Posts

Showing posts from January, 2017

గోకుడుకు మందు ఇస్తా రమ్మని , 15 యేండ్ల విద్యార్థిని గోకడం మొదలెట్టిన 35 యేండ్ల గిరిజా !!?

Image
                                                                                       మనం ఇంతవరకు పేపర్లలో , మీడియాల్లో , కొంత మంది మగవాళ్ళు  తమ కామ వికారాలు కు, తమ కంటే చిన్న వారు , తమ కూతుళ్ళ వయసున్న  ఆడపిల్లల ను ఎలా బలి చేస్తున్నారో తెలియచేసే ఉదంతాలే తరచుగా చూస్తుంటాం. కొంతమంది అంటే 20 యేండ్ల కుర్ర వాడి  నుండి 60 యేండ్ల వృద్ధ ముసలి వారి  వరకు తమ  "మగబుద్ధి " ని చూపడం లో అతీతులు కారని, తరచూ ఎక్కడో ఒక చోట   జరుగుతున్న  సంఘటనలు తెలియ చేస్తున్నాయి .                      అయితే ఈ  విషయం లో ,  తమ లైంగిక వికారాలు కు మైనర్లను వాడుకోవడం లో మాములు వ్యక్తులే కాదు , పదిమందికి ఆదర్శంగా ఉంది బావి పౌరులను  తీర్చి దిద్దడాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొంతమంది పంతుళ్ళకు, కొంత మంది పంతులమ్మలు  ఏ మాత్రం తీసిపోరని , అక్కడక్కడా మన దేశం లో జరుగుతున్న విపరీత సంఘటనలు తెలియ చేస్తున్నాయి. నిరుడు  తమిళ నాడులో తాను పాఠాలు చెప్పే మైనర్ విద్యార్థిని లేపుకు పోయి పెండ్లి చేసుకుని , గర్భవతి అయింది  పాతికేళ్ళు పై బడిన ఒక లేడి టీచర్ .మొన్నటికి మొన్న మన హైదరాబాద్ లోనే సమ్రీన్ అనే కుర్ర పంతులమ్మ

"మను ధర్మం " లేని దేశం లో 43,200 సార్లు రేప్ కు గురి అయిన "మహిళా లాయర్ "!!!?

Image
                                                                                                                 భారతదేశం లో  స్త్రీలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు  తక్కువని , అదే అభివృద్ధి చెందిన ఆదునిక దేశాలలో అయితే స్త్రీలను పూలలో పెట్టి పూజిస్తారని, స్త్రీలు  కారు ఎక్కుతుంటె పురుషులు డోర్ తీసి వినయంగా నిలబడతారని,  దేనికైనా లేడిస్ పస్ట్ అంటూ స్త్రీలకు అత్యంత ప్రాదాన్యత ఇస్తారని , కొంతమంది విదేశి వ్యామోహపరులు చెపుతుంటే , నిజమే కాబోలు, మనం ఆ దేశాలలో పుట్టకుండా ,భారతదేశం లో ఎందుకు పుట్టామా ? అని మదనపడే వారికి షాకింగ్ న్యూస్ ఇది.                  ఆధునిక సంస్క్రుతి వెల్లివిరిసే మెక్సికో నగరం ఒక లాయరమ్మ కన్నీటి గాధ. అప్కోర్స్ ఆమె వ్యధాభరిత జీవితమే ఆమెను లాయర్ అయ్యేందుకు పురికొల్పాయి.  మెక్సికోలో ఉంటోంది 23 ఏళ్ల కార్లా జాకింటో. ఆమె మనుషుల అక్రమరవాణాను నిరోధించే లాయర్. మెక్సికోలో ఆమెకి మంచి పేరుంది. అదంతా ఇప్పుడు... కానీ ఒకప్పుడు ఆమె వ్యభిచారంలో మగ్గి అందులోంచి లక్కీగా బయటపడిన పదహారేళ్ల అమ్మాయి. మెక్సికోలో ఎక్కడా హ్యుమన్ ట్రాఫికింగ్ మీద సదస్సు జరిగినా అక్కడా కార్లా మాట్లాడాల్సిందే

"బెత్లేహాం" లో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి,మన రాష్ట్రం లో హిందూ సంస్దల నియంత్రణాధిపతి!

