Posts

Showing posts from 2012

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_31.html  పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

భారత ప్రభుత్వం చేయలేని పని ఒక మతపెద్ద చేసాడా!?

                                                                                 అవుననే అనిపిస్తుంది, ఈ రోజు వార్తలు చూస్తే. మన అంద్రా దంపతులు,చంద్రశేఖర్ అనుపమ "నార్వే" దేశంలో స్వంత పిల్లల్ను మందలించిన పాపానికి జైల్ శిక్ష అనుభవిస్తున్నారు. దేశం మొత్తం ఇది అన్యాయమె అని అంది. మన ప్రభుత్వాని కలగచేసుకుని వారికి న్యాయం చేయమంటే, ఇది వారి అంతర్గత న్యాయ సమస్య, మనం జ్యోక్యం చేసుకోరాదు అని సన్నాయి నొక్కులు నొక్కింది. ఒక వేళ ఓపెన్ గా చెప్పకపోయినా, మన ఇన్ఫ్లూయన్స్ ఉపయోగించి అయినా వారికి ఉపశమనం ఇప్పించలేక పోయింది. అదే అమెరికా అయితే అలాగే చేసేదా? అని మనం అడగలేక పోయాం. వారి గొప్పచట్టాల్ని ఉల్లంఘించారు అని, ఈ శాస్తి వారికి జరగాల్శిందే అని, మన వాళ్లే కొంతమంది సుద్దులు చెప్పారు.   అంతా చట్ట ప్రకారమే జరిగింది అనుకుందాం. మరి ఈరోజు సాక్షాతు నార్వే ప్రదానిని మన రాష్ట్రానికి చెందిన ఒక మతపెద్ద(నార్వే మతం కి సంబందించిన వ్యక్తి), ఈ విషయం లో ఎలా జ్యోక్యం చెసుకుని మాట్లాడుతున్నాడు? నూటపది కోట్ల బారత రాష్ట్రపతి చెయలేని పని ఒక వ్యక్తి ఎలా చెయ్యగలుగుతున్నాడు.అంటే మతానికి ఉన్న ప్రాదాన్యత సార్వబౌమత్వానికి

వ్యభిచారులకైనా సరే, పోలిసులు రక్షణ ఇవ్వవలసిందే!

  నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. డిల్లీ పోలిసులు ఒక ఇంటర్వూ లొ తమ అభిప్రాయాలు  చెపుతూ,స్త్రీల మీద అత్యాచారాలకు వారి నీతిహీన ప్రవర్తనే కారణమన్నారట. దీని వలన వారు స్త్రీలు పట్ల జరిగె నేరాలను ఉదాసిన ద్రుష్టితో చూస్తున్నారట!. ఇది చాలా తప్పు. పౌరులు వ్యభుచారులైన, దొంగలైనా వారికి వ్యతిరేకమ్గా లైంగిక, బౌతిక దాడులు జరిపే హక్కులు ఎవరికి ఉండదు. పొలిస్ లు   ఈ విషయమ్ లో నిర్ద్వందం గా వ్యవహరించి వారికి రక్శణ కల్పించాల్సిన అవసరమ్ ఉంది.లెకుంటే అరాచకమే.వ్యభిచారం నేరం కనుక దానికి వారి మీద కెసు పెట్ట వచ్చు,ఆదారసహితంగా. అంతె కాని ఆ వంకతో వారి ఇష్టాలకు వ్యతిరెకమ్గా జరిగె లైమ్గిక దాడులను అరికట్టాల్సిన బాద్యత పొలీసులదే.మరింత సమాచారం కొరకు లింక్  http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_30.html మిద క్లిక్ చెయ్యండి

మహిళా పొలిస్ స్టేషన్లు "నిర్భయ"లు కావాలి.

