈమె చేష్టలు వలన తమ ఆశ్రమ దందాకు నష్టం వస్తుందని బావించిన ఈమే స్పాన్సర్లే ఈమెను వరకట్న కేసులో ఇరికించి ఉండవచ్చు. ఆమె ద్వారా సంపాదించిదంత మూటగట్టుకుని , ఆమెను వెళ్ళ గొట్టదనికే ఆమె రహస్య కార్యక్రమాల వివరాలు , పొటోలు బయట పెట్టడం వలననే ఆమె బాగోతం బయటకు వచ్చింది అనుకుంటా. </div>
<div>
<br /></div>
<div>
కోరికలు తీరని వారు చస్తే దెయ్యాలు అవుతారు అంటారు. అది నిజమో కాదో కాని కోరికలు తీరని వారు, వైరాగ్యం అబ్బని వారు మాతలు, స్వామీజీలు అయితే ఆశ్రమాలు భూత్ నిలయాలు గా మారడం ఖాయం. అందుకే నేను అనేది<br />
<h3 class="post-title entry-title" itemprop="name" style="background-color: #ffeedd; color: #3dadf7; font-family: Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif; font-size: 22px; font-stretch: normal; font-weight: normal; margin: 0px; position: relative;">
<a href="http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html" target="_blank">కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే."</a></h3>
</div>
<div>
<br /></div>
<div>
(Republished Post. RPD 7/8/2015)</div>
<div>
<br /></div>
</div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com2Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-40026886558926031212017-08-28T23:00:00.000+05:302017-08-28T11:46:47.611+05:30దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<a href="http://1.bp.blogspot.com/-pft7ENzOHOI/VR_0UcBfbRI/AAAAAAAAI6U/sjMhtfraFSk/s1600/11025813_1009026112460305_3652042060201832110_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="272" src="https://1.bp.blogspot.com/-pft7ENzOHOI/VR_0UcBfbRI/AAAAAAAAI6U/sjMhtfraFSk/s1600/11025813_1009026112460305_3652042060201832110_n.jpg" width="640" /></a><br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను ను బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో అతడు చేసిన ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-H522ohowevM/VR_0cjquI4I/AAAAAAAAI6c/qYL8xblWy24/s1600/gurmeet-ram-rahim-singh%2B(1).jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="266" src="https://4.bp.blogspot.com/-H522ohowevM/VR_0cjquI4I/AAAAAAAAI6c/qYL8xblWy24/s1600/gurmeet-ram-rahim-singh%2B(1).jpg" width="640" /></a></div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి అట . అలా తొలగించుకోమని హుఖుం జారీ చేస్తే సుమారు 400 మంది అభాగ్యులు గురువు గారికి చెందిన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని వృషణ హీనులు అయ్యారట . అలా ఎందుకు చేసారని ఎవరైనా అడిగితే గురువు గారి మాట విన కుంటే తాము "సామాజిక బహిష్కరణకు " గురి కావాల్సి వస్తుందన్న భయంతోనే అలా చేసాం అని అంటున్నారట ఆ అజ్ఞానపు అనుచరులు .<br />
<br />
సాదారణంగా వ్యవసాయ దారులు తమ సేద్యం ఏ ఆటంకం లేకుండా నిరాటంఖంగా సాగాలని ,తమ వద్దనున్న గిత్తలు అంటే కోడె దూడలకు "వృషణ చేదన " చేస్తుంటారు .దీనివలన గిత్తలు లో కామెచ్ఛ లెకుండా పోతుంది . అవి సీజన్ లో ఆవుల కోసం ఆరాట పడవు కాబట్టి ,తమ వ్యవసాయం కుంటు పడదు అని రైతుల స్వార్ద బుద్ది . బహుశా అదే బుద్ధి ఈ 'వృషభ గురువు "కు ఉన్నట్లు ఉంది .తన దగ్గర నమ్మకమైన అనుచరులుగా పని చేయాలంటే స్త్రీ సాంగత్యం కోసం ఆరాట పడని ,ఎద్దు లాగా పని చేసే వారు కావాలని అతడు ఈ నిభందన పెట్టి ఉండవచ్చు .దానిని "దేవుడికి దగ్గర కావటం " అనే మిషతో 400 మంది అనుచరులకు తన హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయింఛి ఉంటాడు . లేక పోతే మత తంతు పేరుతో ముస్లిం లు మగ పిల్లలకు సుంతి చేస్తుంటే , తన మత విదానం కి కూడా ఒక స్పెషాలిటి ఉండాలి అనే ఉద్దేశ్యంతో పురుషులకు ఏకంగా వ్రుషణాలే తీయించి ఉంటాడు ఈ వృషభ గురువు . ఏది ఏమైనా ప్రక్రుతి ధర్మానికి వ్యతిరేకంగా ఇతడు చేయించిన పనికి దేవుడు ఏ శిక్ష వేస్తాడో చూడాలి . ఎందుకంటె ఆ 400 మందిలో తమకు అన్యాయం జరిగిందని ముందుకు వచ్చి చెప్పే వారే లేరు .ఒక్క లాయర్ తప్పా!!<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-H2W2W39dPgQ/VR_0l9TbrNI/AAAAAAAAI6k/J38U8vZdOFs/s1600/gurmeet-ram-rahim-singh.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="266" src="https://4.bp.blogspot.com/-H2W2W39dPgQ/VR_0l9TbrNI/AAAAAAAAI6k/J38U8vZdOFs/s1600/gurmeet-ram-rahim-singh.jpg" width="640" /></a></div>
<br />
2000 సంవత్సరం లో జరిగిన ఈ అమానుష ప్రక్రియ మీద CBI విచారణ మొదలైంది .. ఒక లాయర్ నవ కరణ్ సింగ్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ తో ఈ విచారణ మొదలైంది . సదరు లాయర్ కూడా గురు నిభందనలు వలన 'వృషణ హీనుడు "అయ్యాడు అట . అతను సమాచారం ఇవ్వబట్టే గురువు గారి "వృషణ బాగోతం" తెలిసింది . ఈ వృషభ కొత్తగా ఒక సినిమా తీశాడు .దాని పేరు "మెసెంజర్ అప్ గాడ్ " అంటే దైవ దూత . అందులొ దైవ దూతగా నటించింది ఈ వృషభ గురువే . ఆ సినిమా ట్రయిల్ చూడటానికే లక్షలాది మంది అయన అనుచరులు విచ్చేసారట . మరి అందులో "వృషణ హీనులు "ఎంత మంది ఉన్నారో తెలియదు .లాయర్ గారికి తెలిసింది తనతో పాటు వృషణ హీనులైన 400 మందే కావచ్చు .కాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గురువుగారి 50 మిలియన్ ల అనుచరుల్లో ఎంత మందికి అవి లేకుండా పోయాయో ,వారందరికి పరిక్షలు నిర్వ హిస్తే కాని తెలియదు . మరి ఈ విషయం లో "జన విజ్ఞాన వేదిక "వారు కలుగ చేసుకుని , వ్రుషబ గురువు అనుచరులకు "వృషణ పరీక్షలు "చేస్తే నిజం బయట పడవచ్చు . అలా వారికి కూడా మంచి పబ్లిసిటి వచ్చె ఆవకాశం ఉంటుంది .<br />
<br />
'ఉల్లి పాయకు ఉపదేశం ఇచ్చె కల్ల గురువులు వస్తారు " అని బ్రహ్మం గారు చెప్పారు తప్పా ,ఇలా "వ్రుషణాలకు చేటు తెచ్చే వ్రుషబ గురువులు "వస్తారు అని చెప్పలేదు .బహూశా బ్రహ్మం గారి బవిష్య దృష్టికి కూడా అందనంత 50 మిలియన్ ల అనుచర గణం ఉన్న గురువు కదా ! అతని సినిమా రిలీజ్ కి అబ్యంతరాలు ఉన్నాయని ఆపు చేసారు కాని ,లేక పోతే తన సినిమా చూడాలనుకునే స్త్రీ పురుషులకు ఎలాంటి నిభందన పెట్టె వాడో ఈ 'మెసెంజర్ అప్ గాడ్" . అయ్యా అదీ సంగతి !<br />
<br />
<br />
Source :- <a href="http://www.ibtimes.co.uk/india-400-men-cut-off-their-testicles-get-closer-god-following-advice-guru-1489971">http://www.ibtimes.co.uk/india-400-men-cut-off-their-testicles-get-closer-god-following-advice-guru-1489971</a><br />
<br />
(Republished Post. 3/4/2015)</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com3Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-69902104691931677572017-08-25T06:22:00.000+05:302017-08-25T07:21:53.380+05:30గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody>
<tr><td style="text-align: center;"><a href="http://4.bp.blogspot.com/-psitTbzSPn4/UFiXRcpLw5I/AAAAAAAAAKo/ZBl3MIyIIdk/s1600/pp.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" height="480" src="https://4.bp.blogspot.com/-psitTbzSPn4/UFiXRcpLw5I/AAAAAAAAAKo/ZBl3MIyIIdk/s640/pp.jpg" width="640" /></a></td></tr>
<tr><td class="tr-caption" style="text-align: center;"><u><b>ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా! </b></u></td></tr>
</tbody></table>
మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ) ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి పైన కొంత పత్రిని ఉంచి పసుపు కుంకమతో బొట్లు పెట్టేవాళ్లమ్.<br />
<br />
ఆ తర్వాత మా నాన్న గారు విఘ్నేశ్వర పూజా విదానం పుస్తకంలో చెప్పబడిన విదంగా పూజ నిర్వహిస్తు,పెద్దగా మంత్రాలు ,పద్యాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే మేము పిల్లలందరమ్,మా అమ్మ గారు భ క్తి బావంతో ఆలకించే వాళ్లం. పూజ చివర్లో శమంతక మణోపఖ్యానం కధ విన్న తర్వాత, అక్షతలు మా శిరసున వేసి మమ్ములను ఆశీర్వదించి,పూజ ముగించి తీర్థ ప్రసాదములు ఇచ్చేవారు. మేమందరం మాకు చదువులో బాగా మార్కులు రావాలని,బొజ్జ గణపయ్యకు భక్తితో నమస్కరించే వాళ్లమ్.ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను మా పాళ్లేర్లకు, మా ఇంటికి వచ్చిన వారందర్కి పంచిపెట్టి ఆనందించే వాళ్లం. ఈ విదంగా గణపతి పూజ ని ఎంతో అనందంగా జరుపుకునే వాళ్లమ్. మా నాన్న గారి తదనంతరం నేను కూడ ఇంచు మించు ఇదే పద్దతి పాటిస్తు మా నాన్న గారి సాంప్రదాయాన్ని పాటిస్టున్నాము.మాకు తెల్సినంత వరకు ప్రతి తెలుగువారు ఈ విదంగానే చేస్తుండొచ్చు. స్వహస్త్తలతొ ప్రతిమని చేసి, స్వహస్త్తలతొ పత్రి సేకరణ చేసి,స్వయంగా గణ నాదుని పూజిస్తే కలిగే త్రుప్తి,ఆనందం మరువలేనిది.<br />
<br />
కాని, ఈనాటి పూజా విదానం చూస్తుంటే కొంత బాధ వేస్తుంది.నిరాడంబరం స్తానంలో ఆడంబరం మొదలైంది. గణపతి కి బదులు ఘనపతి ని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. దీని కోసం బారీ క్రేన్లను ఉపయూగిస్టున్నారు.విగ్రహ తయారికి పర్యవర్నానికి హాని చేసే అనేక రంగుల్ని ఉపయూగిస్తున్నారు .ఒకరి మీద ఒకరు పోటీ తొ వీది వూరి కొక్కటి లేక కాలని కొక్క గణపతి బదులు అనే క మంది ఘనపతుల్ని పేట్టి అట్టహాసమ్ చేస్తున్నరు. చివరకు ఘననాదుని లడ్డూ సహితం క్రేన్ సహయంతోనే అయన చేతుల్లో పెడుతున్నారంటే ఆడంబరం ఏ స్తాయిలో ఉందో ఆలోచించండి.చివరకు ఈ ఘనపతుల్ని చెర్వులో నిమ్మజ్జనం చేస్తుంటె పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకించడం చివరకు మన మతాచారాలే ప్రశ్నించబడడం ,విజ్నానుల ద్రుష్టిలో మనం అజ్ఞానులుగా మిగిలిపొవడం ఎంతవరకు సమంజసం చెప్పండి? దేనికైన ఒక పరిమితి ఉంటుంది.ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ మాత్రమే భగవంతుడు ఉంటాడు.ఆడంబరమ్ మనకి దైవాన్ని దూరం చేస్తుంది. పత్రం,పుశ్పం,ఫలం,తోయం చాలు అన్నాడు భగవంతుడు.నమ్మని వాళ్లు ఎలాగు నమ్మరు. నమ్మే మనమైన అది పాటించాల్సిన అవసరం లేదా? మనం చేస్తుంది గణపతి పూజా? ఘనపతి పూజా? మీరే ఆలోచించండి.<br />
<br />
మనవు బ్లాగు వీక్షకులకు , అగ్రిగ్రేటర్ లకు, స్నేహితులకు , శ్రేయోభిలాషులకు అందర్కి వినాయక చవితి శుభాకాంక్షలతో ... <br />
"మనవు " </div>
Surya Savarnikahttp://www.blogger.com/profile/05772201520357164668noreply@blogger.com7Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.3107055 80.43423049999997 17.3107645 80.434309499999969tag:blogger.com,1999:blog-8684706175018811680.post-26013816848475681312017-08-09T22:30:00.000+05:302017-08-09T11:40:12.423+05:30డేటింగ్ లు చేసి మొగుళ్ళని ఎంపిక చేసుకుందాం అనే ఇండియన్ గర్ల్స్ కి చీటింగ్ కేసులే గతి!!?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-9C0o7muX4Pc/V6mh2JMdknI/AAAAAAAAlgU/Qi6Srv-l3yI1knLdIdPjyoien8FIZzkeQCLcB/s1600/dating.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="428" src="https://1.bp.blogspot.com/-9C0o7muX4Pc/V6mh2JMdknI/AAAAAAAAlgU/Qi6Srv-l3yI1knLdIdPjyoien8FIZzkeQCLcB/s640/dating.jpg" width="640" /></a></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
ఒక పక్క ఆడ పిల్లల్లు, అమాయకంగా ఇండియా లో ప్రాశ్చ్చాత్య సంస్క్రుతి వచ్చిందని భ్రమపడి, మగవాళ్ళను నమ్మి భయటకు వెళ్ళి దారుణంగా భంగ పడుతున్నారు. ఆ క్రమంలో మానం సంగతి సరే సరి కాని ప్రాణాలు కూడ దక్కేట్లు లేవు. పోని వీరి డేటింగ్ కార్య కలపాలకి ప్రబుత్వాలని రక్షణ అడుగుదామా అంటే, డేటింగ్ ని చట్ట బద్దం చేయరాయే! ఇప్పటికే "ఎయిడ్స్" ని ఎలా అరికట్టాల్రా నాయనా అని ప్రభుత్వాలు నిరోదులు పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని బతిమాలుతున్నాయి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదా! జ్ణానం కంటే ముందు వయసు వచ్చింది. దానికంటే ముందు కోరికలు గుర్రాలయినవి. ఆ గుర్రాలకు సాంప్రదయవాదులు పగ్గాలు వెయ్యాలని చూస్తుంటే "స్త్రీ వాదులు" పగ్గాలు వెయ్యడం దారుణం స్వేచ్చగా జూలు పట్టుకుని స్వారి చెయ్య మంటున్నారు. గుర్రాల్ని అదుపు ఎలా చెయ్యాలో తెలియని యువత స్వారి చేస్తే ఎమవుతుంది. ఇప్పుడు జరుగుతుందదే. ఈ సమాజం లోని నైతిక విలువలు నాశనం కావడం విదేశి వ్యాపార వర్గాలకు అత్యవసరం. వారి తాబేదారులే ఈ సో కాల్డ్ "స్తి వాదులు".<br />
<br />
నేను ఇందాక ఒక బ్లాగులో చూశాను,డేటింగు లు మీద ఒక స్త్రీ వాది సలహ ఏమీటంటె, డేటింగ్ వల్ల స్త్రీలు ఒక సారి మోసపోతే నంట, బుద్ది తెచ్చుకుని జాగర్త పడి ఇంకోసారి డేటింగ్ లేకుండా భాగస్వామిని ఎన్నుకుంటుందంట! ఏ ఆ బుద్దే మొదట్లోనే ఉండి సాంప్రదాయ విలువలు పాటిస్తే బాగస్వామి దొరకడా?ఇదంతా కావాలని ఈ సమాజ సంస్క్రుతిని నాశనం చెయ్యడం తప్పా ఏమన్నా ఉందా? స్త్రీ వాదులు మీకు లైంగిక ఇచ్చా స్వేచ్చా కావా లంటే విదేసాలకు వెల్లడం మంచిది. ఇక్కడ సంప్రదాయాలే ఇక్కడి స్త్రీలకు శ్రీ రామ రక్ష. కాదూ కూడదు అని డేటింగ్ లకు సై అంటే, తీరా అన్ని అనుభవాలు అయ్యాక "సారం అంతా తెలిసింది ఇక నీవు సంసారానికి పనికి రావు పో" అనే మగాళ్లే ఎక్కువ ఈ సమాజం లో . ఇక ఇండియాలో స్త్రీలు కూడా పారెన్ స్త్రీలు మాదిరి పార్ట్నర్ వద్దంటే వదిలే రకాలు కారు. నా జీవితం నాశనం అయిపోయింది దేవుడో అని మీడియాని పోగేసి, పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసులు పెట్టి , అయితే మ్యారేజ్ లేకుంటే నష్టపరిహారం తో కేసులు క్లోజ్ చేయించుకుంటారు. మరి అంత మాత్రం దానికి డేటింగ్ లు అనే విదేశీ ప్రణయ పద్ధతులు ఎందుకో అర్ధం కాదు.<br />
<br />
<br />
మీకు మరింత సమాచారం కావాలంటే ఇదే విషయం మీద ఇదివరలో పెట్టిన "<a href="http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_7.html">పద్దతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియా వే కదా" అనే</a> టపాని చూడండి<br />
(Republished Post . 28/12/2012). </div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0S S M Ashramam, Tallada to Kothagudem Road, Andhra Pradesh 507168, India17.3103472 80.43337580000002217.1890307 80.272014300000023 17.431663699999998 80.59473730000002tag:blogger.com,1999:blog-8684706175018811680.post-69081555488006716182017-08-07T14:01:00.000+05:302017-08-07T17:58:58.518+05:30 "కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody>
<tr><td style="text-align: center;"><a href="https://3.bp.blogspot.com/-1nR-9JclTR4/WCrFR9S5oFI/AAAAAAAAqGI/OSWMXV49WxAnSMZTeMDulXnI1DuYU-g2QCLcB/s1600/Bapu%2Bcartoons%2B%252822%2529.jpg" imageanchor="1" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" height="480" src="https://3.bp.blogspot.com/-1nR-9JclTR4/WCrFR9S5oFI/AAAAAAAAqGI/OSWMXV49WxAnSMZTeMDulXnI1DuYU-g2QCLcB/s640/Bapu%2Bcartoons%2B%252822%2529.jpg" width="640" /></a></td></tr>