Image
                                                                                                                               అవును ఇది అక్షరాలా నిజం. మన రాష్ట్రంలో మైనార్టి మతస్తుల కున్న మత స్వేచ్చ హిందూ మతస్తులకు లేదు. కారణం అంద్ర ప్రదేష్ ఎండోమెంట్ చట్టం. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని హిందూ మత సంస్తలను ప్రభుత్వం నియంత్రిస్తుంది.దీనికి ప్రత్యెకంగా శాఖ, మంత్రి ఉన్నప్పటికి, అంతిమ నిర్ణయాదికారి ముఖ్యమంత్రే కాబట్టి ఈ సంస్త లన్ని ఆయన అదికారానికే లోబడి పని చేస్తుంటాయి.                             మనది లౌకిక రాజ్యం కాబట్టి ఏ మతస్తులయినా ముక్యమంత్రులు కావచ్చు. అదే విదంగా గతంలో ఒక ముక్యమంత్రి గారు ఉండెవారు. వారు తమ పాలనను దేవుడి పాలన గా అభివర్ణించుకున్నారు కాని దేవుడు అంటే ఎవరో చెప్పలేదు. ఆయన ప్రక్కా  మత విశ్వాసి. ఎంత విశ్వాసం అంటే తన పుట్టిన రోజును తమ దేవుడు పుట్టిన బెత్లేహాం లో జరుపుకునేటంతా!మరి అటువంటి  మత విశ్వాసి పాలనలో అదిక శాతం మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన అనుసంరించిన మతంలోకి మారిపోయారు(మార్చబడ్డారు అని చాలామంది అభ్హియోగం).ఆయన గారి సతీమణి చేతిలో ఆ మత గ్రంథం లేన

ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే ,విడాకులు తీసుకోని వాడిని పెండ్లాడితే ఇలా ఏడ్వాల్సిందే !

Image
                                                                          పేరు గౌతమి !కర్నూల్ కలక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సాయిబాబా అనే అతన్ని  పెండ్లి చేసుకుని 4 సంవత్సరాలు గడచింది . వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు . ఇక సాయి బాబా విషయానికి వస్తే అతనికి అంతకు మునుపే వివాహం అయింది . అయితే మొదటి బార్యతో పొసగక పోవటం తో ఆమె తో విడాకులు తీసుకోవాలను కున్నాడు . అందుకు ఆమె కూడా అంగికరించి ఉంటుంది . అయితే చట్ట ప్రకారం విడాకులు తీసుకోక మునుపే,తనకు విడాకులు వచ్చాయని చెప్పి ,  గౌతమి ని పెండ్లి చేసుకున్నాడు . అందుకు పెద్దలు అందరు అంగీకరించారు . అలా వారికి వివాహం జరిగింది .   అయితే చట్ట బద్దంగా విడాకులు ఇవ్వడానికి మొదటి బార్య 10 లక్షలు డిమాండ్ చెసే సరికి , సాయిబాబా గుడ్లు తేలేశాడు .తిరిగి మొదటి బార్యతొనే సంసార బందం కొన సాగించడానికి ఆమెను ఒప్పించి ,గౌతమిని వదిలి వేసి ఆమె తోనే ఉండటం ప్రారంభించే సరికి ,ఇది తెలిసిన గౌతమి గగ్గోలు పెట్టింది .చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అంటే అతనికి మొదటి బార్య తో విడాకులు కాలేదని తెలిసి హతాశురాలైంది . అత్త మామలు కూడా మొదటి బార్యకే సపోర్ట్

శ్రీ లంక టూరిజం అభిరుద్ది కొరకు రావణాసురిడిని "మండోదరి " మట్టుపెట్టిందట!

Image
                                                                                                                                            ఇది వ్యాపార యుగమ్. తమ వ్యాపార అభివృద్ధి కోసం చరిత్రలను  వక్రీకరించడం వ్యాపారులకు, వారిని ప్రోత్సాహించే పాలకులకు అలవాటే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అని పాలకులు  ఇచ్చే ప్రోత్సాహంతో చరిత్రను వక్రీకరించి రాసే రచయితలూ తయారు అవుతారు. అదిగో అలా తయారు అయిన వాడే "రావణా డి కింగ్ అఫ్ లంక " పుస్తక రచయిత "మిరాండోఒబెసిక్రీ".                       ఆయన రాసిన  రావణ చరిత్ర రావణా సురుడిని హీరోగా అభి వర్ణిస్తుందట.  అయన గారి ప్రకారం రావణాసురుడు యుద్దంలో రాముడు వేసిన రామ బాణానికి చావలేదట. విష పూరితమైన రాముడి బాణాలు వలన క్రుంగి ,కృశించి , కొన్నాళ్ళ తర్వాత మరణించాడట. అంతే కాదు అజేయమైన రావణ సైన్యం ముందు రాముని వానర సైన్యం అప్త్రాల్ ఆట. కాని తన పట్టపు రాణి మండోదరి రాముని పక్షాన చేరి ,కుట్ర చేయబట్టే రావణాసురుడు హత మయ్యాడు అట!. ఈ విధంగా లంకేసుడి చావుకు అంతఃపుర కుట్ర  యే తప్పా అన్యదా అన్యదా కాదట!.    సదరు పరిశొదక  రచయత గారు రాసిన దాని ప్రకార

దొంగ రాసిన డైరితో ,భంగ పడిన పతి వ్రతలు 4 గురు!

