Posts

Showing posts from November, 2015

అమీర్ ఖాన్, భారతదేశ విషయం లోనే కాదు , భార్యల విషయం లోనూ పెద్ద "P .K " నే అంట !!!!?

Image
                                                                                                                        అమీర్ ఖాన్ గారు హీరో గా నటించిన "P.K " సినిమా బాక్స్పాపిస్ బద్దలు కొట్టి సూపర్ డూపర్ హిట్టు అయింది. అది అంతలా సక్సెస్ కావడానికి అమీర్ ఖాన్ నటన కంటె , మతవిశ్వాసాలను గాయపరచే సంఘటనలు ఉన్నా వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నకోట్ల మంది  హిందూ ప్రజల సహన శీలత్వమే కారణమని చెప్పక తప్పదు.  ఇదే  అమీర్ ఖాన్ ,ముస్లిం కంట్రిస్ లో, వారి మత విశ్వాసాలను గాయపరచే సంఘటనలతో ఉన్న సినిమాలో నటించి ఉన్నట్లు అయితే ఈ  పాటికి  ఏమై  ఉండెవాడొ ?  అది తెలియబట్టె  అమీర్ ఖాన్ గారు  చాన్నాళ్ళ వరకు కొంతమంది  మేదావులు అనబడే వారు చేస్తున్న"అసహనం పెరేడ్ " లో పాల్గొనకుండా కామ్ గా ఉన్నట్లు ఉంది. కాని "అసహన వాదులు ఉర్కోరు కదా ! అందుకే ఆయన్ని కూడా ఇండియాలో అసహనం పెరిగిపోతుందని ఒక పబ్లిక్ స్తేట్మేంట్  ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఉంది . వారి బాద తట్టుకోలేక చివరకు తప్పు అంతా బార్య మీదకు నెడుతూ అటూ ఇటూ కాని వక వంకర మాట "నా భార్య , మా పిల్ల వాడి విషయం లో భయపడుతుంది , ఇండియా మనకు

"మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి" --(2)

Image
                                                                                             http://ssmanavu.blogspot.in/2012/09/1.html         (ఇదిమాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! మొదటి బాగం  కి  కొనసాగింపు. మొదటి బాగం కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి.)   అవునండి "మాయమైపోతున్న మా  తెలుగు అమ్మాయి" గురించే నేను చెపుతున్నా!. ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగమ్మాయిని  చూసారా? చూస్తే చెప్పండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది. ఓ! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదు కదూ! ఆనవాలు చెపుతా, వినండీ.                                                                                                                                                                                               మా అమ్మాయి అమాయకంగా అందంగా ఉంటుంది        మా అమ్మాయి పరికిణి ( లంగా) కట్టుకుని  ఉంటుంది.అలాగే ఓణి వేసుకుని ఉంటుంది.తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుని,చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన చంద్రబింబం లాంటి బోట్టుతో,    కాళ్లకు పట్టిలతో ముద్దబంతి పువ్వ

మాయమై పోతున్న తెలుగు అమ్మాయిని రక్షించండి! (1)

Image
                                                                                                                                                                             మనందరికి ఒక శుభవార్త! ఏమిటంటే రెపు అక్టోబర్ 1 వ తారీకు నుండి 19 వ తారీకు వరకు 11 వ జీవ వైవిద్య సదస్సు జరగనుంది. ఎక్కడో తెలుసా ?సాక్షాత్తు మన రాజధాని నగరమైన హైదరాబాదులో. ఒక ప్రపంచ స్తాయి సదస్సు మన రాజధాని లో జరగటం మనకు శుభవార్తే కదా!. ఇంతకి జీవ వైవిద్య సదస్సు అంటే క్లుప్తంగా తెలుసుకుందాము.                        460 కోట్ల సంవత్సరాలు! ఇది భూమి వయసు! భూమిని ఒక మహిళతో పోలుద్దాం!… ప్రతి 10 కోట్ల సంవత్సరాలను ఒక సంవత్సరంగా లెక్కిద్దాం! అంటే… భూమి అనే మహిళ వయసు ఇప్పుడు 46 ఏళ్లు. భూమి పుట్టి కళ్లు తెరిచిన తొలి ఏడేళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు! అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం! ఆ తర్వాత మరో 35 సంవత్సరాలపాటు భూమి జీవితంలో ఏం జరిగింది? ఈ ప్రశ్నకు అస్పష్టమైన సమాధానాలు మాత్రమే లభించాయి. భూమి 42 ఏళ్ల వయసులో… తొలి పుష్పం వికసించింది. 44 సంవత్సరాల వయసులో… రాక్షస బల్లులలాంటి భారీ సరీసృపాలు నడయాడాయి. జస్ట్… ఓ ఎనిమిది న

పెళ్ళాం మాట పట్టించుకోని "అమీర్ ఖాన్ ది గ్రేట్ ".!!!

