Posts

Showing posts from April, 2015

అటు రక్త చందనం విదేశి ప్రయాణం ! ఇటు రంగ సాని తో' ప్రేమ ప్రయాణం '

Image
                                                                           మన దేశం లో ముస్లిం మగవారికి ఒక సౌలబ్యం ఉంది.బార్యల విషయం లో వారు నలుగురు వరకు పెండ్లాడి అధికారిక బార్య  హోదా ఇవ్వవచ్చు . అంతకు మించి ఎక్కువైతే సహజీవన హోదాయే మిగులుతుంది . అదే ఇతర మతస్తులకు అయితే మాత్రం ఒక్కరు మాత్రమే అధికారిక బార్య హోదా పొందుతారు . అంతకు మించిన వారు సహజీవన హోదాయే . పూర్వ కాలంలో పెండ్లాడిన స్త్రీలను భార్యలు అని , వివాహేతర సంబందం ఉన్న వారిని "ఉంపుడు కత్తె " అని వ్యవహరించే వారు . కాకపోతే స్త్రీ పురుషుల సమానత్వం గురించి చైతన్యం  ఎక్కువ అయ్యాక , కట్టుకున్న వారి హోదా పేరు మారలేదు కాని , ఉంచుకున్న వారి హోదా పేరు మారి పోయింది . అదే "సహా జీవనం ". అయితే పురుషులతో సమానత్వం విషయం లో మాత్రం "ఉంచుకోవడం " కి సహజీవనం కి తేడా ఏమి లేదు . పేరు మార్పు తప్పా మిగతాది అంతా సేం టూ సేం .        పై ఉపోద్గాతం ఎందుకంటె , నేను నిన్న రాసిన టపాలో ఎర్రచందనం స్మగ్లింగ్ వలన వచ్చే విపరీత అక్రమాదాయాన్ని స్మగ్లర్ కింగ్ లు ఏలా ఎంజాయి చేస్తున్నారో విస్లేశిస్తాను అన్నాను కాబట్టి దానిని ఇక్కడ ప్ర

ఒక్క వీరప్పన్ మరణిస్తే , వేల మంది వీరప్పన్ లు పుట్టారు , అల్లూరి గారు !!

Image
                                                                                "ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే , వేల మంది అల్లూరి సీతారామ రాజులు పుట్టి , నిన్నూ నీ సామ్రాజ్యాన్ని గడ గడలాడిస్తారు రూధర్ పర్డ్ " అని హీరో క్రిష్ణ గారు "అల్లూరి సీతారామ రాజు" సినిమాలో విరావేశం తో డైలాగులు చెపుతుంటే , చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఒక రకమైన వీర బావీద్వేగం కలుగుతుంది . నిజంగా స్వాతంత్ర సమర ఉద్యమంలో, అల్లూరి , భగత్ సింగ్ లాంటి  విప్లవ వీరులు అందరకు  ఇలాంటి నమ్మకO ఉండటం వలననే తమ ప్రాణాలను తృణ ప్రాయంగా ఎంచి , స్వాతంత్ర సమరం లోకి ఉరికారు . కాని ఆ సమయం లో వారికి తెలియని ఒక రహస్యం ఏమిటంటె  , "ఒకరు చస్తే వేల మంది పుట్టుకు వస్తారు " అనే సూత్రం విప్లవీరులకే కాదు, బడా చోరులకు , జారులకూ వర్తిస్తుందని . లేకుంటే సమాజ మనుగడ కష్టం కదా! సమాజం అన్నాక , చోరులూ ఉండాలి , జారులూ ఉండాలి . కాకపోతే ఇది ప్రజాస్వామ్య యుగం కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైంది అంతే !ఇదంతా ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటె , క్రింద ఇవ్వబడిన సమచారం చూడబట్టి .                                     

హిందూ నాయకుడికి "మహా పండిత" బిరుదు ప్రదానం చేసిన చిలకలూరిపేట దళిత సంఘాలు !!!