Image
                                                                                                                                                     వినాశ కాలే విపరీత బుద్ది  అన్నారు పెద్దలు. కష్టపడి  సంపాదించి  పైకొచ్చిన వారిని ఆదర్శంగా తీసుకునే రోజులు పోయాయి. అడ్డదారిలో సంపాదించి ఎంజాయి చేసే వారే రోల్ మోడల్స్ అయ్యారు జనాలకు. అదిగో అలాంటి ఒక స్త్రీ ని చూపిన దారిలో నడచి , దొంగతో అక్రమ సంబందం పెట్టుకున్నందుకు వారు కోరుకున్నవి పొందగలిగినా , చివరకు పోలిస్ రికార్డుల్లో "పతితలు " గా ముద్ర పడ్డారు ఆ నలుగురు మహిళా "మణులు". ఆసక్తి కలిగిస్తున్న ఈ  కేసు వివరాలు లోకి వెలితే                                      అతడొక దొంగ . దొంగ తనం నేరం మీద జైలుకెలితే , అక్కడ వేరే కేసులో జైలు కొచ్చిన వ్యక్తీ పరిచయం అయ్యాడు . ఆ వ్యక్తిది  నల్గొండ జిల్లలోని M , గౌరారం అనే ఊరట. జైలు నుంచి విడుదల అయ్యాక సదరు దొంగ గారు కుంటి సాకులు ఏవో చెప్పి , గౌరారం లోని స్నేహితుడు ఇంటికి వచ్చి ఉండసాగాడు. అలా 6 నేలలు గడిపాడు. ఆ 6 నేలల్లో అయన చేసిన ఘన కార్యం ఏమిటంటే ,వారంలో  3 రోజులు పని చేస్తే తతిమ్మా

కుర్రాళ్ళు జాగ్రత్త ! జీన్స్ (Jeans) ప్యాంట్ లు వేసుకుంటే ,మీలోని జీన్స్ (Genes) సిగ్గుపడి భూమిమీదకు రావట !!?

Image
          నిన్నధార్మిక ప్రవచన కర్త శ్రీ శ్రీ గరికపాటి నరసింహా రావు గారి ప్రవచనాల తాలూకు వీడియో ఒకటి చూసాను . అయన  ధార్మిక గ్రంధాలు లోని   విషయాలు ను నేటి పరిస్థితులకు అన్వయించి చెప్పడం లో దిట్ట . అయన కు ఈ  మధ్య, సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్న  డాక్టర్ దంపతులు , ఒక విషయం చెప్పి దానిని తమ ప్రవచనాల రూపం లో ప్రజలకు తెలపాలని చెప్పారట. దానిని అయన తు .చ  తప్పకుండా అమలు చేశారు . వారు ఏమి చెప్పారో వివరంగా తెలుసుకోవాలంటే క్రింది వీడియోను చూడవచ్చు.                                     పై వీడియో సరిగా కనిపించని పక్షం లో క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు.                                                                        వీడియో లింక్:-   https://www.facebook.com/sanjeeva1977/videos/1242664379146989/                                                          తెలుసుకున్నారుగా ! విషయ పరిజ్ఞానం లేక ప్యాషన్ ల మోజులో వేలకు వేలు తగలేసి  ఏది పడితే అది డ్రెస్ లు ధరిస్తే ,చివరకు ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. అమ్మాయిలకు అందంగా కనపడాలని టైట్ జీన్స్ వేసి , మోడ్రన్ బైక్ మీద రయ్యిన దూసుకెళ

ఒకరికి ఇల్లాలిగా ఉంటూనే, మరో ఇద్దరికీ ప్రియురాలిగా మారినందుకు "ఆమె" కు ఆ గతి పట్టిందా !?

Image
                                                                                                                                                                                 "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అని మనువు ఇటువంటి స్త్రీ, పురుషులను చూసి అని ఉంటాడు . స్త్రీ పురుషుల మద్య విచ్చలవిడి వివాహేతర సంబందాలు కుటుంబ వ్యవస్తను ఎలా బ్రష్టు పట్టిస్తున్నాయో ఈ  ఉదంతం తెలియ చేస్తుంది . పెండ్లి అయి , మొగుడు ఉండి ,ఇద్దరు బిడ్డలు తల్లి అయిన వ్యక్తిని ఒక అవివాహితుడు దైర్యంగా తనతో వేరు కాపురం పెట్టమని ఒత్తిడి చేయటమే కాక , అలా చేయనందుకు ఏకంగా హత్యే చేసాడంటే , ఈ సమాజం ఎటువంటి హిన పరిస్తితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు . దినంతటికి కారణం "లేచి పోయే రాజేశ్వరీ "లను ప్రొత్సాహిస్తున్న దిక్కుమాలిన స్త్రీ  వాదాలు కాక  మరింకేమిటి ?     ఖమ్మం జిల్లా, మధిర మండలం లోని మడుపల్లికి చెందిన శివారెడ్డి, దంపతులకు ఇద్దరు పిల్లలు. శివా రెడ్డి గారు వీర శివారెడ్డి లాంటి వారు కాదనుకుంటా, వాళ్ళావిడ  గారు మరో రాజశెఖర రెడ్డితో వివాహేతర సంబందం ఏర్పరచుకుంది. అయితే తప్పు అన్నాక ఒకరితో చేసినా పది మంది

పుల్ గా మందు కొట్టి కారు నడిపే స్వేచ్చ మగాళ్ళ కేనా ? మాకు లేదా ? అంటున్న మై ఛాయిస్ మహిళ !