<tr><td class="tr-caption" style="text-align: center;">Courtesy :From Bapu Cartoons </td></tr>
</tbody></table>
<br />
మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు క్రింది విదంగా ఉంటాయి .<br />
<br />
(1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః<br />
రూపేచ కృష్ణః క్షమయా తు రామః<br />
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం<br />
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )<br />
<br />
<u>కార్యేషు యోగీ :</u><br />
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.<br />
<u>కరణేషు దక్షః </u><br />
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.<br />
<u> రూపేచ కృష్ణః</u><br />
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.<br />
<u> క్షమయా తు రామః</u><br />
ఓర్పులో రామునిలాగా ఉండాలి.<br />
<u>భోజ్యేషు తృప్తః</u><br />
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.<br />
<u>సుఖదుఃఖ మిత్రం</u><br />
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.<br />
<br />
ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు.<br />
<br />
(2). శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,<br />
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,<br />
భోజ్యేషు మాతా, శయనేషు రంభా<br />
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)<br />
<u><br /></u>
<u> కార్యేషు దాసీ</u><br />
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి.<br />
<u>కరణేషు మంత్రీ</u><br />
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.<br />
<u> రూపేచ లక్ష్మీ</u><br />
రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.<br />
<u>క్షమయా ధరిత్రీ</u><br />
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.<br />
<u>భోజ్యేషు మాతా</u><br />
భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.<br />
<u>శయనేషు రంభా</u><br />
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.<br />
ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.<br />
<div>
<br /></div>
<br />
పై నీతి శ్లోకాలలో ఉత్తమ భర్త లక్షణాలు గురించి మన0 చెప్పుకోవలసిన అవసరం లేదు . ఎందుకంటే మన దేశం లోని ప్రజలు ఎప్పుడూ వాటి గురించి ప్రస్తావించరు. ఇక ఉత్తమ భార్య లక్షణాలలో కూడా రూపేచ లక్ష్మి , క్షమయా ధరిత్రి అనే వాటిని వదిలేసి మిగతా నాలుగు లక్షణాలని ఎక్కువ ప్రాచుర్యం లోకి తెచ్చారు . ఆలా తెచ్చిన వారు భారత దేశం లోని భర్తలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారికి ఉత్తమ పతులు గా ఉండాలంటేనే కుదరని పని కాబట్టి , ఒక వేళా తమ భార్యలను ఉత్తమ పత్నులు గా ఉండాలని భార్యల ఎదుట " కార్యేషు దాసీ" అనే శ్లోకం తాత్పర్య సహితంగా చెపితే , వెంటనే "కార్యేషు యోగీ," అనే శ్లోకం తాత్పర్య సహితంగా వచ్చి ముఖానికి తగులుతుందేమో అనే భయంతో అసలు నీతి శాస్త్రాన్నే మననం చేసుకోవడం మాని వేశారు కాబోలు . ఈ నీతులు, శాస్త్రాల గోలేమి లేకుండా " సర్దుకు పోయి సంసారం చేసే వారే మంచి మొగుడూ పెళ్ళాలు " అనే అభిప్రాయానికి వచ్చేసారు.<br />
<br />
అయితే ఎవరికీ పనికి రాని నీతి శాస్త్రం లోని ఉత్తమ పత్ని తాలూకు శ్లోకం ఇండియాలోని విదేశీ ప్రేరేపిత స్త్రీ వాదులకు మాత్రం చక్కగా పనికొచ్చింది .భారత సమాజానికి ఆయువు పట్టుగా ఉన్న కుటుంబ వ్యవస్థను దెబ్బ తీయాలంటే భార్యా భర్తల మధ్య తంపులు పెట్టందే సాధ్యం కాదు అని భావించిన కుట్రవాదులు నీతి శాస్త్రం లోని శ్లోకం ని తమ భావజాలానికి అనుకూలంగా మార్చి నెగటివ్ గా ప్రచారం చేయడం ప్రారంభించారు . ఆ ప్రచారం లో కూడా కేవలం 4 లక్షణాలు గురించి మాత్రమే చెప్పడం మొదలు పెట్టారు . అందుకే పై శ్లోకం లో ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న మాటలు ఏమిటంటే "కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,భోజ్యేషు మాతా, శయనేషు రంభా" అనేవి మాత్రమే .<br />
<br />
<br />
ఇలా కుట్రపూరితమైన స్త్రీ వాదుల నెగటివ్ ప్రచారం ఎలా ఉందంటే " భారత దేశం లో మగవాడు అనాదిగా స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అనటానికి ఈ శ్లోకమే మంచి ఉదాహరణ . పగలల్లా దాసిదానిలాగా పనిచేయాలని , రాత్రయితే రంభ లాగ మారి పడకదిలొ ప్రవర్తించాలని స్త్రీని శాసిస్తున్నాడు మగవాడు . అందుకే స్త్రీ ఛైతన్యం కోల్పోయి మగవాడికి అడుగులు మడుగులు ఒత్తే బానిసగా మారి పోయింది . ఇక ఈ దౌర్జన్యం సాగటానికి వీలు లేదు. ఇలాంటి మొగుళ్ళతో కాపురం చేయటం కంటే, ఆత్మాభిమానం తో ఒంటరిగా జీవించడం మేలు " అని ప్రభోదించడం మొదలు పెట్టారు , ఈ తరహా బోధలు వలన చివరకు చాలా కుటుంబాలలో చిచ్చు పెట్టగలిగారు . ఇలా వీరి మాటలకు మోసపోయి , కావురం కూల్చుకుని , భర్త పిల్లలకు దూరమై , వేశ్యగా మారి , చివరకు రాత్రి పూట నడి బజార్లో నగ్నంగా పరుగు తీసి ఇరుగు పొరుగు వారి సహాయం కోరిన <a href="http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_10.html">ఒక మహిళ గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగింది .</a><br />
ఒక అసత్యాన్ని పలు మార్లు ప్రస్తావిస్తే అదే నిజం అయి తీరుతుందనే నానుడి ని నిజం చేయడం లో సఫలీ కృతులు అయ్యారు సో కాల్డ్ స్త్రీ వాదులు . కుటుంబ బాంధవ్యాలు సజావుగా ఉండాలి అంటే ముక్యంగా కావలసింది "సర్దుకుపోయే తత్త్వం ". వీరి నెగటివ్ ప్రచారం వలన , సర్దుకు పోయే గుణం లోపించి , ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం లో చూస్తూ తమ సంసార జీవితాలు నాశనం చేసుకుంటున్న అభాగ్య స్త్రీలు ఈ నాడు సమాజం లో చాలా మంది ఉన్నారు . ఏ స్త్రీ జనోద్ధరణ అని చెప్పే T.V సీరియల్ చూసినా , ఏ సినిమా చూసినా "కార్యేషు దాసీ" అనే 4 మాటల ప్రస్తావన ఉంటుంది . కాకపొతే అది నెగటివ్ గా ప్రచారం అవుతున్నందు వలన "మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కే " బాపతు కొంతమంది స్త్రీలకు తప్పా , సంసారాలు చేసుకునే సామాన్య స్త్రీలకు ఉపయోగపడడం లేదు అని నా అభిప్రాయం.<br />
<br />
ఆలుమగలు ఎలా ఉండాలో మన పెద్దలు చక్కగా చెప్పిన నీతి శాస్త్రం లోని "కార్యేషు దాసీ" అనే శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం పాపులర్ కాకపోవటానికి కొంతమంది కుటుంబ విచ్చిన్నకర బావజాలికుల నెగటివ్ ప్రచారమే కారణం .<br />
(This is Republished Post.)<br />
<br /></div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com4Garloddu, Telangana 507168, India17.31068262560585 80.43422417298575117.306892625605851 80.429181672985749 17.314472625605848 80.439266672985752tag:blogger.com,1999:blog-8684706175018811680.post-46579316912388073282017-07-29T12:07:00.000+05:302017-07-29T13:59:02.932+05:30తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://1.bp.blogspot.com/-_KGctNjn5e0/VR_7txGRRGI/AAAAAAAAI9E/UGXeGTXN2U8/s1600/10993459_1017762184920031_6263586833669771211_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="478" src="https://1.bp.blogspot.com/-_KGctNjn5e0/VR_7txGRRGI/AAAAAAAAI9E/UGXeGTXN2U8/s1600/10993459_1017762184920031_6263586833669771211_n.jpg" width="640" /></a></div>
<br />
<br />
పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని<br />
<br />
కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి స్తానే,స్త్రీ వాద సంఘాలు, గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A. ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప్పుడు కేసులుగా గుర్తించబడ్డాయి అంటే ,పైన చెప్పిన వారు కుటుంభ వ్యవస్థ విచ్చిన్నతకు ఎలా పాల్పడుతున్నారొ అర్ధం అవుతుంది. ఇదే విషయం మీద సంపూర్ణ అవగాహన కొరకు మరియు సుప్రీం కోర్టు తీర్పు కొరకు ఇంతకు ముందు నేను ప్రచురించిన టపాలను <a href="http://ssmanavu.blogspot.in/search/label/498-A%20%20%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8" target="_blank">ఇక్కడ క్లిక్ చేసి చూడండి </a>.<br />
<br />
ఎవరైనా ఒక ఆడపిల్ల ,తనకూ తన భర్తకు పొసగటమ్ లేదు, ఏదైనా చేసి తన కాపురాన్ని సరి చెయ్యండి అని తమ దగ్గరకు వస్తే, " నీ భర్త నీవు చెప్పినట్లు చేయాలంటే సెక్షన్ 498A ఒకటే మందు ! నీ భర్త నే కాదు ,అతని తరపు వారందరిని జైలుకు పంపితే తప్పా ,నీ కాపురం చక్కబడదు " అని సలహా ఇస్తుంటే , అమాయకంగా వారు చెప్పినట్లు విని తమ కాపురాలను కూల్చుకున్న ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు . అసలు అటువంటి అభాగ్య స్త్రీల మీద కన్నేసి , కావాలనే తప్పుడు సలహాలు ఇచ్చి , వారి కాపురాలు కూల్చిన ఘనులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు .మరి ఇలాంటి కుటుంభ విచ్చిన్న పనులకు పాల్పడే వారికి బుద్ది చెప్పి ,భారతీయ కుటుంభ వ్యవ్యవస్తను కాపాడడానికి ,సుప్రీం కోర్టు వారు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు , కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలు తేవాలని సంకల్పించారు. అయితే సుప్రీం కోర్టు వారు గతంలో ఇచ్చిన తీర్పులు ప్రకారం ,గృహ హింస కేసుల్లో మొదటి నిందితుడు అంటే భర్తను తప్ప ఇతర బంధువులను అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే ఆచరణలోకి వచ్చే సరికి , మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా భర్త తరపు బంధువులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఆగి పోయినా ,వారికి కేసుల పేరుతొ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగడం , పోలీస్ వారి అనుగ్రహం కోసమ్ అంతో ఇంతో సమర్పించుకోవడం లాంటి పాట్లు తప్పలేదు. ఇక భర్త సంగతి అయితే సరే సరి! అజ్ఞానం తో నో , ఇంకెవరి ప్రేరణతోనో, తన భార్య పెట్టె తప్పుడు కేసులకు తాను అకారణంగా జైలుపాలు కావడం, బయటకు వచ్చిన తర్వాత తిరిగి తన భార్యతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించక పోయినా, కేసుల భయం తో ఇష్టం లేని కాపురాలు కొనసాగిస్తున్న, తన భార్య తనను జైలు పాలు చేయించిందన్న కోపం, కసి ఎదో మూలా జీవితా0తం అతనిని వెంటాడుతూనే ఉండటం వలన భవిష్యత్ లో అది ఏ రూపం లో అయినా బయటపడి కుటుంబ సఖ్యతకు విఘాతం కలిగించ వచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీం కోర్టు వారు మొన్న తన చారిత్రాత్మక తీర్పు ద్వారా ,భార్యాభర్తల మధ్య ఆగడాలు ఏర్పరుస్తున్న ఈ తప్పుడు కేసుల సంస్కృతికి పుల్స్టాప్ పెట్టె విధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను వెలువరించారు . ఆ కేసు యొక్క పూర్తీ తీర్పును క్రింద ఇస్తున్నాను.<br />
IN THE SUPREME COURT OF INDIA<br />
CRIMINAL APPELLATE JURISDICTION<br />
CRIMINAL APPEAL NO. 1265 OF 2017<br />
[Arising out of Special Leave Petition (Crl.) No.2013 of 2017]<br />
<br />
Rajesh Sharma & ors. …Appellants<br />
Versus<br />
State of U.P. & Anr. …Respondents<br />
<br />
<br />
<br />
<br />
JUDGMENT<br />
Adarsh Kumar Goel, J.<br />
<br />
1. Leave granted.<br />
<br />
2. The question which has arisen in this appeal is whether any directions are called for to prevent the misuse of Section 498A, as acknowledged in certain studies and decisions. The Court requested Shri A.S. Nadkarni, learned ASG and Shri V.V. Giri, learned senior counsel to assist the Court as amicus. We place on record our gratitude for the assistance rendered by learned ASG Signature Not Verified Digitally signed by SWETA DHYANI Shri Nadkarni and learned senior counsel Shri Giri who in turn was Date: 2017.07.27 17:07:01 IST Reason:<br />
<br />
ably assisted by advocates Ms. Uttara Babbar, Ms. Pragya Baghel and Ms. Svadha Shanker.<br />
<br />
3. Proceedings have arisen from complaint dated 2 nd December, 2013 filed by respondent No.2 wife of appellant No.1. Appellants 2 to 5 are the parents and siblings of appellant No.1. The complainant alleged that she was married to appellant No.1 on 28th November, 2012. Her father gave dowry as per his capacity but the appellants were not happy with the extent of the dowry. They started abusing the complainant. They made a demand of dowry of Rs.3,00,000/- and a car which the family could not arrange. On 10th November, 2013, appellant No.1 dropped the complainant at her matrimonial home. She was pregnant and suffered pain in the process and her pregnancy was terminated. On the said version, and further version that her stridhan was retained, appellant No.1 was summoned under Section 498A and Section 323 IPC. Appellants 2 to 5 were not summoned. Order dated 14th July, 2014 read as follows:<br />
<br />
“After perusal of the file and the document brought on record. It is clear that the husband Shri Rajesh Sharma demanded car and three lacs rupees and in not meeting the demand. It appears that he has tortured the complainant.<br />
So far as torture and retaining of the stri dhan and demanding 50,000 and a gold chain and in not meeting the demand the torture is attributable against Shri Rajesh Sharma. Rajesh Sharma appears to be main accused. In the circumstances, rest of the accused Vijay Sharma, Jaywati Sharma, Praveen Sharma and Priyanka Sharma have not committed any crime and they have not participated in commission of the crime. Whereas, it appears that Rajesh Sharma has committed an offence under Section 498A, 323 IPC and read with section 3 / 4 DP act appears to have prima facie made out. Therefore, a summon be issued against him.”<br />
4. Against the above order, respondent No.2 preferred a revision petition and submitted that appellants 2 to 5 should also have been summoned. The said petition was accepted by the Additional Sessions Judge, Jaunpur vide order dated 3rd July, 2015. The trial court was directed to take a fresh decision in the matter. Thereafter, the trial court vide order dated 18th August, 2015 summoned appellants 2 to 5 also. The appellants approached the High Court under Section 482 CrPC against the order of summoning. Though the matter was referred to the mediation centre, the mediation failed. Thereafter, the High Court found no ground to interfere with the order of summoning and dismissed the petition. Hence this appeal.<br />
