Posts

Showing posts with the label R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు

తెలంగాణా లో R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు , S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో !!?

Image
                                                                భవిష్యత్ లో తెలంగాణా రెవిన్యూ జాబ్స్ నోటిఫికేషన్ పాకిస్తాన్ లో మాదిరి ఇలాగే ఉండబోతుందా ?                                       ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి .ఆ అనుమానాలను పటాపంచలు చేయడంలో సపలమయ్యారు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ కలువకుంట్ల చంద్ర శేఖర రావు గారు.అయితే కొన్ని తెరచాటు వర్గాలు ఆయన్ని ఎలా అయిన అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నట్లు ఉన్నాయి. అందులో భాగంగా తమ ఇష్టాలను ప్రజల మీద రుద్దుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారి ఇష్ట ప్రకారమే జరుగుతున్న దని.ప్రజల్ని నమ్మిస్తూ వారిని నోరెత్త కుండా చేస్తున్నారు.అందులో భాగమే ఇటీవలి రెవిన్యూ అధికారుల హోదా పేర్లు మార్పు విషయం.      జాగీర్దారీ భూస్వామ్య నిరంకుశత్వంలో శతాబ్దాలుగా పీడనకు గురి అయిన తెలంగాణా ప్రజలు, భారత దేశానికీ స్వాతంత్య్రం సిద్దించాక కూడా తమకు స్వాతంత్య్రం దొరకక మరొక స్థానిక స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి వచ్చింది . ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఆ నాటి నిజాం ప్రభుత్వం "రజాకార్ " అనే జిహాదీ గ్రూపులన