Image
                                                                              నిన్న హైదరాబాద్ లోని పిల్మ్ నగర్ లో పోలిసులు.  డ్రంక్ అండ్ డ్రైవ్(మందు కొట్టి తోలు )  కేసులో 13 మంది  కారు చోదకుల మీద కేసులు పెట్టారట . అంటే ఆ 13 మంది మందు కొట్టి కారును నడుపుతున్న వారే ! కాని ABN ఆంద్రజ్యోతి మీడియా వారికి మాత్రం 12 మంది మంచి వారుగాను , ఒక్క అమ్మాయి మాత్రం బహు చెడ్డదిగాను అనిపించినట్లుంది . కెమేరా మొత్తం ఆమె మీదే పోకస్ చేసి చిత్రికరించడమే కాకుండా 'తాగుబోతు మహిళను అదుపులోకి తీసుకున్న పోలిసులు " అనే శిర్షిక తో యూ టూబ్ లో పెట్టీశారు . ఎంత అన్యాయం!            బహూశా ఆ అమ్మాయి పోలిస్ వారి కేసుకు సహకరించి ఉండకపోవచ్చు . అలాగే మీడియా వాళ్ళని బండ బూతులు తిట్టి ఉండవచ్చు . అంత మాత్రం చేత కెమేరా మొత్తం ఆమె గారి మీదే పోకస్ చేసి నానా యాగీ చేస్తారా ? ఎంత అన్యాయం ! ఎంత అక్రమం !మీడియా వారు ఆలోచించాల్సింది ఆమె తిట్టే బండ బూతులు గురించి కాదు . ఆ తిట్ల వెనుక ఉన్న ఆమె హృదయ ఘోష గురించి . ఆమె హృదయ ఘోషకు అర్దం ఏమిటంటె :-               "ఒరే మగ వెదవల్లారా ! తాగి రోడ్లు మీద కార్లు నడిపే స్వేచ్చ

నీచమైన మగబుద్ది కి సాక్ష్యం ఈ 73 యేండ్ల ఖాజీ , 12యేండ్ల అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు !!?

Image
                                                                                                       ఒకటి చెప్పు ! రెండు చెప్పు! కోటి సార్లు కోసి చెప్పు! మగబుద్ది తీరే అంత!.శతాబ్దాలుగ మగాడిలో జీర్ణించుకు పోయిన ఆ బుద్ది ,"మగాడు మారాలి " మగాడు మారాలి " అని  స్త్రీ వాదులు స్లోగన్ లు ఇస్తేనో , కఠినమైన చట్టాలు చేసినంత మాత్రానో మారిపోదు. మొన్న కే.సి.ఆర్ గారు షీ టీం ల పని తీరు సమీక్షలో మాట్లాడుతూ , ఆడపిల్లలను ఈవ్ తీజింగ్ చేసే వారిలో కుర్రాళ్ళు కంటే నడి వయసు వారే అధికంగా ఉన్నారని సర్వే లో తేలినట్లు చెప్పారు. మైనర్ బాలికలను లైంగిక వేదింపులకు గురిచెయ్యడం లో తాతల పాత్ర ఏమి తక్కువ కాదు. అందుకే 10 యేండ్ల పిల్ల వాడి 80 యేండ్ల వృద్దుడి వరకు ఎవరైనా సరే, వాడు మగవాడే . వాడిలో ఉండేది మగ బుద్దే . కాకపోతే సమాజం లో చాలా మంది మగవాళ్ళను కట్టు బాట్లు , పరువు ప్రతిష్టలు , చదువు సంస్కారం,  అదుపులో పెడుతున్నాయి కాబట్టి  ఆడపిల్లలు మగబుద్ది నుండి రక్షణ పొంద గలుగుతున్నారు.  మగబుద్ది అడ్డూ అదుపు లేకుండా అక్కడక్కడా రెచ్చిపోతుందంటె అందుకు స్త్రీలు స్వీయ జాగ్రత్తలు పాటించక పోవడం కూడా ప్రదాన కారణమన

, రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?

