Posts

Showing posts from January, 2015

"భారతీయ సంస్క్రుతి,బాలిఉడ్ హీరో ఇజం అంత నీచమైనది" అన్న లాయర్ వాదనతో ఏకీభవించి ,నిందితుడిని వదిలేసిన ఆస్త్రేలియన్ కోర్టు !

Image
                                                                       భారత దేశం లో కొంతమంది మగాళ్ళకు ఉన్న ప్రత్యెక గుణం  "భారతీయ మగబుద్ది ". దిని గురించి  ఆనోటా ,ఈ నోటా పాకి  చివరకు ప్రపంచం అంతా పాకిపోతుంది . అయితే అన్నీ దేశాల్లోచివరకు ఇండియాలో  దీన్ని" వేదవ  తనం " గా పరిగణించి  శిక్షలు వేస్తుంటారు . కాని భారత దేశంలోని కొంత మంది మోడ్రన్  యువత మాత్రం "హీరో యిజం "గా బావిస్తుంది . అందుకే మన సినిమాల్లో హీరోలు వేసే ఈ వెదవేషాలకు యువత బ్రహ్మ రదం పట్టి పిక్చర్ ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు . అదే పని బయట చేస్తే మాత్రం గగ్గోలు పెడుతూ ,ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఇస్తూ భారతీయ మగ బుద్ది ఇదే అంటూ  నానా యాగి చేస్తుంటారు .  అయితే భారతీయ బాలిఉడ్ సినిమాలు లో హీరోలు ప్రదర్శించే సదరు వేదవ బుద్దిని జడ్జ్ గారికి చూపించి ,"యువరానర్  భారతీయ మగాళ్ళ బుద్దే అంత వెదవిది  సార్ "అని నమ్మించి తన క్లైంట్ కు శిక్ష పడకుండా చేసాడో ఆస్త్రేలియన్ లాయర్ !ఆ కదా ,కమామీషు ఏమిటొ చూడండి . అతని పేరు సందేశ్ బాలిగా . వయస్సు 32 సంవత్సరాలు . 3 సంవత్సారాలు క్రితం విద్యార్దిగా

ఈ "బక్క భీముడు " కి పుల్ మీల్స్ పెట్టాలంటే ,హోటలోళ్లకి వంట్లో వణుకేనంటా ! !

Image
                                                              కొంత మంది చూడటానికి చాలా లావుగా ఉండి ,వారి వంటి బరువును మోయడానికే తెగ అప సోపాలు పడుతున్నట్లు ఉంటారు .వారిని చూసినప్పుడు విరు రోజుకు ఎన్ని కిలోల తిండి తింటారో అనిపిస్తుంది .కాని బోజనానికి కూర్చుంటే,మారు అన్నం అడక్కుండా  పెట్తిందానితొనె  భోజనం కానిచ్చేస్తే ,చాలా ఆశ్చర్యం వేస్తుంది . అలాగే కొంతమంది చూడటానికి సన్నగా ఉన్నా ,తిండి కాడికి వచ్చేసరికి బీముళ్ళె . ఎంత తిన్నా తరగని వారి ఆకలి చూస్తుంటె ,వీరి కడుపులో ఎవడైనా బకాసురుడు లాంటి వాడు ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది .   నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊరిలో "ధర్మా " అనే వ్యక్తీ మా దగ్గర పాలేరు గా పని చెసే వాడు . ఆతను చూడటానికి చాలా బలిష్టంగా ఉండేవాడు. కల్లు తాగినా ,మంచి నీళ్ళు తాగినా ఎత్తిన కుండ ఖాళి చెయ్యకుండా దించే వాడు కాదు .తిండి అయినా నలుగురి పెట్టు తినేవాడు . అలాంటి ధర్మా ఒకసారి మా ఊరికి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న తల్లాడ సెంటర్ కి వెళ్లి అక్కడి హోటల్లో పుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు . ఇక తినడం మొదలు పెడితే మొదట సర్వర్ కి అ తర్వాత ఓనర్ కి కళ్ళు బైర్లు కమ్మాయి అట

తను "జీసస్ సన్ " కాదు , "ఉగ్ర నరసింహుడినే " అని రుజువు చేసుకున్న డేరింగ్ & డాషింగ్ ముఖ్యమంత్రి !!!

