Posts

Showing posts from May, 2016

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

Image
 "But look at her clothes…", "She deserved it!", "16 years old and already has a son…", "Apparently she was on drugs".                                    అది మనువు పుట్టని దేశం . మనుస్మృతి అంటే ఏమిటో తెలియని దేశం . ప్రపంచం లో ఉన్న క్యాదలిక్ గ్రూప్ క్రిస్టియన్ లలో సుమారు 64% మంది నివసిస్తుంది ఇక్కడే. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద దేశాలలో 5 వ స్తానం అటు భూబాగ పరంగా మాత్రమే కాక జనాభా రీత్యా కూడా ఆక్రమిస్తున్న దేశం.ప్రపంచం అంతటికి పెద్ద కాఫీ పంట ఉత్పత్తి దారు.  లాటిన్  అమెరికాలో ఉన్న ఈ  దేశం  పేరు బ్రెజిల్ . మరి అటువంటి ఆధునిక నాగరికత విలసిల్లుతున్న బ్రెజిల్ దేశం లో ఉన్న సుందర నగరమే రియో డి జేనిరో . సుందరమైన బీచ్ లకు మాత్రమే కాకుండా , ప్రపంచం లో కొత్త గా ప్రకటించిన  ఏడూ వింతలు లో ఒకటైన "ఏసు క్రీస్తు విగ్రహం" (36 మీటర్లు ) ఈ  నగరం లో  ఉన్న కొండ పైనే ఉంది. రేపు అగస్టు లో జరగనున్న ఒలంపిక్స్ గేమ్స్ కు ఆతిద్యం ఇస్తుంది ఈ  నగరమే.                                                                             Christ-the-redeemer 

భారతీయ సంస్క్రుతి వద్దు ,భాయ్ ఫ్రెండ్ సంస్రుతే ముద్దు ! అన్నవారందరు సిగ్గుపడాల్సిన విషయం ఇది! చూడండి

Image
                                                                        మా సంస్క్రుతి మా ఇష్టం. మా ఇష్టం వచ్చిన డ్రెస్ వేస్తాం, మా ఇష్టం వచ్చిన వారిని బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటాం, అవసరమైతే కౌగలించుకుంటాం  అని బరి తెగించి బజారున పడి భారతీయ సంస్కృతిని గేలి చేస్తున్న ఓ విదేశీ సంస్క్రుతి సమర్దకులారా ! ఇప్పుడేమoటారు? ఈ  విషయం విని ఓదార్పు కోసం మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు ? మీ బాయి ప్రెండ్ ల గుండెల మీదనా , లేక కుటుంబ సబ్యుల గుండెల మీదనా ?   అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, భారతీయ సమాజంలోని కొన్ని వర్గాల మీద కోపంతో , కన్ను మిన్ను కానక , " భారతీయ సంస్క్రుతి వద్దు !విదేశి సంస్కృతే నాగరికతకు హద్దు! అంటూ ఆడపిల్లల్ని రెచ్చగొట్టి , వారిని బాయిప్రెండ్ ల వెంట తిరగమని ప్రోత్సాహించే సో కాల్డ్ అభ్యుదయ వాదులు ఇప్పుడేమంటారు? కొంచం జాగర్తగా ఉండండి అమ్మా , అని అనడం తప్పా? ప్లే కార్డులు పట్టుకుని మా ఇష్టం మాది అని రోడ్ల మీదకు వస్తారా?యువతీ యువకుల్ని స్వేచ్చ పేరుతో  రెచ్చగొట్టెది మీరే , మీ దుర్నీతి వలన తిరిగి ఆడపిల్లలు అత్యాచారాలకు గురై ఏడుస్తుంటే "రేపిస్టుల సంస్క్రుతి  " అని  భా

