Posts

Showing posts from November, 2012

సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!

                                                                  మీకు గ్రైప్ వాటర్ వారి  ఒక అడ్వర్టైజ్ మెంట్ గుర్తుండే ఉంటుంది. "పాప ఏడ్చింది అని తల్లి అంటే "వుడ్ వర్డ్స్" పట్టండి అని అమ్మమ్మ అంటుంది.కాని "నార్వేలో"  మాత్రం పోలిస్ వాటర్ తాగాల్శిందే!  మొన్న పిల్లల్ని మందలీంచారని,సరిగా పట్టించుకోవటం లేదని ఇద్దరి పిల్లల్ను తమ తల్లితండ్రుల నుండి వేరు చేసి, వారికి శిక్ష విదించారట "నార్వే" దేశం వారు. ఇది జరిగింది నార్వే లోనే అయినా బాదితులు మాత్రం ఇండియన్ దంపతులు.ఇండియన్ దంపతులకి, ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దర్ని విడి విడిగా పడుకోపెత్టకుండా ఒకే మంచం మీద పడుకోబెట్టడం, వారు చేసే పనులకు వారిని మందలించడం ఇవి తల్లి తండ్రులు చేసిన తప్పులట. అలా పిల్లల్ని దండించడం, వారికి సరిఅయిన సౌకర్యాలు  కల్పించక పోవడం అక్కాది చట్టాలు ప్రకారం నేరమట. అందుకే తల్లితండ్రులను శిక్షించడమే కాక పిల్లలు ఇద్దర్ని వేరు చేసి వారి క్కశ్టడిలో ఉంచితే’ మన ప్రభుత్వం వారు కలుగ చేసుక్కుని పిల్లల్ని మాత్రం ఎలాగో వారి బాబాయి సంరక్షణలో ఉంచడానికి నార్వే వారిని ఒప్పించారట. ఇది మనకు చూడటానికి &q

రోటిలో చేసిన పచ్చడికి ఉన్న రుచి,మిక్సీలో చేసిన దానికి ఉంటుందా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_8195.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_28.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!

Image
                                                                                                                                   చేసిన పాపం ఊరికే పోదు అనేవారు పెద్దలు. పాపం చేసిన వారిని అదుపు చెయ్యడానికి "నరకలోకం" స్రుష్టీంచి  పలాన పాపం చేస్తే పలాన శిక్ష అని క్లియర్ గా చెప్పినా పాపాలు ఆగలేదు  సరి కదా యదేచ్చగా, జంకు లేకుండా పాపాలు చేసేసి ఆ దేవుడికి ముడుపు కట్టేసి హుండీ లో వేసేస్తే సరిపోతుంది అన్న నమ్మక్కం వల్ల నేమో కాని పాపాలు ఎక్కువగానే చేసాం. అటువంటి పాపాల్లో "కుటుంబ పాపం" అన దగ్గది , "వరకట్నం" పుచ్చుకొని" ’కన్యా దానం’ స్వీకరించడం.అసలు మన ఆచారం ప్రకారం అత్త మామలు అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. సాదర్ణంగా దానం చేసే వాడిని "దాత" అని పుచ్చుకునే వాడిని "గ్రహీత" అని అంటారు. దాత పట్ల  గ్రహీత ఎల్లప్పుడు  క్రుతజ్ణత బావంతో ఉండాలి.కాని ఆ దానం స్వీకరించడానికి గ్రహీత దాతను బాదపెట్టేంత కట్నం కోరడం అంటే కచ్చితంగా ఆ స్వీకరించేది ఏదో "పాప పలం" అయి ఉండాలి. అవును మనం అలాగే ఆడపిల్లల్ను పరిగణించాం "అబద్దం ఆడితే ఆడ పిల్

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3190.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అతను ప్రేమించినది ఎవర్ని? భార్యనా? లేక ఆమెనా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6571.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండీ)

అక్కడైనా, ఇక్కడైనా ఎగిరేది ఆ వర్ణాలే,పిచ్చోళ్లు ఎవరో తెలుసా?

హిందూ  మతంలో ప్రజల్ని రాచి రంపాన పెట్టిన్న వారే నేడు కరుణామయులై,ఎగెరిగెరి హిత బోద చేస్తున్నారు. వారి గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యగలరు http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3149.html

రామేశ్వరం పోయినా మీకు "ఆ" శనీశ్వరం తప్పదు నాయనా!

                                                                                                                                                                                                          మన రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు, మతవాదుల పుణ్యమాని, హిందూ ,మతం నుండి బారీ సంఖ్యలో, ముఖ్యంగా రాజ్యాదికారాన్ని,తమ దొరతనంగా అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు, అన్యమతం లోకి వెళ్ళడం జరిగింది. అప్పట్టిదాక హిందూ మతంలో ఉన్న "కుల" వ్యవస్త వల్ల, ఈ అగ్ర వర్ణాల దొరతనాలకి విసిగి వేసారిన దళిత వర్గాల వారు, పాపం తమకు ఒక ప్రక్క,తమ దేవుడిని స్వయమ్గా పూజించుకునే అదికారం లేదే అన్న బాద, మరొక పక్క సమాన గౌరవం దొరుకుతుందన్న ఆశ తో ఆ అన్యమతంలో చేరటం జరిగింది.పాపం అక్కడా వారి అశలు అడి ఆశలయ్యాయి.   ఆ మతంలో పెరుగుతున్న,దళితుల సంఖ్య,ను చూసి ఈ అదికారాన్ని అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు తమ అదికారం జారి పోయి, ఎక్కడ దలిత వర్గాల చేతులోకి పోయి,తాము దిక్కు మాలిన వారి మవుతామో అనే భయంతో , తీసుకున్న నిర్ణయమే ఈ"బారీ మత మార్పిడి". గతంలో ముక్య మంత్రిగా పనిచేసిన ఆయన తన కులం వారిని ఈ బారీగా ఈ మత మార్పిడి

లక్ష్మి నరసింహుని అనుగ్రహం ఉంటె సర్వం ఉన్నట్టే

 ఈ మాట మేము అనుభవ పూర్వకం గా చెపుతున్నది. మా తండ్రి గారి జీవితమే దీనికి ఉదాహరణ.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html

పుట్టిన్నప్పుడూ గిట్టినప్పుడు అంతా ఒకటే, సైజులో తేడా తప్పా! ..........

