Posts

Showing posts with the label సోనియా గాంధి గారి కుటుంబం స్మగ్లింగ్

అవ్వ! అవ్వ! సోనియా గాంధి గారి కుటుంబం ,దొంగిలించబడిన "భారతీయ పురాతన వస్తువుల " ను విదేశాలకు స్మగ్లింగ్ చేసిందా?!!!

Image
                                                                                                               అవుననే అంటున్నారు ప్రముఖ న్యాయవాది శ్రీ సుబ్రమణ్య స్వామీ గారు! ఇదేదో కేవలం రాజకీయ ఆరోపణలు లాంటిది అయితే తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. కాని గతం లో ఇదే విషయమై డిల్లి హై  కోర్టులో   కేసు వేసి , సాఖ్శ్యాదారాలు కొన్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది. కాని చివరకు అప్పటి సోనియా గాంది గారి ప్రభుత్వం ఒత్తిడి మేరకు , C.B.I వారు విచారణను ముందుకు కొనసాగకుండా మోకాలు అడ్డడం వలన , స్వామీ గారు ఏమిచేయలేక నిస్సహాయ పరిస్తితిలో ఉండి పోయారు అట. సుబ్రహ్మణ్యం గారి మాటల్లో , అసలు జరిగింది ఏమిటంటె:-                                   భారతదేశంలో ఇందిరా గాంధి , రాజీవ్ గాంధి గార్లు ప్రదాన మంత్రిగా ఉన్న కాలంలో , ఇటలి  కి  వెళ్ళెఎయిర్ ఇండియా, అల్ ఇటాలియ  విమాన సర్వీసుల్లో క్రేట్స్ కు క్రేట్స్ ఎటువంటి తనికిలు లేకుండా తరలించబడెవి అట. వాటిలో భారతదేశం లో వివిధ ప్రాంతాలలో దొంగిలించబడిన  పురాతన విగ్రహాలు, నాణేలు, పెయింటింగ్స్ ఉండెవి అట. వాటిని ఇటలిలోని రివోల్ట , ఆర్బస్సనో అనే ప్రాంతాలలో , సోనియా గాంధి గార