                                                                                    తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ చంద్ర శేఖర్ రావు గారు జులై 16 2014 న ఒక ప్రకటన చేస్తూ ,తాను అవినీతి పరుల పాలిట "ఉగ్ర నరసింహుడు " అవుతానని చాలా స్పష్టంగా చెప్పారు . అనేక సందర్బాలలో కూడా అయన ఇదే విషయాన్ని వెలిబుచ్చారు . అయితే అయన కాబినెట్ లో ఉన్న కొంతమంది మంత్రులకు అయన మాటి మాటికి ఉగ్ర నరసింహా స్వామీ అవుతాను అని చెప్పడం రుచించ లేదు .తాము ఏ అవినీతి పని చేసినా "వారిని క్షమింపుడు " అనే కరుణామయుడు లా కనికరించాలి కాని ,ఉగ్ర నరసింహుడిని అవుతా ,భద్ర కాళి ని అవుతా అంటే ఎలా ? తాము ఏమి ఆశించి మాత్రు సంస్థ లను వదిలి TRS లోకి వచ్చామో ,ముఖ్యమంత్రి గారు గ్రహించక పోతె ఎలా ? అని తెగ మదన పడి పోయే వారు అనుకుంటా? . అందుకే KCR గారిని శాంతింప చేసే  కరుణామయుడి తత్వాన్ని ఆయనకు అంట గట్టాలని అనుకున్నారు .  kCR గారు మెదక్ లోని చర్చ్ కి వెళ్ళిన సందర్బంలో    KCR is a son of Jesus,    అని ఆయనను జీసస్ కుమారుడిగా అభివర్ణించి , తాము ఏ అవినీతి పని చేసినా అ కరుణామయుడిలా శాంతంగా బరించాలి అని తమ మనసులోని బావాన

"అల్లా పేరుతొ ఆవుల్ని చంపకండి" అన్న పాపానికి , ఇలా పోలిసుల్ని పట్టుకుని బోరు బోరున ఏడ్చిన" బెనజీర్ సురయా "

                                                                            ఆమే పేరు బెనజీర్ సురయా ! ముస్లిం వనిత . అయినా ఆమెకు మూగ జీవాలు మీద ప్రేమ అనుకుంటా , జంతు సంరక్షణ కోసం కంకణం కట్టుకుంది .అందుకే ఆమె  "PETA"( People for the Ethical Treatment of Animals)" అనే అంతర్జాతియ జంతు హక్కుల పరిరక్షణ సంస్తకి అనుబంద సంస్త అయిన ఫెటా ఇండియా కి లీడ్ మీడియా కో అర్డినేటర్ గా పని చెస్తుంది  .  తమ సంస్థ అశయాల ప్రచారంలో బాగంగా ఆమె గారు తన తోటి ముస్లిం లను 'అల్లా పేరుతొ  గోవులను,గొర్రెలను చంపి జీవ హింస చేయవద్దని , శాకాహారులుగా మారి ,ప్రంపచం  జంతు కోటి రక్షణ లో   బాగ స్వాములు కావాలని కోరుతూ ప్రచారం చేయ సాగింది .దానితో ఆమె చేస్తున్న పని తమ మత విశ్వాసాలకు బంగకరమైనది అని బావించిన వందల కొద్ది ముస్లిం స్త్రీ ,పురుషులు ఆమెను వెంటపడి కొట్టటానికి ప్రయతించగా ,సకాలం లో పోలిసులు స్పందించి ఆమె ను ఆ గుంపు దాడి నుండి రక్షించారు .నిజంగా సకాలంలో పోలిసులు రాక పోయి ఉంటె ఆమెను చంపి ఉండేవారే అని లింక్ లో ఇవ్వబడిన విడియో తెలియ చేస్తుంది . కోపంతో ఊగిపోతూ "దానిని గుంజండి " రేప్ చెయ్యండి

"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?

Image
                                                                                                                                                                                     బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు  వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా ఉంటాయని కూడా "కాలజ్ఞానం '" లో చెప్పడం జరిగింది . అలాంటి వింతల్లో 'పంది కడుపున ఏనుగు పుట్టును ' అనేది కూడా ఒకటి . అ వాక్యం వేరే రూపంలో  నిజమయిందా  అని అనిపిస్తుంది "నార్వే'" దేశం లో జరిగిన ఈ వింత జననం చూస్తుంటే .                                                                        నార్వే దేశం లో ని అండర్సన్ ,అలెగ్జాండర్ అనే   దంపతులకు ఒక పిల్లవాడు కలిగాడు . అయితే అ పసివాడు ఏనుగు పిల్ల మాదిరి వింత ఆకారం తో జన

, అందాల "హన్సిక" కు 'అదరామృత అనందo' ని దూరం చేసిన 'జన విజ్ఞానం' ?!!!