Image
                           "నాగు పాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు     కోసం లింక్ మీద  క్లిక్ చెయ్యగలరు http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html                   

’నాస్తికుడిని’ "ఆస్తికుడిగా" మార్చిన గార్లవడ్డు "లక్ష్మీనరసింహా స్వామి"

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html ("పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి")

"పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_23.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?తెలుసుకోవాలని ఉందా?

నేను ఈ బ్లాగ్ ని మొదలుపెట్టగనె మొదటగ స్పందించింది "కాయ "గారు. వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేయడం నేను జవాబులు ఇవ్వడం జరిగింది. కాయ గారు కొంత చమత్కారంగ ప్రశ్నలు సందించినప్పట్టికి అవి చాల అర్థవంతమైనవి.పూర్తి టపా కోసం ఈ క్రింది లింకును క్లిక్ చెయ్యగలరు.  http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_1951.html

దొరక్క,దొరక్క, బ్రాహ్మణులే దొరికారా! ఈభంబోళ జంభలకి!?

                                                                        దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.దానిని మీరడం వివేకవంతుల లక్షణం అనిపించుకోదు.సినిమా నటులై యుండి బ్రాహ్మణ వర్గాల మీద "దేనికైనా రెడీ" అనే రీతిలో సినిమా నటులు ప్రవర్తించడం ఆక్షేపణీయం.సినిమా సీన్లు మీద అభ్యంతరం పెట్టిన సందర్బాలు గతంలోఎన్నోసార్లు జరిగాయి. కాని విజ్ణులైన సినీ పెద్దలు, సామరస్యం తో సమస్యను పరిష్కరించుకున్నారే తప్పా,ఇలా "డీ’అంటే "డీ" అని ఎవరూ ప్రవర్తించలేదు. మరి భ్రాహ్మణుల మీద కేసులు పెట్టడం వంటి  ఈ విపరీత దోరణులు కి అర్థమేమిటో సినిమావారు ఆలొచించుకోవాలి.   "తెలివి తక్కువ వాడికి ఒక చోట అంటితే,అతితెలివి గలవాడికి నాలుగు చోట్ల అంటుద్దన్న" సామెతను నిజం  చేసేలా ఉన్న " ఈభంబోళ జంభలకి!? సినీ బ్రాహ్మణ వర్గాలైనా హితోపదేశం చెయ్యల్శిన అవసరం ఉంది.వీరి గురించి మేము గతం లో పెట్టిన టపా http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html కోసం క్లిక్ చెయ్యండి

"3000లక్షలు" పోయిన "లా"ని కాపాడాం

                                                                                                            అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షిషించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం  యెంత  ఇచ్చారో  ప్రభుత్వం  వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని  మనం  ప్రపంచం ద్రుష్టిలో  "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి  "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం"  కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!  విచిత్రమేమిటంటే కొంతమందికి ఈ"ఉరి" మీద అబ్యంతరాలు ఉన్నట్టున్నాయి. నిన్న కొంత మందేమో "నేరస్తున్ని" సంస్కరించే విదానం గురించి ఆదర్శాలు వల్లిస్తే, కొన్ని టి.వీ. చాన్నళ్ల  వాళ్లేమో "ఉరి" ఉండాలా వద్దా? అనే దాని గురించి కామెంట్లోపాఖ్యానాలు. అసలు "ఉరి" అనేది లేక పోతే "కసభ్"కి విచారణ బాదే ఉండెది కాదు. ఎలాగు ఉరి లేదు  కాబట్టి ఏ పొలిసో ఆ రొజే కాల్చేసే వాడు.(ప్రభుత్వానికి ముప్పై కోట్లు మిగిలేవి).కాబట్టి మనుషులకు ఉరిశిక్షలు వేయకూడదేమో కాని  నరరూప రాక్షసులకు అది ఉండాల్సిందే. 

కారును పాము ఆపటం మహిమా? యాద్రుశ్చికమా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html ఒక యదార్ద మహిమా సంఘటన  గురించితెలుసు కోవాలంటే  పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

పెళ్లి వద్దన్నందుకు సౌత్ "మిస్ ఇండియా" కాస్తా "తుస్ ఇండియా" అయింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1823.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అమ్మయ్యా! "3000లక్షలు" పోయిన "లా" ని కాపాడాం!,

అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం  యెంత  ఇచ్చారో  ప్రభుత్వం  వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని  మనం  ప్రపంచం ద్రుష్టిలో  "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి  "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం"  కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!    కసబ్ కి ఏమాత్రం పశ్చాతాపం ఉన్నట్టు కనిపించలేదు .ఈతతంగమంతా చూసి వాడికి నవ్వు వచ్చింది.కోర్ట్లో నవ్వాడు కూడా! అసలు వాడికి ఒకదశలో తనని క్షమించి వదలి పెదతారని ఆశ కూడా కలిగినట్ట్లుంది.కాని మనం మరీ "అంత" కాదులే అని నిరూపించాం.మొత్తానికి "కసబాసురిడిని"  "ఊరించి,ఊరించి, ఉరి తీసిన మన సర్కార్ వారికి అభినందనలతో...... 

పెళ్లి వద్దన్నందుకు సౌత్ "మిస్ ఇండియా" కాస్తా "తుస్ ఇండియా" అయింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1823.html (టపాకోసం  లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"ఆఫ్ట్రాల్ మగాళ్లంటే" బట్టల దుకాణాలు బంద్ అంటా!

