Posts

Showing posts with the label సుప్రీం కోర్టు రివ్యూ

సుప్రీం కోర్టు వారు రివ్యూకి అనుమతించటం,"మనవు " బ్లాగు పోస్టుకి ఒక గొప్ప పాజిటివ్ కామెంట్ లాంటిది !

                                                                    నేను జులై పదమూడవ తారీకున ఈ  బ్లాగులో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సారాంశం ఏమిటంటే అంతకుముందు  సుప్రీం కోర్టు వారు ఇచ్చిన రెండు తీర్పులలో ఒక తీర్పు సహేతుకమని,రెండవది సహేతుకం కాజాలదని ,పైపెవ్చ్చు రాజకీయ నాయకులు,అధికార్లు  అట్టి తీర్పును అడ్వాంటేజ్ గా తీసుకుని దుర్వినియోగం పరచే అవకాశం  ఉందని , కాబట్టి అట్టి తీర్పు మిద రివ్యూ కోరవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది . అట్టి పోస్టుకు మిత్రులు , సీనియర్ న్యాయవాది గారైన   G నరేందర్ గారు సమర్దించడమైనది. ఈ   రోజు అదే కేసులకు సంబందించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు వేసిన రివ్యూ పెటిషన్లు ను పరిశిలించిన అనంతరం సుప్రీం కోర్టువారు, తీర్పు సహేతుకం  అన్నదానిని డిస్మిస్ చేస్తూ, సహేతుకం కాజాలదు అని అభిప్రాయపడిన దానిని విచారణకు స్వీకరించింది . ఇది మా బ్లాగు పోస్టుకు ఒక ప్రశంశ పూర్వకమైన కామెంట్ గా బావిస్తున్నాను . ఆ పోస్టు గురించి పూర్తీ వివరములకు క్రింది లింక్ ని క్లిక్ చెయ్యగలరు సుప్రీంకోర్టు తీర్పుతో అవినీతి పరులైన అధికారులకు కాసుల పంటేనా!? http://ssmanavu.blogspot.in/2013/07/blog-p