Image
                                                                                                                                          "గత 6 , 8 నెలలుగా  ఇండియాలో అసహనం  ఎక్కువ అవుతుంది " అని సెలవిచ్చారు ది గ్రేట్ హిందీ యాక్టర్ అమీర్ ఖాన్ గారు. నిజమే మరి! మోడి గారి ప్రబంజనం దేశ విదేశాల్లో హల్చల్ చేస్తుంటే , ఆయనన్నా అయన ప్రభుత్వం అన్నా గిట్టని వారికి "అసహనం " ఎక్కువ అవుతుండడం లో విచిత్రమేమి లేదు. కాకపోతే అది ప్రదర్శించడానికి వారికొక "బూచి " కావాలి . అలాంటి బూచి పాత్రకు RSS  లోని కొంతమంది నోటి తీటగాల్లను ఎన్నుకుని , వారు మాట్లాడే మాటలకు విపరీత పబ్లిసిటి కల్పిస్తూ , మోడి గారు అంటె పడని మేధావులను కలసి వారి వారి అవార్డులను వెనక్కి ఇచ్చేస్తునట్లు ప్రకటనలు చేయిస్తూ తమలోని అసహనాన్ని ప్రదర్శించారు "అసహన వాదులు" . అందులో బాగంగానే ఇప్పుడు అమీర్ఖాన్ గారి చేత పై ప్రకటన చేయించి ఉంటారు.                                    ఈ సందర్బంగా అమీర్ ఖాన్ బాయి ఒక మాట అన్నారు. " నా భార్య కిరణ్ రావు , ఇండియాలో పెరిగిపోతున్న అసహనం గురించి,  ఎక్కువుగా బ

"కిస్ అప్ లవ్ " ఉద్యమం తో తో పేరు గాంచి, విటులను ఆకర్షిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ' రేష్మి నాయర్ దంపతులు'!

Image
                                                                                                                                                  రాహుల్ పసుపులన్ , రేష్మి నాయర్ అనే వారు భార్యాభర్తలు. వీరిలో పసుపులన్ చలనచిత్ర రంగం లో పనిచేస్తుంటె రేష్మి నాయర్ మోడల్ గా ఉంటుంది. వీరివురూ గత సంవత్సరం, మోరల్ పోలిసింగ్ కి వ్యతిరేకంగా  జరిగిన "కిస్ అప్ లవ్ " అనే సంచలన ఉద్యమం లో పాల్గొని ప్రఖ్యాతి గాంచారు. అసలు కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకుల్లో వీరు ముఖ్యులు అట. ఏ ఉద్యమం వెనుకాల అయినా స్వలాభాపరులు కొంతమంది ఉంటారు. కాని జన బాహుళ్యం క్షేమాన్ని కోరుకునే ఉద్యమాలలో అటువంటి స్వలాబపరుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవు. కాని అసలు ఉద్యమమే నీతిబాహ్యమైనది అయితే , అటువంటి ఉద్యమాల వల్ల   నిర్వాహకులకు లాబం , సమాజానికి నష్టం అని నిరూపించారు, కిస్ అప్ లవ్ ఉద్యమ నిర్వాహకులు అయిన పసుపులన్  దంపతులు.                           మొన్న మంగళ వారం  కిస్ అప్ లవ్ ఉద్యమానికి ప్రసిద్ది చెందిన కేరళలోని కోచి నగరం లో పోలిసులు , ఆన్లైన్  విదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న 6 నిర్వాహకులను అరెస్ట్ చేసారు. అలా అరెస్

"ఇప్పట్లో రాముడిలా ఉండటం కష్టం " అని పక్కింటికి పోయి పడి చనిపోయిన 'సినిమా హీరో '

Image
                                                                        ఈ  రోజు ఈ నాడు పేపర్లో ఒక దురదృష్టకర సంఘటన గురించి ప్రచురించారు . త్వరలో తెలుగుతెరకు పరిచయం కాబోతున్న "బాల ప్రశాంత్ " అనే వర్ధమాన హీరో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. ఆతను ఆత్మ హత్య చేసుకున్నట్లుగా పోలిసులు చెపుతున్న అసలు విషయం వివాహేతర సంబందమే అని ఈ నాడు వారు పూసగుచ్చినట్లు చెప్పేసారు . కాబట్టి దాని గురించి మల్లీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? క్రింది చిత్రం లోని సమాచారం చూడండి .                                                                                                                                                                        పాపం ! ఎవరో ఒక నిర్మాతకి ప్రస్తుత పరిస్తితులకు తగ్గట్టు  మాంచి సినిమా తీసి  జనం మీదకు వదిలేదామని అనిపించినట్లుంది . అందుకే "ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండి బాబు " అనే ఇంత పొడుగు టైటిల్ తో సినిమా మొదలెట్టి 90% పూర్ర్తి చేసారంట. అందులో గుంతకల్ కి చెందిన బాల ప్రసాంత్ హీరో. వయస్సు 25 యేండ్లు కాబట్టి రాముడిలా ఉండటం కష్టం అనుకునట్లుంది ఒక అపార

ఇండియాలో మహాకూటమి గెలిస్తే , పాకిస్తాన్ నరకాసురుడు "దీపావళి " జరుపుకోవడం లో మతలబ్ ఏమిటి?