 ఈ మద్య ’సోనా" అనే తమిళ నటి పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్" అంటే చాలా దుమారం జరిగింది.అది ఎంతవరకు వెళ్లిందంటే చివరకు ప్రజలు ఆమే నూతన వస్త్ర దుఖాణాల ఓపెనింగ్ లను ఆపుచేసారట. ఆమెకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం ఇవ్వటం లేదట! అంతా చోంగలు కార్చుకునే మగవాళ్లే ఉంటారనుకుంటే ఎలా? ఈ దేశంలో వారిని కంట్రోళ్ చేసే ఆడాళ్ళు ఉంటారని "సోనా" లాంటి వాళ్లు తెలిసుకోవడం మంచిది. ఇప్పుడు ఆమేగారేమో ఇదంతా ఎవరిదో కుట్ర పేపరోళ్లే కావాలని స్రుష్టించారు,తనకేమి తెలియదని వాపోతుందంటా!     పభ్లిసిటి కోసం "అడుసు త్రొక్కనేలా! కాలుకడగనేలా!"ఆమే మీద మేము ఇదివరలో పెట్టిన టపాకోసం  లింక్ మీద క్లిక్ చెయ్యండి    http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html                                                         

కోటిమంది చెప్పినా "పంది" ,"నంది" కాలేదు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7085.html  పై లింక్ నిక్లిక్ చెయ్యండి

పరిగెత్తు! బాబూ!,పరిగెత్తు!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_19.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యగలరు)

పదిమంది "ఊ(.." అంటే "పంది" "నంది" అవుతుంది ఎక్కడో తెలుసా?

                                                        ఇంకెక్కడనుకునారు ! మన ప్రజాస్వామ్యం లోనే.!ఒక  జిల్లా అధికార పదవి "కలెక్టర్" కావాలంటే ఎంతో శ్రమించాలి.అనేక పరీక్షలతో అభ్యర్థి ప్రతిబా పాటవాన్ని నిగ్గు తేల్చాకే "కలెక్టర్" గా నిర్ణయిస్తారు.కాని అతడికంటే పై హోదా కల్గిన యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు ఈ నిబందనలు ఏమి ఉండవు.జస్ట్ పదిమంది ఓ.కె.(మెజార్టి ప్రకారం),అంటే  యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు అవ్వచ్చు.అబ్యర్థి గుణగణాలు,శక్తి సామర్థ్యాలు ఏమి లెఖ్కకురావు.  "అయ్యా మా తండ్రి పోయాడు,మేమనాదలం" అని కళ్ల బొల్లి ఏడ్పులు ఏడ్చే రాజకీయ నాయకుల వారసులు మీద బోల్డంతా జాలి కుర్పించి వారిని కుర్చి మీద కూర్చునేటట్టు జరిగేది ఇక్కడే. అదే ఒక కలెక్టర్ విషయం లో సాద్యమా? విదాన నిర్ణాయలు రూపొందించడం  ఎక్కువ ప్రతిబతో కూడు కున్నదా? వాటిని అమలు చేయడమా? ఎందుకు ఇటువంటి ప్రమాద కరమయిన దోరణిని మనం కొన సాగిస్తున్నాం?ఎవరూ ఆలోచించరు.ఆలోచించే వారిని ప్రజలు ఆదరించరు.   మన ఎన్నికల తంతు చూస్తుంటే పెద్ద జాతరలే.కోట్లు ఖర్చు పెట్టి చేసేపెద్ద జాతర్లు లాగాఉంటాయి.ఈ రోజు ఈ పార్టీ లో

ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"

(http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2097.html   దీనిని క్లిక్ చెయ్యండి)

మీకు ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"

Image
                                                           సాదారణ(బాహ్య ద్రుష్టి) వేరు జ్ణాన ద్రుష్టి వేరు.అలాగే సాదారణ ప్రజలు వేరు, జ్ణానులు వేరు.జ్ణానులు సాదార్ణంగా ఐహిక సుఖాల మీద అంత ఆసక్తి కలిగి ఉండరు. సామాజిక బాద్యతలలో కూడా ఏది ఎంత వరకు అవసరమో అంత వరకే చేస్తారు. ఇతర సాదారణ ప్రజలు వలే ఆరాట పడరు. కారణం వారికున్న జ్ణాన ద్రుష్టి.మరి ప్రజలందరికి ఇటువంటి జ్ణాన ద్రుష్టి అవసరమా? అలా ఉంటే ఈ సమాజం నిరిప్తత,నిస్తేజమయి పోతుంది. అందుకే గీతాచార్యుడు అంటాడు"వేల కొలది జనులలో,ఏ ఒక్కడో జ్ణాన శక్తి కొరకు ప్రయత్నించును,అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థం గా తెలుసుకో గలుగుతున్నాడు.". ఈ కారణం చేతనే మనకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి.  మనిషి పునరుత్పత్తి,ఆనంద జీవనానికి కామ ద్రుష్టి తప్పని సరి.సెక్స్ పార్ట్నర్ల మీద మోహం కలగడానికి బాహ్య ద్రుష్టి ప్రేరేపణ గా ఉంటుంది. అదే ’జ్ణాన ద్రుష్టితో’ చూస్తే జన్మలో దాని పేరెత్తరు.అంతా "ఎక్స్-రే’ తీసినట్టుగా ఉంటుంది. కాబట్టి మన కోసం జ్ణానులు ఎలాగు పాటు పడతారు.అందరికి "జ్నాన ద్రుష్టి"అనవసరం అనే నా అభ్ప్రాయం. మనకు ఆచరణీయమైనది

ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_18.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"పాములకు చెవులుండవు",కాని "పాము చెవులు" ఉంటాయి!.

Image
                                                                                                                      నిన్న నేను మా బ్లాగులో మేము ఆరాదించే నాగ దేవత మహిమా అనుభవాలు గురించి చెప్పటం జరిగింది.సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి  బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు. పాములకు మనిషి లాంటి చెవులుండ నంత మాత్రాన దానికి అలికిడి ఆలకించే శక్తి లేదా? రాత్రులు చప్పుడు చేసుకుంటు పోతుంటారు అడవిలో తిరిగే వారు ఎందు కోసం? పాములు ఉంటే దూరంగా పోతాయని.వాటికి చెవులు లేని లోటును మరొక అవయంపూర్తి చేస్తుంది. ఆ అవయవాలే "పాము చెవులు" 'పాములు సంగీతాని వినగలుగుతాయని(గ్రహించటం) ఈ మద్య రుజువైందని తెలిపె ఆదారాలు ఈ క్రింది లింక్ ల ద్వారా తెలుసుకోవచ్చు.అలాగే పాముల మహిమలు గురించి.వీటి గురించి పరిశొదనలు ఎవరూ చెయ్యరు.అనవసరం కూడా.ప్రతి దానిని బౌతిక వాదం విశ్లేషించలేదు.వారిక

"మరాటా సింహం" శివుని సన్నిదికి వెళ్లారు.

