Posts

Showing posts with the label విశాఖపట్నం జిల్లాలోలైంగిక వేదింపుల కేసు

రూం కొస్తే మార్కులేస్తా అన్న మాస్టారికి ఒళ్లంతా "చెప్పుల మార్కులు " వేసిన మహిళలు!

Image
                                                                                                                       కామాతురానాం న లజ్జా , న భయం అంటారు . అలాంటి కామాతురతతొ వావి వరసలు మరచిపోయి, కూతురు వయసున్న విద్యార్దిని ని అందులో ఐదో తరగతి చదివే మైనర్ బాలికను లైంగిక వేదింపులకు గురిచేస్తూ , తన పశు వాంఛ తీర్చుకోవాలని చూసిన ఒక ప్రభుత్వ ఉపాద్యాయునిక్ , అ అమ్మాయి మహిళా బందువులు  చెప్పు లతో ఒళ్లంతా  హూనం చేస్తూ , వీదుల వెంట నడిపిస్తూ పోలిస్ స్టేషన్ కి తీసుకు వెళుతున్న దృశ్యాలు చూస్తుంటే , చీ ! అతని దీ ఒక బ్రతుకేనా అని అనిపిస్తుంది .  విశాఖపట్నం జిల్లాలోని గొపాల పట్నం కొత్త పాలెం స్కూల్ లో  ప్రభుత్వ ఉపాద్యయుడు అతను. తన శిష్యురాలైన అయిదవ తరగతి చదువుతున్న ఒక నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్దిని ని లైంగిక వేదింపులకు గురిచేయడం ప్రారంబించాడట. తన కోరిక తీరిస్తే మార్కులు ఎక్కువ వేస్తాను అని ఆశ పెట్టాడట.   అయితే ఆ అమ్మాయి బయంతో బిక్క చచ్చిపోయి స్కూల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతే విషయం రాబట్టిన తల్లి తండ్రులు , బందువులు స్తానిక మహిళా సంఘాలతో ఆలోచన చేసి ఆ కీచకుడికి తగిన బుద్ది చెప్