Image
                                                                                           మొన్ని మద్య చిలకలూరి పేట కు చెందిన దళిత సంఘాలు వారు,  తెలుగు పండితుడు , బౌద్ద మతాభిమాని , గొప్ప వక్త అయిన ఒక మాస్టర్ గారికి "మహా పండిత " బిరుదు ఇచ్చి , అయన పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు . నిజంగా అయన ఆ బిరుదుకు అర్హుడే అనటంలో ఎవ్వరికీ సందేహం ఉండాల్సిన అవసరం లేదు . అయితే ఆ బిరుదు ప్రదానం చేస్తున్న దృశ్యాన్ని ,అయన అభిమానులు ఎవరో వీడియో తీసి యూటూబ్ లో పెట్టారు . అయన ఉపన్యాసాలు చాలా ఉత్తేజితంగా ఉంటాయి కాబట్టి , అప్పుడప్పుడు అయన ఉపన్యాసాలను విని ఉన్న నేను , అయన గారి బిరుదు ప్రదానోత్సవ సన్నివేశం చూసి ఆనందిద్దాం అనుకున్నా . కాని మొత్తం విడియో చూసినప్పటికి అ స్టేజి మీద ఉన్న వారు , ఆ అరచే అయన తప్పా , సన్మాత గ్రహీత ఎవరో , అయన ముక్కూ మోహం ఎలా ఉంటుందో , కొత్తగా చూసే వారికి అసలు అర్దం కాని పరిస్తితి.        అక్కడ చెపుతున్న మాటలు బట్టి ఒక గొప్ప వ్యక్తికీ మహా పండిత బిరుదు ప్రదానం జరిగిందని అర్దం అవుతుంది  కాబట్టి , కొత్త వారెవరైనా ఉంటె బిరుదు పేరు "మహా పండిత " కాబట్టి , ఆ సన్

అవ్వ !అవ్వ !! పట్ట పగలు, వందల మంది చూస్తుండగా, ఆమెను 4 గురు రేప్ చేసినా , ఆమె కేమి తెలియలేదట!!

Image
                                                                                      స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంత దూరం వెళ్ళావు అంటె , పబ్లిక్ గా రేప్ చేసినా తనకేమి జరిగిందో తెలియనంత దూరం అందట . అలా ఉంది అమెరికాలోని  ఫ్లోరిడా బీచ్ లో రేప్ కు గురి అయిన చిన్నదాని సంగతి . అందుకే ఎప్పుడొ మార్చ్ 10 , 12 తారీకుల మద్య ఆమె మీద రేప్ జరిగినప్పట్కి పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. అయితే ఆమె మీద జరిపిన అత్యాచార కాండను ఎవరో సెల్ ఫోన్ లో చిత్రికరంచడమ్,వేరే  ఒక కేసు లో విచారణ జరుపుతున్న పనామా పోలీసులకు , సదరు సెల్ పోన్లోని దృశ్యాలు   కంట బడడం వలన , వారు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం వలన , రేప్ విషయం బయటకు వచ్చింది కాని, లేకుంటే అమ్మాయి అమాయకంగా రేపిస్టులతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ మరిన్ని రేప్ లకు గురి అయి ఉందేది . ఎందుకంటె వారు ఆమె ప్రెండ్సే కనుక! ఇప్పటికి ఇద్దరు ని అరెస్ట్ చేసారు . మిగాతవారి కోసం గాలిస్తున్నారు .   అసలు కద ఏమిటంటె                    పోయిన నెల లో అమెరికాలోని ప్లోరిడా బీచ్ లో వివిధ కళాశాలల విద్యార్దులు  "స్ప్రింగ్ బ్రేక్ "  ని ఎంజోయి చేస్తున్నారట , 

ఆవిడకు రెండు కార్డులు! సన్ని కల్లు తొక్కినందుకు ఒకటి , సహజీవనం చేస్తునందుకు మరొకటి !!!?