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

Image
                                                                                               ఎంత మోడరన్ కుటుంబాలు అయినా ఆలు మగలు అంటే , ఆలు మగలే! భారతీయ స్త్రీ దేనినైనా పంచుకుంటుంది కాని తన భర్త ప్రేమని వేరే స్త్రీతో మాత్రం పంచుకోవడానికి ససేమిరా ఇష్టపడదని రుజువు చేసింది ఒక మోడరన్ వదువు!                 మొన్న గురువారం ఆలీగర్ లో ఒక పెండ్లి జరిగింది . ఇరువైపు కుటుంబాలు వెల్ ఎద్యుకేటేద్ మరియు కలిగిన కుటుంబాలే . అటువంటి కుటుంబాలకు చెందిన అమ్మాయి , అబ్బాయిలు సోషల్ మీడియా ద్వారా పరిచయమై , వారి పరిచయం ప్రేమతోనే సరిపెట్టుకోకుండా , పెద్దల అనుమతితో పెండ్లి వరకూ తీసుకు వచ్చారు . అంత వరకు బాగానే ఉంది .                          అయితే సదరు వరుడుకీ ఒక అన్న , అ అన్నకి ఒక బార్యా ఉన్నారు . వదిన గారు యమ మోడ్రన్ అనుకుంటా , పెండ్లి పందిరిలో రాకుమారుడిలా వెలిగిపోతున్న ముద్దుల మరిదిని చూసి అసలు తట్టుకోలేక , అమాంతం అందరు చూస్తుండగా మరిదిని ముద్దు పెట్టుకోవడమే కాకుండా , అతని తో  డాన్స్ డయాస్ మీద చిందులేసింది . ఇది చూసిన సోషల్ మీడియా కొత్త పెళ్ళానికి చిర్రెత్తుకొచ్చింది. అంతే! నవ దంపతుల మద్య మాటా , మ

పద్దతులు ఫారెన్ వైనా ,బుద్దులు ఇండియావే కాబట్టి , భాయి ప్రెండ్స్ అగరు !బయట "రేప్" లూ ఆగవు!

Image
                                                                                                          హైదరాబాద్ ! అత్యంత వేగంగా అభివృద్ధి చెందినా , చెందుతున్న నగరం! అభివృద్ధి వేగంగా జరుగుతుంది కాబట్టి , నేరాలూ  ఎక్కువ అవుతున్నాయి కాబట్టి , పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడానికి బయపడుతున్నాయి అట. ముఖ్యంగా అమ్మాయిల మీద అత్యాచారాలు విషయంలో హైదరాబాద్ చాలా ముందు ఉంది అట. ఇలా అయితే కార్పోరేట్ సంస్తలు కి చాలా ఇబ్బంది అని పెట్టుబడి దారులు స్పష్టం చేయడం వలన తెలంగాణా ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి "హైదరాబాద్ పోలిస్ " ను బలోపేతం చేసారు . వారికి ఆదునిక ఆయుదాలు , ఆదునిక వాహనాలు ,కోట్లు వెచ్చించి మరీ సమకూర్చారు . అయినా ఆడవారి మీద అత్య్చారాలు ఆగలేదు సరి కదా , ఈ మద్య మరీ ఎక్కువ అయి పోయాయి . కారణం ?                         ఆదునిక ఆయుదాలు , ఆదునిక వాహనాలు,అనేవి  రేపిస్ట్ లను అరెస్ట్ చెయ్యడానికి , కేసులు పెట్టడానికి పనికి వస్తాయి కాని , సిటీ అవుట్ స్కర్ట్ ల్లో , అడవుల్లో  జరిగే రేప్ లను అరికట్టడానికి ఎంతవరకు ఉపయోగ పడతాయి . దీని బదులు " లవర్స్ పార్క్స్" అనే వా

చీ..చీ..ఇంత బరి తెగించిన బార్యలు ఉంటారా!?

Image
                                                                                                                                స్తీ అని కాదు, పురుషుడు అని కాదు, ఎవరికైన నియంత్రణ లేక పోతే వారు ఎటువంటి నీచాలకు ఒడిగడతారో ఈ ఉదంతం తెలియ చేస్తుంది.   సాక్షాతు మన రాష్ట్రంలోనే, కాకినాడలో జరిగిన ఈ నీచ దుష్క్రుత్యం మనిషి అనే వాడిని తలవంచుకునేలా చేస్తుంది. ఆమె ఒక బార్య అట. పెండ్లికి ముందే ప్రియుడు ఉన్న మహా ఇల్లాలు. పెల్లి అయిన వారిద్దరి మద్య ఉన్న అమరప్రేమ మాసి పోలెదు. చాటు మాటుగా తన భర్తకు తెలియకుండా ప్రియుడితో అక్రమ సంబందం కొన సాగిస్తుంది. అలా చాటు మాటుగా చాలా కాలం సాగించిన ఆమేలోని "మగత్రుష్ట్ణ" తీరలేదు కాబోలు ఏకంగా మొగుడినే లేపేస్తే పోలా అనుకుందట!.   తాపీ మేస్త్రి అయిన మొగుడు ఎంతో మందికి ఇళ్లు కట్టి పెట్టాడు కాని, తన ఇల్లు కూలుస్తున్న వారిని కనిపెట్టలేక పోయాడు పాపం. మొగుడిని కడతేరుద్దామనుకున్న ఆ ఆడది, భర్తకి నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిందట! అతను మత్తుగా నిద్రపోయాక ప్రియుడిని రా రమ్మని పిలిచిందట. అతను వచ్చాక నైలాన్ తాడుతో మెడకు ఉరి బిగించి  భర్తను చంపారట! అంతటితో ఆ ప్రియుడు