                                                              ఏ స్తానిక  ప్రజా సమూహమైనా ఒక ప్రత్యేక  గుర్తింపు పోందాలన్న  కోరికకలిగి వుంటుంది. మన దేశంలో కులవ్యవస్త బలీయమైనా,ఎక్కడా ఒకే కులసమూహాం గా  జీవించలేదు.భాషా సమూహాంగా జీవిస్తున్నాం.అదే ఉద్దేశ్యంతో మన సర్కార్ వారు బాషా ప్రయుక్త రాష్ట్రాలు గా దేశాన్ని పాలనా మండళ్లుగా విబజించింది. వాటిలో మరాటిలు నివసించే "మహారాష్ట్ర"ఒకటి. "బోంబాయి" మహారాష్ట్ర రాజధాని అయినప్పటికి,అది అనేక రాష్ట్రాల ప్రజల్ని ఆకర్షించడం వల్ల,ఇతర రాష్ట్రాల నుండి వలసలదికమై చివరకు స్తానిక ప్రజల  జీవన అవకాశాలకు గండి కొట్టడం వల్ల వారి నిరసన"మరాటా ఆత్మాభిమానం" రూపంలో వెల్లువెత్తింది.ఆ వెల్లువ కు రూపమే"బాల్ దాకరే"  మొదట్లో  "మరాటా ఆత్మాభిమానం" పేరుతో ప్రజలను ఏకం చేసిన ఆయన తర్వాత "హిందూ జాతీయవాదం " వైపు తన పోరాటాన్ని మలిపారు. కారణం బహుశా ఇతర మతాలకు చెందిన "బొంబాయి డాన్"లను సమర్థవంతంగా ఎడుర్కోవడానికి కాబోలు.ఏదైతేనేం బొంబాయి లో మరాటాలను ఒక తాటి మీదకు తేవడమే కాక నగరం పేరునే"ముంబాయి" గా మార్చివ

పాములు సంగీతానికి నాట్యమాడడం చూసారా?

Image
(మా ఇంటి వెనుక నుoడి) మా చేలోని తునికి చెట్టు, దేవాలయం,మా ఆశ్రమo  అన్న దానం షెడ్, ఉన్న ప్రాంత  ద్రుశ్యం                                                                     అవును పాము సంగీతానికి నాట్యమాడడం నేను స్వయంగా చూసాను. నేనే కాదు నాతో పాటు ఇంకొంత మంది భక్తులు కూడ ఈ వీంతను చూసారు. మా దేవాలయానికి ప్రతి శనివారమ్, సోమవారం,చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ,ప్రభ బండ్లు కట్టుకుని  నరసింహాస్వామి సేవకు రావడం  ఆనవాయితి. అలా వచ్చిన ప్రభ బండ్లు మా చేలోని తునికి చేట్టు క్రింద విడిచే వారు. ఆ ప్రభ బండ్లకు మైక్ లు ఉందేవి వాటి ద్వారా భక్తి పాటలు పెట్టి, మేళ తాళాలతో వేడుకగా వస్తుంటారు.  1980  సంవత్సరంలో అనుకుంటా,నేను వ్యవసాయం చేసే రోజుల్లో,నేను మద్యాహ్నం ఇంతి వద్ద బోజనంచేసి విశ్రాంతి తీసుకుంటున్న వేళా, మా జీతగాడు ఒకరు పరుగు,పరుగున వచ్చి" బాబుగారూ,బాబుగారూ,మన తునికి చెట్టు అవతల పొదలో పాము ఆడుతూందట! అందరు చూస్తున్నరూ,రండి అనగా నేను వాడు కలిసి ఆశ్చర్యంగా వెళ్ళి చూసాం.అక్కడ కొంత మంది భక్తులు లోపలి పొదలోకి చూస్తుంటే నేనూ చూసాను. అక్కడ పొదలో ఒక నాగు పాము కొంత ఎత్తుకు లేచి ఆడుతున్నట్టుగ చేస్తుం

"నాగ సర్పం" మహిమలకు, ప్రత్యక్ష సాక్షులు మా తల్లి తండ్రులు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_8792.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ప్రేమించినోడు హీరో! కని పెంచినోళ్లు విలన్లు!

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_15.html?showComment=1350526051595 (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మానభంగం చేస్తే గాని తెలవలేదా,? మగాడని!

                                                                     ఆమె(అతడు), స్త్రీ యో, పురుషూడొ తెలవదంటా! తెలియకుండానే 1౦౦ కోట్ల బారతీయుల తరపున ఏసియన్ గేమ్స్ లో పాల్గొంది.మరి అప్పుడు "పింకి ప్రామణిక్" అని ప్రమాణ పూర్తిగా జాతి తరపున ఆటలాడిన స్త్రీ, ఒక్క సారిగా మగాడు ఎలా అయింది?ఎవరో తనను రేప్ చేసారని కేస్ పెడితే,దానిని విచారించిన పోలిస్లు రేప్ జరిగింది అని నిర్దారిస్తు,చార్జ్ షీట్ దాకలు చేసార్రు.ఇంతకంటే సిగ్గు చేటు ఇంకేమైనా ఉందా?.  చార్జ్ షీట్ కి ఆదారమైన మెడికల్ రిపోర్ట్ ఒక పెద్ద ప్రహసనం అనిపిస్తుంది.కేస్ లో ఉన్న దాని గురించి మనం మాట్లాడగూడదు కాని, మొత్తంగా చూస్తే ఇది జాతికి తల వంపులు తెచ్చే చర్య గా చెప్పవచ్చు.  ప్రస్తుతానికి ఈ కేసును త్వరగా విచారించి నిజానిజాలను బయట పెట్టవలసిన బాద్యత కోర్ట్ వారిదే  .