Image
                                                                        భారత దేశం లో ఏ హక్కులూ లేకుండా సహజీవనం చేస్తున్న వారి పట్ల ఉదార బావంతో , మొన్ననే సుప్రీం కోర్టు వారు ఒక రూలింగ్ ఇచ్చారు . దీర్ఘకాలం సహజీవన సంబందంలో కలిసి ఉన్నట్లైతే, దానిని వివాహబందం గానే పరిగణించాలని చెప్పారు . అయితే దీని వలన సక్రమ సంతానానికి ఏవైనా చిక్కులు కలుగుతాయేమో అనే దూర దృష్టితో , "దీర్ఘ కాల సహజీవనం  గడుపుతున్న వారి మద్య వివాహం జరుగలేదు అని ఎవరైనా ఆరోపణ చేస్తే, అట్టి దానిని రుజువు చేయాల్సిన బాద్యత ,ఆరోపణలు  చేసే వారి మీదే ఉంటుంది " అని ముక్తాయింపు ఇచ్చారు . అంటె ఏతా వాతా అత్యున్నత న్యాయస్తానం వారు చెప్పిందేమిటంటె , ఎవరైనా తమ వంశ పురుషుల సహజీవనం వలన , తాము కోర్టు కేసులలో ఇరుకున్నప్పుడు , తమ వంశ పురుషుడికి , అతనితో సహజీవనం చేసిన స్త్రీకి మద్య ఎలాంటి వివాహం జరుగలేదని విరే నిరూపించాలీ  . .ఇదొక విచిత్ర తీర్పు.                                                                      ఇక పోతే ఖమ్మం పట్టణంలో సహజీవనం లోని లోటు పాట్లను  ప్రస్తావించ దగిన ఒక కేసు నమోదైంది . ఒకే స్త్రీ తన జీవిత కాలంలో

"అమ్మ " లను కోసి పారేస్తున్న "విజ్ఞాన వైద్యులు "" !!?

Image
                                                                              "మానవత్వ హీనమైన శాస్త్రీయ విజ్ఞానం "సప్త మహా పాపములలో ఒకటి అన్నారు జాతిపిత మహాత్మా గాంది . అది నిజమని రుజువు చేస్తున్నారు ఖమ్మం లోని వైద్యులు కొందరు. అప్కోర్స్ ఇది ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమైన పాపం కాదు , దేశమంతటా ఇదే పరిస్తితి కొనసాగుతుంది . ఆ పాపమేమిటో తెలుసుకోండి .  మొన్నీ మధ్య  సాక్షి మహా రాజ్ అనే హిందూ వాది ,బవిష్యత్ లో  తమ మతం , అన్యమతాల మద్య ఉండబోయే  జనాభా నిష్పత్తి  గురించి అందోళన చెంది , ప్రతి హిందూ స్త్రీ 4 పిల్లల్ని కనాలని పిలుపు నిస్తే , అలా పిలుపునివ్వడమే అమ్మ తనానికి అవమానమని, స్త్రీలు 4 పిల్లల్ని కనడం అంటె ఎన్నో రెట్లు బాద అనుభవించడం అని , ఇద్ది దారుణ మైన అమానవీయ చర్య అని "విజ్ణాన వాదులం " అని విర్రవీగుతున్న కొంత మంది విరచుకు పడ్డారు . వారు అలా విరచుకు పడటానికి వారిని వెనకుండి నడిపిస్తున్న "హిందూ వ్యతిరేక బావలాభి వృద్ది సంస్తలు " ఇస్తున్న ఫండ్స్ కారణమని తెలిసిన వారు కౌంటర్ లు కూడా ఇచ్చారు . కాకపోతే మరేమిటి చెప్పండి ? విజ్ఞాన వైద్యం పేరుతో, సహజ

శాస్త్రీయ వైద్యులు, చనిపోయాడు అని ప్రకటించిన వ్యక్తిలో "చలనం " ప్రసాదించి బ్రతికించిన ":భగవంతుడు "!!!

