Posts

Showing posts with the label స్త్రీకి స్త్రీయే శత్రువు

ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.

Image
                                                                                                                                                            గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్  సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి .                                                                                     మన దేశం లో కొన్ని  తప్పుడు వాదాలు ఉన్నాయి. అందులో స్త్రీ లను, పురుషులను మొత్తంగా వేరు చేసి చూసే "ఆదునిక స్త్రీ వాదం" ఒకటి. దీనినే "ఫెమినిజం " అని అంటారు కాబోలు. ఒక స్త్రీకి వ్యతిరేకంగా మరొక స్త్రీ నేరం చేస్తే దానిని పట్టించుకోదు స్త్రీ వాదం. ఆ నేరం లో ప్రమేయం ఉన్న పురుషుడిదే పూర్తి బాద్యత అని అడ్డగోలు వాదం చేస్తుంది . ఉదాహరణకు ఒక పెండ్లి అయిన వాడిని , అతని భార్య హక్కులుకు వ్యతిరేకంగా , అతనితో సహజీవనం చేస్తున్న   మరొక స్త్రీ  

పెండ్లి పత్రాలు ఏమి ఖర్మ,ఏకంగా పెండ్లాన్నే మార్చేసాడట!

Image
                                                                              ప్రస్తుత సమాజంలో మనుషులు అడ మగ తేడా లేకుండా తమ పబ్బాలు గడుపుకోవడం కోసం ఎంతటి నీచమైన పనులకైనా ఒడిగట్టే స్తాయికి దిగజారారు . ప్రస్తుత తరం లో కొంత మంది అసలు వివాహం అన్నా వివాహా వ్యవస్తా అన్నా  బొత్తిగా గౌరవం లేకుండా పోయింది . పోనీ సాంప్రదాయాలు అంటే గౌరవం లేక పొతే  లేకపోవచ్చు కాక, కనీసం చట్ట భయమైనా ఉండాలి కదా , అది అస్సలు భయం లేదు మాకు అన్నట్లు ప్రవర్స్తిస్తున్నారు ,. విషయం ఏమిటంటే :      గత సంవత్సరం ఆగస్టు 30 న ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన రజితతో మహేశ్ అనే సెల్ పోన్ షాప్ లో పని చేసే కుర్రాడితో పెండ్లి అయింది . వారి వైవాహిక జీవితం పలిo చడం తో రజిత గర్భవతి అయి , కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిందట . రజితతో  పెండ్లి కాక పూర్వం మహేశ్ గుంటూరులో  విజయ లక్ష్మి అనే ఒక అమ్మాయిని ప్రేమి oచాడట ! గత ఏడాది జులై నెలలో వారిద్దరి మద్య ఏదో గొడవలు రావడం , విజయ లక్ష్మి మహేశ్ మిద చీటింగ్ కేసు పెట్టడం కూడా జరిగిందట . మరి అ కేసు సంగతి ఏమైందో కాని , అ తర్వాత మహేశ్ ఖమ్మం  వచ్చి రజితను వివాహ్హ మాడినట్లు తెలుస్తుంది .  విజయలక్ష