<br />
5. Main contention raised in support of this appeal is that there is need to check the tendency to rope in all family members to settle a matrimonial dispute. Omnibus allegations against all relatives of the husband cannot be taken at face value when in normal course it may only be the husband or at best his parents who may be accused of demanding dowry or causing cruelty. To check abuse of over implication, clear supporting material is needed to proceed against other relatives of a husband. It is stated that respondent No.2 herself left the matrimonial home. Appellant No.2, father of appellant No.1, is a retired government employee. Appellant No.3 is a house wife. Appellant No.4 is unmarried brother and appellant No.5 is unmarried sister who is a government employee. Appellants 2 to 5 had no interest in making any demand of dowry.<br />
<br />
6. Learned counsel for respondent No.2 supported the impugned order and the averments in the complaint.<br />
<br />
7. Learned ASG submitted that Section 498A was enacted to check unconscionable demands by greedy husbands and their families which at times result in cruelty to women and also suicides. He, however, accepted that there is a growing tendency to abuse the said provision to rope in all the relatives including parents of advanced age, minor children, siblings, grand-parents and uncles on the strength of vague and exaggerated allegations without there being any verifiable evidence of physical or mental harm or injury. At times, this results in harassment and even arrest of innocent family members, including women and senior citizens. This may hamper any possible reconciliation and reunion of a couple. Reference has been made to the statistics from the Crime Records Bureau (CRB) as follows:<br />
<br />
“9. That according to Reports of National Crime Record Bureau in 2005, for a total 58,319 cases reported under Section 498A IPC, a total of 1,27,560 people were arrested, and 6,141 cases were declared false on account of mistake of fact or law. While in 2009 for a total 89,546 cases reported, a total of 1,74,395 people were arrested and 8,352 cases were declared false on account of mistake of fact or law.<br />
10. That according to Report of Crime in India, 2012 Statistics, National Crime Records Bureau, Ministry of Home Affairs showed that for the year of 2012, a total of 197,762 people all across India were arrested under Section 498A, Indian Penal Code. The Report further shows that approximately a quarter of those arrested were women that is 47,951 of the total were perhaps mother or sisters of the husband. However most surprisingly the rate of charge-sheet filing for the year 2012, under Section 498A IPC was at an exponential height of 93.6% while the conviction rate was at a staggering low at 14.4% only. The Report stated that as many as 3,72,706 cases were pending trial of which 3,17,000 were projected to be acquitted.<br />
11. That according to Report of Crime in India, 2013, the National Crime Records Bureau further pointed out that of 4,66,079 cases that were pending in the start of 2013, only 7,258 were convicted while 38,165 were acquitted and 8,218 were withdrawn. The conviction rate of cases registered under Section 498A IPC was also a staggering low at 15.6%.”<br />
8. Referring to Sushil Kumar Sharma versus Union of India1, Preeti Gupta versus State of Jharkhand 2, Ramgopal versus State of Madhya Pradesh3, Savitri Devi versus Ramesh Chand4, it was submitted that misuse of the provision is judicially acknowledged and there is need to adopt measures to prevent such misuse. The Madras High Court in M.P. No.1 of 2008 in Cr. O.P. No.1089 of 2008 dated 4th August, 2008 directed issuance of following guidelines:<br />
<br />
“It must also be borne in mind that the object behind the enactment of Section 498-A IPC and the Dowry Prohibition 1 (2005) 6 SCC 281 2 (2010) 7 SCC 667 3 (2010) 13 SCC 540 4 ILR (2003) I Delhi 484 Act is to check and curb the menace of dowry and at the same time, to save the matrimonial homes from destruction. Our experience shows that, apart from the husband, all family members are implicated and dragged to the police stations. Though arrest of those persons is not at all necessary, in a number of cases, such harassment is made simply to satisfy the ego and anger of the complainant. By suitably dealing with such matters, the injury to innocents could be avoided to a considerable extent by the Magistrates, but, if the Magistrates themselves accede to the bare requests of the police without examining the actual state of affairs, it would create negative effects thereby, the very purpose of the legislation would be defeated and the doors of conciliation would be closed forever. The husband and his family members may have difference of opinion in the dispute, for which, arrest and judicial remand are not the answers. The ultimate object of every legal system is to punish the guilty and protect the innocents.”<br />
<br />
9. Delhi High Court vide order dated 4th August, 2008 in Chander Bhan versus State5 in Bail Application No.1627/2008 directed issuance of following guidelines :<br />
<br />
“2. Police Authorities:<br />
(a) Pursuant to directions given by the Apex Court, the Commissioner of Police, Delhi vide Standing Order No.330/2007 had already issued guidelines for arrest in the dowry cases registered under Sections 498-A/406 IPC and the said guidelines should be followed by the Delhi Police strictly and scrupulously.<br />
(i) No case under Section 498-A/406 IPC should be registered without the prior approval of DCP/Addl.DCP.<br />
(ii) Arrest of main accused should be made only after thorough investigation has been conducted and with the prior approval of the ACP/DCP.<br />
5 (2008) 151 DLT 691<br />
(iii) Arrest of the collateral accused such as father-in-law, mother-in-law, brother-in-law or sister-in-law etc. should only be made after prior approval of DCP on file.<br />
(b) Police should also depute a well trained and a well behaved staff in all the crime against women cells especially the lady officers, all well equipped with the abilities of perseverance, persuasion, patience and forbearance.<br />
(c) FIR in such cases should not be registered in a routine manner.<br />
(d) The endavour of the Police should be to scrutinize complaints very carefully and then register FIR.<br />
(e) The FIR should be registered only against those persons against whom there are strong allegations of causing any kind of physical or mental cruelty as well as breach of trust.<br />
(f) All possible efforts should be made, before recommending registration of any FIR, for reconciliation and in case it is found that there is no possibility of settlement, then necessary steps in the first instance be taken to ensure return of stridhan and dowry articles etc. by the accused party to the complainant.”<br />
10. In Arnesh Kumar versus State of Bihar 6, this Court directed as follows :<br />
<br />
“11.1All the State Governments to instruct its police officers not to automatically arrest when a case under Section 498-A of the IPC is registered but to satisfy themselves about the necessity for arrest under the parameters laid down above flowing from Section 41, Cr.PC;<br />
11.2 All police officers be provided with a check list containing specified sub-clauses under Section 41(1)(b)(ii);<br />
6 (2014) 8 SCC 273 11.3 The police officer shall forward the check list duly filed and furnish the reasons and materials which necessitated the arrest, while forwarding/producing the accused before the Magistrate for further detention;<br />
11.4 The Magistrate while authorizing detention of the accused shall peruse the report furnished by the police officer in terms aforesaid and only after recording its satisfaction, the Magistrate will authorize detention; 11.5 The decision not to arrest an accused, be forwarded to the Magistrate within two weeks from the date of the institution of the case with a copy to the Magistrate which may be extended by the Superintendent of police of the district for the reasons to be recorded in writing; 11.6 Notice of appearance in terms of Section 41A of Cr.PC be served on the accused within two weeks from the date of institution of the case, which may be extended by the Superintendent of Police of the District for the reasons to be recorded in writing;<br />
<br />
11.7 Failure to comply with the directions aforesaid shall apart from rendering the police officers concerned liable for departmental action, they shall also be liable to be punished for contempt of court to be instituted before High Court having territorial jurisdiction.<br />
<br />
11.8 Authorising detention without recording reasons as aforesaid by the judicial Magistrate concerned shall be liable for departmental action by the appropriate High Court.”<br />
<br />
11. Learned ASG suggested that there must be some preliminary inquiry on the lines of observations in Lalita Kumari versus Government of Uttar Pradesh7. Arrest of a relative other than husband could only be after permission from the concerned Magistrate. There should be no arrest of relatives aged above 70 years. Power of the police to straight away arrest must be prohibited. While granting permission, the court must ascertain that there is prima facie material of the accused having done some overt and covert act. The offence should be made compoundable and bailable. The role of each accused must be specified in the complaint and the complaint must be accompanied by a signed affidavit. The copy of the preliminary enquiry report should be furnished to the accused.<br />
<br />
12. Shri V. Giri, learned senior counsel assisted by advocates Ms. Uttara Babbar, Ms. Pragya Baghel and Ms. Svadha Shanker submitted that arrest in an offence under Section 498A should be only after recording reasons and express approval from the Superintendent of Police. In respect of relatives who are ordinarily residing outside India, the matter should proceed only if 7 (2014) 2 SCC 1 the IO is convinced that arrest is necessary for fair investigation. In such cases impounding of passport or issuance of red corner notice should be avoided. Procedure under Section 14 of the Protection of Women from Domestic Violence Act, 2005, of counseling should be made mandatory before registration of a case under Section 498A.<br />
<br />
13. We have given serious consideration to the rival submissions as well as suggestions made by learned ASG and Shri V. Giri, Senior Advocate assisted by Advocates Ms. Uttara Babbar, Ms. Pragya Baghel and Ms. Svadha Shanker. We have also perused 243rd Law Commission Report (August, 2012), 140 th Report of the Rajya Sabha Committee on Petition (September, 2011) as well as several decisions to which our attention has been invited.<br />
<br />
14. Section 498A was inserted in the statute with the laudable object of punishing cruelty at the hands of husband or his relatives against a wife particularly when such cruelty had potential to result in suicide or murder of a woman as mentioned in the Statement of Objects and Reasons of the Act 46 of 1983. The expression ‘cruelty’ in Section 498A covers conduct which may drive the women to commit suicide or cause grave injury (mental or physical) or danger to life or harassment with a view to coerce her to meet unlawful demand.8 It is a matter of serious concern that large number of cases continue to be filed under Section 498A alleging harassment of married women. We have already referred to some of the statistics from the Crime Records Bureau. This Court had earlier noticed the fact that most of such complaints are filed in the heat of the moment over trivial issues. Many of such complaints are not bona fide. At the time of filing of the complaint, implications and consequences are not visualized. At times such complaints lead to uncalled for harassment not only to the accused but also to the complainant. Uncalled for arrest may ruin the chances of settlement. This Court had earlier observed that a serious review of the provision was warranted 9. The matter also appears to have been considered by the Law Commission, the Malimath Committee, the Committee on Petitions in the Rajya Sabha, the Home Ministry, which have been referred to in the earlier part of the Judgment. The abuse of the 8 Explanation to Section 498A 9 Preeti Gupta (supra) provision was also noted in the judgments of this Court referred to earlier. Some High Courts have issued directions to check such abuse. In Arnesh Kumar (supra) this Court gave directions to safeguard uncalled for arrests. Recommendation has also been made by the Law Commission to make the offence compoundable. 15. Following areas appear to require remedial steps :-<br />