Image
                                                                                  Namo  -Lion                                              పాకిస్తాన్! భారతదేశానికి పక్కా శత్రువు. మన దేశం లో ఏ ఉగ్రవాద చర్య జరిగిన దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటాయి. మతమౌడ్యం తో ఉగ్రవాద తండాలకు ఆసరా ఇస్తూ నిరంతరం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వె పాకిస్తాన్ ని మిత్రదేశం అనుకోలేము. వేయి బజరంగీ బాయి  సినిమాలు తీసినా అవి పైసలు వసూలు చేసుకోవడానికి పనికి వచ్చేవే తప్పా , పాకిస్తాన్ మనసులో ఇండియా పట్ల ఉండే ద్వేషాన్ని తగ్గించలేవు. ఐ మద్య కొందరు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఇండియాలో వారేదో పెద్ద సౌబ్రాతుత్వం ఉన్న వారిలా సోషల్ మీడియాలో పోజులు పెట్టారు. దేశమమ్టె మట్టి కాదోయి మనుషులోయి అన్నది ఒక నాటి మాట. దేశమంటె రాజకీయాలు , మీడియాయె అన్నది నేటి మాట. ప్రజల మనసుల్లో ఏమున్నా బయటకు చెప్పలేని వారి వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఈ  నాడు ఒక దేశపు  ప్రజావాణి అంటె  ఆ దేశంలోని మీడియా చెపుతున్నాడే అని అర్దం కాబట్టి. "దేశమంటె  మట్టి కాదోయి మీడియా యేనోయి " అని చెప్పుకోవలసిన అవసరం ఉంది.                      బీహార్లో మహాకుటమ

అనవసరంగా రిజర్వేషన్ లు కెలికి , బొందలో పడిన B.J.P !!!

Image
                                                                                                                          బీహర్ ఎన్నికలు పలితాలు చూస్తే , RSS , శివసేన లోని కొంతమంది  మోడి గారి ప్రభంజనానికి  అడ్డుకట్ట వేయాలి అనే దురుద్దేశ్యం తో పని చేసినట్లు కనపడుతుంది. కాకుంటే ఏమిటి మరి చెప్పండి? కులకర్ణికి నల్లరంగు పూసిందేమో శివసేన కార్యకర్తలు . అదీ కూడా కులకర్ణి గారు సాక్షాత్తు శివసేన చీప్ తో సాయంత్రం గుస గుసలు  మాట్లాడాక  , తెల్లారే సరికి జరిగిన సంఘటణ. దానికి పూర్తి బాద్యత వహించాల్సింది శివసేన అంద్ కో మాత్రమే . కాని ఆ నల్ల రంగు ఏదో మోడి గారే దగ్గరుండి పూయించినట్లు నానా యాగీ చేసి దేశ వ్యాప్త నిరసనలకు నాంది పలికారు మహా కూటమి నాయకులు.అందువలన BJP కి బీహార్లో నష్టం జరిగింది.  ఇప్పుడు బీహార్లో మహాకూటమి గెలిచాక , నిన్న శివసేన అద్యక్షులు మాట్లాడుతూ , నితీష్ ఇంద్రుడు చంద్రుడు అని పొగడడమే కాక , బీహార్లో ఓటమికి మోడి యే పూర్తి బాద్యత వహించాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీని బట్టి చూస్తే శివసేన కు నితీష్ గారికి సత్సంబందాలే ఉన్నట్లు ఉంది. మరి ఈ సత్సంబందాలు ఏమన్నా బీహర్ ఎన్నికల్లో

"మోడి పోభియా" తో బాదపడుతున్న మేదావుల సృష్టి పేరే అసహనం !!