Image
                                                                                                                              మన సంప్రాదాయంలో , చనిపోయిన వ్యక్తుల పట్ల ఆచరించే క్రియలలో ముఖ్యమైనది "దింపుడు కళ్ళాలు " కార్యక్రమం . శవయాత్ర జరుగుతున్నప్పుడు , ఆ బాటలో 2 లేక మూడు సార్లు అక్కడక్కడ  శవాన్ని దించి , శవం చెవిలో బిగ్గరగా అతని పేరును ఉచ్చరిస్తారు . దీని ముఖ్య ఉద్దేస్యం ఏమిటంటే  చని పోయిన వ్యక్తిలో ఇంకా ఎక్కడైనా కోన ఊపిరి కొట్టుకుంటూ ఉంటె , తన సమీప బందువుల పిలుపుతో అది ఉత్తేజితమై , ఆ వ్యక్తీ తిరిగి బ్రతుకుతాడు అనే ఆశ . దానినే దింపుడు కళ్ళాలు ఆశ అంటారు . ఈ ఆశావహ సాంప్రాదాయం ఎంత సశాస్త్రీయ మైనదో తెలిపే ఉదంతం ఈ  మద్య వరంగల్ జిల్లా , మరిపెడ మండలం వీరారం గ్రామం లో జరిగింది . అదేమిటో చూడండి .   వీరారం గ్రామం కి చెందిన బానోత్ ధర్మా అనే వ్యక్తీ ప్రమాద వశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్తితిలో ఉండగా , అతనిని కుటుంభ సభ్యులు , ఖమ్మం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అట . అక్కడి ఘనమైన శాస్త్రీయ వైద్యులు, వారి దగ్గర 40,000 పీజు గుంజి వైద్యం చేసాక , "అతను ఏమి చేసినా బ్రతక

చక్కనమ్మ చిక్కినా అందమే ! బడాయి అమ్మాయి "బర్రె గొంతు"తో పాడినా చందమే !

Image
                                                                                                          మనం రైళ్ళల్లో ప్రయాణాలు చేసేటప్పుడు , కొంతమంది బిక్షకులను  చూస్తుంటాం. వారు తమకు  వచ్చిన సినిమా  పాటలు పాడుతూ బిక్షాటన చేస్తుంటారు.  వారిలో కొంతమంది  మంది గొంతులు మధురంగా కాకపోయినా , వినసొంపుగా ఉండి, వారు పాడే పాటను  కాసేపు వినేలా చేస్తాయి. వారికే కనుక అవకాశాలు కల్పించే వారుంటే , మన సిని జగత్తుల్లో చాలా మంది కంటె వారు చాలా బెటర్  నిరూపించుకుంటారు . ఇక కొంతమంది బిక్షకులు ఉంటారు . వారి గొంతులు కర్ణ కటోరంగా , రాగం తాళం అడ్డదిడ్డంగా ఉండి , వారు దగ్గరకు వస్తే  తొందరగా పైసలు ఇచ్చి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది  అలాంటి కర్ణకఠోర గాత్ర దారులకు   తలమానికం లా నిలుస్తుంది  , ప్రముఖ సిని నటుడు మోహన్ బాబుగారి గారాల పట్టి మంచు లక్ష్మీ  .  ఆమె గారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే ,ఏ కత్తి లేకుండానే తెలుగు బాషను తుంపులు చేసి పలకడం . ఆమె గారు ఒక  బడా నట ప్యామిలీ కి చెందిన "బడాయి అమ్మాయి " కాబట్టి ఆమె ఎలా మాట్లాడినా . అహా ఒహో అనటం తప్పా విమర్శించే సాహసం ఎవరికీ ఉండదు . ఇప్పటిదాక ప

పురుషులు బట్టలు మార్చుకునే ట్రయిల్ రూం లో "రహస్య కెమేరాలు " ఎందుకు పెట్టరు ?