<br />
i) Uncalled for implication of husband and his relatives and arrest.<br />
ii) Continuation of proceedings in spite of settlement<br />
between the parties since the offence is<br />
non-compoundable and uncalled for hardship to parties on that account.<br />
16. Function of this Court is not to legislate but only to interpret the law. No doubt in doing so laying down of norms is sometimes unavoidable.10 Just and fair procedure being part of fundamental right to life,11 interpretation is required to be placed on a penal provision so that its working is not unjust, unfair or unreasonable. The court has incidental power to quash even a 10 Sahara India Real Estate Corporation Limited v. Securities and Exchange Board of India (2012) 10 SCC 603- para 52, SCBA v. Union of India (1998) 4 SCC 409- para 47, Union of India vs. Raghubir Singh (d) by Lrs. (1989) 2 SCC 754- para 7, Dayaram vs. Sudhir Batham (2012) 1 SCC 333 11 State of Punjab vs. Dalbir Singh (2012) 3 SCC 346- para 46,52 & 85, (2014) 4 SCC 453- para-21 non-compoundable case of private nature, if continuing the proceedings is found to be oppressive. 12 While stifling a legitimate prosecution is against public policy, if the proceedings in an offence of private nature are found to be oppressive, power of quashing is exercised.<br />
<br />
17. We have considered the background of the issue and also taken into account the 243rd Report of the Law Commission dated 30th August, 2012, 140th Report of the Rajya Sabha Committee on Petitions (September, 2011) and earlier decisions of this Court. We are conscious of the object for which the provision was brought into the statute. At the same time, violation of human rights of innocent cannot be brushed aside. Certain safeguards against uncalled for arrest or insensitive investigation have been addressed by this Court. Still, the problem continues to a great extent.<br />
<br />
18. To remedy the situation, we are of the view that involvement of civil society in the aid of administration of justice can be one of the steps, apart from the investigating officers and the concerned 12 Gian Singh vs. State of Punjab (2012) 10 SCC 303- para-61, (2014) 5 SCC 364- para -14 trial courts being sensitized. It is also necessary to facilitate closure of proceedings where a genuine settlement has been reached instead of parties being required to move High Court only for that purpose.<br />
<br />
19. Thus, after careful consideration of the whole issue, we consider it fit to give following directions :-<br />
<br />
<span style="font-size: large;">i) (a) In every district one or more Family Welfare Committees be constituted by the District Legal Services Authorities preferably comprising of three members. The constitution and working of such committees may be reviewed from time to time and at least once in a year by the District and Sessions Judge of the district who is also the Chairman of the District Legal Services Authority.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> (ప్రతి జిల్లాలో కల జిల్లా న్యాయసేవా సంస్థ , 3 సభ్యులతో కూడిన కుటుంబ సంక్షేమ కమిటీ లను ఒకటి లేక అంతకంటే ఎక్కువగా నియమించాలి. అట్టి కమిటీల పని తీరును , అప్పుడప్పుడు ,కనీసం సంవత్సరంకి ఒక సారి అయినా తప్పకుండా, జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షుడిగా ఉన్న , జిల్లా జడ్జి గారు సమీక్షించాలి. </span><br />
<span style="font-size: large;">(b) The Committees may be constituted out of para legal volunteers/social workers/retired persons/wives of working officers/other citizens who may be found suitable and willing.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> సదరు కమిటీలను లీగల్ వాలంటీరులు /సోషల్ వర్కర్స్/రిటైర్డ్ వ్యక్తులు /పనిచేస్తున్న అధికారుల భార్యలు/ఇతర ఆసక్తి కల వ్యక్తులతో నియామకం </span><br />
<span style="font-size: large;">(c) The Committee members will not be called as witnesses.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> తాము చేసే పనులకు కానీ,నిర్ణయాలకు కానీ సదరు కమిటీ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యులుగా పిలువబడరాదు . </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(d) Every complaint under Section 498A received by the police or the Magistrate be referred to and looked into by such committee. Such committee may have interaction with the parties personally or by means of telephone or any other mode of communication including electronic communication.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> తమ దగ్గరకు వచ్చిన కంప్లయింట్లను పోలీసులు లేక మేజిస్ట్రేట్ సంబంధిత ప్రాంత కుటుంబ సంక్షేమ కమిటీకి పంపించాలి. అట్టి కంప్లైంట్ మీద సదరు కమిటి వారు సంబంధిత పార్టీలతో నేరుగా కానీ, ఎలక్ట్రానిక్ సమాచార పద్దతిలో కానీ విషయ విచారణ చేయవచ్చు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(e) Report of such committee be given to the Authority by whom the complaint is referred to it latest within one month from the date of receipt of complaint.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> అలా చేయబడిన విచారణ తాలూకు సమాచార రిపోర్ట్ ను నెల రోజుల లోపు కమిటీ వారు పోలీసు/మేజిస్ట్రేట్ కి పంపించాలి </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(f) The committee may give its brief report about the factual aspects and its opinion in the matter.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> కమిటీ వారి సంక్షిప్త రిపోర్ట్ లో తమ దృష్టికి వచ్చిన వాస్తవ విషయాలతో పాటు ,దానిపై తమ అభిప్రాయాలను తెలుపవచ్చు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(g) Till report of the committee is received, no arrest should normally be effected.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> కమిటీ వారి రిపోర్ట్ వచ్చే వరకు ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(h) The report may be then considered by the Investigating Officer or the Magistrate on its own merit.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> కమిటీ వారి రిపోర్ట్ ను విచారణ అధికారి /మేజిస్ట్రేట్ పరిగణన లోకి తీసుకోవచ్చు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(i) Members of the committee may be given such basic minimum training as may be considered necessary by the Legal Services Authority from time to time. కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> పైన తెలిపిన కమిటీ ల లోని సబ్యులకు కావలసిన పరిజ్ఞానం కొరకు ,న్యాయసేవా సంస్థ వారు అవసరమైన కనీస శిక్షణ ను సమయానుసారం ఇవ్వాలి. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(j) The Members of the committee may be given such honorarium as may be considered viable.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> సదరు కమిటీ సభ్యులకు గౌరవ భృతిని కూడా ఇవ్వవచ్చు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">(k) It will be open to the District and Sessions Judge to utilize the cost fund wherever considered necessary and proper.</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> అవసరమైన చోట , తగిన విధంగా ఖర్చుల నిధిని ఉపయోగించే అధికారం సంబంధిత జిల్లా జడ్జి గారికి ఉంటుంది. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">ii) Complaints under Section 498A and other connected offences may be investigated only by a designated Investigating Officer of the area. Such designations may be made within one month from today. Such designated officer may be required to undergo training for such duration (not less than one week) as may be considered appropriate. The training may be completed within four months from today;</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> సెక్షన్ 498 A క్రింద దాఖలు అయినా కంప్లైంట్ లు మరియు తత్సంబంధిత నేరాలు అన్ని దర్యాప్తు చేయడానికి , ప్రాంతీయ ప్రత్యేక దర్యప్తు అధికారులను , నెల రోజులు లోగా నియమించి వారిని వారానికి తక్కువ, 4 నెలలకు ఎక్కువ కానీ ట్రైనింగ్ కి పంపాలి . </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">iii) In cases where a settlement is reached, it will be open to the District and Sessions Judge or any other senior Judicial Officer nominated by him in the district to dispose of the proceedings including closing of the criminal case if dispute primarily relates to matrimonial discord;</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> పార్టీల మధ్య ఒక అంగీకారం కుదిరితే, జిల్లా జడ్జి లేక అయన చేత నియమితులు కాబడిన సీనియర్ న్యాయాధికారి ,అట్టి అగ్రిమెంట్ ప్రకారం , అట్టి పార్టీల మధ్య ఉన్న అన్నితత్సంబంధిత సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరిమ్హ వచ్చు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">iv) If a bail application is filed with at least one clear day’s notice to the Public Prosecutor/complainant, the same may be decided as far as possible on the same day. Recovery of disputed dowry items may not by itself be a ground for denial of bail if maintenance or other rights of wife/minor children can otherwise be protected. Needless to say that in dealing with bail matters, individual roles, prima facie truth of the allegations, requirement of further arrest/ custody and interest of justice must be carefully weighed;</span><br />
<span style="font-size: large;">పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి నోటిస్ ఇచ్చిన 24 గంటలలో 498 A కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ లు వేస్తె , ఆలస్యం లేకుండా అదే రోజు పరిష్కరించాలీ. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">v) In respect of persons ordinarily residing out of India impounding of passports or issuance of Red Corner Notice should not be a routine;</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> ఇండియా వెలుపల నివసించే భర్తలు యొక్క పాస్ పోర్టులను సీజ్ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు విడుదల చేయడం అనేది రొటీన్ ప్రక్రియ కారాదు. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">vi) It will be open to the District Judge or a designated senior judicial officer nominated by the District Judge to club all connected cases between the parties arising out of matrimonial disputes so that a holistic view is taken by the Court to whom all such cases are entrusted; and</span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;"> పార్టీల మధ్య ఉన్నవైవాహిక సంబంధిత అన్ని కేసులను కలిపి విచారించే అధికారం సంబంధిత జిల్లా జడ్జి లేక ఆయనకే సూచించబడిన సీనియర్ న్యాయాధికారి కి ఉంటుంది. </span><br />
<span style="font-size: large;"><br /></span>
<span style="font-size: large;">vii) Personal appearance of all family members and particularly outstation members may not be required and the trial court ought to grant exemption from personal appearance or permit appearance by video conferencing without adversely affecting progress of the trial.</span><br />
<span style="font-size: large;"> </span><br />
<span style="font-size: large;"> అందరు కుటుంబ సభ్యులు ముక్యంగా ఇతర ప్రాంతాలలో నివసించే కుటుంబ సబ్యులు వ్యక్తిగతముగా హాజరు కానవసరం లేదు . అలాగే విచారణ జరిగేటప్పుడు వీడియో కాన్పరెన్స్ ద్వారా కూడా విచార జరిపి , కేసును త్వరితంగా పరిష్కరిం చేలా చూడవచ్చు. </span><br />
<span style="font-size: large;">viii) <u>These directions will not apply to the offences involving tangible physical injuries or death.</u></span><br />
<span style="font-size: large;"><u><br /></u></span>
<span style="font-size: large;"><u> అయితే పైన చెప్పిన మార్గదర్శక సూత్రాలు ,తీవ్ర గాయాలు కు సంబందించిన లేక చావుకు సంబంధించి న వైవాహిక నేరాల విషయం లో వర్తించవు. ఇక తమను గృహ హింస కేసులలో ఎవరూ అరెస్ట్ చేయలేరు కదాని భార్యలను క్రూరంగా హిoసించాలి అనుకునే క్రూరులైన భర్తలు లేక వారి బంధువులు నుండి కాపాడాటానికి ఇది రక్షణ నియమం గ చెప్పారు . </u></span><br />
<br />