"నాది నాకిస్తే" చాలు!నీకూ, నాకూ పంచాయతే లేదు.

                                                                                        4 దశాబ్దాల నాటి రాజకీయాలకు, ఇప్పట్టి రాజకీయాలకు బోల్డంత తేడా ఉంది.ఆ నాడు అదికార పక్షం వారికి ప్రతిపక్షం వారు సింహ స్వప్నం గా ఉండే వారు.అన్ని పార్టీలలో కూడా ఒక నిబద్దత ఉండెది.ఎవరైనా అవినీతికి పాల్పడాలంటె కొంచం బెరుకుగా ఉండెది.ఇతర పార్టీల వారి నిఘా ఉంటుందన్న భయం,పట్టుబడితే అవమానాల పాలు కావాల్శి వస్తుందన్న బావన వారిని చాల వరకు నియంత్రణ లో ఉండేటట్టు చేసేది.  కాలం మారింది. ఇప్పుడు కూడ అదికార పక్షం అవినీతి  మీద, అన్ని పక్షాల వారి నిఘా వెనుకటి కంటే ఇప్పుడే ఎక్కువ. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడేమో ప్రజా దనాన్ని కాపాడాలన్న కాంక్ష, ఇప్పుడేమో ఆ అవినీతిలో తమ వాటా ఎంత రావాలో లెక్కలు కట్టడానికి పడే తహ !తహ!. నిజం! ఇప్పుడు రాజకీయ పార్టిలు, మీడీయాలలో,పత్రికా ముఖంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నాయి తప్ప, గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి నాయకుల వరకు, అవినీతి విషయమ్ లో ఎంత అన్యోన్యత!ఎంత సహకారం!చూడ ముచ్చట్ట వేస్తుంది వీరి రహస్య అవినీతి ప్రేమను చూస్తుంటే. ప్రజల తరపున పోరాడి, పోరాడి పాపం అందరు అలసి పోయారు.పోరాడితే వచ్చ

వేమన గారి "బానిస కొడుకులు" ఉన్నంత కాలం ఈ దేశం గతి ఇంతే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7111.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ఎంత తెలివి ఉన్నా,వీళ్లంతా డబ్బున్నవాడి బానిస కొడుకులంటా!

                                                                     ఈ రోజుల్లో  వ్యక్యులు ఎంత తెలివి గలవారైనా కావచ్చు.గొప్ప రాజ నీతిజ్ణులు కావచ్చు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు చిటికెలో సమాదానం చెప్పే అద్బుతమైన మెదడు ఉంటే  ఉండ వచ్చు గాక.భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికిల్ ఏమి చెపుతుందో చెప్పటమే కాక, వాటిని ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా ఎలా సవరణలు చేస్తే మనకు ఉపయోగమో వివరించ గల ఘటనాఘట సమర్దులు అగుగాక! అయితే ఏం! ఇటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడటానికి, ఇవేమి పనికి రావు.   60 యేండ్ల స్వాతంత్ర్యంలో  మన రాజకీయం ఎంతగా ఎదిగి పోయిందంటే "కోటిరూపాయలు కుమ్మరిస్తే కాని కార్పోరేటర్" కాలేనంతగా.అసలు మేదావులు,దేశబక్తులు అనేవారు ఎన్నికలు అంటే బయపడే అంతగా, ఈ రాజకీయ వ్యవస్తను తీసుకెళ్ళి పోయారు ఈ దనస్వాములు. కాబట్టి వీరికి ఇక భయం లేదు.ఈ దెశ రాజకీయాలలో దనవంతులుకి తప్ప గుణవంతులకు స్తానం లేదన్నది రూడి అయిపోయింది. కాబట్టి,వారెంత అవినీతికి పాల్పడ్డారని ఆరొపనలున్నా,"ఎంత అవినీతి పరులైతే అంత పాలనా దఖ్షులు" అనే సూత్రాని వంట బట్టించుకుని ,ఈ సో కాల్డ్ మేదావులు అంతా వారి చుట్టూ

దీపావళి పండుగ మనం జరుపుకోకూడదా? ఎంత మాట! ఎంత మాట!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_12.html (పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)

ఇన్నాళ్ళు వెదవలు అనుకుంటున్నవారిని, హీరోలని చెప్పి ప్రజల్ని నమ్మించగలరా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_12.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యగలరు)

ఇన్నాళ్ళు వెదవలు అనుకున్నవాళ్లని,హీరోలని ప్రజల్ని నమ్మించగలరా?

Image
                                                                  బ్లా గ్మిత్రు లు  మరియు వీక్షకులకు అందరికి దీపావళి  శుభాకాంక్షలతో..........  మీ....  మనవు   కొంత మంది మేదావులు చేస్తున్న పనులు చూస్తుంటే వీరికి జ్ణానం అబ్బింది కాని ఇంగిత జ్ణానం అబ్బ లేదనిపిస్తుంది.వారు శాస్త్రాలు, పురాణాలు అన్ని చదివినట్టే కనిపిస్తున్నారు,కాని ఎందుకో వాటిలో తాము విమర్శించడం పనికొచ్చే వాటి వరకే చదివినట్టు కనిపిస్తుంది.   రాముడు, క్రిష్ణుడు దేవుళ్లు కాదట!అదే నండి మన జాతి దేవుళ్లు కాదట! రావణాసురుడు,నరాకసురుడులే మన హీరో లంటా!ఇన్నాళ్ళు వాళ్ళు చచ్చారని పండగలు చేసుకునే మనల్ని, ఒక్క దెబ్బతో "పిచ్చి పువ్వులను" చేసేశారు.రేపట్నుండి పండగలన్ని వర్దంతులుగా మార్చివేసి,జేబులకు నల్ల రిబ్బన్లు తగిలించుకుని తిరుగుదాం."మా తాతలు గొప్పవాళ్లు,ఎంత గొప్పవాళ్లంటే  మా శత్రువుల పెళ్లాల్ని ఎత్తుకొచ్చేటంతా" అని ప్రపరంచానికి చాటి చెప్పమంటారా? లేక వారి అడుగుజాడల్లో నడచి నిజమైన వారసులం మేమే అని రుజువు చెయ్య మంటారా? ఏమి చెయ్యాలి అని, ప్రస్తుతం పనికిరాని ఐడియాలజి ని ప్రజలకు నూరిపోయాలని చూస్తున్నారు?  మేము మి

మనదంతా రివర్స్! ఆడే దానిని చూడటం, చూసేదానిని ఆడటం.!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4999.   (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మనదంతా రివర్స్! ఆడే దానిని చూడటం, చూసేదానిని ఆడటం.!