Image
                                                                      రామోజి ఫిల్మ్ సిటీ కి ఉన్న స్వేచ్చ, రామాలయానికి లేదా?    అంటె                                                             లేదని చదువు రాని పామరుడైనా డంకా బజాయించి చెపుతాడు. ఇందులో మొదటిది లౌకిక ఆనందాన్నిచ్చే వినొదాత్మక కేంద్రమయితే, రెండవది అలౌకిక ఆనందాన్నిచ్చే ఆద్యాత్మిక క్షేత్రం  .  ఈ రెండు కేంద్రాల మనుగడకు డబ్బు అవసరం అనేది ఎవరూ కాదనరు.కాని ఆ ఆర్థిక వనరుల స్వబావం మాత్రం వేరు.   ఆద్యాత్మిక క్షేత్రాల నిర్వహణకు పూర్వ కాలంలో రాజులు, దనవంతులైన వ్యవస్తాపక కుటుంబాల వారు భూరి విరాళాలతో పాటు, మాన్యాలు ఇచ్చి పోషించే వారు. భక్తులుకు, బాటసారులకు దేవాలయాలు ఉచిత అన్న దానం, ఇతర సేవలు ఒసగేవి. కాని ఇప్పటి రోజులలో అసలు ప్రభుత్వం నుండి ఒక్క నయా పైసా కూడా తీసుకునే వీలు దేవస్తానాలకు లేదు, కారణం మనది లౌకిక రాజ్యం కాబట్టి, మత సంస్తలకు రాజ్య సొమ్మును ఖర్చుపెట్టడాని మన రాజ్యాంగం ఒప్పుకోదు. కేవలం భక్తుల దాత్రుత్వం మీదే దేవాలయాల మనుగడ నడుస్తుంది.   ఇక పోతే పెత్తనం విషయానికి వస్తే గవర్నమెంటే పెద్ద కొడుకు. పేరుకే ట్రస్ట్ బోర్డులు.

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

Image
                                                                                                                                  ఆంద్రుల అభిమాన  నటుడు,నాయకుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు.ఆయన పక్కా హిందూ వాది. హిందూ జీవన విదానమయిన "ఆశ్రమ  జీవన విదానం" పట్ల అనురక్తి ఉంది. అందుకే తాను ఎన్నో సార్లు  "ఆశ్రమ  జీవన విదానం" లోని మూడవ ఆశ్రమమయిన వానప్రస్తం లో ఉన్నానని ఇంకా "సన్యాసం" స్తాయికి రాలేదని చెపుతూ, అసెంబ్లీ లో చొక్క ఎత్తి, తన పంచె కట్టు ని చూపించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన పక్కాగా  "ఆశ్రమ  జీవన విదానం" అనుసరించ దలచిన వ్యక్తి అని . కాని విది ఆడిన నాటకంలో ఆయన ఆ విదానం నుండి దూరం కాక తప్పలేదు.   హిందువు "గ్రుహస్తాశ్రమ" దర్మాచరణాణికి మాత్రమే "వివాహం" చేసుకోవాలి. మూడు, నాలుగు ఆశ్రమాలయిన వానప్రస్తం ,సన్యాసం లలో "వివాహం" కూడదు. బార్య ఉన్నా, లేకపోయినా అమే తలపుల సహవాసం తోనే ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వహించాలి.కాని అనూహ్యంగా ద్వితీయ  వివాహ మాడి , హిందూ జివన విదానానికి దూరమయ్యారు  

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

Image
                                                                            ఖమ్మం లోని నరసింహా స్వామీ గుట్ట దేవాలయం                                                                                                                                      ఖమ్మం! ఈ పేరు స్తంభాద్రి అనే గుట్ట వలన వచ్చిందంటారు. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో అత్యంత చెత్యన్య వంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా కు పేరుందని మురిసి పోతుంటారు జిల్లా వాసులు. కాని అదే జిల్లాకి ముఖ్యపట్టణమైన ఖమ్మం నడి బొడ్డులో ఒక ఘోరమైన అన్యాయం "ఖమ్మం" పట్టణానికి పేరు రావడానికి కారణమైన "స్తంబాద్రి" గుట్ట మీద వెలసిన’ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి  కి జరిగితే అడిగే దిక్కు లేకుండా పోయింది. కారణం బహూశా ఇక్కడంతా "ఎర్ర చైతన్యమే" తప్పా మత చైతన్యం లేక పోవడం కావచ్చు. ఏదైనా హిందూ మతానికి కాని మత సంస్తకి కాని అన్యాయం జరిగినపుడు, ఏ అర్.ఎస్. ఎస్. వాళ్ళో,బి.జె.పి వాళ్ళొ, అందోళన చెస్తే తప్పా, మతం అంటే "అంట రాని తనం" గా బావించే "ఎర్ర పార్టీల వారు పట్టించుకోరు. మరి ఖమ్మం జిల్లాలో "ఎర్ర పార్టిల&quo

ఈ ప్రపంచంలో ఎవరికీ రాని సందేహం ది గ్రేట్ ములాయం సింగ్ యాదవ్ గారికి వచ్చిందట , ఎవరైనా తీరుస్తారా?

