Posts

Showing posts with the label వోల్వో బస్సులోఘోర ఘటన

కనీసం" ఎర్రబస్సులో " ఉన్న రక్షణ అవకాశం కోటి రూపాయల "వోల్వో బస్సులో " లేదన్న మాట !

                                                                    ఈ  రోజు  ఉదయం లేవగానే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న "జబ్బార్ ట్రావెల్స్ ' కి చెందిన వోల్వో బస్ మహబూబ్ నగర్ జిల్లా , పాలెం అనే గ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ, కల్వర్ట్ కు గుద్దుకుని 45 మంది సజీవ దహనమయ్యారని  తెలిసి మనసు అంతా బాదతో నిండి పోయింది .    అది కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్ అంటా .ఎ.సి. బస్ పూర్తిగా మూసి వేయబడి  ఒక్క డ్రైవర్ వద్ద డోర్ మాత్రమే ఉంటుంది. సాదారణ బస్సుల్లో మాదిరి మాన్యువల్   ఏమర్జెన్సీ డోర్ లు లాంటివి ఏమి ఉండవు అనుకుంటా . ఏందుకంటే రవణా శాఖ వారి ద్రుష్టిలోకోటి రూపాయల ఎ.సి. బస్సులకు ప్రమాదాలూ  జరుగవు అనుకుంటా! అందుకే దానికి కూడా  "అత్యవసర ద్వారం " ఉండాలి అనే నిబందన పెట్టడం మర్చి పోయి ఉంటారు. ఇక పోతే బస్ సీటింగ్ పరిమితి, 44 మాత్రమే. కానీ కడపటి వార్తలు అందే సమయానికి సజీవదహనమయిన వారే 45 మంది. డ్రైవర్ , క్లీనర్ తో కలిపి మొత్తం ఏడుగురు డ్రైవర్ సీటు దగ్గర ఉన్నసీట్  డోర్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారట. మెయిన్ డోర్ ఏమో ఆట