Image
                                                                                  మనిషికి ఎల్ల వేళలా ,అన్ని విషయం లలోను శాస్త్రీయ విజ్ఞానం కావాలి ,శాస్త్రీయ విజ్ఞానం కావాలి అని ఊక దంపుడు ఉపన్యాసాలతో ఉదరగొడుతున్న విజ్ఞాన వాదులుకు , సామాన్యులకు  అన్నివిషయాలలో శాస్త్రీయ విజ్ఞానం ఉండటం సరి కాదు అని తెలియ చెప్పే ఉదంతం ఇది  , శాస్త్రీయ విజ్ఞానం వలన సామాన్యుడు ఎలాంటి జీవన అనందం కోల్పోతున్నారో ,అందాల నటి హన్సిక స్టేట్మెంట్ తెలియ చెస్తుంది .  స్త్రీ పురుషుల మద్య ప్రేమ గాడతను తెలియ చేసే ప్రక్రియ 'అదరామృత గ్రోలన '. దానినే ఇంగ్లీష్ లో లిప్ లాక్ అంటారు .స్త్రీ పురుషులు ఒకరి  పెదవులతో మరొకరి  పెదవులు కలిపి ఎదుటి వారి ఎంగిలిని అస్వాదిస్తున్నప్పటికి దానిని సాంప్రదాయ వాదం  అమృతం అంది  తప్పా ,విజ్ఞాన వాదం లాగా 'చీ ఎంగిలి 'అన లేదు .అ ఎంగిలి  లోని బాక్టిరియా వల్ల  కలిగే అనర్దాలు గురించి బయపడ లేదు . కొన్ని వేల ఏండ్లుగా శృంగార రస అస్వాదన లొబాగంగా ఈప్రక్రియ కొన సాగుతున్నప్పటికీ ఎవరూ" స్వైన్ ప్లూ " సోకిన వాని వలే  దీని వలన చచ్చింది లేదు .   మరి అయితే అందాల నటి హన్సిక కు &

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?

Image
                                                                                  N.T.R . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కృషికి ,పట్టుదల ,క్రమబద్ద జీవనానికి మరో పేరు .ఒకప్పుడు  బ్రతుకు తెరువు కోసం విజయవాడలో పాలు అమ్ముకున్న పిల్లవాడు, బవిష్యత్ లో అతను  స్తాపించిన పార్టి అధ్వర్యంలోనే  ,అదే విజయవాడ సమీపంలో నూతన తెలుగు రాజదాని నిర్మాణం జరుగుతుందని  ఎవరైనా ఉహించారా ! నెవ్వర్! . శాతవాహనులు , కాకతీయులు , తర్వాత తెలుగు వారికి మరో నూతన రాజధాని నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచి పోయే అదృష్టం అయన స్తాపించిన పార్టికి మరియు అయన కుటుంబ సబ్యులకు దక్కబోతుంది  అంటే అది అయన కారణ జన్ముడు కావడం వలననే అని చెప్పక తప్పదు .తెలుగు వారంటే డిల్లి పాలకుల అడుగులు మడుగులు ఒత్తే వారని భారత జాతి అనుకుంటున్న వేళ ,  తెలుగు వారి అత్మాభిమాన్నాన్ని ,పౌరుషాన్ని భారత జాతికి తెలియచెప్పిన ఆదునిక 'రాజర్షి ' అయన  . ప్రతి తెలుగువాడు స్మరించు కో తగ్గ వ్యక్తీ .  ఈ రోజు అయన గారి వర్దంతి. అందుకే ఈ టపా అయన స్మరణలో బాగం గా .....   నిజంగా NTR గారి క్రమబద్ద మైన జీవన సరళి గమనించిన వారికి అయన నిండు నూరేళ్ళు బ్

ఇక్కడ 7 అడుగులు స్త్రీ పురుషుల్ని ఏకం చేస్తుంటే ,అక్కడి 7 అడుగులు వారిని విడగొడుతున్నాయి !