                                                                             ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, అ తల్లి, జాతికి వైద్యురాలిగా సేవ చెయ్యాలనుకుందట. కాని ఏవరి పాప పలితం గా జన్మించారో కాని  ఆ అరుగురు కీచకుల దాష్టికానికి బలయింది. అమె జన్మ పుణ్యపలితమె!. లెకుంటే అమె సంకల్ప శక్తి జాతిని ఒక్కట్టిగా చేస్తుందా? అవినీతి మీద అన్నా హాజారె చెసిన పోరాట స్పూర్తి, అమె నిర్బీతి కలిగించ గలిగింది. ఆ తల్లిని పొట్టన పెట్టుకున్న మ్రుగాల వంటి వారిని చెండాడానికి "స్త్రీ రక్షణ’ అనేది ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చాలి. చాలా మంది పోలిస్ లకు ఆడవారి ప్రవర్తన  విషయం లో సదభిప్రాయం లేదు. కొంత మంది స్త్రీల ప్రవర్తనే,వారి మీద అత్యాచారాలు పెరగడానికి కారణమని బావిస్తున్నారట. ఇది "తెహల్కా" వారి పరీశోదనలో వెలుగుచూసిన నిజాలు. .   కాని నెననేది ఏమిటంటే, ఎవరో కొంత మందిని ద్రుష్టిలో పెట్టుకుని, స్త్రీల పట్ల ఒక దురభి ప్రాయమ్ కలిగి ఉండడం, అదీ  స్త్రీల మాన ప్రాణాలను కాపాడ వలసిన పోలిస్ వారు కలిగి ఉండడం చాలా ప్రమాద కరమయిన దోరణి.పచ్చి తిరుగుబోతులయినా, సరె ప్రాణ రక్షణ అనే ప్రాదమిక  హక్కు కలిగి ఉంటారని

డిల్లీ బాదితురాలిని రేప్ చేసింది అందరూ అనుకుంటున్నట్లు "మగాళ్లు" కా దా? !

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2257.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

పనికిమాలిన వాదాలు, పడతలును కాపాడగలవా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_4497.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

రక్షణ విషయంలో, ఆడపిల్ల, కుక్కపిల్ల,ఒకటేనా?

                                                                       మొన్న డిల్లీలో ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూసిన తర్వాత,మనసున్న ఎవరికయినా కన్నీల్లు రాక మానవు. చివరకు ఆ అమ్మాయికి మెరుగయిన వైద్య సహాయం అందించే స్తితిలొ కూడ మనం లేము. మనకంటే ఎంతో చిన్నదయిన "సింగపూర్" కి పంపించాల్సీ వచ్చింది. విషయం జరిగి నాలుగు రోజులు అయింది కాబట్టి,అంతా సద్దుమనిగిపోతుందిలే అని ప్రబుత్వాదికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఒక వేళ ఆ తల్లి కేమన్నా అయితే మరొక రోజు విచారిద్దాం.ఈ కేసు తర్వాత దేశం లో ఇంకొన్ని ఇటువంటి దురాగతాలె జరిగాయి.వాటిని పత్రికలు ప్రచురించినా పెద్దగా స్పందన రాలేదు. డిల్లీలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయం మీద విద్యార్థులు గళమెత్త బట్టి సాక్షాత్తు "చిదంబరం" గారే ఆశ్చర్య పొయే అంతగా ఆ నిరసన కొనసాగింది. మరి ఇంతటితో ఆపేస్తే అసలు స్త్రీ రక్షణ అనే సమస్య తీరుతుందా?  అమానత్(బాదితురాలి మారు పేరు) దురాగతం వినగానే నాకు మా ఇంట్లో మా కుక్క పిల్ల చనిపోయిన విదానం గుర్తుకు వచ్చి, కళ్లు చెమర్చినాయి. మా ఇంట్లో"బిన్ను" అనే కుక్క పిల్ల ఉండేది. అది పామెర్ జాతికి కి చెందిన బొచ్

డేటింగ్ అంటే లైంగిక "లూటింగే".!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2839.html   పూర్తి టపా కొసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

మగాడికి, మగ కుక్కలకు ఉన్న తేడా ఇదే!

