Posts

Showing posts with the label నరసింహ మంత్రం

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

Image
                                                                                                                    నృసింహ మంత్రం                                                        ఉగ్రం వీరం మహా విష్ణుం                                                        జ్వలంతం సర్వతో ముఖం,                                                          నృసింహ బీషణం భద్రం,                                                        మృత్యు మృత్యుం నమామ్యహం .                                నరసింహ స్వామి  అపత్కాలములలో రక్షించగల ఏకైక దైవశక్తి అని చెప్పడానికి చారిత్రక ఆదారాలు ఉన్నాయి. శ్రీ ఆది శంకరాచార్యులు సైతం తాను మంటలలో కాలిపోతున్నపుడు తన ఇష్టదైవాన్ని కాక, నరసింహ స్వామినే ప్రార్దించి రక్షణ పొందుతాడు. అలా ఆ సమయంలో చెప్పబడిందే "మమ దేహీ కరావలంబ" స్తోత్రం. అలాగే అన్నమాచార్యులు సైతం ఈ స్వామిని ప్రార్థన చేసియే ఆపదసమయంలో గట్టేక్కాడు. అందుకే ఆపదలు బాపటానికి నరసింహ శక్తికి మించిన శక్తి "న భూతో న భవిష్యతి".                 మీరు సంక్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు మనసులొ నరసింహ స్వామి