Image
                                                                            సప్త పది ! ఏడడుగులు ! హిందూ వివాహ తంతులో ప్రదానమైనది .  వదూవరులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడడుగులు అగ్ని ప్రదక్షిణం చేస్తే, వారి బందం ఏడేడు జన్మల వరకు నిలిచి ఉంటుందనే నమ్మక్కం . అదే నమ్మక్కం ఇక్కడి స్త్రీ పురుషులను కలిపి ఉంచుతూ 'మనిషి ' అనే పదానికి పరి పూర్ణతను ఇస్తుంది . మనిషి అంటె కేవలం స్త్రి యో పురుషుడో కాదు .స్త్రీ పురుషుల ఐక్య స్వరూపం . అదే అర్ద నారీశ్వర తత్వం . ఈ తత్వం గురించి తెలియని వారు వ్యక్తీ గురించి ,వ్యక్తీ స్వేచ్చ  గురించి  ఎన్ని సొల్లు  కబుర్లు చెప్పినా వేస్టే . మనిషిగా ఐక్యత  సాదించ లేని వారు ,మానవ జాతి ఐక్యత గురించి తెగ లెక్చర్లు దంచుతూ ఉండడం విడ్డూరం లో విడ్డూరం .  ఇంగ్లాండ్ . అభివృద్ధి చెందిన దేశం . ఎంతగా అభివృద్ధి చెందింది అంటే "మొగుడు " లేకుండా పిల్లల్ని కనే అంతవరకు .నూటికి 50% మంది స్త్రీలు అక్కడ పెండ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తున్నారట . మిగతా 50% మంది వివాహాలు చేసుకున్నా , జీవిత బాగస్వాములతో కల కాలం కలిసి ఉండడం ఇష్టం లేక వెంటనే విడాకులు కావాలి అంటున్నారట . అల

స్త్రీకి స్త్రీ యే శత్రువు అని నిరూపిస్తున్న సుల్తానా బేగమ్ ,భాభి ల ఉదంతం !

Image
                                                                              Kelly Valen, author of The Twisted Sisterhood, ఈ దేశం లో ఒక నానుడి ఉంది. అది "స్త్రీ యే స్త్రీకి శత్రువు " అని .ఈ విషయం ని అమెరికా కు చెందిన కెల్లి వాలెన్ అనే రచయిత్రి తను నిర్వహించిన సర్వే  ద్వారా నిజమని రుజువు చేసింది . ఆమె గారి సర్వే  లోని మహిళలు 85% మంది తాము తోటి స్త్రీ బాదితులం అని చెప్పారట .దానిని ఆ రచయిత్రి గారు " The Twisted Sisterhood" అనే తన పుస్తకం లో వివరించారు మరిన్ని వివరాలు కోసం లింక్ మిద క్లిక్ చేయండి .     కాని అలాంటి సూత్రాన్ని అంగీకరించడానికి మన దేశం లోని  కొన్ని  మహిళా సంఘాలు కాని ,ప్రభుత్వం కాని సిద్దంగా లేవు .స్త్రీలను హింసించాడానికే  పురుషులు పుట్టారు అన్నట్లు ఉంటుంది వారి దోరణి .  అందుకె స్త్రీ రక్షణ కొసం 'మహిళా డ్రైవర్ లు ,మహిళా పోలిసులు ఉండాలి అనే పద్దతి  ఏర్పడింది. ఇది ఒకరకంగా కొంత మేర సేఫ్   అయినప్పటికీ మహిళలు అందరూ మహిళాబ్యుదయం,వారి రక్షణ  కోసం ఆలోచిస్తారు అని బావించటం అమాయకత్వమే అవుతుంది . మన దేశం లో స్త్రీల శరీరం తో వ్యాపారం చేస్తూ కోట్లు గడి

సంక్రాంతి కి సెలవు ఇవ్వనందుకు, యజమానికి ఇల్లాలు లేకుండా చేసిన పనివాడు !

