Posts

Showing posts with the label మోడ్రన్ స్త్రీ వాదం

ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !

Image
                                                                                   భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా  , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ  ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె  పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే  'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి '  అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం .                      పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్షణ విదానం స్త్రీలను అణచి వేసిందని ,అసలు స్త్రీకి గృహ వ్యవస్తే పెద్ద బందిఖానా అని బావిస్తున్న నేటి మోడ్రన్  స్త్రీ స్వేచ్చ వాదం స్త్రీలను ఇండ్ల తలుపు లు బద్దలు కొట్టుకుని  బయటి ప్రపంచం లోకి వచ్చేయాలని ప్రబోదిస్తుంది . అలా బయటకు రావడమే కాదు ,తనకు ఇష్టం వచ్చినట్లు విదంగా ఉండే స్వేచ్చ కూడా కావాలని కోరుతు

ఇద్దరు మొగుళ్ళని వదిలేసి , 14 యేండ్లు" మై చాయిస్ మహిళ " గా తిరిగిన ఇంద్రాణి , కన్నకూతురిని పరువు కోసం హత్య చేసిందా?

Image
                                                                                                                ఆమె పేరు ఇంద్రాణి ముఖర్జీయ . ముఖర్జీయా అనే ఇంటి పేరు ఆమెకు అధికారికంగా 3 వ  మొగుడైన పీటర్ ముకర్జియా వలన ప్రాప్తించిన ఘనత. సదరు పీటర్ ముఖర్జీయా టీవీ  రంగం లో గొప్ప పేరున్న స్టార్  టీవీ మాజీ సీఈఓ గారు. ఆయనకు ఈవిడ గారు అధికారిక  రెండవ బార్య. పీటర్ గారు జన్మతః ఇంగ్లాండ్ కు చెందిన వారు. ఆయనకు మొదటి బార్య వలన  ఇద్దరు కుమారులు . అందులో రెండవ కొడుకు తల్లితో కలసి డెహ్రాడున్ లో ఉంటున్నాడు అట. అతనికి పిన్ని అయిన ఇంద్రాణి కూతురితో లవ్ ఎఫైర్ ఉంది. ఇద్దరూ పెండ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారని సాక్షాత్తు పీటర్ ముఖర్జీయా గారే, ఇంద్రాణికి  మొదటి మొగుడు వలన కొడుక్కి చెప్పాడు అట. అటువంటి పరిస్తితుల్లో ఇంద్రాణి కూతురు షీనా బోరా 2012 హత్య గావించబడితే , ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బం లో ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు, ఇంద్రాణి యే తన కూతురిని చంపి శవాన్ని కాల్పించిదని చెప్పడం తో ఒక్క సారిగా సబ్య సమాజం ఉలిక్కి పడింది. అసలు ఇంద్రాణి వంటి పెద్దింటి మహిళ తన కూతురిని ఎందుకు చంపింది అంటే పర