Image
                                                                                                              కాంగ్రెస్ ప్రభుత్వం పోయి , మోడీ గారి నేతృత్వం లో B J P  ప్రభుత్వం వచ్చాక , హిందూ జీవన విదానం మీద  దాడులు ఎక్కువ చేస్తున్నారు కొంత మంది కుహన సెక్యులర్ కం అభ్యుదయ వాదులు. గత ప్రభుత్వ హయాంలో ఘోరాతి ఘోరమైన అమానవీయ పనులు దేశ వ్యాప్తంగా జరిగినప్పుడు , ఇంట్లో ముసుగు తన్ని పడుకున్న భీరులు సైతం ఇప్పుడు వీరావతారం ఎత్తి చిందులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఏ చిన్న ప్రకటన అయినా కుల వివక్షత గురించి కాని,మతవివక్షత గురించి కాని వస్తే , దానికి పూర్తి బాద్యత హిందూ జీవన విదానం పాటిస్తున్న కొన్ని వర్గాలదే అని , దానికి నాయకుడు నరేంద్ర మోడీ గారే అనే దుష్ప్రచారం చేస్తూ , సోషల్ మీడియాను కలుషితం చేస్తున్నారు.    నరేంద్ర మోడి గారు గుజరాత్ ముక్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యాంటి హిందూ శక్తులకు , అయన ఏకంగా ప్రదానమంత్రి అయి భారత దేశ కీర్తీ ప్రతిష్టల తో పాటు తన కీర్తిని కూడా ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంటె , అప్పటి దాక ఆయన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలకు మింగుడు పడని పరిస్తితి.

"నీ మొగుడిని నాకొదిలేసి పో " అన్న ప్రియురాలిని బజారులో బట్టలూడదీసి బాదిన "భార్యా ది గ్రేట్"!!!

Image
                                                                                                    ఏ దేశం లో అయినా భార్య భార్యయే ! బాద్యత లేనిది బాద్యత లేనిదే ! కట్టుకున్న ఆవిడకు  ఉన్నంత హక్కు , ఉంచుకున్న ఆవిడకి ఉండదు. డబ్బు దస్కం ఎంత ఎక్కువుగా ఉన్నా సరే , అపరాద బావన ఉండటం వలన , పదిమందిలో తన చర్యలను సమర్దించుకునే దైర్యం ఉండదు. కాని అదే ఇల్లాలు అయితే తప్పు చేసి తన ఇంటికి, ఒంటికి  ద్రోహం  చేస్తున్న మొగుడినే కాదు అతగాడి ముద్దుల ప్రియురాలును సైతం నడి బజార్ లో నిలవేసి అడుగుతుంది, కడుగుతుంది , అవసరమైతే బడితే పూజ కూడా చేస్తుంది. అటువంటి సమయాల్లో సమాజం ఆమె వెనుకాల ఉంటుంది కాబట్టే ఆమెకు అంత దైర్యం.                  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటె . నిన్న ఒక వీడియో చూసాను . అందులో ఒక చైనా  స్త్రీ మరొక   స్త్రీని ,నడి బాజారులో  వలువలు ఊడదిసి మరీ కొడుతుంది. అయినా జనం వేడుక చూస్తున్నారే కాని పెద్దగా స్పందించినట్లు కనపడడం లేదు. విడియో చినీస్ లేక మరేదో  బాషలో ఉంది కాబట్టి విషయం అర్దం కాక, వైరల్ సెక్షన్ వారు ఇచ్చిన డిస్క్రిప్షన్ చదివాను. విషయం ఇదీ                       బజారులో తన్నులు త

సీటు కోసం సర్దుకుపోదామని మామ రాజయ్యగారు అనుకుంటే, చచ్చిపోయి సాదిద్దామని కోడలు అనుకున్నట్లుంది ?!!!

Image
                                                                                                                                                    నిన్న తెల్లవారు జామున తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ నగరం లో , మాజీ M.P రాజయ్యగారి ఇంట్లో జరిగిన ఘోర ఉదంతం అందరిని నివ్వెరపరచింది. రాజ్య గారి కోడలు తన ముగ్గురు పిల్లలతో సహా సజీవదహనం కావడం , అది గాంచిన రాజయ్య బోరు బోరున విలపిస్తూ ఉండడం చూచిన వారెవరికైనా మనసు చలించక తప్పదు. రాజయ్య గారి కోడలు సారికకు  , కొడుకు అనిల్ కు మద్య సక్యత లేకపోవడం, అనిల్ రెండొ వివాహం చేసుకుని తన జీవితం తానూ గడుపుతూ ఉండడం, గతం లో సారిక భర్త మీద , అత్తా మామల మీద గృహ హింస కేసులు పెట్టి అవి ఇప్పటికి పెండింగ్ లో ఉండడం వలన , రాజయ్య గారి  కుటుంబ సభ్యులకు , కోడలు సారికకు పడడం లేదని అర్దం అవుతుంది. ఈ పరిస్తితుల్లో సారిక , తన ముగ్గురు పిల్లలుతో సహా సజీవ దహనం అయితే , ఆమెను కన్నవారికి , తోడపుట్టిన వారికి ,రాజయ్య గారి కుటుంబం మీద అంతులేని కోపం కలగడం సహజం. అందుకే తమ కూతురిని రాజయ్య గారి కుటుంబ సభ్యులే చంపారని ఆరోపణలు చెయ్యడం కూడా సహజమే.     కాని కొన్ని రోజులుగా జరుగుత