పదేళ్ళకే కొడుకు చేతికి "సెల్" ఇస్తే , పాతికేళ్ళు వచ్చేసరికి వాడి ఒంట్లో ఏ "సెల్స్ " పనిచేయవట!

Image
                                                                                                            ముద్దు మురిపెం కోసం , డాబు దర్పం కోసం, లేక పిల్లలకి ఏది మంచి, ఏది చెడు అనేది నిర్ణయించడం లో నిర్లక్ష్య వైఖరితో, చాలా మంది తల్లితండ్రులు పిల్లలను సెల్ వాడకం కు అలవాటు పడేలా చేస్తున్నారు. "ఏమండి , నాకు ఇంతవరకు సెల్ పోన్ లో ఎర్ర బటన్, ఆకుపచ్చ బటన్ నొక్కడం తప్పా ఏమితెలియదండి, కానీ మావాడు అయితే ఏకంగా అన్నీ విప్పదీసి మరీ తగిలిస్తాడు తెలుసా! ,అని తన పదేళ్ళ కొడుకుకు సెల్ టెక్నాలజీ పట్ల ఉన్న అవగాహనకు తెగ మురిసి పోతుంటారు అమాయక , అజ్ఞాన చక్రవర్తులైన తల్లి తంద్రులు.    పిల్లలలో 21 వ సంవత్సరం వచ్చే దాక అవయవ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. మెదడు లోని సంక్లిష్ట బాగాలు 21 వ సంవత్సరం వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటాయట. అంటే అప్పట్టి దాక వారి వంట్లోని కణ విభజన కొనసాగుతోనే ఉంటుందన మాట. మరి ఇటువంటి దశలో వారి ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ వస్తువుకైన, వారిని దూరంగా ఉంచడం వారి బాగోగులు చూసే తల్లి తండ్రులు బాద్యత. మన సమాజం లోని దౌర్బాగ్యం ఏమిటో కానీ , వ్యక్తులు ఆడంబరాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ఇతర ఇంప

మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!

Image
                                                                               మేము దుస్తులు ఎలా దరించాలో చెప్పోద్దు, వాళ్లను రేప్ చెయ్యొద్దని మాత్రమే చెప్పండి!  ఈ స్లోగన్ మొన్న డిల్లీ  రేప్ ఘటన కు నిరసనగా గళమెత్తిన వేలాది మంది ఆడపిల్లల అభిప్రాయం. వారు ఈ స్లోగన్ ని ప్రత్యెకంగా ప్లకార్డుల మీద ప్రదర్శిస్తూ తమ నిరసనను జాతికి తెలియ చేసారు. నిజమే కట్టు బొట్టు విషయం లో స్త్రీలకు స్వేచ్చ ఉంది. కాని ప్రాశ్చాత్య నాగరికత మోజులో కొంత విబ్బిన్న దోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పాత మద్య సంది దశలో ఉన్నాం. మన ఇండ్లల్లో స్త్రీలు మన పిల్లల్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పి కొంత కట్టడి చేస్తారు. అది స్త్రీలే అంటే, తల్లి,లేక ఇతర కుటుంబ సభ్యులు నేర్పుతారు. కేవలం వస్త్ర దారణ వళ్ల రేప్ లు జరుగుతున్నయి అనుకోవడం తప్పే అవుతుంది.ఇది కేవలం డిల్లి అమ్మాయిలు వస్త్ర దారణ గురించి కాకుండా తమ ప్రైవేట్ లైఫ్ విషయం లో ఎవరూ జ్యొక్యం చేసుకోవద్దని, హెచ్చరిస్తున్నారు. ఇది కొంత నేటి యువ తరం వాస్తవ పరిస్తితులను అర్థం చేసుకోలేని తన్నాన్ని. సూచిస్తుంది. అసలు  నేటి యువతరం లో

ఈ లేచిపోయిన "వాట్సాప్ రాజేశ్వరి " కేసులో వాచిపోయింది ఎవరికీ? ??

