Posts

Showing posts with the label రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదు

కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదు 100 కోట్లు "కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?!!!

Image
                                                                                                                 కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదును (నిర్మాణ వ్యయం)"కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?! .          కట్టక తప్పేటట్లు లేదు ఈ రోజు మనదేశ అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పును చూస్తుంటె. కాకపోతే తీర్పును ఇచ్చింది మాత్రం కాపు సంఘం వారు కాలబెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విషయం లో కాదు. గుజరాత్ గండర గండడు , పటేళ్ళు  అందరూ  కలసి స్పాన్సర్ చేసిన 21 యేండ్ల నూనుగు మీసాల హార్దిక పటేల్ నేతృత్వం లో జరిగిన విద్వంసం  కేసు విషయం లో. అయితే తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు వారు కాబట్టి , ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ద్వంసం చేసారని కాపు సంఘం వారిని పార్టిగా చేస్తూ , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల  మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే మాత్రం సదరు కేసు తీర్పు వీరికీ వర్తించడం ఖాయం కాబట్టి రత్నాచల్ నష్టం కి బాద్యత వహించక తప్పదు.                                                                                              ఈ  దేశం లో ఉద్యమాలు చేసే వారికి ముందుగా కనిపించేవి ప్