Image
                                                                              ములాయం సింగ్ యాదవ్! సంచలన వ్యాఖ్యలకు మారు పేరు. ఎవరేమి అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా , తనకు  తోచింది, తన మనసులో ఉన్నమాట  అనేసి మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయన చెప్పే విషయాల్లో పాక్షిక వాస్తవాలు ఉన్నప్పటికి , అయన చెప్పే విదానం లో తేడాలు ఉండటం వలన ఆ పాక్షిక వాస్తవాలకు విలువ లేకుండా పోతుంది. అలాంటి వ్యాక్యలే అయన మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమంలో శాంతి భద్రతలు పై మాట్లాడుతూ సందేహం లాంటి ఒక సంచలన వ్యాక్య చేసారు. ఆ వ్యాఖ్య ఏమిటంటె                                "ఒక స్త్రీ పై నలుగురు సోదరులు అత్యాచారం చేయటం ఎలా సాద్యం అవుతుంది". ? దీని గురించి విశ్లేచించే ముందు ఒక చిన్న కద లాంటిది చెపుతాను.           ఆ వూరికి సందేహాల్రావు పెద్ద మనిషి . మనిషి తెలివిగలవాడె కాని ఆయనకు వచ్చే ధర్మ సందేహాలకు సరి అయిన సమాదానం చెపితేనే న్యాయం జరుగుతుంది అయన దగ్గర. ఒక రోజు నలుగురు కొడుకులు ఉన్న  తల్లి , తనను కుమారుల దగ్గర్నుంచి సరి అయిన ఆదరణ లబించటం లేదు అని మొర ర పెట్టు కోవటానికి వచ్చింది. కాని సంద

ఏసు ప్రభువు ఇండియా వచ్చాడా ? మేరి మగ్దలీనా ను మారేజ్ చేసుకున్నాడా?

Image
                                                                                                                        యేసు ప్రభువు ఇండియా వచ్చాడు , ఇక్కడి పండితుల దగ్గర జ్ఞాన బోద పొందిన  తర్వాతనే క్రీస్తు గా మారి యూదులకు ప్రభువు అయ్యాడు అని కొందరు కహనీలు చెపుతుంటే , మరి కొందరేమో ఏసు క్రీస్తు అంటె సాక్షాత్తు ఈశ్వరుని ప్రతి రూపమేనని ,కాబట్టి క్రిస్టియన్ మతానికి మూలం భారతదేశం లోని వేదాలలోనే ఉందని, కాబట్టి హిందువులు క్రిస్టియన్ లుగా మారడం అంతే తమ మూల మతం లోకి వచ్చేయడం తప్పా వేరు కాదని , మోకాలికి బట్ట తలకు ముడి వేసే జిమ్మిక్కు కదలు   డంఖా బజాయించి చెపుతుంటే  , మెజార్తీ ప్రజలు అయిన  హిందువులు వారు చేస్తున్న గిమ్మిక్ కధలు తో  కూడిన ప్రలోబాలు వలన హిందూ జాతికి బవిష్యత్ లో కలిగే నష్టాలను ఏ మాత్రం పట్టిచుకోకుండా ఉదాసినంగా ఉండడం చాలా ప్రమాదకరమైన దోరణి. బహూశా హిందువులలో ఇలాంటి ఉదాసిన దోరణి గమనించే కాబోలు బ్రదర్ అనిల్ లాంటి మత మార్పిడి దారులు , ఇండియాలో 1950 నాటికి క్రిస్టియన్ మతస్తులు   50% పైగా ఉంటారు అని చెపుతుంది.               అసలు ఏసుక్రీస్తు చరిత్ర పరిసిలిస్తే అయన గారు ఇండియా

"భర్త జైలులో ఉన్నా , భార్యా పిల్లల్ని కనవచ్చు" అన్న పంజాబ్ హర్యానా హైకోర్టు !!

Image
                                                                                 మొన్న పంజాబ్ హర్యానా హైకోర్టు వారు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించారు . "జైలులో ఉన్నవారు  వివాహితులు అయి ఉండి ,పిల్లలు కావాలని కొరుకుంటూంటె ,అట్టి వారికి తమ వైవాహిక బాగాస్వాములతో సెక్స్ వల్ గా కలవడానికి జైలు అధికారులు తగిన ఎర్పాటులు చెయ్యాలి . తమ వారసత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది పౌరులకు ఉన్న ప్రాదమిక హక్కు . అట్టి హక్కు అమలుకు జైలులో ఉన్న  ఖైదీలు కూడా అర్హులే ".. ఇదీ  హైకోర్టువారి తీర్పు ! హోషియా పూర్ కు చెందిన భార్యా భర్తలు జస్వీర్ సింగ్, సోనియా .ఒక ధనిక కుటుంభాన్ని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలన్న దురాశతో ,వారి 16 ఏండ్ల కుర్రవాడిని కిడ్నాప్ చేయడమే కాక ,హత్య చేసిన కేసులో ట్రయిల్ కోర్టు వారికి మరణ శిక్ష విదించింది . వారు పంజాబ్ హర్యానా హై  కోర్టులో అప్పీల్ చేసుకున్నందు వలన  మరణ శిక్ష అమలును తాత్కాలికంగా ఆపి ,హై  కోర్టు వారి ఆదేశాలు అనుసారం వారిని పాటియాలా సెంట్రల్ జైలులో ఉంచటం జరిగింది . అప్పీల్  పెండింగ్ లో ఉంది .  జస్విర్ సింగ్  తండ్రికి ,జస్విర్ సింగ్

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి , మృగాడు ముద్దుపెట్టుకుంటుంటే ఏమి చేయలేక పోయింది ఎందుకని ?!!