ఆటలు ఆడి ఆనందించాలి,నాటకాలు చూసి ఆనందించాలి. కాని మనమేం చేస్తున్నాం? దీనికి రివర్స్ లో ఆటలుని చూసి ఆనందిస్తున్నాం.ముఖ్యంగా క్రికెట్ ఆట.ఇది మన దేశానికి పట్టిన మహమ్మారి అని చెప్పక తప్పదు. ఆబివ్రుద్ది చెందిన ఏ దేశం లోను  దీని ఊసే లేదు.ఆంగ్లేయుల పుణ్యమాని,వారి పిచ్చి మనకి పట్టుకుని,చివరకు దాని పిచ్చిలో మనముండిపోయాం. ఎన్ని పని గంటలు దీని పిచ్చి  వల్ల, నాశనమవుతున్నాయో  తలుచుకుంటే  ఈ జాతి బవిష్యతు గురించి ఆలొచించే వారికి బాద కలగక మానదు. ఆఫ్ట్రాల్ మనకంటే చాలా చిన్న దేశాలతో పోటిపడి, అప్పుడప్పుడు గెలుస్తూ,అదేదో ఘనకార్యం చేసినట్టు దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటూ,అసలు సమస్యలు మీద యువతకు అవగాహన లేకుండా చేస్తూ, పందగ చేసుకుంటుంటే ఎవరికి ఏమి చెప్పలేని స్తితిలో ఈ దేశ మేదావి వర్గం ఉంది.ఈరాష్ట్రంలో తాగుడు వ్యాపారమైనట్టు, దేశం లో  ఈ క్రీడ ఒక పెద్ద వ్యాపార మయింది.   ఒలంపిక్స్ లో ఏమి గెలువలేక,జాతి పరువు అంతర్జాతీయ మైదానాలలో తొక్కి పారేసి ముకాలు వేలాడేసుకు వచ్చే మన క్రీడాకారుల్ని చూస్తున్నపుడు, కలిగే బాద ముందు వేయి సార్లు పాకిస్తాన్ మీద క్రికెట్లో గెలిచినఆనందం దిగదుడుపే , అన్నది మన క్రీడా లోకం యెం

ఆలి కోసం కులం చెడ్డా, మిగిలింది ఎగతాళే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2982.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

పాదాల వంక కాక, పయ్యెదల వంక చూడమని మగాళ్లకు సలహా ఇస్తున్నారా!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7232.html (లింక్ మీద క్లిక్ చెయ్యండి),

కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_9.html (లింక్ మీద క్లిక్ చెయ్యండి )

పాదాల వంక కాక, పయ్యెదల వంక చూడమని మగాళ్లకు సలహా ఇస్తున్నారా!

Image
                                                                               అసలు ఈ దేవుళ్లని తిట్టే వాళ్లకు మతి ఎక్కడ తప్పుతుందో అర్థం కావటం లేదు.మొన్న రాముడు మంచి భర్త కాదని నోరు పారేసుకున్న రామ జెటల్మాని లక్ష్మణుడిని కూడా వదలి పెట్టలేదు.  లక్ష్మణుడు తన వదిన అయిన సీతమ్మను ఎప్పుడు తల పైకెత్తి చూడ లేదని,ఎల్లప్పుడు ఆమే పాదాల వంకే చూసేవాదని ఇదంతా చూస్తుంటే అతనిని మనసులో ఏదొ ఉందన్న అర్థం వచ్చేటట్లు మాట్లాడాడు.అసలు ఈ రకమైన వ్యాఖ్యానాల వల్ల ఆయన మగాళ్లకు ఏమని సూచిస్తున్నాడొ అర్థం అవుతుందా?.తమ కంటే పెద్దవారైన స్త్రీల పట్ల గౌరవం చూపటం మర్యాదగా భావించిన లక్ష్మణుడు ఆ విదంగా చూస్తుందవచ్చు. అది చాలా ఉన్నతమైన పనే కదా! దానిని ఆక్షేపించవలసినదేముంది?   దీనిని బట్టి మన కర్థ మయ్యేది ఒకటే, "పూజ్య  స్త్రీలను పాదాల వంక చూడకుండా, పయ్యెదల వంక చూడటమే మగాళ్ల లక్షణమనిని" ఆ వ్రుద్ద జెటల్మాని సలహా! ఆ మద్య ఎక్కడో చూసాను,ఒక పత్రికలో వచ్చిన దానిని,స్త్రీల అనచ్చాదిత పయ్యేదను చూస్తే పురుషులకు ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిఫిక్ గా రుజువైందట! అందుకే కొన్ని సమాజాల్లో స్త్రీలు రవికలు దరించే సాంప్రదాయం లేదని!

కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!