Image
                                                                              వారం రోజుల క్రితం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో ఒక వివాహిత గుడికి వెళ్లి వస్తాను అని భర్తకు చెప్పి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె ఎంతకూ తిరిగిరాకపోయే సరికి , కంగారుతో భర్త అక్కడా , ఇక్కడా వెతికి నా ప్రయోజనం లేక పోయేసరికి, పోలీసులను ఆశ్రయిస్తే వారు  మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఎంక్యైరి మొదలుపెట్టారు. అ ఎంక్యరి లో ఆమెకు , హైదరాబాద్ లో సెటిల్ అయిన ఒక బిహారి తో వాట్సాప్ పరిచయం ఉందని తేలింది అట . వాట్సాప్ ప్రెండ్షిప్ ద్వారా సదరు బీహారీ , ఆ వివాహిత పోటోలు తో సహా ఎన్నో సందేశాలు షేర్ చేసుకున్నారట. దానితో అనుమానం ఆ బిహారి మీదకు వెళ్ళడం సహజం.      ఇలా పోలిస్ విచారణ సాగుతున్న తరుణంలో , వివాహిత భర్త గారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో బందితురాలి గా ఉన్న తన బార్య పోటో తో పాటు ఒక సందేశం కూడా ఉందట. అందులో అతని భార్యను కిడ్నాప్ చేసామని , 3 లక్షలు ఇస్తే వదలి పెడతామని , లేకుంటే చిత్రహింసలు పెట్టి ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముతామని ఉందట. దానితో కంగారు పడిన భర్త , తన వద్ద 3 లక్షలు లేవని , కొంత సొమ్మును కిడ్నాపర

ఎనబై ఏండ్ల "తాత" ఏమి చేస్తాడులే అని ఇంట్లోకి రానిస్తే , "మగబుద్ది" చూపించి 15 యేండ్ల అమ్మాయిని "అమ్మ " ను చేసాడట !

Image
                                                                      ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా       స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని  ఆతను చూచే చూపు ద్వారా లేక తన ఒంటిని తాకే విదానం ద్వారా

కట్టుకున్న మొగుడిని కడతేర్చి , కట్టుకున్న ఇంట్లోనే పాతిపెట్టి, ఇల్లు అమ్మి సొమ్ము చేసుకున్న " ఇల్లాలు వర్ష "

Image
                                                                                                                                                       భార్యా భర్తల మద్య ఉండె బందం పేరు నమ్మకం . తాము ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నాం అనే నమ్మకం తో తమ మద్య ఉన్న అనురాగ బందాన్ని ద్రుడపర్చుకుంటూ , సంసారం అనే బండికి రెండు చక్రాలుగా మారి ఒక తరం నుండి మరొక తరం కి కుటుంబం ని చేర్చే వారే బార్యా బర్తలు. మరి అటువంటి భార్యా భర్తల మద్య ఆ నమ్మకం అనేది సడలితే ఆ బందం కుప్పకూలి పోతుంది , అనుమానం వలన భర్తలు , అక్రమసంబందం వలన స్త్రీలు తమ జీవిత బాగ స్వాములు పట్ల కిరాతకులుగా మారుతున్నారు  అని చెప్పే ఉదాహరణలు ఈ  సమాజం లో ఇటివల ఎక్కువైనవి. నేరాలు  చేస్తున్న వారిలో స్త్రీ పురుషులు ఇరువురూ ఉన్నారు. కాని గృహహింస పేరిట స్త్రీల మీద జరుగుతున్న ఆకృత్యాలకు లభిస్తున్నంత ప్రచారం పురుషుల పట్ల స్త్రీలు చేసేవాటికి లభించడం లేదు. దానికి కారణం మన సమాజం అనాదిగా పురుష స్వామ్యం గా ఉండడం, మీడియా , పత్రికలూ స్త్రీ వాదానికి ఇచ్చిన ప్రాముఖ్యత , సమవాదానికి ఇవ్వకపోవడం.               మొన్నీ మద్య ఒక కానిస్టేబులు తన భార్యను అతి

భారతీయ సంస్కృతిని బజారు కీడ్చిన "వైజాగ్ నిర్భయ " కేసు ?