Image
                                                                                  యజమానులు ఇండ్లలో కాని ,షాపుల్లో కాని పని వారిని పెట్టుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటొ , వారి పూర్వపు నడత ఏమిటొ సమగ్ర విచారణ చేసుకుని పెట్టుకోవడం మంచిది . షార్ట్ టెంపర్ గాళ్ళని పనిలో పెట్టుకోవడం వలన   యజమానులకే కాదు వారి కుటుంభ సబ్యులకు ముప్పు ఏర్పడవచ్చని చెన్నై లో జరిగిన ఉదంతం తెలియ చెపుతుంది . చెన్నై లోని అంబత్తూర్ ఏరియాలో మికైల్ రాజ్  ఒక టీ షాపు కి ఓనర్ . అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు . అతని టీ షాపులో 'వికీ' అనే అతను పని చేస్తున్నాడు . పొంగల్ (సంక్రాంతి) పండుగ కు తనకు సెలవు తో పాటు బోనస్ ఇవ్వాలని వికీ  యజమానిని అడిగాడు .దానికి మికైల్ ఇప్పుడు కుదరదు అన్నాడు . దానితో వికీ  యజమాని లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్లి  ,అతని భార్యను తనకు సెలవు ఇప్పించ వలసిందిగా భర్తకు రికమెండ్ చేయమనగా అందుకు ఆవిడ నిరాకరించింది అట .దానితొ కోపం వచ్చిన వికీ ఆమెను కత్తితో పొడిచి చంపడమే కాక ,బీరువాలో ఉన్న డబ్బూ నగలు తీసుకుని ,కూల్ గా తిరిగి టీ షాపుకు వెళ్లి పని చేసుకోసాగాడు  . డబ్బూ నగలు తీసుకునే టప్పుడ

మను వాదం స్త్రీలను ఇంట్లో కూర్చొబెడితె ,మోడరన్ వాదం బయటకు తీసుకువచ్చి ,బట్టలు విప్పించి మరీ హోర్డింగ్ ల మీదకు ఎక్కించింది .

Image
                                                                      పబ్లిసిటి  పేరుతొ  స్త్రీలను అవమానకరంగా  ఒక సిగ్గు ఎగ్గూ లేని వారిగా చిత్రికరించి ,వారి ఒంటి మీద వ్యాపారం చేస్తున్నమోడరన్  వ్యాపార వాదం కళ్ళ ఎదుట బరి తెగించి విస్తరిస్తున్న ,  మనువాద వ్యతిరేకుల  కళ్ళకు కనపడదు .మనువు  ఎప్పుడో ఏదో రాసాడని దాని వల్లనే ఈదేశం లోని స్త్రీ జాతి అభ్యుదయం అడుగంటి పోయిందని తెగ బాద  పడుతున్న వారు, తమ కళ్ళ ఎదుట జరిగే అమానుష ,అసమాన విదానాలని ఎత్తి చూపలేని వారు, ఎప్పుడో ఏదో జరిగిందని కుంటి సాకులు చెపుతూ హిందూ జాతి మీద  విషం కక్కు తున్నారు  ."ఉట్టి కెగర లేని వాడు స్వర్గానికి ఎగురుతాను "అన్నట్లు ,కళ్ళ ఎదురు జరిగేదానిని నిరొదించ లేని వారు పూర్వ కాలం లోని దుర్నితిని రూపు మాపటానికి కృషి చేస్తున్నాను అని మతి మాలిన పలుకులు  పలుకుతున్నారు  . నిజమైన స్త్రీ అభ్యుదయ వాదులు అళొచించాల్సింది ప్రక్షిప్తమైన "మను వాదం"  గురించి కాదు .స్త్రిలను వ్యాపార వస్తువుగా ,బోగ వస్తువుగా మార్చి కొట్లాది రూపాయలు గడిస్తున్న మోడరన్ వ్యాపార వాదం గురించి . లేకుంటే ఈ దేశం లో సాంప్రాదాయ వ్యతిరేక వాదం,మోడరన

సిమాంద్రా లో "లోటస్ పాండ్ " ని "లోటస్ దళం " అక్రమిస్తుందా ?