20. After seeing the working of the above arrangement for six months but latest by March 31, 2018, National Legal Services Authority may give a report about need for any change in above directions or for any further directions. The matter may be listed for consideration by the Court in April, 2018.<br />
<br />
21. Copies of this order be sent to National Legal Services Authority, Director General of Police of all the States and the Registrars of all the High Courts for further appropriate action.<br />
<br />
22. It will be open to the parties in the present case to approach the concerned trial or other court for further orders in the light of the above directions.<br />
<br />
…………………………………….J.<br />
<br />
(Adarsh Kumar Goel) …………………………………….J.<br />
<br />
(Uday Umesh Lalit) New Delhi;<br />
<br />
27th July, 2017.<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
నిజO చెప్పాలంటే , స్త్రీకి అయినా పురుషుడికి అయినా,కొంచం ఆర్దిక స్వేచ్చ ఉంటే చాలు, ఇగో దానంతట అదే పెరిగి పోతుంది .ఇన్నాళ్ళు పురుషులను పట్టి పీడించిన ఆ "ఇగో "భూతం,ఇప్పుడు చాలా మంది స్త్రీలను ఆవహించింది . కారణం వారు ఆర్దికంగా స్వేచ్చా జీవులు కావడమే అన్నది సత్యం. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం చేసే వాటిలో మొదటి స్థానం ఆక్రమిస్తుంది ఈ "ఇగో " కారణమే . దీనివలన చిన్న సమస్యలు సైతం పరిశ్కరించుకోలేనంత పెద్ద సమస్యలుగా కనపడి ,సలహా కోసం పైన చెప్పిన పెద్దలు దగ్గరకు వెళితే, వారు ఇస్తున్న తప్పుడు సలహా సెక్షన్ 498A . అందుకే 95% కేసులు తప్పుడు కేసులు అవ్వడం . చివరకు సుప్రీం కోర్టు వారు కలుగ చేసుకుని మార్గదర్శకాలు జారీచేసి , అమాయకపు భర్తలు వారి బంధువులను కాపాడాల్సిన స్టేజ్ వరకు దారి తీసింది. దీనితో తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారికి , సుప్రీమ్ కోర్ట్ వారు చెప్పు తీసుకు కొట్టినట్లు అయింది.<br />
<br />
"అతి సర్వత్రా వర్జ్యయేత్ "అనే పెద్దల మాట సెక్షన్ 498A విషయం లో కూడా నిజమయింది .<br />
<br />
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-14950703692166140972017-07-10T08:18:00.000+05:302017-07-10T15:10:58.785+05:3040 ఎకరాలు తీసుకున్న కొడుకులు నడి బజార్లో వదిలేస్తే , నీరు పోయని చెట్టు నీడనిచ్చింది !. <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-EojzIETtmJs/WWNLXDQ_0aI/AAAAAAAAvxQ/h7OibjZil-MHZTc6aDVpboGAW8iY-NIcgCLcBGAs/s1600/malla%2Breddy.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="575" data-original-width="480" height="640" src="https://1.bp.blogspot.com/-EojzIETtmJs/WWNLXDQ_0aI/AAAAAAAAvxQ/h7OibjZil-MHZTc6aDVpboGAW8iY-NIcgCLcBGAs/s640/malla%2Breddy.jpg" width="534" /></a></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
మన సమాజంలో తల్లి తండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యం, అనాదరణకు ప్రతీక పైన చిత్రం లో కనిపిస్తున్న మల్లారెడ్డి గారు. పండు ముదుసలి అయిన ఆయన నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలంలోని వల్లాల గ్రామ వాసి . ఒకప్పుడు బాగా బతికిన ఆసామీ . 40 ఎకరాల కామందు . అయితే ఏం ? ముసలి తనంలో ఒక చెట్టు నీడన బ్రకాల్సిన దౌర్బాగ్యపు పరిస్తితి. ఉన్న 40 ఎకరాలు 4 కొడుకులు తీసుకుని తండ్రి సంరక్షణను గాలికొదిలేశారు . భూములు తీసుకున్న కొడుకులకే పట్టనిది తమకేంటని కాబోలు , కడుపున పుట్టిన 3 కూతుళ్ళు ముఖం చాటేసి ఉంటారు . చివరకు తను ఏ నాడు నీరు పోయాక పోయినా , ఒక చెట్టు తన నీడలో ఆయనకు రక్షణఇచ్చింది . మల్లా రెడ్డి గారు . బిక్షాటన చేసి తన పొట్ట పోసుకునే శక్తి లేని పరిస్తితుల్లో చివరకు అధికారులను ఆశ్రయిస్తే విషయం వెలుగులోకి వచ్చింది .<br />
<br />
నిజానికీ తల్లితండ్ర్లు, సీనియర్ సిటిజన్ల మెయింట్నెణ్స్ మరియు రక్షణ కోసం మన కేంద్ర ప్రభుత్వం వారుMaintenance and Welfare of Senior Citizens Act, 2007 అనే చట్టాన్ని తీసుకు వచ్చారు. నిజానికీ ఈ చట్టం వయసు మళ్ళిన తల్లి తండ్రులకు ,ఆస్తులు పొందిన బందువుల చేత నిరాదరణకు గురి అయిన వృద్దులకు ఒక వరం లాంటిది . బాదితులు ఎవరైనా సరే తమను నిర్లక్ష్యం చేసిన సంతానం లేక బందువుల మీద ఒక పెటిషన్ గనుక సంబందిత ట్రిబ్యునల్ లో వేస్తే వారు 90 రోజులలో అది పరిష్కరించి బాడిత వృద్దులకు న్యాయం చెయ్యాల్సి ఉంటుంది . ఆ 90 రోజులలో కూడా మద్యంతర ఉత్తర్వులు ద్వారా బృతిని పొందే అవకాశం బాదితులకు ఉంటుంది . సంతానం కలిగిన తల్లితండ్రులు కానీ , ఆస్తులు ను బందువులకు ఇచిన వృద్దులు కానీ తమ శేష జీవితం గురించి బీతిల్ల వలసిన అవసరం లేదు . వారికీ పైన చెప్పిన చట్టం కల్ప తరువు లాంటిది .<br />
<br />
పై చట్టాన్ని అనుసరించి ఆంద్ర ప్రదేస్ ప్రబుత్వం వారు “The Andhra PradeshMaintenance and Welfare of Parents and Senior Citizens Rules, 2011” ను రూపొందించారు . దీని ప్రకారం R.D.O స్తాయిలో ఒక ట్రిబ్యునల్ పనిచేస్తుంది . ట్రిబ్యునల్ తీర్పులు మీద ఎవైన అబ్యంతర్తాలు ఉన్న వారు కలెక్టర్ చైర్మన్ గా ఉన్న అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చు . ఏది ఏమైనా తల్లితండ్రులను ఆదరించడం మన ధర్మం . వారు ఆస్తులు ఇచ్చినా , ఇవ్వక పోయినా వారిని వ్రుదాప్యం లో చూడాల్సిన గురుతర బాద్యత పిల్లల మీద ఉంది . ఎందుకంటె వారు జన్మను ఇచ్చారు కాబట్టి . మల్లా రెడ్డి గారి లాంటి ఉదాహరణలు చూసి తల్లి తండ్రులు బయపడవలసిన పని లేదు. మీ పిల్లల్ని చక్కగా పెంచి ప్రయోజకుల్ని చేసి , వారి కాళ్ళ మీద వారు నిలబడేట్లు చేస్తే , ఏదైనా సందర్బంలో మీరు నిర్లక్ష్యానికి గురి అయితే పై చట్టమే ఆయుదమై మిమ్మల్ని ఆదుకుంతుంది.<br />
అలాగే పిల్లలకు తమ ఆస్తులను వాటాలు గా పంచేటప్పుడు . తమకు కోడా ఒక వాటాను ఉంచుకోవాలి తప్పా పూర్తిగా పంచివేయడమ్ మంచిది కాదు . తమకు చేత గాని స్తితిలో మాత్రమే ఆ వాటాను తమను సంరంక్షించే కండిషన్ మీద పిల్లలకు బలిలీ చేయాలి . ఎందుకంటే అటువంటి కండిషన్ తో ఆస్తిని పొందిన వారు , ఆ తర్వాత వ్రుద్దులను నిర్లక్ష్యం చేస్తే పైన చెప్పిన చట్టం సదరు ఆస్తి బదలాయింపు చెల్లుబాటు కానిదిగా ప్రకటించి తిరిగి తల్లి తండ్రులకు అప్ప చెప్పా బడుతుంది. ఇలాంటి ఎన్నో ప్రబావమంతమైన నిబందనలు ఉన్నప్పటికీ దాని గురించి సరి అయిన ప్రచారం, అమలు చేసే ప్రత్యేక యంత్రాంగం లేక పోవడం వలన ఆచరణలో నీరుకారి పోతుంది. చట్టం ఏర్పడిన 4 సంవత్సరాలకు కానీ రూల్స్ ఏర్పడలేదు అంటే దీనిలో సర్కార్ వారి శ్రద్ద ఏమిటో అర్దమవుతుంది .<br />
<br />
ఈ చట్టం పకడ్బందిగా అమలు కావాలంటే ప్రతి మండలానికి ఒక వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలి. దాని నిర్వహణ దారులుకు చట్టం పట్ల అవగాహన ఉండి తమ ఆశ్రమం లో చేరిన వృద్దుల హక్కుల అమలకు ట్రిబ్యునల్ లో పెటిషన్ లు వేయించి సాద్యమైనంత వరకు పిల్లలకు వారి మద్య సృహుద్బావ వాతావరణం ఏర్పడేలా చేయాలి. అది సాద్యం మ్కాని పక్షంలో తమ ఆశ్రమంలోనే వ్రుద్దులను ఉంచి వారి కయ్యే ఖర్చులను పిల్లల నుంది రాబట్టే విదంగా ట్రిబ్యునల్ ఉత్తర్వులను పొందాలి . అప్పుడు వృద్దుల ఆలనా పాలనకు డోకా ఉండదు. పిల్లలు లేని ఆనాడ తల్లితండ్రులకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలి . అలా పకడ్బందిగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే మన సమాజం లో వృద్దాప్యం కడగండ్ల మయం కాదు .<br />
తల్లి తండ్రులకు ముద్ద పెట్టని వారు సమర్పించే నైవేద్యం ఆ భగవంతుడు కూడా స్వీకరించడు. ఇది సత్యం. అలాగే దాతలు కూడా విరివిగా వ్రుద్దాశ్రమాల స్తాపనాకు , వాటి పోషణకు దానాలు చేస్తే వారికీ ఎంతో పుణ్యం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తల్లి తండ్రులను మించిన దైవం ఇల యందు లేరు గాక లేరు. వారిని ఆదరించడం కి మించిన దైవ సేవ కూడా లేదు. ఇది సత్యం. <br />
10/7/2014 Post Republished)</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Andhra Pradesh 507168, India17.310726 80.43426499999998217.250089499999998 80.353583999999984 17.3713625 80.514945999999981tag:blogger.com,1999:blog-8684706175018811680.post-62131828336148064422017-06-28T23:00:00.000+05:302017-06-28T10:39:52.440+05:30దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<a href="https://2.bp.blogspot.com/-onqPGtdLRzw/V3J5iH0DCgI/AAAAAAAAkJA/1MEN5TvVkOctTH8e-Lm1iYa9Ec2MUJaIwCKgB/s1600/Screenshot_2016-06-28-17-54-53.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="568" src="https://2.bp.blogspot.com/-onqPGtdLRzw/V3J5iH0DCgI/AAAAAAAAkJA/1MEN5TvVkOctTH8e-Lm1iYa9Ec2MUJaIwCKgB/s640/Screenshot_2016-06-28-17-54-53.png" width="640" /></a><br />
<br />
<br />
<br />
ప్రపంచం లో వెల్లివిరుస్తున్న మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఉదాహరణ నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నటుడు.<br />
<br />
థి డర్టీ పిక్చర్ నిర్మాత అయినా శ్రీ తుషార్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జీతెంద్ర , శోభా కపూర్ ల కుమారుడు. నిర్మాత ఏక్తా కపూర్ కు స్వయానా సోదరుడు . మరి మీకు సింగిల్ పేరెంట్ గా కొడుకును పొందాలని ఎందుకు అనిపించింది అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటో తెలుసా? ఆయన ఒక సారి ప్లయిట్ లో దర్శకుడు ప్రకాష్ జా తో కలసి ప్రయాణం చేస్తుంటే , ఆ దర్శకుడే ఈ సింగిల్ పేరెంట్ మరియు సర్రోగసి విధానం గురించి చెప్పాడు ఆట. అంటే కాదు తానే దగ్గరుండి సర్రోగసి కి సహకరించే కుటుంబాన్ని పరిచయం చేయడమే కాక , పిండప్రవేశం మొదలు కొడుకు పుట్టే దాకా అన్నీ దగ్గరుండి చూశాడట. చివరకు కొడుకు పుడితే "లక్ష్య " అనే నామకరణం కూడా ప్రకాష్ జా గారే చేసినట్లు0ది.<br />
<br />
సరే , ఏదో సినిమాకి అంటే డైరెక్షన్ చేయడం లో అర్థం ఉంది కానీ, ఇలా తుషార్ కపూర్ గారిని సింగిల్ పేరెంట్ గా మార్చడం లో ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా తుషార్ కపూర్ అందరిలా పెండ్లి చేసుకుని పిల్లలు కనడం ప్రకాష్ జా గారికి ఇష్టం లేదేమో? వారిద్దరి మధ్య చెక్కు చెదరని దృఢమైన సంబంధం ఎధొ ఉండబట్టే ఇలా తుషారకపూర్ ఆయన గారి దర్శకత్వం లో ఇలా " అలీ లేని అబ్బ కి అమ్మ లేని బాబు" అనే ఎపిసోడ్ లో నటించి విజయవంతంగా "లక్ష్యా "న్ని సాధించాడు. దీనికి జీతెంద్ర కపూర్ ప్యామిలీ బహుత్ ఖుషి ఆట.ఈ సింగిల్ పేరెంట్ సాధించిన ఘన విజయానికి అందరూ కాంగ్రేట్స్ అంటున్నారట.<br />
<br />
మరి అంతా బాగానే ఉంది కానీ , రేపు లక్ష్య పెరిగి పెద్దవాడై అందరికి మల్లె తాను పొందాల్సిన మాతృత్వపు ప్రేమకు నన్ను ఎందుకు దూరం చేసావు డాడీ అంటే ఈ సింగిల్ పేరెంట్ ఏమి జవాబు చెపుతాడు? ఈ ప్రపంచం లో సింగిల్ పేరెంట్ లకేనా హక్కులు? వారికి పుట్టే బిడ్డలకు ఉండే సహజ హక్కుల మాటేమిటి? మానవ సమాజానికి , జంతు సమాజానికి ఉండే గీతలు చెరిపేస్తున్న ఈ "మై చాయిస్ " వాదులకు , పిల్లలకు ఉండే పేరెంట్స్ ప్రేమ ను పొందే హక్కును కాల రాసే అధికారం ఎవరు ఇచ్చారు? చట్టాలు చేసే చట్ట నిర్మాతలు ఆలోచన చేయాలి. ఇటువంటి విపరీతపుపోకడలను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.<br />
<br />
పిల్లలకు తల్లితండ్రుల ప్రేమను పొందడం అనేది జన్మ హక్కు. దానిని పుట్టకతోనే కాలరాస్తున్న ఈ ఆధునిక రాక్షస సంస్కృతిని ఇండియాలో నిషేదించాలి. లేకుంటే జంతువులకు మనకు తేడా ఏముంది?<br />
<br />
గమనిక: ఈ పోస్ట్ కి వచ్చిన కామెంట్ లు అన్ని ఓపికతో చూడగలరని మనవి.<br />
( 28/6/2016 Post Republished)</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com84Enkuru, Telangana 507168, India17.310723597109462 80.434267088330117.306933597109463 80.4292245883301 17.31451359710946 80.4393095883301tag:blogger.com,1999:blog-8684706175018811680.post-85003711774080573642017-06-26T16:50:00.000+05:302017-06-26T16:50:18.559+05:30బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://3.bp.blogspot.com/-mYt--gr9mTU/WVDr2DrhWlI/AAAAAAAAvlA/Xzfi3z3lUAgSiRGX8DUiJTCadBTAb0obQCLcBGAs/s1600/boru%2Bbavi.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1191" data-original-width="1266" height="602" src="https://3.bp.blogspot.com/-mYt--gr9mTU/WVDr2DrhWlI/AAAAAAAAvlA/Xzfi3z3lUAgSiRGX8DUiJTCadBTAb0obQCLcBGAs/s640/boru%2Bbavi.jpg" width="640" /></a></div>
</div>
<div>
<br /></div>
తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన బిడ్డలే కావడం విచారించ దగిన విషయం. <div>
మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో విజయవంతంగా ప్రవేశపెడుతూ విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చార్యాలు పొందుతున్న మనం , కేవలం నలభై అడుగులలో ఉన్న బోరు బావిలోని పాపను మూడురోజులు రేయిబవళ్ళు పని చేసి చివరకు పాపను ముక్కలు ముక్కలు చేసి బయటకు తీసిన అధికారులను చూసి నివ్వెర పోవాల్సి వస్తుంది. </div>
<div>
<br /></div>
<div>
ఇలా బోరు బావుల్లో పిల్లలు పడి పోవడమనేది మన ప్రాంతాల్లోనే కాదు , విదేశాల్లోనూ జరుగుతుందని పేస్బుక్ లోని కొన్ని పోస్టులు వలన తెలుస్తుంది. అయితే అక్కడి కొంతమంది అధికారులు చాలా తెలివిగా బోరులో పడిన చిన్న పిల్లలను బయటకు తీయటానికి , బోరు గొట్టం లో పట్టేటంత పిల్లలను , వైర్లు సహాయం తో ఒడుపుగా, తల క్రిందులుగా బోరులోకి దించి తక్కువ సమయంలోనే , పిల్లలను బయటకు తీసి , ఆపరేషన్ లో సక్సెస్ అవటం చూస్తుంటే , ఏంతో ఆశ్చ్యర్యం వేస్తుంది. . పిల్ల లు పడిన బోరు బావి చుట్టూ జాగ్రత్తగా కొంత లోతు వరకు మట్టిని తీసి , దగ్గరలో నే బాధిత పాప లేక బాబు ఉన్నాడని నిర్దారించుకున్నాక , తవ్వడం ఆపు చేసి , బోరు గొట్టం లో పట్ట దగిన పిల్లల ను తాడు ద్వారా లోపలకు పంపి క్షణాల్లో పిల్లలను బయటకు తీయడం ఇందులోని టెక్నీక్ . మరి మన అధికారులకి అలాంటి ఆలోచనలు ఎందుకు రావో అర్ధం కాదు. బహుశా అలా చేస్తే , బోరులో పడిన పిల్లే కాదు, లోపలి పంపిన పిల్లలను వదులుకోవాల్సి వస్తుందని మన అధికారుల గట్టి నమ్మకం కాబోలు. </div>
<div>
<br /></div>
<div>