                                                               నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన  ఒక టపా http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో  కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు. 1.కామము: కోరిక శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు. 2.శృంగారం: 1+కళ కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది. 3.దాంపత్యం: 1+2+విలువలు మోదటి దాని మీద నియంత్రణ ఉంటూ అభిరుచికి తగ్గ అమ్మయిని వివాహమాడి, ప్రణయలోకం లో విహరించడమే దాంపత్యం .   (HEMA  గారికి దన్యవాదములతో)         లవ్వూ,సెక్స్,  బాయిఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్   అనే విదేశీ "తబ్బర సంస్క్రుతి" మోజులో పడిన నేటి యువతకు, కొన్ని వేల యేండ్లు పూర్వమె, మన సంస్క్రుతిలో కామాన్ని

నిజమయిన మగవాడు "సంసారం" చేస్తాడు,అది చేత గానివాడే "అత్యాచారం" చేస్తాడు.

                                                               నేను మొన్న ఈ బ్లాగులో పెట్టిన  ఒక టపా http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html కు స్పందిస్తూ, మిత్రులొకరు, బారతీయుల ద్రుష్టిలో  కామం, శ్రుంగారం, దాంపత్యం అనేవి వేరు వేరు అంశాలు అని, విదేశి బావనలో "సెక్స్" అనే ఒకే అర్థం లో వాటిని చూసినా, మన పూర్వికుల ద్రుష్టి అందుకు బిన్నం గా ఉందని తెలిపారు. దానికి నేను, వీటి గురించి వివరంగా తెలుపమని కోరగా, వారు ఈ క్రింది విదంగా వివరించారు. 1.కామము: కోరిక శరీర వాంఛ తీర్చుకోవాలనే కోరిక, ఇక్కడ మనసుల కలయికతో సంబంధం ఉండదు, ఏవరో ఒకరు ఉంటే చాలు. 2.శృంగారం: 1+కళ కళాత్మకమైన కామం. తగ్గ జోడి, మనసుల కలయికవలన మాత్రమే కలిగేది. 3.దాంపత్యం: 1+2+విలువలు మోదటి దాని మీద నియంత్రణ ఉంటూ అభిరుచికి తగ్గ అమ్మయిని వివాహమాడి, ప్రణయలోకం లో విహరించడమే దాంపత్యం .   (HEMA  గారికి దన్యవాదములతో)         లవ్వూ,సెక్స్,  బాయిఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్   అనే విదేశీ "తబ్బర సంస్క్రుతి" మోజులో పడిన నేటి యువతకు, కొన్ని వేల యేండ్లు పూర్వమె, మన సంస్క్రుతిలో కామాన్ని నియంత్రించి

"రేప్" లు చేసేది.... పచ్చి బేవార్స్ గా తిరిగే వాళ్లేనా!?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_26.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

స్త్రీల దుస్తులు ఎలా ఉండాలన్నది కాదు ప్రశ్న! మగాళ్లు టచ్ చేయొద్దన్నదే పాయింట్!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_2041.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

"బాయ్ ఫ్రెండ్"ల సంస్క్రుతికి బై, బై చెప్పండి.

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_23.html పూర్తి టపాకోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

అబలే కదా అని అత్యాచారం చేస్తే, అదిరిపోతుంది చూడూ!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8560.html పూర్తి టపా కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి     

డిల్లీలో జరిగింది అమ్మాయి మీద అత్యాచారం కాదు!

                                                                               అవును దేశ రాజదానిలో ఒక అబల మీద ముష్కరులు చేసిన మూకుమ్మడి మానభంగం కేవలం ఆ అమ్మాయి మిద జరిగినది కాదు. మొత్తం బద్రతా వ్యవస్త మీద జరిగినది గా బావించాలి. అందుకే ఈ రొజున డిల్లి ప్రజలు మహ ఉగ్రులై "ఇండియా గేట్" వద్ద ఒక్క పెట్టున నినదిస్తున్నారు.   ఘనత వహించిన డిల్లీ పోలిస్ వారు ఏమి మాయ చేశారో ఏమో, తెల్లారే సరికి ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, నాటకీయంగా తమకు "ఉరిశిక్ష" విదించమని వేడుకున్నారట! కేవలం మానభంగానికి ఉరి శిక్ష లేదని పోలిస్ వారు నిందితులకు చెప్పి ఉండాలి. బాదితులు అత్యాచారం వల్ల మరణిస్తె తప్పా, అటువంటి శిక్ష విదించడానికి వీలు లేదు. ఈ వెదవలకు ఉరిశిక్ష వేయడం కోసం ఎవరూ ఆ తల్లికి ప్రాణ హాని జరగాలని కోరుకోరు. ఒక వేళ చట్టం మార్చినా అది భవిష్యత్ నేరాలకే కాని జరిగిన దానికి వర్తించదు. కాబట్టి "ఉరి" అనేది అసంభవం అని తెలిసే ఆ మాట వాడి ఉంటారు.   ఇక్కడ ఇంకొకటి కూడ అనుమానించాల్సి ఉంది అందులో ఇద్దరు  ఇడెంటిఫికేషన్ పెరేడ్ కి ఒప్పుకోలెదంట! నిందితులు నేరం అంగీకరించినప్పటికి ప్రొసీ

