మహిళా అసిస్టెంట్ కమీషనర్ ఆత్మహత్య! ఆలయాల్లో రాజకీయ అవినీతికి పరాకాష్టా.



                                                 ఆమే ఒక నిజాయతి గల అధికారిణి. పేరు క్రిష్ణవేణి. వయస్సు 29. అసిస్టెంట్ కమీషనర్ గా హోదా గల ఆమే గుంటూరు నగరంలోని మూడు దేవాలయాలకు కార్య నిర్వహణాదికారిగా పనిచెసేది.సదరు దేవాలాయాల్లో   రాజకీయ పక్షానికి చెందిన ధర్మ కర్తలు,వారి కనుసన్నలలో నడిచే ఉద్యోగ గణాలు బాగా అవి నీతికి పాల్పడుతూ దేవాలయాల సొమ్మును దిగమ్రింగేవారు. పాపం క్రిష్ణవేణి గారు వచ్చాక వీరి ఆటలు సాగక, ఆమేను డబ్బుతో ప్రలోభపెట్టాలని చూసారు.కాని ఆమే లొంగలేదు. నిజాయతీగా వ్యవహరించి సుమారు ఇరవై లక్షలు దాక దేవాలయాల సొమ్ము కాపాడగలిగింది.అంతే! ఆమే మీద సదరు రాజకీయ ధర్మకర్తలు,అవినీతి అధికారుల ఒత్తిడి పెరిగింది.ఆమేను నానా విదాలా హింసించారు అని,అనేక రకాలుగా బెదిరించారు అని ఆమే రాసిన డైరీ ద్వారా తెలిసింది. చివరకు ఆమే మీదా యస్.సి.యస్.టి యాక్ట్ క్రింద కేస్ బనాయిస్తామని బెదిరించే సరికి పాపం ఆ సంఘర్షనను తట్టుకోలేక హైదరాబాద్ తన ఇంటికి వెళ్ళి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.త్వరలో జడ్జి గా వెళ్దామనుకున్న ఒక నిజాయతి అదికారిణి ఆశలు తానే ఆసువులు బాసింది.

 ఇదంతా పది రోజుల క్రితం జరిగిన సంఘటన.ఈ అవినీతి రాజకీయాలు హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటె హిందువులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం బావ్యం కాదు.భక్తి అంటే కేవలం గుడికి వెళ్లి పూజలు చేయటమే కాదు.ఆ గుడి ఆస్తులను అన్యాక్రాంతం చేసే వారి భరతం పట్టడం కూడ భక్తిని ప్రదర్శించడమే అవుతుంది.దీనంతకి కారణమయిన రాజకీయ నాయకుల పెత్తనం దేవాలయాలలో ఏ రూపంలో ఉన్నా నిరోదించేలా, అవసరమైన చర్యలు తీసుకోవాలని,  హిందూ మేదావులు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి.

   జై హిందూ!                                                                                        జై జై హిందూ!  


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.