Image
                                                                              ఈ దేశం లో సంచలనాలు సృష్టించిన నిర్భయ కేసుల్లో ఒకే ఒక విషయం కామన్ గా ఉంటుంది . అదే "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ సంస్క్రుతి ". గర్ల్ ప్రెండ్ ను వేంటేసుకు తిరిగే బాయ్ ప్రెండ్ లకేమో తెలుగు సినిమా హీరోలాగా వంద మందిని ఒంటి చేత్తో విరగదీసే బలం ఉండి చావదాయే! పోని బాయ్ ప్రెండ్ లతో ఉండే గర్ల్ ప్రెండ్ లని చూసి ,'వారి మానాన వారినొదిలెదాం . బాయ్ ప్రెండ్ లతో ఒంటరిగా తిరగడం వారి ప్రాదమిక హక్కు ,ఆ హక్కును గౌరవించడం మన బాద్యత ', అనే బుద్ది జ్ఞానం రోడ్ల మీద తిరిగే ఈ 'మగ జంతువు ' లకు లేకుండా పోయే ! "ఈ సమాజంలో కొంత మంది మగాళ్ళ బుద్ది ఇది, కాబట్టి స్త్రీలు కొంచం జాగర్తగా ఉంటె వారికి ఎదురయ్యే ప్రమాదాలు తప్పించుకోవచ్చు" ,అని ఎవరైనా చెపితే , వారు చాందసులు , మను వాదులు, హిందూ సంస్క్రుతి పరిరక్షకులు, స్త్రీ అభివృద్ధి  నిరోదకులు , ఇలా అనేక టాగ్స్ వారికి తగిలించేసి , విదేశి సంస్క్రుతి పరిరక్షణ కోసం కంఖణమ్ కట్టుకున్న వారు నిందలేసి అనందిస్తుంటారు .   ఏ స్త్రీ నైనా ,చివరకు వేశ్యనైనా సరే ఆమ

హోమంలో "నాగేంద్ర స్వామీ" సాక్షాత్కార అద్బుతం!

Image
                                                                                                                                     గార్లవడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్తానంలో బ్రహ్మోత్సవాలు ది25-05-2013   తేదిన ప్రారంభమై,ది 29-05-2013    తేదితో ముగిసాయి. ఆ రోజు29-05-2013 , చివరి రోజు కావటం , విశిష్టమైన "పూర్ణాహుతి" కార్యక్రమం ఉండటం చేత, మా కుటుంభ సబ్యులం అందరం తొందరగా ఇంటివద్ద పూజాదికాలు ముగించుకుని యజ్ణ వాటికకు వెళ్ళి కార్యక్రమాలు ప్రారంబిద్దామని అనుకున్నాం. మా ఆశ్రమం పక్కనే ఉన్న శ్రీ నాగేంద్రుని పుట్టలో పాలు పోసి, పూజలు నిర్వహించి వెలదామని, మా కుటుంబ సబ్యులు పట్టు పట్టడంతో నేనూ కాదనలేక సరేనన్నాను. ఆ రోజు తిది వారం కూడా చూచుకోకుండా సరే అనేశాను. కారణం మంచి సంకల్పం కలగడమే శుభ ఘడియలు అని నా ప్రగాడ విశ్వాసం.అందుకే కుటుంబ సబ్యుల కోరిక కాదన లేక పోయాను.    స్నానం చేసి పుట్టకు నీళ్లు పోసి, ఆ తర్వాత కుటుంబ సబ్యుల మందరం పూజ చేసి, పాలు పోసాము. మా ఇంటి ప్రక్కన ఉన్న ఆ పుట్ట గురించి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html మ