మొన్న రంగారెడ్డి జిల్లాలోని ఇక్కారెడ్డి గూడా లో జరిగిన బోరు బావి ఆపరేషన్ చుస్తే , పిల్లల ప్రాణాలు రక్షించడం లో మన అధికారులు కి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం కానీ , చిత్తశుద్ధి కానీ లేవని తేటతెల్లం అవుతుంది. పాప బోరులో పడినప్పుడు కేసింగ్ పైపు ఉన్న 40 అడుగుల వరకు వెళ్లి ఆగి పోయింది. అందుకు కారణం ,ఆ తర్వాత ఉన్న బోరు రంద్రం చిన్నది కావడం తో అక్కడే ఆగిపోయింది. దీనినే అడ్వాంటేజ్ గా తీసుకుని , విచక్షణా జ్ఞానం ఉపయోగించి పాపను రక్షించే ఛాన్స్ ఉంది. సాంప్రదాయ పద్దతిలోఅయితే , బోరు బావికి సమాంతరంగా మరొక గొయ్యిని తవ్వి , దాని ద్వారా బావిలోకి రంద్రం చేసి పిల్లలను రక్షిస్తారు. ఇలా సక్సెస్ అయిన కేసులు చాలానే ఉన్నాయి. కానీ ఈ ఆపరేషన్ లో అలా సాంప్రదాయ పద్దతిలో వెళ్ళడానికి అధికారులకు బండలు అడ్డం వచ్చాయట. అందుకే ఆధునిక "రోబోటిక్ హ్యాండ్ " ను లోపలి పంపి పాపను బయటకు తీద్దామనుకున్నారు. అప్పటికి పాప బ్రతికి ఉండి ఏడుస్తున్నట్లు కెమెరాల ద్వారా స్పష్టం అయింది. కానీ రొబోటికి హ్యాన్డ్ ని పంపి , పది అడుగుగులు పైకి వచ్చిన పాప , నిర్లక్ష్యమో , దురదృష్టమో కానీ తిరిగి బోరులోకి పది పోవడం తో కథ అడ్డం తిరిగింది . అంతలో అక్కడే ఉన్న మరొక అధికారికి మరో ప్లాన్ తట్టింది. పాప బయటకు రావాలంటే , బోరులో ఉన్న మోటార్ ను బయటకు తిస్తె దానితో పాటు పాప కూడా వచ్చేస్తుంది కదా " అని అనగానే అందరు పొలోమని మోటారును బయటకు గుంజారు అట. దానితో 260 అడుగుల్లో ఉన్న మోటారు బయటకు రావడం , 40 అడుగుల్లో ఉన్న పాప 260 అడుగుల్లోకి పోవడం జరిగి పోయాయి. ఇలా అధికారుల జ్ఞానరహిత ఆలోచనలకు బ్రతికే ఛాన్సున్న పాప , పాతాళంలోకి పోయి ప్రాణం విడిచింది. </div>
<div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://3.bp.blogspot.com/-ol3J_OWJOSA/WVDsDcKcfjI/AAAAAAAAvlE/dOQXpPSPYOcLL_QMKY4hbHdEH2kE3nLqACLcBGAs/s1600/burra%2Bleni%2Badhikari.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="661" data-original-width="640" height="640" src="https://3.bp.blogspot.com/-ol3J_OWJOSA/WVDsDcKcfjI/AAAAAAAAvlE/dOQXpPSPYOcLL_QMKY4hbHdEH2kE3nLqACLcBGAs/s640/burra%2Bleni%2Badhikari.jpg" width="618" /></a></div>
</div>
<div>
<br /></div>
<div>
ఇదంతా ఢిల్లీలో ఉండి తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు "ఎలాగైనా సరే పాపను బయటకు తీయాల్సిందే అని ఆదేశాలు జారీ చేసే సరికి , చివరకు చేసేది లేక సాంప్రదాయ పద్దతిలో సమాంతర గొయ్యి తవ్వి , వాటర్ ప్లషింగ్ చేసే సరికి, ముందు పీలికలు అయిన పాప దుస్తులు, ఆ తర్వాత ముక్కలై పాప దేహం బయటకు రాగా వాటన్నింటిని , పాప తల్లి తండ్రులకు ఇస్తే , "ఎలాగైనా మీ పాపను సజీవంగా మీకు అప్ప చేపుతాము అని బరో సా ఇచ్చిన మంత్రి గారి మాట మీద భరోసా తో ఉన్న ఆ తల్లి తండ్రులు , ఖిన్నులై , బోరు బోరున విలపిస్తూ పాపను ఖననం చేశారు. వారికి అంతో ఇంతో ఉపశమిమిపచేసేందుకు ప్రభుత్వం వారు 5 లక్షలు ఇచ్చారు. అదీ విషయం . ఈ బోరు బావి ఆపరేషన్ తంతు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదివిన అరేబియన్ నైట్ కద ఒకటి గుర్తుకు వస్తుంది. దానిని మీరు కూడా చదవండి. అదేమిటంటే :</div>
<div>
<br /></div>
<div>
<span style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;">ఒక రైతు ఇంట్లోకి ఒక గొర్రె ప్రవేసించింది. ఆ ఇంత్లో ఒక మట్టికుండలో కొంత దాన్యం ఉంటె దానిని తినాలనుకుని ఆ కుండలొ తల పెట్టడం తో, గొర్రె తల కుండలో ఇరుక్కు పోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ రైతుకి తన గొర్రె తలని కుండ లోనుండి బయటకు తీసి రక్షించడమ్ ఎలాగో తెలియక చుట్టు ప్రక్కల వారిని పిలిచి సలహా అడుగగా, ఎవరూ ఏమి సలహా ఇవ్వలేక పోవడంతో, ఏమి పాలుపోక కంగారు పడి పోసాగాడు ఆ రైతు. అంతలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపించే ఒక వ్యక్తి ఒంటె మీద వీదీలో వెళుతూ కనిపించగా, అక్కడ చేరిన వారు ఆ రైతు తో, ఆ వ్యక్తికి విషయం చెపితే అతను ఉపాయమ్ చెప్పవచ్చు అన్నారు దానితో ఆ రైతు వీదిలోకి వేళ్ళి ఆ ఒంటే మీద వెళు తున్న వ్యక్తిని తన ఇంట్లోకి వచ్చి తన సమస్యను పరీశీలించి సలహ చెప్పవలసిందిగా కోరాడు. దానికి ఆ పెద్ద మనిషి " నేను ఒంటె దిగి లోపలకు రాలేను, నేను ఒంటె తో సహా లోపలకు రావాలంటె నీ ఇంటి గోడ అడ్డంగా ఉంది .ఎలా మరి?" అని అనగా , వెంటనే ఆ రైతు మరియు చుట్టు పక్కల వారు గడ్డపలుగులతో రైతు ఇంటి గోడ ను పగుల గొట్టగా, ఠివిగా ఒంటె తో సహ ఇంట్లోకి ఏతేంచిన ఆ వ్యక్తి కుండలో ఇరుకున్న గొర్రె ముఖాన్ని చూసి , " ఒరి పిచ్చోళ్లారా ఇంతోటి దానికి వేరే ఆలోచించాలా " అని చెప్పి ఒక కత్తిని తీసుకు రమ్మన్నాడు. రైతు కత్తి తీసుకు రాగా దానితో ఒక్క వేటున ఆ గొర్రె తలని నరికి రైతు చేతిలో పెట్టాడు. దానితో ఆ రైతు అమాయకంగా " మరి కుండలో ఉన్న తల ఎలా స్వామీ అనగా, అదే కత్తి తో ఒక్క దెబ్బకు కుండను పగుల గొట్టి గొర్రె తల ను రైతు చేతిలో పెట్టాడు . దానితో అక్కడ ఉన్న జనం అందరూ హర్షద్వానాలు చేస్తుండగా, సదరు గొప్ప వ్యక్తి తన ఒంటె ఎక్కి చక్కా వేళ్ళి పోయాడు. ఆ రైతుకు చివరకు మిగిలింది ఏమీటంటే పగిలిన కుండ, చచ్చిన గొర్రె, పగిలిన గోడ. అదీ కద. </span></div>
<br style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;" /><span style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;"> పై ఉదంతం లో మన అదికారులు చేసిన పని కూడా అచ్చంగా కదలో పెద్ద మనిషి చేసినట్టె ఉంది కధా! ఏది ఏమైనా అధికారుల నిర్లక్ష్యానికి గురి అయి మరణించి న చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ ........ .... </span><br style="background-color: #fff8f6; color: #212121; font-family: Roboto, sans-serif; font-size: 16px; font-style: italic;" /><div>
</div>
<div>
పై బోరుబావి ఉదంతం గురించి పూర్తీ సమాచారం కొరకు చిత్రాలు లోని ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ లు చదవండి . </div>
<div>
<br /></div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com2Tallada - Kothagudem Rd, Enkoor, Telangana 507168, India17.310735 80.43426999999997-8.2112994999999991 39.12567599999997 42.8327695 121.74286399999997tag:blogger.com,1999:blog-8684706175018811680.post-42479662109041180812017-06-24T23:30:00.000+05:302017-06-24T12:34:43.548+05:30ప్రార్దనలతో పాతీకేళ్ల కొడుకుని పొట్టన పెట్టుకున్న ప్రధానోపాద్యాయురాలు!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<a href="https://3.bp.blogspot.com/-385KmNOK8zE/V2qsospST1I/AAAAAAAAkEE/Lbi4uhweUOgtBih1V0OQiUYxSoC5SQ7BACLcB/s1600/hindu-sick-healed-received-Jesus-400x220.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="352" src="https://3.bp.blogspot.com/-385KmNOK8zE/V2qsospST1I/AAAAAAAAkEE/Lbi4uhweUOgtBih1V0OQiUYxSoC5SQ7BACLcB/s640/hindu-sick-healed-received-Jesus-400x220.jpg" width="640" /></a><br />
<br />
<br />
<br />
<br />
ఈ దేశం లో ప్రార్దనలు చేసి రోగాలు నయం చేయవచ్చు అని పబ్లిక్ గా ప్రచరాలు చేస్తూ, తమ గెంతులతో ప్రజలను పిచ్చివాల్లను చేస్తున్నవారిని ఏ విజ్ణానులు కానీ వారి వేదికలు కానీ ఏమి అనరు. అనరూ అనేకంటే అనే దమ్ము వారికి లేదు అనటమే కరెక్ట్. అదే ఏ బత్తిన సోదరులో ఇచ్చే నిరాపాయకరమైన చేప మందు ప్రసాదాలు ఇంతవరకు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని రుజువవుతున్నా, కోడిగుడ్డులకు ఈకలు పీకే సోదనలు చేసి కోర్టులవరకు వెళ్ళి నానా యాగీ చేస్తూ బోల్డంతా ఫ్రచారం పొందటం లో చూపించిన శ్రద్దలో పదవ వంతు అయినా, ఈ ప్రార్ధనా వైద్య చికిస్తకుల మీద పెడితే కొన్ని వేల ప్రజల ప్రాణాలు రక్షించిన వారు అవుతారు.గెంతులేస్తూ ప్రచారం చేస్తున్న ఈ ప్రార్దనా చికిత్స విదానం మనుషుల ప్రాణాలు ఎలా బలిగొంటున్నాయో విజయవాడలో జరిగిన ఈ సంఘటణే ప్రబల ఉదాహరణ. <br />
<br />
ఆమె ఒక విద్యాదికురాలు.పైగా పిల్లలకు విద్యబోదించే ప్రబుత్వ పాఠశాలకు ప్రధానోపాద్యయిని.క్రిష్ణా జిల్లా, జి.కొండూరు మండలం గంగినేని జడ్పి హైస్కూల్ లో ఉద్యొగం. భర్తతో విడాకులు తీసుకుంది.ఉండేది విజయవాడలో ముగ్గురు పిల్లలు అంట. అందులో చిన్నకొడుక్కి పాతీకేళ్ళు.అతడి ఖర్మ కాలీ మలేరియా జ్వరం వచ్చింది.అంతే పిల్లాడిని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా తనే స్వంత వైద్యం చేస్తూ, మంచం దగ్గర నిలబడి బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్దనలు చేసే దట. ఆ కరుణామయుడే రోగాన్ని తగ్గిస్తాడని ఆమెకు స్వస్తత సభల్లొ బోధకులు చెప్పిన మాటలు బాగా బుర్ర కెక్కించుకుని అదే విదానాంలో కొడుక్కి వైద్యం చేసింది. అలా మూడు నెలలు గడచే సరికి చిన్న కోడుకు చని పోయాడట. అయినా సరే ఆ తల్లికి నమ్మక్కం కలుగలేదు. తన కొడుకు కోమాలో ఉన్నాడని, తిరిగి జీవిస్తాడని, బైబిల్ చేత పట్టుకుని ప్రార్దనలు చేస్తూ,పది రోజులు గడిపిందట. ఆ శవం కుళ్లి వాసన వస్తుంటే, ఆ దుర్గందానికి తట్టుకోలేని చుట్టుప్రక్కల వారీ కంప్లైంట్తో పోలిసులు వచ్చి ఇదేమిటమ్మా ఇలాంటి పని చేసావు అంటే "నా కోడుకు కోమాలో ఉన్నాడు. తిరిగి లేస్తాడు" అని మూడత్వం మూర్తీభవించిన ఆ మాత్రు మూర్తీ చెపుతుంటే పోలిసులు నోరెళ్ళ బెట్టారట. అదీ నిన్న జరిగిన కద. <br />
<br />
ఒక విద్యావంతురాలు, పది మందికి విద్య బోదిస్తున్న వ్యక్తి అలా తయారు కావడానికి కారకులు ఎవరు? ఈ రోజున ఆమె తన కుమారుడిని మూర్ఖత్వంతో,ప్రార్దనా చికిత్స విదానంతో చంపిందంటే ఎవరిదీ బాద్యత? అసలు అటువంటి వ్యక్తి ప్రబుత్వ పాఠశాలలో విద్యార్దులకు ఎటువంటి విద్య బోదిస్తుంది ? మత ప్రక్రియలు అనేవి మానసిక శాంతి కోసం ఆచరించేవిగా ఉండాలి కానీ,ఇలా ప్రాణలు తీసే మూడ విదానాలుగ ఉండవచ్చా?. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ఆరోగ్యానికి,రక్షణకు బంగం కలిగించని రీతిలో మత విదానాలు ఉండవచ్చు. కానీ ఎంతో మంది ప్రజలుకు స్వస్తత కూటములు పేరుతో, ప్రార్దనలే సర్వరోగ నివార్ణులు అని, దానితో కుంటివాడు నడుచును, గుడ్డివాడు చూచును, చెవిటి వాడు వినును అని బోదనలు చేస్తూ మబ్యపెడుతుంటే కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు, నోరుండి మాట్లాడలేని ప్రభుత్వాలు, వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయి అనటానికి ఉదంతమే ఒక ఉదాహరణ . <br />
(Republished Post. 30/08/2013). </div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1S S M Ashramam, Tallada to Kothagudem Road, Enkuru, Andhra Pradesh 507168, India17.3103472 80.433375800000022-12.943233300000003 39.124781800000022 47.5639277 121.74196980000002tag:blogger.com,1999:blog-8684706175018811680.post-88922017071449234002017-06-22T23:49:00.000+05:302017-06-22T10:38:52.473+05:30"హలాల్" లో ఆరోగ్య కారణాలు ఉన్నయో లేవో కాని , "ఆదిత్య నమస్కారం " లలో మాత్రం బోల్డన్ని ఉన్నాయి !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://2.bp.blogspot.com/-CiTxXxM5bEQ/VYPpHcQKofI/AAAAAAAALyM/1pRzx-IUsys/s1600/pranavasana.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="296" src="https://2.bp.blogspot.com/-CiTxXxM5bEQ/VYPpHcQKofI/AAAAAAAALyM/1pRzx-IUsys/s640/pranavasana.png" width="640" /></a></div>
</div>
<div>
<br /></div>
జూన్ 21 తేదిని ప్రపంచ యోగ డే గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం, అందుకు అనుగుణంగా ప్రపంచం లోని అనేక జాతులు, మతాలూ , వర్గాలుకు చెందిన ప్రజలు "యోగ " గురించి, అరోగ్య పరంగా దానికిఉన్న విశిష్టత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అందరికి అవగాహన కలిగించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందించవలసిన విషయం. ముక్యంగా భారతీయులైన మనకు చాలా గర్వకారణం . దీనికి ప్రదాన కారణాలు రెండు (1). యోగ అనే ఆరోగ్య ప్రక్రియ కు భారత దేశం పుట్టినిల్లు కావడం .<br />
<div>
(2). "యోగ " కోసం సంవత్సరం లో జూన్ 21 ని యోగ డే గా ప్రకటించడానికి , మన దేశ ప్రదాని గారు ఐక్య రాజ్య సమితిని ఒప్పించడం లో క్రుషి చేసి విజయం సాదించడం </div>
<div>
</div>
<div>
అయితే ఇదే సందర్బంలో జూన్ 21 ని యోగా డే గా జరుపుకోవడానికి ప్రపంచం లోని ముస్లిం సమాజాలకు లేని అబ్యంతరం ఈ దేశం లోని కొంత మంది ముస్లిం లకు ఉండడం కడు విచారకరం. వారి అవగాహన ప్రకారం యోగా అనేది హిందూ మతం కి సంబందించిన మత ప్రక్రియ అట. దానిని పాటిస్తే ఇస్లాం కి వ్యతిరేకం అని తప్పుడు వాదాలు చేస్తూ అమాయకులైన ముస్లిం లను ఆరోగ్య సూత్రాలకు వ్యతిరేకం చేస్తున్నారు. నిజానికి మహ్మద్ ప్రవక్త కొన్నాళ్ళు గుహల్లో ఆసనాలు వేసి దీఖ్శదారుడిగా ఉండి దైవ రహస్యాలు తెలుసుకున్నారు అంటారు. పోని అదంతా కాదు మన దేశానికి ప్రపంచ సమాజం లో గొప్ప పేరు లేదా గుర్తింపు తేవడానికి ఉపయోగడే జూన్ 21 యోగా డే ని సమర్దించడం వలన ఇండియన్ ముస్లిం లకు కలిగే నష్టం ఏమిటొ తెలియ చేస్తే బాగుంటుంది. </div>
<div>
<br /></div>
<div>
యోగా లో సూర్య నమస్కారాలు అనేవి ఒక బాగం. సులువుగా ఉండె సూర్య నమస్కారాలు వలన వాటిని చేసే ప్రతి ఒక్కరికి లాభముంది <span style="background-color: white; orphans: 2; widows: 2;">మృదువైన కదలికలతో సూర్య నమస్కారాల పేరిట ఆచరించే పన్నెండు ఆసన భంగిమలు ప్రసిద్ధమైనవి .మనిషి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడే వయస్సు కాకుండా మనిషి వెన్నెముక వంగే శక్తి ఆధారంగా ' యోగ వయస్సు' అనేది మరొకటి ఉందని పెద్దలంటారు . యోగప్రాయాన్ని బట్టి యవ్వనం, భౌతిక శక్తి, బలమైన మనస్సు ఏర్పడతాయి. శరీరాన్ని ఎలా పడితే అలా స్వాధీనంలో ఉండేలా వెన్నెముక సులువుగా వంగేలా ఉంచుకునేందుకు అవసరమైన సరళతర వ్యాయామం సూర్యనమస్కారాలు.</span></div>
<div style="orphans: 2; widows: 2;">
<br /></div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.</span><br />
<br />
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి అంటారు .</span><br />
<span style="background-color: white; orphans: 2; widows: 2;"><br /></span>
<br />
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .</span><span style="background-color: white; orphans: 2; widows: 2;">వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .</span><span style="background-color: white; orphans: 2; widows: 2;">శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం ముఖ్య సూత్రం .</span><span style="background-color: white; orphans: 2; widows: 2;">ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి. మరి ఇటువంటి సూర్య నమస్కారాలు ను హిందూ మత పరమైనవి అని అనడం, ఆ కారణం తో యోగా డే ని తిరస్కరించాలి అనడం, వారి ఓట్లకు తల ఒగ్గి భారత ప్రభుత్వం సూర్య నమస్కారాలను యోగా నుండి తొలగించడం చూస్తుంటె , భారత రాజకీయాలు ఎంత దయనీయ పరిస్తుతుల్లో ఉన్నాయో అర్దమవుతుంది. </span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> </span><br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<span style="background-color: white; orphans: 2; widows: 2;"><a href="http://2.bp.blogspot.com/-6ppdXl3bCvQ/VYPqlycGr3I/AAAAAAAALyg/IrjYhrDKufA/s1600/ashram.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="490" src="https://2.bp.blogspot.com/-6ppdXl3bCvQ/VYPqlycGr3I/AAAAAAAALyg/IrjYhrDKufA/s640/ashram.jpg" width="640" /></a></span></div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;">