Image
                                                                          బుద్ది భూములేలదాం అంటుంటే ,రాత గాడుడులు కాద్దాం ! అంటుందట ! పాపం ,అలాగే ఉంది సిమాంద్రా లోని ప్రతిపక్ష పార్టి వారి పరిస్తితి. నిజానికి  తెలంగాణాలో ఆ పార్టికి  అనుకూల పరిస్తితులు లేకపోయినా ,సిమాంద్రా లో మాత్రం అధికార పగ్గాలు పట్టగల అవకాశాలు మెండుగా ఉండేవి . కాని మోడీ గారి చరిష్మా  ఒక ప్రక్క , జండా పై కపి రాజులా పవన్ కళ్యాణ్ గారి  ప్రబంజనం మరొక పక్క  చంద్ర బాబు గారికి తోడ్పడడం తో ఎన్నికల్లో ప్రతిపక్ష స్తానం తో సరి పెట్టుకోక తప్పని పరిస్తితి శ్రీ జగన్ గారికి .        పాపం ఆయన్ని మొదట్నుంచీ ఎదో అద్రుశ్య శక్తి అధికారం పొందకుండా అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన తండ్రి తదనంతరం ఆయనకే రావాల్సిన అవకాశం రాలేదు . ఆ తర్వాత అయన గారి తొందరపాటు తనం కాంగ్రెస్ కి దూరం చేసినా ,సామాన్య ప్రజానికానికి దూరం కాలేదు . అదే దీమాతో ఎన్నికలను ఎదుర్కున్నా పై విదంగా విది రాత వక్రికరించి అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది . అయినా ఆయనకు బవిశ్యత్ లో అధికారం తనదే అన్న గట్టి నమ్మకం ఉందనడానికి ,ఇటివల ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో అయన చేసిన వ్

దెయ్యాలు ఉన్నాయని చాలెంజ్ చేస్తున్న "షాపింగ్ మాల్ దెయ్యం " వీడియో చూడండి!!!?

Image
                                                                    ప్రపంచం లోని అన్ని మత విశ్వాసాలు దేవుడు ఉనికిని విస్వసించినట్లే ,దెయ్యం ఉనికిని విస్వసీస్తున్నాయి .   కొంతమంది సైంటిపిక్ వాదులు అయితే  దేయ్యాలను పొటోలు తియ్యడానికి రకరకాల కెమెరాలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు . అయితే దేవుళ్ళు ,దెయ్యాలు అనేవి ట్రాష్ అని కొట్టి పడేసే శాస్త్ర్రియ వాదులు ,వీటి గురించి పట్తించుకోరు(పరిశోదించరు),  కాబట్టి సామాన్యులు వారు చెప్పేవాటిని పట్టించుకోరు .   విశ్వంలో ఒక పాజిటివ్ శక్తి ఉన్నట్లైతే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా 'నెగటివ్ శక్తి 'ఉండి తీరాలి . ఈ సిద్దాంతం దృష్ట్యా చూసినపుడు దేవుడు అనబడుతున్న పాజిటివ్ స్పిరిచ్యువల్ శక్తి ఉన్నప్పుడు ,దెయ్యం అనె నెగటివ్ స్పిరిచువల్  శక్తి కూడా ఉండి తీరాల్సిందే కదా ! . మనిషికి ఇంతవరకు తెలిసింది కేవలం కంటికి కనపడే స్తూల ప్రపంచంలో కొంత శాతం  గురించే తప్పా ,సూక్ష్మ ప్రపంచం గురించి అతడు పూర్తిగా అజ్ఞాని . అందుకే సైంటిపిక్ వాదులు  దేవుళ్ళు ,దెయ్యాలు గురించి ఎన్నిలెక్చర్లు దంచినా , వాటి ఉనికిని  స్వీయ అనుభవం లో చూస్తున్న సామాన్యుడు వారు చెప

24-1-2014 న "మనవు " ఉహీంచింది ,6-1-2015 నాటికి నిజం అని తేలిందన్న మాట !

Image
                                                                            సునందా పుష్కర్ ! మాజీ మంత్రి గారి బార్య ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా పదవి బాద్యతలు నిర్వహించిన ఆ  మాజీ మంత్రిగారికి ముచ్చటగా మూడో భార్య సునందా గారు .ఎక్స్టర్నల్ అపైర్స్ మినిస్టర్ గా ఉన్న శశి ధరూర్ గారికి ఎక్స్ట్రా మారిటల్ ఎపైర్స్ మీద కూడా మక్కువట . అందుకే వారి తాజా ప్రియురాలికి ,సునందా గారికి గొడవలు జరిగి ,చివరకు అవి ట్విట్టర్ లో తిట్టుకునే వరకూ వెళ్ళాయి . అయితే ఆతర్వాత భార్యా భర్తల మద్య రాజీ కుదిరిందని చెప్పి ఇద్దరూ కలిసి ఒక మీడియా స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది . అలా మీడియా ముందు తమకు బేదాలు లేవని చెప్పిన ఆమెగారు 24 గంటల్లో అనుమానాస్పద స్తితిలో మరణిస్తే    భారత దేశం లోని మహిళా సంఘాలు ఆమె గారి అనుమానాస్పద మృతి గురించి అంతగా పట్టించు కోలేదు . కాని నాకు ఎందుకో ఆమె మృతి పట్ల ఆనాడే  అనుమానం కలిగింది . అందుకే ది 24-01-2014 న ఇదే బ్లాగులో   మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?   అనే టపా పెట్టాను .మరింత సమాచారం కొరకు క్లిక్ చేసి చూడండి . అందులో పో