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

Image
                                                                                                            మానవ సంబందాలు అన్నీ ఆర్దిక సంబందాలే అంటారు కొంత మంది పెద్దలు . కాని పైకి అలా కొన్ని కనిపిస్తున్నా , మనిషిని  ఎమోషన్స్  ప్రబావపరచినంతగా డబ్బు ప్రబావ పరచ లేదు అని రుజువు చేసే  సంఘటనలు   ఎన్నో జరిగాయి . జరుగుతున్నాయి. వైవాహిక బందం లేకుండా  స్త్రీ , పురుషులు   సంబందం పెట్టుకున్నా , తమ మద్య ఉన్నది భార్యా భర్తల సంబందమే అని బావిస్తుంటారు. కాబట్టి తనతో సహజీవనం చేసే  పురుషుడు , తన స్వంత సంతానానికి కూడా  తండ్రి లాగే ఉండాలని , స్త్రీలు బావిస్తారు. పురుషులు కూదా అలాగే బావించాలి. కాని తనతో సహజీవనం చేస్తున్న స్త్రీ తోను, మరియు ఆమె కుమార్తె తోను ఒకరికి తెలియకుండా మరొకరితో ఏక కాలం లో సంబందం పెట్టుకుంటే , అది ఏదో ఒక రోజు ఆ తల్లి కూతుర్లకు  తెలిస్తే, ఏమి జరుగుతుంది? తల్లి అయినా చస్తుంది! కూతురు అయినా చస్తుంది! ఇద్దరూ ఉక్కు పిండాలైతే  ఆ పురుషుడి నైనా చంపుతారు. అదిగో అదే జరిగింది కర్నూల్ జిల్లాలో                                     కర్నూల్ లోని ప్రకాష్ నగర్ లో ఈశ్వరమ్మ అనే విధవరాలు తన కూతురు

తన పశువాంచ తీర్చలేదని పశువుల డాక్టర్ మీద ఆసిడ్ దాడి చేసిన ఆంటీ @45 !!

Image
                                          తనను ప్రేమించటం లేదనో , లేక ప్రేమించి  మరొకరిని పెండ్లి చేసుకుని మోసం చేసిందనో కారణాలు చేత ప్రియురాళ్ళ మీద యాసిడ్ పోసి చంపిన ,గాయపరచిన ప్రియుళ్ళు సంగతి తెలుసు. అందులో పేరు గాంచినవి శ్రీ లక్ష్మీ కేసు, వరంగల్ కేసు. ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్న  మ్రుగాళ్ళు వయో రీత్యా యువకులే . కాబట్టి వయసు వేడిలో ప్రియురాళ్ళ మీద తమకే పూర్తి హక్కులు ఉన్నాయి అనే "పోస్సేసివ్ నెస్" తో మృగాలుగా మారి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరకు వారికి మిగిలేది జైలు శిక్షలే. అయితే ఇలాంటి అక్కసు మారి పనులు చేయడం లో కేవలం పురుషులు మాత్రమే కాదు అవకాశం చిక్కితే  స్త్రీలు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయరు అని తెలిపే ఉదంతం ఇటివలే ఘజియాబాద్  లోని వైశాలి ఏరియాలో  లో జరిగింది. ఆ కద ఏమిటో చూద్దాం .   అమిత్ వర్మకు 28 యేండ్లు.ఉండేది వైశాలి లో.  చేసే పని పశు వైద్యం . దానిలో బాగంగా కుక్కలకు వైద్యం చేసే క్లినిక్ ని ఓపెన్ చేసి దానికి అనుబందంగా ఉన్న రూముల్లో ఉంటున్నాడు. . అంతకు ముందు మీరట్ లోఉన్న కబేలా కు అనుబందంగా ఉన్న పశు వైద్య శాలలో  లో పశువుల డాక్టర్ గా పని చేసే వాడు.  