</span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> </span><br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;">
</span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"><br /></span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> ముస్లిం మిత్రుల కోసం "హలాల్ " చేసిన మాంసం ని తింటున్నారు హిందువులు. హలాల్ పక్కా ముస్లిం మత పరమైన చర్య. అయినా సరే తమ మత పరమైన అభిమాన్నాన్ని చంపుకుని , ముస్లిం మిత్రుల కోసం త్యాగం చేస్తుంది భారత దేశం లోని హిందూ సమాజం. కనీసం ఆ కృతజ్ఞత అన్నా లేకుండా పోయింది , యోగా లోని సూర్య నమస్కారాలను విమర్శిస్తున్న వారికి. అయినా విమర్శించే వారి పిచ్చి కాకపోతే, ప్రభుత్వాలను ఓట్ల బ్లాక్ మెయిలింగ్ తో "యోగా " నుండి సూర్య నమస్కారాలను తొలగించగల రేమో కాని , యోగా డే గా జరుపుతున్న జూన్ 21 విశిష్టత ను ప్రపంచ ప్రజానీకం మరచిపోయేలా చేయగలరా? జూన్ 21 అనేది సంవత్సర కాలం లో పగలు ఎక్కువుగా ఉండె రోజు. దీనికి కారణం సూర్యుడు తన అయన దిశను మార్చుకునే రోజు . అందుకే పగటి కాలం జూన్ 21 న ఎక్కువ. సూర్యుడి గమన్నాని తెలియ చేసే ఆ విశిష్ట రోజునే "యోగా డే " గా ప్రపంచం గుర్తిస్తుంటె , "యోగా " లో బాగమైన సూర్య నమస్కారాలను తొలగించి భారత ప్రభుత్వం లోని పెద్దలు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. ఎవరో కొంత మంది అజ్ఞానుల కోసం విజ్ఞాన పరమైన , ఆరోగ్యకరమైన పద్దతులను విడనాడం మహా అజ్ణానం. సూర్య నమస్కారాలు హిందువులవే అని డిక్లేర్ చేసి సూర్య బగవా నున్ని హిందూ దేవుడిగా మాత్రమే అంగీకరిస్తే , సూర్య రస్మి పొందుతున్న వారంతా "హిందువులే " అవుతారు. లేదా హిందు దేవున్ని సొత్తుని కాజేస్తున్న వారు అవుతారు. </span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"><br /></span></div>
<div>
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> కాబట్టి పనికిమాలిన లేక పనికి రాని వాదాలను ను పక్కకు నెట్టి ప్రజలకు మంచిని చేకూర్చే వి ఏ మతం లో ఉన్నా స్వీకరించి ముందుకు సాగడమే నిజమైన విజ్ఞానం </span><br />
<span style="background-color: white; orphans: 2; widows: 2;"> ( 21/6/2016 Post Republished.)</span></div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-83582777738361194202017-06-17T23:30:00.000+05:302017-06-17T13:08:40.547+05:30ఎవడితోనో లేచిపోయిన పెళ్ళాన్ని ,పట్టుకువచ్చి అప్పచెప్పమని "హెబియస్ కార్పస్ " పిటిషనా!! ? హతవిదీ !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://4.bp.blogspot.com/-coTW79u3yDg/V19iHsfkiDI/AAAAAAAAj2E/QDrDTKLuqaMhvdNP1ukp1--wr7Qbx7fYgCLcB/s1600/girl-eloped-with-boyfriend_1457514816.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="https://4.bp.blogspot.com/-coTW79u3yDg/V19iHsfkiDI/AAAAAAAAj2E/QDrDTKLuqaMhvdNP1ukp1--wr7Qbx7fYgCLcB/s640/girl-eloped-with-boyfriend_1457514816.jpeg" width="640" /></a></div>
<br />
<br />
మగాళ్ళ విషయం లో కాలం తిరగబడినట్లే ఉంది . మొన్నటిదాకా, ఇంటికాడ కట్టుకున్నది ఎదురుచూస్తుంటే ఆమెను కాదని ,ప్రియురాలి ఇంటిదగ్గర ఉండిపోయిన రసిక పురుషులను బ్రతిమాలో ,బెదిరించో ఇంటికి తీసుకు వచ్చుకోవడానికి, గుట్టుగా సంసారం చేసుకునే స్త్రీలు నానా యాతనలు పడేవారు . ఇల్లాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తూ ,వెలయాల్లు తో గడపడం గొప్ప మగతనం గా బావించే నీచ సంస్క్రుతి మన సమాజంలో ఉంది .దానికి కారణం లైంగిక స్వేచ్చ విషయం లోస్త్రీలకు అమలు చేసిన కట్టు బాట్లు పురుషులు కు అమలు చేయడం లో ఉదాసీనత వహించడమే . ఏమి చేసినా ఆడది పడి ఉంటుందిలె అన్న పురుష అహంకారం ఒకవైపు , ఎంత మంది స్త్రీలతో సంబందం కలిగి ఉంటే అంత గొప్ప మగాడిగా సమాజం గుర్తించడం మరొక వైపు ,కొంత మంది పురుషులని తప్పుడు దారుల్లో పయనించేలా చేసాయి . తోటి స్త్రీ సంసారాలను నాశనం చేయడానికి వెనుకాడని కొంత మంది స్త్రీల నైజం కూడా ఇందుకు కారణం . కాని అ పరిస్తితి కాస్త రివర్స్ అయినట్లు కనిపిస్తుంది .<br />
<br />
స్త్రీలకు పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కావాలని ఉద్బవించిన "స్త్రీ "వాదం,అన్ని రంగాల సంగతేమో తప్పుడు పనులు చేయడం లో లో మాత్రం విజయం సాదించినట్లె కనపడుతుంది . చలం గారి 'మైదానం మోడల్ రాజేశ్వరీ కొంత మంది స్త్రీలకు మంచి ప్రేరణ ఇచ్చినట్లే కనిపిస్తుంది . "సర్దుకు పోయి సంసారం చేస్తే మజా ఏముంటుంది ? లేచి పోయి కోరికలు తీర్చుకోవడం లోనె స్త్రీకి తృప్తి ఉంటుంది " అన్న చలం పలుకులు కొంత మంది ఆడవాళ్ళను సంసారాలు వదులుకుని పోయేలా చేస్తున్నాయి . అదిగో అలాంటి స్త్రీ బాదితుడు ఒకాయన హైకోర్టు మెట్లు ఎక్కి తనకు న్యాయం చేయమని వేడుకున్నాడు అంట .<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-lnYhKg-78u0/VSK5M99Xt3I/AAAAAAAAJCg/fl2pPTx2ipA/s1600/1.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="356" src="https://4.bp.blogspot.com/-lnYhKg-78u0/VSK5M99Xt3I/AAAAAAAAJCg/fl2pPTx2ipA/s1600/1.jpg" width="640" /></a></div>
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
అతడొక "లేచిపోయిన రాజేశ్వరి " భర్త . తన భార్య విడాకులు గట్రా ఏమి లేకుండానే తన పెళ్ళాం వేరొక వ్యక్తీ తో వెళ్లి పోయి అతడితోనే ఉండి పోవడం చూసి ఏమి చేయాలో పాలు పోలేదు . పెళ్ళాన్ని నాలుగు తగిలించి ఇంటికి తీసుకు రావడానికి ఇది వెనుకటి కాలం కాదు . మోడ్రన్ కాలం . అందుకే ఒక లాయర్ గారిని సంప్రదించాడు . అ లాయర్ గారేమో పోలిస్ లు పౌరులను అక్రమ నిర్భందం లో ఉంచినపుడు ప్రయోగించే "హెబియస్ కార్పస్ "అస్త్రాన్ని , లేచి పోయిన పెళ్ళాం ని పట్టుకు రావడానికి ఉపయోగిస్తే, అది కాస్తా బెడిసి గొట్టింది . మారిన చట్టాల వలన ప్రైవేట్ వ్యక్తుల నిర్బంధం, అదృశ్యం విషయం లో హెబియస్ కార్పస్ ద్వారా పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వజాలమని, చట్టం లో ఉన్న ఇతర మార్గాలు చూసుకోమని, హై కోర్టు వారు ఆ పిటిషన్ కాస్తా కొట్టి వేసారు .<br />
<br />
మగాడు వేరెవరితోనో ఉంటే స్త్రీ తన భర్తని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఆ ప్రియురాలు ఉంటున్న ఇంటి మీదకు వెళ్లి ఏడ్చో ,గోల చేసో,అవసరమయితే మొగుడ్ని అతడితో ఉన్న ఆమెను తన్ని అయినా సరే , బందువులు ,సమాజం సహయంతో తన భర్తని తెచ్చుకోగలుగుతుంది.ఆ స్వేచ్చ మాత్రం పురుషుడికి ప్రస్తుత కాలంలో లేదు . ఎందుకంటె వాడు ఏడవలేడు కాబట్టి .ఏడిస్తే నామోషి కాబట్టి . లేచి పోయిన పెళ్ళాం కోసం ఏడ్చే వాడు సమాజం ద్రుష్టిలో చేత కాని వెదవ కాబట్టి ,అన్ని మూసుకుని కూర్చోవడం తప్పా ,బయటకు పోయి పరువు తీసుకోలేడు . ఏదో చట్టం అన్నా న్యాయం చేయక పోతుందా అని కోర్టులు కి వెళితే ఇదిగో ఇలా టెక్నికల్ గ్రౌండ్ మీద పెటిషన్ లు కొట్టి వేస్తారు . ఇక ఆ మొగుడు చెసే దేముంది ?ఇంట్లో కూర్చుని ఏడవడం తప్పా !<br />
కాలి బందం లేని పశువు వల్ల పంట చేలకు నష్టం ,కట్టు బాట్లు లేని మనిషి వలన పచ్చని సంసారానికి నష్టం .ఇది పురుషులకు అయినా , స్త్రీలకు అయినా సమంగా వర్తించే సూత్రం .<br />
( Republished post. OPD:31/1/2015)<br />
<br /></div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com1Surya Savarnika Manavu Ashramam(S.S.M.Ashramam), Tallada - Kothagudem Road, Enkoor, Telangana 507168, India17.310735 80.4342699999999717.2500985 80.353588999999971 17.371371500000002 80.514950999999968tag:blogger.com,1999:blog-8684706175018811680.post-16721375798710117752017-06-13T23:30:00.000+05:302017-06-13T11:28:33.348+05:30మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది! <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://1.bp.blogspot.com/-ct_pUNTgrZw/VSKowqIFUEI/AAAAAAAAI_0/GRY0qKFn4s0/s1600/shwetha-menon-011012121001181440.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="640" src="https://1.bp.blogspot.com/-ct_pUNTgrZw/VSKowqIFUEI/AAAAAAAAI_0/GRY0qKFn4s0/s1600/shwetha-menon-011012121001181440.jpg" width="512" /></a></div>
<br />
<br />
నిన్న ఈ బ్లాగులో ఒక మళయాళీ నటి మణీ ప్రవర్తన గురించి విశ్లేషిస్తూ, "దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి
నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా<br />
ఉంటే మంచిది . వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉంటుంది అనేది సందేహమే " అని చెప్పటం జరిగింది. నేను ఊహించి చెప్పినది కరక్టే అని తెల్లారే పాటికి తెలిసి పోయింది.<br />
కేరళకు చెందిన ఒక M.P గారి మీద మళయాళ సెన్సేషనల్ నటి , "శ్వేతా మీనన్" ఒక బాంబు పేల్చింది . అదేమిటంటే సదరు 73 సంవత్సారాల వయసున్న M.P గారు ,ఒక పంక్షన్ సందర్బంగా , తనను కావాలని తగులుతూ అసబ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానిక్ రుజువుగా కొన్ని మీడియా క్లిప్పింగ్ లు కూడా ప్రదర్శింప చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ లు పూర్తిగా లేకుండా ఎడిటింగ్ లు చేయబడినటు వంటివి. ఇదే విషయం నిన్నటి టపాలో నేను స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆమె గత చరిత్రను పరిశిలించిన వారికీ , తన పాపులారిటి కోసం ఏ సెన్సేషన్ అయిన క్రియేట్ చేయగల సమర్డురాలు ఆమె అని అర్దమవుతుంది.<br />
<br />
ఆమె చెప్పిన ఆ విషయం క్షణాలో మీడీయా వారు దేశ వ్యాప్తO చేసారు. మళయాళ సీనిమా రంగం ఆ "కామ సూత్రా కండోం ఆడ్ " మోడల్ అయిన శ్వేతా మీనన్ కి సంఘీభావం తెలిపింది.ఇక పత్రికలూ, మీడియా , ఇతరత్రా అందరూ సదరు M.P. గారి మీద దుమ్మెత్తి పోశారు. ఆమె కేసు పెట్టక ముందే కేరళ సర్కార్ సుమోటొ గా కేసు స్వీకరించి ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. ఆ M.P గారిని కూడా విచారిస్తే, తను అలాంటి వాడిని కాదని, ఆ పంక్షన్ లో ఆమె పట్ల అసబ్యంగా ప్రవర్తించినవారు వేరే వారు అని అయన కొన్ని విడియో క్లిప్పింగ్లు లు సాక్ష్యంగా చూపించారు. ఆ దెబ్బతో అమ్మడికి మైండ్ బ్లాంక్ అయినట్లుంది , వెంటనే కేసు వాపసు తీసుకుంటున్నట్లు మీడియా సమావేశం ఎర్పాటు చేసి చెప్పేసింది. ఏదో సామెత చెప్పినట్లు తన తప్పును కప్పిపెట్తుకోవటానికి ఆ M.P గారు తనకు క్షమాపణ చెప్పబట్టే తను కేసు విత్ డ్రా చేసుంటున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చింది. నిన్న కేసు పెట్టినా కలెక్టర్ తీసుకోలేదని అబద్దం చెప్పింది. కలెక్టర్ గారేమో ఆమె అసలు తనను కలవలేదని అన్నారు. ఇలా అధికార్లను, ప్రజలను మబ్యపెట్టి , అబద్దాలు చెప్పడం ద్వారా ఒక వృద్ద M.P. గారిని దేశ స్తాయిలో పరువు పోయేలా చేసింది.<br />
<br />
మగాళ్ళంత తుచ్చులు, ఆడాళ్ళు మటుకు సచ్సిలురు అనే తప్పుడు బావన ను మన దేశ మీడియా , పత్రికా రంగాలు ఎక్కువుగా పోకస్ చేసుతున్నాయి. దీని వలన వాస్తవాలు మరుగునపడి , అవాస్తవాలు ప్రబావo చూపుతున్నాయి. ఇటువంటి పరిస్తితులే కొనసాగితే స్త్రీలు పట్ల సమాజంలో ఒక ఏహ్య బావం ఏర్పడుతుంది. వారు ఆరోపించే ఆరోపణలు మీద అపనమ్మకాలు కలుగుతాయి. ఈ రోజు కొన్ని వర్గాల రక్షణ కోసం చేసిన చట్టం క్రింద పెట్టబడే కేసుల్లో నూటికి తొంబై కేసులు తమ ప్రత్య్రర్డులని హింసించడానికి దుర్వినియోగ పరచేవే అనే బావం అటు ప్రజలలో ఇటు పోలిస్, న్యాయాది కారులలో సహితం ఉంది. అలాంటి బావమే రేపు స్త్రీల రక్షణ కోసం ఉద్ద్యేసించబడిన "నిర్భయ " చట్టం లో కూడా జరుగవచ్చు. అది చివరకు నిజమైన బాదితులను కూడా సమాజం నమ్మ లేని పరిస్తితికి దారీ తీయవచ్చు. <br />
<br />
కాబట్టి ఒక విషయం గురించి బాదితులు పిర్యాదు చేయగానే దాని మీద కూలంకషంగా విచారణ జరిపాకే మీడియాకు విషయం తెలియచేయాలి. అప్పటి దాక ఆ కేసు గురించి సంచలనం చేసే హక్కు మీడియాకు కానీ, పత్రికలకు కానీ ఉండకూడదు . సమాజంలో శీలం అనేది స్త్రీకి అయినా, పురుషుడుకు అయినా ఒకటే. శీలం అనేది మానసిక బావనే తప్పా శారీరక గాయం కాదు. అది బంగపరచబడినపుడు మనిషి మానసికంగా క్రుంగిపోతాడు. నిజమయిన పరువు ప్రతిష్టలు కలవారు జీవశ్చ్చవం లా మారి పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒకప్పుడు అంటరాని తనం అనేది బౌతికంగా కళ్ళకు కనపడేది. కానీ ఈ రోజు కొంతమంది ప్రజలు, మీడియా "సంచలన చేష్టలు " వలన ప్రజలు మానసిక అంటారని తనాన్ని పాటిస్తున్నారు. ఎవరితో ఏమి మాట్లాడితే ఏ తంటానో, ఎవరికీ దగ్గరగా మసలితే ఏమి చుట్టుకుంటుందో ,మనకెందుకు లే అని కొంతమందికి దూరంగా ఉంటున్నారు. ఇలా ప్రజల మద్య పెరుగుతున్న మానసిక అంటరానితనం కనపడదు , కానీ ఏదో ఒక రోజు ఆటం బాంబులా పేలి ఒకరి నొకరు నరుకున్నే రోజులు వస్తాయి. వాటికి ఉదాహరణలుగా అనేక ఉదంతాలు జరిగాయి. కానీ వాటికి వేరే రంగు పూసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ నాయకులు.<br />
<br />
మన సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు చేసే "మ్రుగాళ్ళను" నిరోదించడం ఎంత అవసరమో, తప్పుడు కేసులు పెట్టి సంచాలనాలు చేసే 'అతి'వల ను నిరసించడం అంతే అవసరం. శ్వేతా మీనన్ గురించి నిన్న పెట్టిన పోస్ట్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. <a href="http://ssmanavu.blogspot.in/2013/11/73.html">http://ssmanavu.blogspot.in/2013/11/73.html</a><br />
<br />
(Republished Post. OPD:4/11/2013)</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com2S S M Ashramam, Tallada - Kothagudem Road, Enkuru, Andhra Pradesh 507168, India17.3103472 80.433375800000022-12.540046800000002 39.124781800000022 47.160741200000004 121.74196980000002tag:blogger.com,1999:blog-8684706175018811680.post-23491734109845223192017-06-10T23:47:00.000+05:302017-06-10T15:07:38.074+05:30ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://4.bp.blogspot.com/-Po7LHzjncWM/VmK45fvBA6I/AAAAAAAAXqQ/jTyfo3lvyDY/s1600/boddu.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" height="206" src="https://4.bp.blogspot.com/-Po7LHzjncWM/VmK45fvBA6I/AAAAAAAAXqQ/jTyfo3lvyDY/s640/boddu.jpg" width="640" /></a></div>
<br />
<br />
<br />
నెను నిన్న ఒక పెపర్లో చూశాను, మనిషి బొడ్డు కొన్ని వేల సూక్ష్మ జీవుల స్తావరమ్ అని.అది చూసాక నాకొకటి అనిపించింది పాపం ఇన్నాల్లు మన "రాఘవేంద్రరావు" గారు ఈ "ట్రేడ్ మార్క్" తొనే కుర్ర కారుని ఉర్రూతలూగించారు కదా! కేవలం ఆ స్పాట్ చూసే స్పందించే ప్రియుల పరిస్తితి ఏమిటి?<br />
<br />
ఇదంతా నాకెందుకు అంటే నా టపాలకు అప్పుడప్పుడు సైన్స్ జ్ణానులు అడ్డం తగిలి ఎప్పూడూ "సైన్స్ నే చెప్పుము" అని ప్రబోదిస్తుంటారు.నాకొక చిన్న డౌట్ ఏమిటంటే సైన్స్ జ్ణానులు, ప్రియురాల బొడ్డుని సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?అని.ఇక్కడ కూడ సైన్స్ అంటె వారు నమ్మని బగవంతుడే వారిని కాపాడాలి.<br />
