Posts

Showing posts with the label నిర్బయ చట్టం స్త్రీల చావుకు కారణాల్లో ఒకటి

నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???

Image
                                                                                నేను ఇంతకు ముందు   నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!?  అనే టపాలో   నిర్భయ చట్టం వలన అమ్మాయకులైన ఆడపిల్లలు బలి అయ్యే ప్రమాద ముందని   చెప్పాను . మొన్న హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీసర్స్  కాలనీలో, తగలబడిన శవం రూపంలో కన్పించి , సంచలనం సృష్టించిన "పూజిత " అనే నందిగామకు చెందిన విద్యార్దిని కేసు కూడా అందులో బాగమే అని అనుమానం కలుగుతుంది . వివరాలు లోకి వెలితే ,   పూజిత విజయవాడలో చార్టర్డ్ అకౌంట్ విద్యార్దిని , ఈమె స్వగ్రామం నందిగామ .ఈమె కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి చార్టర్డ్ అకౌంట్ ట్రైనింగ్ తీసుకుందట . అప్పుడు బీహార్ కు చెందిన ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు ఈమెకు బాయ్ ప్రెండ్ అయ్యాడు . ఆమె ఆ తర్వాత విజయవాడ వచ్చినా వారి ప్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉందట . మొన్న ఆమె తన బాయ్ ప్రెండ్ కోసం సికంద్రా బాద్ వెళ్లి ,అక్కడ ఇద్దరు డిన్నర్ చేసారు అట. అప్పుడు పూజిత తన బాయ్ ప్రెండ్ కి ఒక టీ షర్ట్ బహుమతిగా ఇచ్చిందట .ఆమె అదే రాత్రి ఆమెను విజయవాడ రైలు ఎక్కించి ఆమెకు ఘనంగా వీడ్కోలు చెప్పాడట . ఆ

నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!?

Image
                                          అవుననే అనిపిస్తుంది ఈ  మద్య స్త్రీల మీద జరిగిన అత్యాచారాలు ఆ పై హత్యలు చేసిన సంఘటనలు చూ స్తుంటే. స్త్రీల రక్షణ కోసం ఉద్దేశించబడిన చట్టం కూడా  స్త్రీల చావుకు కారణమవుతుంది అని ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించినా , హేతుబద్దంగా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది.            మొన్న హైదరాబాద్ దగ్గరి అడవుల్లో ఒక అమ్మాయి మృత దేహం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్ మారటం లో ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపినట్లుగా తేలింది. నిందితులను ఇంతవరకు గుర్తించలేదు. కేసు దర్యాప్తు సాగుతుంది. అలాగే అనంతపురం జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూలులో పనిచేసే ఉపాధ్యాయిని , కాల క్రుత్యాల కోసం ఊరి దగ్గర ఉన్నా వంక అనే గుబురు ప్రాంతాలలోకి వెల్లిందట . ఆ తర్వాత ఆ గ్రామానికి చెందిన వారు ఆమె మృత దేహం ఆ వంక లోనే ఉండగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ టీచర్ కూడా  ముందు వెనుకా ఎవరూ లేని ఆమె కాదు . సదరు సోమాలా పురం గ్రామానికి చెందిన సింగిల్ విండో అద్యక్షులు అయిన రెడ్డి గారి అమ్మాయి. మరి కాలక్రుత్యాలకోసం మదుగు ఉన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళిన ఆమెను దారుణంగా బండతో తలపై మోదీ  చంప

పెళ్ళైన పంతులమ్మసజీవ దహనానికి ,సహద్యోగి శివప్రసాద్ రెడ్ హాండెడ్ గా పట్టు బడటానికి ఉన్న లింక్ ఏమిటి ?

Image
                                                                          ఆమె గారు ఉపాద్యాయురాలిగా పని చేసే 31 సంవత్సరాల మహిళ .పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు .ఆ రోజు ఎందుకో ఆమె గారు తన సహోద్యోగి అయిన శివ ప్రసాద్ అనే వ్యక్తీ తో కలసి తన ఇంటికి వచ్చింది .వచ్చిన వాళ్ళు డైరెక్టుగా సింహ ద్వారం నుండి కాక ,ఇంటి ముందు తాళం వేసి ,ఇంటి వెనుక నుండి లోపలకు వెళ్ళారు అట .ఆ తర్వాత కొంత సేపటికి యింట్లో నుండి పొగలు వస్తుంటే చూసిన చుట్టు ప్రక్కల జనం ,ఇంటి తలుపులు బద్దలు కొట్టి ,ఇంట్లోకి వెళ్లి చూస్తే తగలబడి పోతున్న పంతులమ్మా, మూలన నక్కి చూస్తున్న పంతులయ్య కనపడే సరికి ,కోపమాపుకోలేక జనం పంతులయ్యకి నాలుగు తగిలించి పోలీసులకు అప్ప చెపితే , వారు పంతులయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.                                                                                                                                              మన సమాజంలో మోరల్ పోలిసింగ్ అంటె గిట్టదు కాబట్టి, వారు ఇంటి ముందు నుంచి వెళ్ళినా ,ఇంటి వెనుక నుంచి వెళ్ళినా చుట్టూ పక్కల వారికి అనవసరం . కాని  సమాజానికి