Posts

Showing posts with the label కూసుమంచి మండలం ఉదంతం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

Image
                                                                                                                                            చలంగారు చెప్పిన కధల్లో మాదిరి మనుషుల జీవితాలు సాగితే చలం గారు కూడా దేవుడే అయి ఉండేవాడు. కాని చలం గారు ఒక మనిషి మాత్రమే! అందుకే అయన కోరుకున్న విదంగా సమాజం ఉండదు . ఆయన్ని నడిపించిన విది  ప్రకారమే సమాజం ఉంటుంది. ఆ విదే  విదాత. అతనికి గల మరో పేరే దేవుడు! మనస్సు నచ్చినట్లు ఎప్పుడూ చెయ్యటం కాదు మనిషి  కి ఉన్న స్వేచ్చకు అర్దం. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇతరుల స్వేచ్చకు బంగం కలిగించకుండా , తన పరిదిలో తానుండటమే   నిజమైన స్వేచ్చ. అటువంటి పరిదిని దాటిన వారు ఈ  సమాజం లో జీవించలేరు అని ఈ   క్రింది ఉదంతం తెలియ చేస్తుంది.   ఖమ్మం నగరానికి 25 కిలో మీటర్లు దూరం లో ఉన్నది కూసుమంచి మండలం హెడ్ క్వార్టర్  కూసుమంచి . దానికి దగ్గర లో ఉన్న ఒకా నొక గ్రామం లో వెంకట్  అనే 35 సంవత్సరాల వ్యక్తీ మరియు అతని తమ్ముడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. వారివువురూ వివాహితులు. వెంకట్ కు ఒక మగ పిల్లవాడు మరియు ఒక ఆడపిల్ల సంతానం. అతని తమ్ముడుకు ఇరువురూ ఆడపిల్లలు.వెంకట్ ఆటో డ్రైవర్ కాగా