Posts

Showing posts with the label కాంగ్రెస్ హై డ్రామా

తెలంగాణా బిల్లు తో బట్టబయలు కానున్న కాంగ్రెస్ హై డ్రామా భండారం!

                                                                                                                         బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లు , 2014 ఎన్నికల లోపు ఏదో విదంగా తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి , ఆ తర్వాత ఏమి జరిగినా దాని బాద్యత అంతా ప్రతిపక్షం మీద నెట్టి ,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం  కంకణం కట్టుకున్నప్పటికి, ప్రతి పక్షాల కుట్ర వల్లే అది సాధ్య పడలేదు అని చాటాలనుకుంటుంది,అదికార కాంగ్రెస్ పార్టీ . అసలు ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపడం లో కేంద్ర హోం శాఖ ప్రదర్శించిన అతిఉత్సాహం చూస్తుంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు సాద్యం కాదని కేంద్రం కూడా  ఒక ద్రుడాభిప్రాయానికి వచ్చే,నష్ట నివారణ కోసం డ్రామాలకు తేర తీసింది అని అనిపిస్తుంది. ఈ  విషయం మీద ఒక అవగాహనకు రాబట్టే B.J.P  పార్టీ సైతం తమ ప్రభుత్వం ఏర్పడ్డాకా , అటు సీమాంద్ర ,ఇటు తెలంగాణా ప్రజలకు సమన్యాయం కలిగేలా రాష్ట్ర విభజన చెయ్యటం జరుగుతుంది అని ప్రకటించింది.       G.O.M  కు A.G  ఇచ్చిన న్యాయ సలహా మేరకు 371 D  సవరణ లేకుండా తెలంగాణాకు 371 D  వర్తింప చెయ్యడం అసాద్యం. దాని కోసం 2/