Image
                                                                    హిందూ జీవన విదానం మీద దాడి చెయ్యడం వెనుక,  ఒక పద్దతి ప్రకారం కుట్ర జరుగుతుందా అనిపిస్తుంది.లేకపొతే ఏమిటి చెప్పండి,స్త్రీ పురుషుల సంబందం గురించి మాటాడవయా జెటల్మాని అంటే సీతకు రాముడు కరక్ట్ కాదంటావా!  అసలు ఒక భర్త మంచివాడా కాదా అని నిర్ణయించాల్సింది ఎవరు?కేవలం బార్య మాత్రమే.అంతే కాని ఎదురింటి ఎల్లయ్యకో,పొరుగింటి పుల్లమ్మకో ఆ అధికారం లేదు. ఉదాహరనకు బార్యా భర్తలు ఉన్నారనుకుందాం.పొరపాటునో గ్రహపాటునో,భర్తకు రోజు బార్యను నాలుగు దెబ్బలు కొట్టందే నిద్ర పట్టన్ని అలవాటు అయిందనుకోండి.అలాగే బార్య కూడ ఆ విదంగా దెబ్బలు తినందే నిద్ర పట్టన్ని అలవాటు అయిందనుకోండి.వారివురు ఎటువంటి కలతలు లేకుండా కాపురం చేస్తూ, జీవితాన్ని హాయిగా(వాళ్ల ద్రుష్టిలో) గడుపుతుంటే,మనం ఆ భర్తని మంచి భర్త కాడని సర్టిఫై చెయ్యగలమా?అతని ప్రవర్తన సమాజం ద్రుష్టిలో విపరీతమైనదిగా ఉన్నప్పటికి బార్య ద్రుష్టిలో అలవాటుపడ్డ హింసాఆనందం. ఇటువంటి వారి విషయంలోనే కొంతమంది పెద్దలు జ్యొక్యం చేసుకుని బార్య చేతనే తిట్లు తిన్న సందర్బాలు స్వయంగా చూసాను.అందుకే అంటారు "బార్యా

"బెత్లేహాం" లో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తా?!,మన రాష్ట్రం లో హిందూ సంస్దల నియంత్రణాధిపతి!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6157.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

ఆలయాల్లో రాజకీయ అవినీతికి పరాకాష్టాయే, మహిళా అసిస్టెంట్ కమీషనర్ ఆత్మహత్య!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_857.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మహిళా అసిస్టెంట్ కమీషనర్ ఆత్మహత్య! ఆలయాల్లో రాజకీయ అవినీతికి పరాకాష్టా.

                                                 ఆమే ఒక నిజాయతి గల అధికారిణి. పేరు క్రిష్ణవేణి. వయస్సు 29. అసిస్టెంట్ కమీషనర్ గా హోదా గల ఆమే గుంటూరు నగరంలోని మూడు దేవాలయాలకు కార్య నిర్వహణాదికారిగా పనిచెసేది.సదరు దేవాలాయాల్లో   రాజకీయ పక్షానికి చెందిన ధర్మ కర్తలు,వారి కనుసన్నలలో నడిచే ఉద్యోగ గణాలు బాగా అవి నీతికి పాల్పడుతూ దేవాలయాల సొమ్మును దిగమ్రింగేవారు. పాపం క్రిష్ణవేణి గారు వచ్చాక వీరి ఆటలు సాగక, ఆమేను డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసారు.కాని ఆమే లొంగలేదు. నిజాయతీగా వ్యవహరించి సుమారు ఇరవై లక్షలు దాక దేవాలయాల సొమ్ము కాపాడగలిగింది.అంతే! ఆమే మీద సదరు రాజకీయ ధర్మకర్తలు,అవినీతి అధికారుల ఒత్తిడి పెరిగింది.ఆమేను నానా విదాలా హింసించారు అని,అనేక రకాలుగా బెదిరించారు అని ఆమే రాసిన డైరీ ద్వారా తెలిసింది. చివరకు ఆమే మీదా యస్.సి.యస్.టి యాక్ట్ క్రింద కేస్ బనాయిస్తామని బెదిరించే సరికి పాపం ఆ సంఘర్షనను తట్టుకోలేక హైదరాబాద్ తన ఇంటికి వెళ్ళి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.త్వరలో జడ్జి గా వెళ్దామనుకున్న ఒక నిజాయతి అదికారిణి ఆశలు తానే ఆసువులు బాసింది.  ఇదంతా పది రోజుల క్రితం జరిగిన సంఘటన.ఈ అవినీతి ర

"బెత్లేహాం" లో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి,మన రాష్ట్రం లో హిందూ సంస్దల నియంత్రణాధిపతి!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6157.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు,ఓడ ఎక్కినట్టు!...

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6242.html ( పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు,ఓడ ఎక్కినట్టు!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6242.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

ప్రక్రుతి కన్నెర్ర చేస్తే,ఆంద్రా అయినా, అమెరికా అయినా ఒకటే.

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7891.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

ప్రక్రుతి కన్నెర్ర చేస్తే,ఆంద్రా అయినా, అమెరికా అయినా ఒకటే.

Image
                                                                         మనుషులకు, ఇతర జంతుకోటికి ఒకటే బేదం,అది జ్ణానం. ఈ ఒక్క జ్ణానమే మనిషి తను సర్వ శక్తి మంతుడు అనే బావం కలగజేసి తను సాదించిన అట్టి శాస్త్ర జ్ణానం తో చివరకు ప్రక్రుతినే జయించగలను అనే స్తితికి వచ్చాడు.తాను ఎంత గొప్పవాడైనప్పటికి, స్రుష్తి కర్తను కానని,తాను స్రుష్టిలో అన్నిటితో పాటు బాగమేనని మనిషి గ్రహించి ప్రక్రుతికి అనుకూలంగా నడుచుకోవడం ఇటు మనిషికి అటు తక్కిన జీవకోటికి ఉత్తమం.  ఎంత జ్ణానం కలిగి ఉన్నామన్నది కాదు,ఏం చేస్తే ప్రక్రుతి మాత కరుణ కలిగి హాయిగా జీవిస్తాం అనే దిశగా మన చర్యలు ఉండాలి. ఉదాహరణకు ఈ ప్రక్రుతి వైపరీత్యాలకు "గ్లోబల్ వార్మింగ్"కారణమని తెలిసిన మనీషి దాని నివారణకు చర్యలు తీసుకునే పరిస్తితి లేక పోవడం విచారకరం. ఒక వేళ ఇదే పరిశ్తితి కొనసాగితే పేదో ఒక రొజు ప్రక్రుతి విలయ తాండవం చెయ్యడం ఖాయం.అప్పుడు ఈ సో కాల్డ్ సైన్స్ పరీజ్నాం మనిషిని రక్షింలేక పోవచ్చు,ఆఫ్ట్రాల్ చిన్న "శాండి,నీలం" లకే అల్లడి తల్లడవుతున్న మనం ఆ ప్రళయాన్ని నిరోదించగలమా? అందుకే ప్రక్రుతిని అనుసరించడం మనిషికి శ్రేయశ్కరం.