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

Image
                                                                                         ఈ  మధ్య హిందూ జీవన విదానం లో అంతర్బాగమైన  మతాల మద్య , మతాచార్యుల మద్య చిచ్చు పెట్టి తద్వారా హిందూ ఇక్యతను దెబ్బ తీయాలని చూస్తున్నాయి హిందూ వ్యతిరేక విదేశి శక్తులు. అందులో బాగమే "సాయిబాబా దేవుడా" అని కొంతమంది "విగ్రహారాదన దోపిడీ దారుల కుట్ర" అని మరి కొంతమంది చేసే కుట్ర పూరిత కుహనా వాదాలు. సరే వాటి గురించి మరొక టపాలో ప్రస్తావించుకుందాం. ఇప్పుడు కొంచం ఎంటర్టైన్ మెంట్ కోసం 80 యేండ్లు పై బడిన ప్రముఖ స్త్రీ స్వేచ్చా మరియు విగ్రహ రాదన వ్యతిరేకులు అయిన "గులాం రబ్బాని" అనబడే మౌలానా గారి డాన్స్ చూదాం.     స్త్రీలు బయటకు వచ్చినప్పుడు   లేక పరపురుషులు  ముందు బురఖా ను దరించి రావడం తమ మతాచారం అని  రోజూ చెప్పే గులాం రబ్బాని గారు , ఒక బార్ డాన్సర్ డాన్స్ చేస్తుంటే చూసి తట్టుకోలేక నిగ్రహం కోల్పోయి ఎలా ఆ బార్ డాన్సర్ తో కలసి క్రిందపడి పొర్లుతున్నాడో చూడండీ . పాపం ఆ డాన్స్ వేసే అమ్మాయి తనపై డబ్బులు విసిరే రసికులను చేయి పట్టి లాగుతూ నేల మీద వాలిపోయి  నృత్యం చేస్తుంటే , మౌలానా గార

"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?

Image
                                                                          Maha Garuda Statue at Sri Lakshmi Narasimha Swamy Temple , Garlavoddu ఈ  మద్య కొందరు పని కట్టుకుని హిందూ జీవన విదానం లోని  "విగ్రహారాదన" మీద విగ్రహారాదకుల  తమ ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ప్రపంచంలోని  ఎడారిలో పుట్టిన ఎడారి మతాలూ , వారి ఆరాధన పద్దతులు మీద మక్కువ కలిగిన కొందరు , పచ్చని బారత భూమిలో ఉద్బవించిన మతాలు--శైవం, వైష్ణవం , శాక్తేయం, సాయిబాబీయమ్,శాక్తేయం--  కు సంబందించిన  ఆరాధన పద్దతులను తప్పు పడుతూ , విగ్రహారాదన అనేది జ్ఞానులు బగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగ పడదని, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానమార్గమైన "ఉపాసన మార్గం "ఒక్కటే కరెక్టు అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి వారు బోల్డన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవ్వన్నీ సహేతుకమైనవే అని అనిపిస్తుండడం వలన,  కొంత మంది ఆ ప్రబోదకుల మాయలో పడి డోలాయమాన స్తితిలో ఉన్నారు. మరి వారు చెప్పేది అలా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు విగ్రహారాదనకు వ్యతిరేకమని, అయన చెప్పబట్టే ఎడారి మతాల్లో విగ్రహారాదన లేకుండా పోయిందని , అందు

"బాడీ కెమిస్ట్రీ " కి బలి అయిపోయిన 9 వతరగతి ప్రేయసి,10వతరగతి ప్రియుడు !!

Image
                                                                                      తోటలు పెంచే రైతు చేసే తెలివిగల పని ఏమిటో తెలుసా? సరి అయిన సమయం లో కాకుండా ముందే తోట లో చెట్లు కాపుకు వస్తే వెంటనే వాటి పూత విరిచేసి కాపు కాయకుండా జాగర్త పడతాడు. ఆ చెట్లుకు  నిర్ణీత సమయం  తర్వాత వచ్చే కాపును మాత్రం బద్రంగా చూసుకుంటూ తన ఫల సాయాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అలా కాకుండా ప్రక్రుతి ధర్మమే కదా అని రెండేళ్ళ చెట్టుకే కాపు కాయనిస్తే వచ్చేవి  కుక్కమూతి పిందెలే. ఇదే సూత్రం మానసికంగా పరిణతి చెందకుండా కేవలం వయస్సు తెచ్చే వ్యామోహం లో పడి జీవితాలు నాశనం చేసుకునే అమ్మాయిలు , అబ్బాయిలకు వర్తిస్తుంది.                      తెలివిగల తల్లి తల్లితండ్రులు తమ బిడ్డలు కు యవ్వనపు చాయలు పొడసూపుతున్నప్పుడే చాలా జాగర్తగా ఉండాలి. అమ్మాయిలూ , అబ్బాయిలు కలిసి తిరగడం కామనేలే , వారి స్నేహాలకు అడ్డుకట్ట వేయడమంటే చాందస వాదాన్ని ప్రొస్తాహించినట్లే అని బావింఛి , మొదట్లో ఉదాసీనంగా  ఉండే తల్లి తండ్రులు , చివరకు తమ పిల్లల బవిష్యత్ నాశనానికి తామే కారకులవుతారు అని తెలిపే ఉదంతం మొన్న 14 వ తారీఖున ఉత్తరప్రదేశ్ లోని ఆగ్

