Posts

Showing posts with the label గుడుంబా

ప్రభుత్వ చీప్ లిక్కర్ పధకం ని వ్యతిరేకించటం వల్లనే , "కల్తీ కల్లు " బాగోతం బట్ట బయలు చేసారా ?!!!

Image
                                                                                                                                                                               రాజ్యం లో ఏ ఆర్గనైజ్డ్ నేరాలు జరుగుతున్నా దాని గురించి పూర్తీ సమాచారం , ప్రభుత్వాలకు, అందులో ఉన్న పెద్దలకు అధికారులకు క్షుణంగా తెలిసే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం లో గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రబుత్వ పెద్దల అండదండలతో , తెలంగాణా ప్రాంతం లో "కల్లు లాబీలు " యదేచ్చగా  కల్లు డిపో లలో ప్రజల ప్రాణాలను క్రమ క్రమంగా హరించే ప్రాణాంతక మత్తు మందులను కలిపి , ప్రజలకు పోస్తుంటే , తెలిసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. ఇక పెద్దలే ఏమననప్పుడు , మనకేమిటి బాద అని సంబందిత అధికారులు తమ వాటా తాము తీసుకుంటూ పదేళ్ళు హాయిగా నిద్రపోయారు. మైదాన ప్రాంతాలలో కల్తీ కల్లు దందా పని ఈ  విదంగా ఉంటే, గిరిజన ప్రాంతాలలో "గుడుంబా " వ్యాపారం పని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది.  అసలు ఈ దంధా లకు ఎక్సైజ్ అధికారుల అక్రమ సంపాదనే పెట్టుబడిగా ఉందంటే , కాంగ్రెస్ పాలన ఎంత నీచ నికృష్టంగా,  జరిగిందో అర్దం చేసుకోవాలి. ఒక్కసార