Image
                                   మొన్న 1 వ తేదీన అర్ధరాత్రి , బెంగళూరు లోని రెసిడెన్షియల్ ఏరియా అయినా కమ్మనహళ్లి లో జరిగిన ఒక సంఘటన, మీడియాల ప్రసారాలు వలన  భారతదేశం లో సెన్సేషనల్ విషయం గా మారింది. సదరు మీడియా వాళ్ళు చెప్పేది ఏమిటంటే , ఒక అమ్మాయి అర్ధరాత్రి 2 ఇంటికి తన ఇంటికి దగ్గరగా ఉన్న సందులో ఆటో దిగి , ఇంటికి వెడుతుంటే ఇద్దరు వ్యక్తులు ద్వి చక్రవాహనం మీద ఆ సందులోకి వచ్చి, ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకోవడమే కాక, బలవంతంగా టూ వీలర్ మీదకు ఎక్కించబోతే , ఆమె ప్రతిఘటించడం తో అది సాధ్యపడక ఆమెను అమానుషంగా రోడ్డు మీదకు త్రోసివేసి వెళ్లి పోయారు . అది జరిగిన విషయం.     అయితే ఈ సంఘటనకు ముందు ఏమి జరిగిందో , ఆ  తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు . ఎందుకంటే అవి ఏవి  c.c  కెమెరాలలో రికార్డు కాకపోవడం ఒక కారణమైతే , సదరు బాధితురాలు పోలీస్ వారికి సమాచారం ఇవ్వకపోవడం రెండవ కారణం . తనకున్న పర్సనల్   కారణాలు వలన కావచ్చు ఆమె ఏ పిర్యాదు చేయనప్పటికీ , సమాజ హితo  సదా కోరుకునే మీడియా వారికి , CC  ఫుటేజ్ ల విషయం తెలిసే సరికి , దాని మీద కూపీ లాగి , చివరకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని , విషయం రాబట్టారు . ఆంధ

కలకత్తాలో వయసున్నంత కాలం వ్యభిచారం చేయించి ,వయసుడిగాక కిడ్నీలు ,కాలేయాలు అమ్ముకుంటారట!

Image
                                    ఈ దేశంలో వామ పక్ష వాదుల ఏలుబడిలో ఎక్కువ కాలం ఉన్న నగరం కలకతా నగరం . అభివృద్దిలో ఆ  నగర ర్యాంక్ ఎంతో  కాని అమానవీయ పనులకు మాత్రం మొదటి స్తానం ఆక్రమిస్తుంది అట . ఇక్కడ అమానవీయ పనులు అంటే అమ్మాయిల అక్రమ రవాణ , వారిని బానిసల కంటే హీనంగా చూస్తూ , వారి రక్త మాంసాలతో వ్యాపారం చెయ్యడం ! కేవలం వ్యాపారం చెయ్యడమే కాదు వారి వయసు ఉడిగి పోయాక  , వారి కిడ్నీలు , కాలేయాలు అమ్ముకునే రాక్షసులు కలకత్తా నగరం లో ఉన్నారు అంటే భారత జాతి యావత్తు సిగ్గుతో తల వంచుకోవలసిందే . ఈ మాట అన్నది సాక్షాత్తు మన రాష్ట్ర ప్రదాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా గారు.నిన్న హైదరాబాద్లో జరిగిన "మనుషుల అక్రమ రవాణా " అనే అంశం పై జరిగిన చర్చ సందర్బంలో అయన ఈ  విషయం తెలియ చేసారు .    పై విషయంలో కేవలం కలకత్తా రాక్షసులదే కాదు,తమ దేశపు   ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తుంటే దానిని నిరోదిo చలేని బంగ్లాదేశ్ ప్రబుత్వానికి ఈ పాపంలో బాగం ఉంది . పశ్చిమ బెంగాల్ సరిహద్దులలోని బంగ్లాదేశ్ నుంచి పేదింటి ఆడపిల్లలను సినిమాలో చేర్పిస్తామానో , ఉపాది చూపిస్తాం అనో , ప్రేమ పేరుతోనో

రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!