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

Image
                                                                            ఆమె పేరు సుధా గుప్తా . వయస్సు 28 సంవత్సరాలు .ఆమె భర్త పేరు రమేష్ చంద్ర . వయసు 40 సంవత్సరాలు . డిల్లి ఎయిర్ పోర్స్ లో సార్జంట్ . వారికి 3 సంవత్సరాల పాప కూడా ఉంది . భార్యాభర్తలు మద్య వయో బేదం ఎక్కువ ఉండటం వలన కావచ్చు , మరి ఏ  ఇతర కారణం చేతనో సుధా గుప్తా , సంసారంలో అసంతృప్తి పిలవ్వసాగింది . దానికి తోడూ భర్త  తాగుడుకు బానిస కావడం ఆమెలోని అసంతృప్తి తారా స్తాయికి చేరింది . అలా రోజులు గడుస్తున్నాయి .                             సుధా గుప్త లెక్కల్లో దిట్ట . ఆమె పోస్ట్ గ్రాడ్యుషన్ లో టాపర్ గా ర్యాంకు సాదించింది . దానితో ఆమె ఒక ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ లో టిచర్ గా చేరింది . విద్యా పరంగా ఎంత బేలెన్స్ మైండ్ కలిగిఉన్నప్పటికీ , సెక్స్ పరంగా ఆమె సగటు స్త్రీ కంటే తక్కువ స్తాయి ఆలోచనలే కలిగి ఉండేది . దిని వలన సంసారం అంటే కేవలం సెక్స్ సుఖం అనుకుని , తను కోరుకున్న లైప్ ని భర్త వలన పొందడం అసాద్యం అనే నిర్ణయానికి వచ్చింది . దానితో అతడిని ఎలాగైనా తన దారి నుంచి అడ్డు తొలగిo చుకోవాలనుకుంది . దానికి ఒక బ్రహ్మాండ మైన పధకం రచ

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

Image
                                        నిన్న దమ్మున్న చానల్, దుమ్మురేపే చానల్ లో ఒక స్వామి గారి లీలలు ప్రసారం చేసారు. పాపం, చానల్ వారు ఊహించినట్లు అది బ్లాస్ట్ కాకపోవడానికి కారణాలు ఎన్నున్నా అవి మనకు అనవసరం. కాని వారు ప్రసారం చేసిన అంశాలలో మాత్రం ఒకటి ఆస్చ్యర్యం కలిగించింది.   ఒక స్వామీ వారు. చిన్నప్పుడు జులాయ్గా తిరిగినా పెద్దాయ్యకా, ఆయన ఒడ్డూ, పొడుగూ చూసి మూడు సినిమాలలో చాన్సులు ఇస్తే అవి కాస్తా ప్లాప్ అయ్యాయట. అంతే ఒక బ్రహ్మాండమైన నెట్వర్కుతో స్వామీజీ అవతారం ఎత్తితే కోట్లరూపాయసంపాదన అట. ఈయన గారిదగ్గరకు సంపన్న వర్ఘాల స్తీలు వచ్చే వారట. వారి సమస్య ఏమిటంటే , వారి కాపురాలు సజావుగా సాగడం లేదు కాబట్టి, వారి భర్తల మనసు మార్చేలా ఏదైనా పూజలు చెయ్యమని స్వామీ వారిని అడిగే వారట!.                                                                                                     దాన్కి సదరు స్వామ్ వారు "యోని పూజ" ఒక్కటే మార్గమని సెలవిస్తే అందుకు సరే అని చేయించేవారట ఆ కలిగిన కాంతలు. యోని పూజకు ముందు వారు ఒంటిమీద నూలుపోగు లేకుండా నగ్నంగా స్వామీవారి సమక్షంలో కాళీకా మాత వి