Posts

Showing posts with the label బంగారు తెలంగాణా

'సారా టెక్ ' పల్లెలు , హై టెక్ సిటీలు , ఇవేనా బంగారు తెలంగాణా , సింగపూర్ సిమాంద్ర !?

                                                                      ఎన్నికల సీజన్ వచ్చింది . దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఒక పార్టి లో నుండి మరో పార్టి లోకి  "జంపింగ్ "లు చేస్తుంటే అ యా పార్టి నేతలకు  వీరావేశం పొంగి పొర్లుకు వస్తుంది . అ ఆవేశం లో ప్రజలకు వాగ్దానాల వరాలు కురిపిస్తున్నారు . తెలంగాణా నాయకులు ఏమో "బంగారు తెలంగాణా " మాతోనే సాద్యం అంటుంటే , సిమాంద్ర నాయకులు "సింగపూర్ సిమాంద్ర " చూడరా బాబూ అంటూ బై స్కోప్ చూపిచేస్తున్నారు . చాలా సoతోషం కాని హై  టెక్ నగరాలు గురించి మాటలను కోటలు దాటిస్తున్న ఈ  సో కాల్డ్  రాజకీయ విరులు , పల్లెల్ని కబలించి, ప్రజల ఆరోగ్యాల్ని , ప్రాణాలను దారుణంగా హరిస్తున్న " సారా రాక్షసి " గురించి ఒక్క మాట మాట్లాడరే !దానిని నిర్మూలన చేసే మగాడు , ఒక్కడు అంటే ఒక్కడైనా తెలుగు నాట ఉన్నాడా ? ఖచ్చితంగా లేడు . ఉన్నా వాడు మాట్లాడడు . మాట్లాడితే వారి పార్టికి వచ్చె వోట్లు రావు కనుక!    నిజంగా ప్రజల జీవన విదానం ఎలా ఉందొ తెలుసుకోవాలంటే పల్లెలకు వెళ్లి చూడండి . ముక్యంగా విద్యా గందం లేని షెడ్యూల్డ్ కులాలు , తెగలు వారు , వెనుక