Posts

Showing posts with the label సర్రోగసి మదర్స్ కి ఆస్తిలో వాటా

"సర్రోగసి మదర్స్" కి ఆస్తిలో "సముచిత వాటా" ఇస్తే సరి!.

                                                                                                                              మన సాంప్ర దాయంలో ఒక విదానం ఉంది. అదేమిటంటే,పుత్ర  వారసులు  లేని వారు చనిపోతే, ఆడపిల్లలు కొరివి పెడితే చనిపోయిన వారి ఆత్మ   "వైతరణి" దాటదు కాబట్టి, దగ్గరి బందువులలో ఎవరైనా మగవారి చేత కొరివి పెట్టిస్తుంటారు. అలా కొరివి పెట్టినందుకు వారికి త్రుణమో పణమో ఇస్తుంటారు. అంతే కాక కొరివి పెట్టే అధికారం వలననే "జ్యేష్ట" , కనిష్ట బాగాలు కూడా ఉంటాయి. అంటే పెద్దవాడు తండ్రికి, చిన్నవాడు తల్లికి కొరివి పెట్టే అధికార ముంటుంది కాబట్టి ఇలా ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఒకరూ, లేక ఇద్దరు చాలు అనేది సాంప్రదాయం అయింది కాబట్టి, ఆ బాగాలు అనేవి వివాదాస్పదం కాకపోవచ్చు.   ఇక పోతే ఇప్పట్టి దాక మన కుటుంభ సంబందాలలో లేని రక్త బందువు ఒకరు కొత్తగా చేరిపోయారు. కాక పోతే మన వారికున్న డబ్బు వారిని "కిరాయి అమ్మ" లు గా మార్చి, తొమ్మిది నెలల టెంపరరి రేలేషన్ గా మార్చి వేసింది. వారే "సరోగసి మదర్స్".ఎవరైనా కొడుకు బాగా వేదిస్తుంటే, కన్న తల్లి అనే మొదటి మాట