Image
                                                                                                  స్త్రీ పురుషులు సమానం! సమానం! సమానం ! అని,గొంతులు చించుకు అరస్తూ ,  వాస్తవ పరిస్తితులు గమనించకుండా , సమాజం లోని కొంతమంది "మగ వాళ్ళ బుద్ది " మారక ముందే , తమ వేష దారణ ,సాంప్రదాయ జీవన శైలి  మార్చుకున్న   ఆధునిక యువతీ యువకులారా నా ప్రశ్న కు బదులు ఇవ్వండి .  స్త్రీ పురుషులు సమానమే అయితే  వస్త్ర దుకాణాల్లో బట్టలు మార్చుకునే "ట్రయిల్ రూం" లలో రహస్య కెమెరాలు స్త్రీల గదుల్లోనే ఎందుకు ఉంటున్నాయి ? పురుషుల గదుల్లో ఎందుకు కనపడటం లేదు? స్త్రీల శరీరానికి ఉన్న కమర్షియల్ విలువ పురుషుల శరీరాలకు ఎందుకు లేదు? స్త్రీ పురుషులు వస్త్ర దారణ విషయంలోనే  సమానం కానప్పుడు , నా ఇష్టం వచ్చిన విదంగా అర్ధ నగ్న  వస్త్రదారణ చేస్తాము  , సమాజం  ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని అడిగే నైతిక అర్హత, అదునికులం  అని చెప్పుకునే వారికి ఉందా?  మొన్న గోవా లో ఒక వస్త్ర వ్యాపారి , తన వస్త్రాలును దొంగిలించబడకుండా ఉండెందుకు , రక్షణ కోసం రహస్య కెమేరాలు  ట్రయిల్ రూంలో కాకుండా , బయట అమర్చుకున్నాడు . ఇ

'దీపికా పడుకునే ' కు విప్పదీసి చూపడమే " చాయిస్ " అయితే , "సజీవ సమాదే " శివగంగై వారి చాయిస్ అంట !

Image
మనిషి జన్మ ఎత్తాక ,కొంచం సిగ్గూ, శరం ,  మానం ,అభిమానం అనేవి ఉండాలి .ఇవి స్త్రికైనా ,పురుషుడికైనా తప్పదు . ఈడొచ్చిన మగపిల్ల వాడు అయినా సరే ,  ఒంటి మీద  కనీసం తువ్వాలు కప్పుకోకుండా,అర్ధ నగ్నంగా  వీదుల్లొకి  వెళ్ళడానికి  ,సంస్కారవంత మైన కుటుంభాలు ఒప్పుకోవు ! అలాంటిది ఒక స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ అంటె అర్ద నగ్నత్వాని  ప్రదర్సించేది  వేసుకుని వీదుల్లొ అంగ ప్రదర్శన చేస్తాను అంటే ఎలా కుదురుతుంది ? అది ఖచ్చితంగా బరి తెగింపు తనం అవుతుంది . నీ ఇష్టం వచ్చినట్లు నీ ఇంట్లో నీవు వుంటె ఎవ్వరికి ఆక్షేపణ ఉండదు .కాని బయట ప్రపంచంలో మాత్రం ,సమాజం నిర్దేశించిన విధంగానే ఉండాలి. అందుకె 'తిండి నీ ఆరోగ్యం కోసం తిను , బట్ట సమాజం కోసం కట్టు " అంటారు పెద్దలు . ఆ మాత్రం  తెలియని దీపికా పడుకునే అనే బాలీఉడ్ నటి "మై చాయిస్ " అనే పేరుతో ఒక లఘు చిత్రం తీసి జనం మీదకు వదిలింది . నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అర్ధం వచ్చేలా స్త్రిలలోని వికారపు బంగిమలు అన్ని ప్రదర్శింప చెసింది . ఆమె ఎదో మానసిక సమస్యతో బాదపడుతున్నట్లు ఈ  మద్య  పేపర్లో ప్రకటించారు . దానిలో బాగమే ఈ  లఘు చిత్ర ప్రదర్శన అనిపిస్తుంది