ఈ దేశంలో దేవుడు,సైతాన్ లే హీరో,విలన్లు.ప్రజలెప్పుడూ ప్రేక్షకులే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2447.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

ఈ దేశంలో దేవుడు,సైతాన్ లే హీరో,విలన్లు.ప్రజలెప్పుడూ ప్రేక్షకులే!

                                                                మనం పాత సినిమాలు చూస్తే,అందులో మౌలికంగా కథ ఒకే పద్దతిలో ఉంటుంది.సినీమా మొదట్నుంచి విలన్ దే పై చెయిగా ఉంటుంది.అన్ని తప్పుడు పనులు చేసే విలన్ చాల రిచ్ గా ఉంటాడు.హీరో బాగ కష్ట పడి విలన్ అవినీతి పనుల్ని ఎండ గడుతూ,చాలా బాదలు పడుతుంటాదు. ప్రజలకు పట్టని వారి సమస్యలను(పాపం వారికి విలన్ అంటే భయం కాబట్టి)తనే నెట్టి మీద వేసుకుని తెగ ఇబ్బందులు పడుతుంటాదు. అన్నిటి కంటె విచిత్రమైన సీన్ ఏమిటంటే, అవినీతి పరుడైన విలన్ గాంగ్ ని హీరో ఒక్కడే పబ్లిక్ గా ఎదుర్కొని ఫైట్ చేస్తూ ఉంటే చ్ట్టూ చేరిన జనం చోద్యం చూస్తూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కడంటే ఒక్కడు వచ్చి, హీరోకి సహాయంగా నిలవరు. ఈ విదంగా అన్ని బాదలు పడ్డ హీరో అంతా కోల్పొయి, చివరకు ఎలాగోలా విలన్ తో లాస్ట్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు పోలిసులు వచ్చి విలన్ని పట్టుకెళతారు.అందరు హేరో ని అబినందిస్తుండగా శుభం కార్డు పడుద్ది.  ఈ కథంతా ఎందుకు చెపుతున్నామంటే, ప్రస్తుతం మన దేశంలొ జరుగుతున్న పరిణామాలు పాత సినిమా నే తలపిస్తున్నాయి.పాపం, మన దేశంలో రాజకీయలు వ్యాపార మయమై, అవినీతి సైతాన్ను  ఎదిరిస్తే

స్వదేశి అమ్మలకు, విదేశి కొడుకులు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1355.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

"ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"!

                                "ఇండియా"! "ఇచ్చట అమ్మ కడుపులు అద్దెకు దొరుకును"! మానవుడు తను సాదించిన సైన్స్  పరిజ్ణానాభివ్రుద్ది వల్ల స్త్రీలు తమ అమ్మతనాన్ని అమ్ముకునే(అద్దెకు ఇచ్చె). స్తాయికి ఎదిగారు. ఒక అంచనా ప్రకారం యేటా మన దేశంలో "మెడికల్ టూరిజం" పేరిట సుమారు 2.3 బిలియన్ డాలర్ల వ్యాపారం ఈ "అద్దె కడుపుల" పరిశ్రమ ద్వార నదుస్తుందంటే పరిస్తితి ఏ విదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్యంగా విదేశి దంపతులు ఇక్కడ చౌకగా దొరుకుతున్న అమ్మల (వారి కడుపుల)’ పట్ల ఆకర్షితులై, ఇక్కడకు వచ్చి తమ సంతాన హీన దౌర్బాగ్యాన్ని భారత అమ్మ తనపు సౌబాగ్యంతో పండింప చేసుకుని, అద్దె గర్భంలో పెరిగిన తమ పిల్లల్తో ఆనందంగా వెళుతున్నారు.   అసలు దీనిలో ఉన్న ప్రక్రియ ఏమిటంటే,ఎవరైణా దంపతులు, తమకు అంటె బార్యకు పిల్లల్ను కనే తగిన శారిరక సామర్ద్యత లేనప్పుడు, వేరే స్త్రీ సహాయంతో తాము సంతానం పొందవచ్చు. అంటే బార్యా బర్తల ఆండాన్ని లాబ్రాటరీల్లో పలదీకరించి, దానిని వేరే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టి,9 నెలల పాటు వ్రుద్దిపరచి,ఆ అద్దె అమ్మ ద్వారా పిల్లల్ను జనియింపచేసి ఆ బిడ్డను అసలు పిండ ద

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి.)

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

నా ఇoటి కొస్తే డబ్బులిచే వాణ్నిగా అని ఈసడించావు.అదేమని అడగడానికి వెళితే దెబ్బలు కొట్టి పంపించావు. అంతేనా! సిటీ లో ఎక్కడా తిరగలేరు కబడ్దార్ అని బెదిరించను బెదిరించావు. మళ్ళి తెల్లారే సరికి మానవ హక్కుల కమీషన్ వారి వద్దకు వెళ్లి నీ మీద దాడి జరిగింది న్యాయం చెయ్యమంటవా!? కలెక్షన్ కింగ్ బిడ్డా!మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !   సాదార్ణంగా ఏదైనా చిత్రంలో తమ మనో బావాలు దెబ్బ తిన్నాయని ఎవరినా అబ్యంతరం చెప్పినప్పూడు, ఆ చిత్ర నిర్మాత ,దర్శకులు వెంటనే స్పందించి,అభ్యంతరకర సీన్లు తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడం రివాజు. ఈ సత్సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి,  అబ్యంతరమ్ చెప్పే వాళ్ళని విరగతన్ని(టీ.వి. సీన్లు చూడండి),బెదిరించి,పైపెచ్చు వారి మీదే కేసులు పెట్టడం ఏమైనా బాగుందా భక్తవస్తలం గారు?   ఇంతకి ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా అయితే  ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html మీద క్లిక్ చెయ్యండి మీకే తెలుస్తుంది. 

హిందూ దేవుళ్లని రోడ్ల మీద పరిగెత్తిస్తున్న,ఈ భంభోళ్ల జంభలు హిందువులా?

http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)