కొంపదీసి అసదుద్దీన్ గారి గాడ్ పాదర్ "ఆడమ్ " PK అమీర్ ఖానా ?

Image
                                                                                         మొన్నశనివారం  రాత్రి  MIM అదినేత జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు, మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా హైదరాబాద్ లో, భారత్ 'ఇస్లాం ప్రకారం ' తమ "గాడ్ పాదర్ గడ్డ" అని  స్పీచ్ ఇచ్చారు  .  ఆ స్పీచ్ లో ఆయన   చెప్పిన అంశాలు  ఇండియాని  ఇస్లామిక్ స్టేట్ గా మారుద్దాం అనుకునే వారికి చాలా అనుకూలంగా ,ప్రోత్సాహ కరంగా ఉన్నాయి  . అవేమిటొ  చూద్దామా? (1). ప్రపంచం లో ప్రతి వ్యక్తీ ముస్లిం గానే జన్మిస్తున్నాడు . కాని వారి తల్లితండ్రులు బలవంతంగా వేరే మతం లోకి మారుస్తున్నారు . అలా ఇతర మతస్తులు గా మారిన వారు   తిరిగి ఇస్లాం ని ఆలింగనం చేసుకోవడం ద్వారా "స్వంత ఇంటి"కి చేరినట్లవుతూంది . అదే నిజమైన "ఘర్ వాపసి ".       -------ఇంకా నయం! ముస్లిం మిత్రులను  లను ఆలింగనం చేసుకున్న వారంతా ఇస్లాం లోకి వచ్చినట్లే లెక్క అని  అనలేదు (2). ప్రపంచం లోని టెర్రరిజం అంతం కావాలంటే ఇస్లాం ని అనుసరించటం వినా గత్యంతరం లేదు . ఇస్లాం వచ్చిందే టెర్రరిజం ని అంతం చెయ్యటానికి       -------- నిజమా? మరి అదేమి

పాప బీతి ఉన్నవారు "గుడి"కి వెళతారు . " ప్లాప్ బీతి" ఉన్న వారు ఇలా విడిచేసుకు తిరుగుతారు!O.K, నా Mr P.K !

Image
                                                                                                                                                   ఈ మద్య అమీర్ ఖాన్ గారు నటించిన PK అనే హిందీ సినిమా రీలీజ్ అయి సంచలనాలు స్రుష్టించింది అంట . అందులో అంత గొప్ప విశేషం ఏమి ఉందో మొత్తం సినిమా చూస్తే కాని చెప్పలేం కాబట్టి ,మొత్తం సినిమా గురించి  నా అభిప్రాయం చూసిన  తర్వాత చెపుతాను   .                     అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెపుతాను .కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తిసేవారికి తమ సినిమా గ్యారంటిగా లాబాల వర్షం కురిపిస్తుంది అనే నమ్మకం ఉండదు .ఒకవేళ ప్లాప్ అయితే ఎలా అనే భయం పట్టుకుంటుంది. అదిగో అలాంటి భయం ఉన్న వారంతా  తమ సినిమాలో కొన్ని మసాల సీనులు అంటే ,హీరోయిన్ లని ,నగ్నంగా నో , అర్డనగ్నంగానో చూపించి  కుర్ర కారు ప్రేక్షకులను అకర్షించి డబ్బులు దండుకోవడం చేస్తుంటారు .ఇంకొంతమoది అయితే తెలివిగా ఏదైనా మతాన్ని కాని ,కులాన్ని కాని కించపర్చేలా ,లేక వారి మనోబావాలు దెబ్బ తీసి ,వారిని రెచ్చగొట్టెలా ఉండే సీనులు ,డైలాగులు చొప్పించి ,తద్వారా సంబందిత వర్గాల వారు చెసే అందోళన ద్వారా తమ చ