Image
                               ఎదో హింది సినిమాలో ,ఒక లాయర్ పాత్రదారి చేత హిందూ మతం లో దేవుడికి చెసే 'పాలాభిషేకం ' గురించి ప్రశ్నింప చేస్తూ , భక్తులు "పిచ్చి పువ్వులు 'అనిపిస్తాడు దర్శక /రచయిత . దానిని విగ్రహారాదన అంటే ఈసడించుకునే అన్యమతస్తులు కొందరు  పేస్ బుక్ లో పెట్టి తమ మత విదాన  గొప్పదనాన్ని  చాటాలని ప్రయత్నించారు . దానిని చూసిన నాకు వారి అమాయకత్వం మీద జాలి వేసింది .  మనిషికి   జ్ఞానం ముఖ్యమే .కాని అది ఉపయోగించే విదానం తెలియక పొతే  ఆనందానికి దూరం చెస్తుంది .ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే దానినే " ఇంగిత జ్ఞానం" అంటారు . అలాంటి ఇంగిత జ్ఞానం లేని వారు ,తమ మతాలలో ఉన్న లోపాలను కప్పి పెట్టుకుని ,ఎదుటివారి మతాల గురించి రంద్రాన్వేషణ చేస్తుంటారు . వీరు వేమన గారి పద్యంలో "గురివింద " బాపతు వాళ్ళు  . అలాగే విజ్ఞాన వాదుల0 అని చెప్పుకుంటున్న వారు సైతం  సమాజంలో విజ్ఞాన పరంగా జరుగుతున్న అనర్దాలు గురించి ఆలోచించకుండా ,కేవలం అలౌకిక అనందం ఇచ్చే హిందూ  మతాచారాలు లో శాస్త్రీయత లేదని   తెగ  సందేశాలు ఇస్తూ,    హిందువులు అంతా అజ్ఞానులు అని ప్రచారం చేస్తుంటారు

ఇండియా ఎడిటర్ అయినా ,మెక్సికో మేయర్ అయినా స్త్రీల "విషయం " లో ఒకటే అని నిరూపిస్తున్న విడియో !

Image
                                                                              "ఇండియాలో మగవాళ్ళకి స్త్రీలు అంటె చిన్న చూపు, అదే విదేశి మగవాళ్ళని చూడండి ,స్త్రీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో " అని విదేశి  "మగబుద్ది " గురించి తెగ మురిసి పోయె విదేశి సంస్క్రుతి వ్యామోహ పరులకి ,ముఖం మీద నీళ్ళు కొట్టె సంఘటణ ఒకటి ఇటివల మెక్సికో లో జరిగి ,ప్రపంచం లో ఎక్కడైనా సరే "మగ బుద్ది 'అనేది ఒకే విదంగా ఉంటుందని,అది స్త్రీల పట్ల చులకన బావంతో కూడిన కామాతురత కలిగి ఉంటుందని నిరూపించింది .    ఇండియాలో 2013 లో జరిగిన సెన్సేషనల్ లైంగిక వేదింపు కేసు,"తెహెల్కా " పత్రికా ఎడిటర్ తేజ్ పాల్ ది .సమాజం లో దుర్నీతి గురించి తెగ లెక్చర్ దంచిన ఈ పెద్దమనిషి , తన దగ్గర పని చేసే ఒక మహిళా ఉద్యోగిని ని తో పాటు లిప్ట్ లో ప్రయాణిస్తున్నపుడు ,ఆమె స్కర్ట్ ని పైకి జరిపి ,ఆమె ప్రైవేట్ పార్ట్ లను తడిమి ఆమె మానాభిమానాలను తీవ్రంగా గాయ పరచి , చివరకు కేసులో ఇరుకున్నాడు . అలాంటి "మగ బుద్ది"నే  ఈ మద్య మెక్సికో లో ఒక మేయర్ గారు పబ్లిక్ లో ప్రదర్శించారు అట .  మెక్సికో లో ని ఒక ముని

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

Image
                                  పద్ధతులు ఫారెన్ వి అయినా బుద్దులు ఇండియావే అనిపించే సంఘటన మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి , కన్నడ రాజధాని నగరం బెంగళూరులో లో జరిగింది అట . నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు లోని M.G  రోడ్డులో సుమారు 60 వేల  మంది జనం పోగయ్యారు అట . అందులో జంటలు తో పాటు ఒంటరి యువతులు ఉన్నారట. అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి జరుగకుండా 1600 మంది పోలీసులు ఇంక్లూడింగ్ మహిళా పోలీసులు కూడా మోహరించి ఉన్నారట . అయినా సరే ఒంటరి ఆడపిల్లలకు లైంగిక వేధింపుల తిప్పలు తప్పలేదట. అదెలా జరిగింది అంటే ,                            అసలే ఇంగ్లిష్ సంవత్సర ఎంజాయ్ మెంట్ కాబట్టి, ఆనందంగా  ఎగురుదామని అర్దరాత్రి M.G రోడ్డుకు వచ్చారు . అక్కడ తాగి మజా చేసే వారే ఎక్కువుగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఇండియాలో ,అలాంటి  చోటుకి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లడమే బుద్దితక్కువ పని . పోనీ వెళ్లినా మాములుగా వెళ్ళారా అంటే , లేదు . జరిగేది ఇంగ్లిష్ కల్చర్ ఈవెంట్ కాబట్టి , ఇంగ్లీసు డ్రెస్ మాదిరి కురచ దుస్తులులోనే వెళ్లారు . 1600 మంది పోలీసులు ఉంటె మనకింకేమి భయం లే అనుకున్నట్లు ఉంది . అందరితో కలసిపోయి ఎగరడం మ