మనిషికి బౌతిక ద్రుష్టి ఉండటం ఎంత ముఖ్యమో, ఆద్యాత్మిక బావనలు కూడ అంతే ముఖ్యమని నా నిశ్చితాభిప్రాయం. "నీకంటూ దేవుడు లేక పోతే ఒక దేవుడిని స్రుష్టించు కోవడం మంచిది".ఒక మోటార్ వాహనానికి పెట్రోలు,కందెన ఆయిల్ రెండు ఎలా అవసరమో అలాగే బౌతిక ఆనందం.అద్యాత్మిక ఆనందం రెండూ అవసరమని నాఆబిప్రాయం.కేవలం ఇందనమ్ మాత్రమె అయితే ఇంజన్ కాలిపోతుంది.కందెన ఎక్కువైనా బండి నడవదు. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. అసలు మన మెదడు నిర్మాణం లో,ఆ విదమయిన ఏర్పాటు ఉంది.మన మెదడు లో ఎడమ బాగం తార్కిక జ్ణానం కి, కుడి బాగం ఉద్వేగ, ఆలౌకిక బావనలకు స్పందిస్తుంది. కాబట్టి ప్రక్రుతే ఆ విదంగా రెంటి అవసరాన్ని కల్పించినఫ్ఫుడు ఏ ఒక్క దాన్నో పట్టుకుని అదే సర్వసం అనటం అర్థ రహితం. మన జీవితంలో జరిగే అన్ని విషయాలకు సైన్స్ సమాదానమ్ చెప్ప లేదు.అది కనుగొని చెప్పే దాక మనిషి ఉండాలంటే ఆశాంతి మాత్రమే మిగులుద్ది.కాబట్టి తెలియని దానిని దేవుడు లేక విది అనే బావన మనిషిని త్రుప్తి పరుస్తుంది.<br />
<br />
అందుకె "ఏ ఒక్కట్టి కనుగొంటే అన్నింటిని కనుగొన్నాట్టు అవుతుందో", అది కనుగొనబడే వరకు "దేవుడు" అనే బావన ఉంటుంది, ఉండాలి కూడా.ఆ తర్వాత,ఆ ఆంతిమ సత్యమే "దేవుడు"అవుతుంది.అటు సైన్స్ కనుగొనాలని తాపత్రయపడేది దాని కోసమే." రుజువైన విషయాల వరకు మతాలన్ని, నిన్నటి సైన్స్, నేటి సైన్స్ రేపటి మతం అవుతుంది.".అలా కా గలిగే శక్తి హిందూ మతానికుంది.సైంటిస్టులకు తెలిసిన అన్ని విషయాలు ప్రజలకు నేరుగా తెలియాల్సిన అవసరం లేదు.ఎందుకంటే పైన చెప్పిన ఉదాహరణలో మాదిరిగా లౌకిక ఆనందం కోల్పోతారు. కొత్త, కొత్త విషయాలను కూడా సాంప్రాదాయంగా మారిస్తే సరిపోతుంది మన వెనుకటి వాళ్లు చేసింది అదే పద్దతి.అందుకే నేటి సైన్స్ రేపటి మతం అవుతుందనేది.<br />
<br />
అందుకె ప్రఖ్యాత 'ఆద్యాత్మిక' కం 'శాస్త్రవేత్త' "అయిన్ స్టీన్" చెప్పినట్లు" మతమూ,.సైన్స్ ఒకే వ్రుక్షానికి ఉన్న వేర్వేరు కొమ్మలు".కొత్తగా పుట్టే కొమ్మ సైన్స్ అయితే పాత కొమ్మె మతం.<br />
(Republished post. OPD 18 .11.12).</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com2Enkuru, Telangana 507168, India17.314915518106936 80.425758361816417.284596518106937 80.3854178618164 17.345234518106935 80.4660988618164tag:blogger.com,1999:blog-8684706175018811680.post-50521154771447813512017-06-08T23:30:00.000+05:302019-11-01T17:45:55.558+05:30మనం తినే తిండి, కట్టే బట్టా శాస్త్రీయం కానప్పుడు, " చేప మందు" శాస్త్రీయత గూర్చి "గోల" ఏల "శాస్త్రులూ"<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<a href="https://1.bp.blogspot.com/-o5SkuUxmj7A/V1YLw_WlCaI/AAAAAAAAjno/VF43BNCUAwEgNXrMJoDoxALIF6eQUjI4wCKgB/s1600/370489e4-b84f-4188-88b7-2a2955f7752a.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em; text-align: center;"><img border="0" height="222" src="https://1.bp.blogspot.com/-o5SkuUxmj7A/V1YLw_WlCaI/AAAAAAAAjno/VF43BNCUAwEgNXrMJoDoxALIF6eQUjI4wCKgB/s640/370489e4-b84f-4188-88b7-2a2955f7752a.jpg" width="640" /></a><br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
కొంత మంది శాస్త్రులు(సైన్స్ విజ్ణానులు అని చెప్పుకునే వారు), పబ్లిసిటీ కోసమో, లేక వెనుక ఎవరి ప్రోత్సాహా ప్రోద్బలమో తెలియదు కాని, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందానా వ్యవహరిస్తుంటారు.<br />
బారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తాము నమ్మిన మతం ని ఆచరించుకునే హక్కు ఇచ్చింది. ఇటువంటి మతపరమైన కార్యక్రమాలు మనిషి ఆరోగ్యానికి కాని, సమాజ బద్రతకు కాని బంగం వాటిల్లనంత వరకు నిర్వహించుకోవచ్చు. అలాంటి మత పరమైన నమ్మికతో కూడినదే హైద్రాబాద్ బత్తిన గౌడ్ సోదరులు నిర్వహిస్తున్న "చేప ప్రసాదo" పంపీణీ కార్యక్రమం.<br />
<br />
ఈ కార్యక్రమం సుమారు నూటా అరవై సంవత్సారులుగా తమ కుటుంబ సబ్యులు నిర్వహిస్తున్నారని గౌడ్ సోదరులు చెపుతున్నారు. వారి తాత గారికి ఒక సాదువు చెప్పిన చేప మందు విదానం ఆస్త్మా(ఉబ్బస వ్యాది) ని నియంత్రిస్తుందని , కాబట్టి ప్రజలకు మ్రుగశిర కార్తే రోజున "చేప ప్రసాదాన్ని," ఉచితంగా పంపీణీ చేస్తున్నామని బత్తిన సోదరులు చెపుతున్నారు. అలాగే వివిద ప్రాంతాల నుండి అనేక వేల మంది మ్రుగసిర కార్తె రోజున హైద్రాబాద్ వచ్చి చేప మందు తీసుకుంటున్నారు. వారెవ్వరూ, ఈ చేపప్రసాదo మీద ఇన్నియేండ్లుగా ఒక్క కంప్లైంట్ చెయ్యలేదు. చాలామందికి సత్పలితాలు ఇచ్చినందువల్ల ఈ ప్రసాదo తీసుకునే వారి సంఖ్య ఏటేటా అదికమవుతూ వస్తుంది. <br />
<br />
అంతవరకు బాగానే ఉంది. "ఆవు బాగానే ఉంది! దూడా బాగానే ఉంది! గుంజకు పట్టింది గురక తెగులు" అని సామెత!. అలాగే ఉంది జన విజ్ణాన వేదిక వారి సంగతి. పాపం వారు ఏదో పెద్ద అవినీతిని అన్యాయాన్ని నిర్మూలిస్తున్నట్లు ఈ బత్తిన సోదరుల చేప ప్రసాదo పంపీణిని నిలుపుదల చెయ్యమని ఆంద్ర ప్రదేశ్ హైకోర్టులో ఒక "పిల్" దాఖలు చేస్తే, దానిని విచారించిన కోర్టువారు చెపమందులొ అరోగ్యానికి హాని కలిగించే పదార్థాలేవి లేనందువల్లా, ప్రజలు నమ్మక్కంతో అనేక యేండ్లుగా వాడుతున్నందువల్ల తాము ఈ విషయంలో జ్యోక్యం చేసుకోమని చెప్పింది. అయినా సరే పట్టు వదలని విక్రమూర్కులు చేప ప్రసాదo లో "శాస్త్రీయత" కలిగిన ది ఏది లేదని కాబట్టి దానిని తక్షణమే నిలుపమని ప్రబుత్వం వారి మీద ఒత్తిడి తెస్తున్నారు. <br />
<br />
ఇక్కడ మతవాదులు గా మాదొకటే సూటి ప్రశ్న? రోజూ జనం తింటున్న "పాలిష్డ్ బియ్యం" శాస్త్రీయంగా ఆరోగ్యానికి మంచిదా?<br />
ఉస్ణ మండలం లో నివసిస్తున్న మనం నూలు బట్టలను వదలివేసి,సిందటిక్ వస్త్రాలు దరించడం శాస్త్రీయత లో బాగమా?<br />
<br />
మరి రోజూ తినే తిండి, కట్టె బట్టే శాస్త్రియత కు దూరంగా అనారోగ్యాన్ని కలిగించేవి అయితే వాటి గురించి కోర్టుల్లొ "పిల్" దాఖలు చెయ్యని వారు,సంవత్సారానికి ఒక రోజు తీసుకునే చేప ప్రసాదo వల్ల కలిగే నష్టం లేకపోయినా, ఇంత గోల చెయ్యాల్సిన అవసరం ఏమిటో జన విజ్ణానులు చెప్పాలి.ఈ దేశంలో ఎన్నో నిషేదిత మందులను మందుల షాపులలో విక్రయిస్తున్నారు. చేతనైతే వాటి మీద ద్రుష్టి పెట్టి నివారించండి.అంతే కాని ప్రజలకు హాని చెయ్యని తరతరాల నమ్మకాన్ని వమ్ము చెయ్యడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే రోగ నివారణకు శాస్త్రీయత ఒక్కటే కాదు నమ్మకం కూడ రోగ నివారణకు తోడ్పడుతుంది. మీకు దమ్ముంటే ఉచిత వైద్య శాలలు ఏర్పాటు చేసి,నిజాయితీగా వైద్య్ం చెయ్యండి. అప్పుడు మీమీద నమ్మకం ఏర్పడి "చేప ప్రసాదo "లకు దూరమై, మీ మందులకు దగ్గరవుతారు. అంతే కాని చీప్ పబ్లిసిటి కోసం ప్రజలకు మేలు చేసే నమ్మకాలను వమ్ము చెయ్యవద్దని వినతి. <br />
<br />
(Republished Post. OPD:4/6/2013).</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com4S S M Ashramam, Tallada to Kothagudem Road, Andhra Pradesh 507168, India17.3103472 80.43337580000002217.1890307 80.272014300000023 17.431663699999998 80.59473730000002tag:blogger.com,1999:blog-8684706175018811680.post-87074292659211535542017-06-07T11:39:00.001+05:302017-06-07T12:09:28.596+05:30"పనోడు పందిరి వేస్తె , పిచ్చుకలు ఎక్కి పడేసినట్లు" అయింది ఆంధ్రా అసెంబ్లీ నిర్మాణం !!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://1.bp.blogspot.com/-WgPxjCverOw/WTeXqEL6KrI/AAAAAAAAvN4/c_TwM4lAfqU7Wwm5Wbz_-JDlPoohuB3bQCLcB/s1600/andhra-assembly-picture-6_647_060717120822.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="404" data-original-width="647" height="398" src="https://1.bp.blogspot.com/-WgPxjCverOw/WTeXqEL6KrI/AAAAAAAAvN4/c_TwM4lAfqU7Wwm5Wbz_-JDlPoohuB3bQCLcB/s640/andhra-assembly-picture-6_647_060717120822.jpg" width="640" /></a></div>
<br />
<br />
<br />
3 నెలల్లో నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణం పూర్తీ చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అమరావతి లో జరిపి తీరుతాం . !<br />
ఇది అమరావతి సాక్షిగా తెలుగు దేశం నేతలు తీసుకున్న వజ్ర సంకల్పం . అందుకు అనుగుణంగానే స్పీకర్ గారు దగ్గరుండి కాంట్రాక్టర్ లని గదమాయించి పని చేయించినట్లు ఉంది, అనుకున్న కొద్దీ నెలల కాలం లోనే సుందరమైన పర్మనెంట్ అసెంబ్లీని పోలిన తాత్కాలిక అసెంబ్లీ తయారు అవ్వడం, అందులోనే తమ అసెంబ్లీ సెషన్స్ నిర్వహించుకుని , తమ అభీష్టం నెరవేరింది అన్న ఆనందం లో తెలుగు తమ్ముళ్లు తెలియాడటం జరిగి పోయింది.<br />
<br />
ఏదైనా కొత్త ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు , అది పూర్తీ అవగానే , తాము కోరిన విదంగా నిర్మాణం జరిగిందా లేదా అని అన్నింటిని పరిశీలించి సంతృప్తి చెందాకే కాంట్రాక్టర్ కి పే మెంట్ సెటిల్ చేసి , నూతన గృహ ప్రవేశం చేస్తారు. అన్నింటిని పరిశీలించినా , ఇంట్లో వర్షపు నీరు లీకవుతుందా లేదా అనేది పూర్తిగా తెలియాలంటే వర్షాకాలం దాకా ఆగాల్సిందే . కానీ మొన్న వర్షపు దెబ్బకి కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అసెంబ్లీ భవనం లోపలి భాగం తడిసి ముద్దయిన తీరు చూస్తుంటే , మన కాంట్రాక్టర్ ల పని తనం తెలుసుకోవాలంటే " కృత్రిమ వర్షం " కురిపించి అయినా సరే , లీక్ టెస్టులు అవి చూసుకుని , పర్ఫెక్ట్ అని నిర్దారించుకున్నాకే "గృహ ప్రవేశాలు " చేసుకోవడం మంచిది అనిపిస్తుంది.<br />
<br />
"పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే కాబట్టి ", ఎంత సింగపూర్ తరహా నిర్మాణాలు చేద్దామని ఉబలాట పడినా ,లీకులు లేకుండా బిల్డింగ్ లు కట్టాలంటే "ఇండియా బుద్ధి " అస్సలు ఓర్చి చావదు. అందుకే ఈ సమస్యలు . 50 రూపాయల పాలకు 100 రూపాయలు ఇచ్చినా , అంతో ఇంతో నీళ్లు కలువని పాలు మనకు దొరకవు అంటే కారణం ఈ "బుద్దే " మరి. అంచేత పనుల్లో రాజుల కాలం నాటి క్వాలిటీ ని ఆశించడం కుదరని పని. "పాలు అన్నాక నీళ్లు కలుస్తాయి , బిల్డింగ్ లు అన్నాక వానలు కురుస్తాయి" అని మనసుకు సర్ది చెప్పుకుంటేనే , ఇండియాలో ఆనందంగా జీవించగలం . లేకుంటే అదనంగా B. P , షుగర్ లు పెరగడం లాంటి సమస్యలు అదనం.<br />
<br />
3 నెలలో ముగించిన అసెంబ్లీ గదుల్లో వాన కురిస్తే , ఫర్నిచర్ , రికార్డులు మాత్రమే తడిసాయి కాబట్టి పర్వాలేదు. మరి ఇదే పరిస్థితి ,ఉరికించి ఉరికించి సంవత్సరంన్నర లో పూర్తీ చేయాలంటున్న , పోలవరం డాం కి ఎదురయితే జరుగబోయే దానిని తలచుకుంటే భయం వేస్తుంది. కాబట్టి "పరిగెత్తి పాలు తాగేకన్నా , నిలబడి నీళ్లు తాగడం మేలు" అనే సాంప్రదాయం కి లోబడి కాంట్రాక్టర్ లకి పూర్తీ స్వేచ్ఛ నిచ్చి నిర్మాణాలు చేయిస్తే మంచిదేమో , తెలుగు దేశాధి నేత గారు ఆలోచన చేసి , ఆ విధంగా ముందుకు పొతే మంచిదేమో !.<br />
<br />
ఏది ఏమైనా నిన్న వీడియోలో ఆంధ్రా అసెబ్లీ గదుల్లో వర్షం కురిసిన విధానం చూస్తుంటే , మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తుకు వచింది . అదే " పనోడు పందిరి వేస్తె , పిచ్చుకలు ఎక్కి పడేసినాయంట ". <br />
<br />
<br />
<iframe allowfullscreen="" frameborder="0" height="270" src="https://www.youtube.com/embed/SZOd4H-WQZo" width="480"></iframe></div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com2Enkuru, Telangana 507168, India17.3106135584659 80.43425959997563317.3068235584659 80.429217099975631 17.314403558465898 80.439302099975635tag:blogger.com,1999:blog-8684706175018811680.post-64056180119488162512017-06-04T15:56:00.001+05:302017-06-04T16:17:03.455+05:30విగ్రహాన్ని పడి పడి ముద్దులు పెట్టుకుంటున్న ఈ ముస్లిం లు విగ్రహారాధకులు కారా ?!!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="separator" style="clear: both; text-align: left;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://3.bp.blogspot.com/-5ABdtc6_ulY/WTPe5JtEGPI/AAAAAAAAvL0/WsBnq_ozPuISqvKglaKyihSiEUjvaMeyACKgB/s1600/Namasthe%2Btelangana.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1041" data-original-width="993" height="640" src="https://3.bp.blogspot.com/-5ABdtc6_ulY/WTPe5JtEGPI/AAAAAAAAvL0/WsBnq_ozPuISqvKglaKyihSiEUjvaMeyACKgB/s640/Namasthe%2Btelangana.jpg" width="610" /></a></div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<br />
<br />
కొంతకాలంగా భారత దేశం లో ఒక ప్లాన్ ప్రకారం విదేశీ మత విధానాలు మరియు వారి ఆరాధన పద్ధతులు పట్ల స్వదేశీ హిందువులను ఆకర్షించి చివరకు హిందుస్తాన్ ని "ఇస్లానిక్ స్టేట్ " గా మార్చాలనే దురుద్దేశ్యం తో , హిందూ జీవన విధానం లో ముఖ్యమైన "విగ్రహారాధన " గురించి అనేక దుష్ప్రచారాలు ను వివిధ రూపాల లో చేయటం మొదలు పెట్టారు. అందుకు "బ్లాగు " లు కూడా అతీతం కాదు. అలాంటి వారి ప్రచారాలకు వ్యతిరేకంగా నేను ఇదివరకు ఇదే బ్లాగులో కొన్ని టపాలు ప్రచురించడం జరిగినది. అవి<br />
(1). <a href="https://ssmanavu.blogspot.in/2015/08/blog-post_11.html">"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ? </a><br />
<div>
(2)<a href="https://ssmanavu.blogspot.in/2016/02/blog-post_27.html">విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?</a> </div>
<div>
<br /></div>
విగ్రహారాధనను పని కట్టుకుని విమర్శించే వారి వాదనలు ప్రకారం ముస్లిం లు ,విగ్రాహారాధనను అస్సలు ఒప్పుకోరని, విగ్రాహారాధన చేసే వారు సైతానులు అని వారి పవిత్ర గ్రంధం లో ఉండటం వలననే వారు విగ్రహారాధనను వ్యతిరేకించటం జరుగుతుందని చెపుతున్నారు. మరి అదే నిజం అయితే ఈ క్రింది వీడియోలో ఒక శిలను అంటే విగ్రహాన్ని ముస్లింలు అనేక మంది పవిత్ర భావం తో ముద్దులు పెట్టుకుంటూ , తమ లోని భక్తి భావాన్ని ఎందుకు చాటుకుంటున్నారో సో కాల్డ్ విగ్రాహారాధన వ్యతిరేకులు చెప్పాల్సి ఉంది. ఎక్కడి సంగతో మనకు అనవసరం , భారత్ లోని హిందువులు ఎంత విగ్రహారాధకులో , ముస్లిం లు కూడా అంతే విగ్రహారాధకులు. అందుకే ఇక్కడ మసీదులు కంటే దర్గాలు ఎక్కువ ప్రాశస్త్యం పొందాయి. దీనిని కాదనే దమ్ము విగ్రహ రాదనే వ్యతిరేకులకు ఉందా ?<br />
<br />
<br />
వీడియో కోసం ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు <a href="https://www.facebook.com/constiuency/videos/1257018001020795/">https://www.facebook.com/constiuency/videos/1257018001020795/</a><br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<br /></div>
</div>
Manavuhttp://www.blogger.com/profile/01803223865108860720noreply@blogger.com0Enkuru, Telangana 507168, India17.310736472995707 80.43425559997558617.306946472995708 80.429213099975584 17.314526472995706 80.439298099975588