భూమి ఏమన్నా మానవుడి అబ్బ సొత్తా? జీవ రాశిని నాశనం చెయ్యటానికి!

http://ssmanavu.blogspot.in/2012/12/200.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

ప్రతి రోజు 200 రకాల జీవరాసులకు యుగాంతమట! మరి మనిషి కెప్పుడో తెలుసా?

Image
                                                                              మొత్తానికి ప్రపంచానికి "యుగాంతం"  బెడద తప్పింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలీపోయింది కాబట్టి ఇక మనం గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిదరపోవచ్చు. పుట్టిన్న వాడు గిట్టక మానడు. ఇది సార్వజనీక సూత్రం. ఇది మనుష్యులకే కాదు, గ్రహాలకు వర్తిస్తుంది. మన బూమి ఒక గ్రహమే కాబట్టి, ఇది కూడ ఏదో ఒక రోజు ఖగోళం లో అంతర్థానం కావచ్చు. దానికి ఎంత సమయం అనేది సైంటిఫిక్ జోతీష్యులు  మాత్రమే అంచన వేయగలరు. ఎవరికైనా ఏదో తెలియనిఅతీత శక్తులు ఉండి చెప్పినా లాభం ఉండదు.    అటు వంటి సైన్స్ వాదులు చెపుతున్న దాని ప్రకారమే ఈ బూమి మీద రోజుకు ౨౦౦ రకాల జీవులు నశించి పోతున్నాయట. అంటే వాటికి "యుగాంతం" వచ్చేసింది. కాని మనం దానిని యుగాంతం అనం. ఎందుకంటే ఆ "గత్తర" మనకి తగల లేదు కాబట్టి. మన అబిరుద్ది కోసం చిన్న పిచ్చుకలు లాంటి జీవుల "యుగాంతానికి" మనమే కారకులమయ్యాం. అయినా మనం పెద్దగా చలించం. ఈ బూమి మన బాబుల సొత్తు. వీటి మీద తక్కిన జీవరాసికి ఏ హక్కూ లేదు. మన దయా దాక్షిణ్యాల మీద అవి మనుగడ సాగించాలి. పాపం వాటికి &qu

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నిజ జీవితంలో దర్శించడం ఎలా?

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

"త్రిమూర్తులు" ను చూడాలనుకుంటున్నారా? ఎలాగో చూడండి!

ప్రతి మనిషి తన జీవిత కాలం లోనే త్రిమూర్తులను దర్శింపవచ్చు. అది ఎలాగో తెలియ చెప్పేదే "మనవిజం". మహా పండితుడైన "మనువు"  ప్రబోదించిన "ఆశ్రమ జీవన విదానం" ద్వారా చక్కనైన జీవితాన్ని అనుబవించడమే కాక అసలు "త్రిమూర్తులు" అనే బావనకు నిజమయిన అర్థాని "మనవిజం" చెపుతుంది. మన హిందూ జీవన విదానం కంటే మెరుగయినది మరొకటి ఈ ప్రపంచం లో ఉందని నేను అనుకోవడం లేదు. ఆతువంటి జీవన విదానం కొన్ని మార్పులు చేసుకో గలిగితే, నేటి తరాలు కూడ అన్ని విదాల ఒక క్రమబద్దమయిన, సౌఖ్య మయిన జీవితాన్ని పొందవచ్చు. వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్య గలరు.  http://ssmasramam.blogspot.in/2012/08/my-philosphy-doctrine-of-trinity-in.html

డిల్లీ పాలకులారా! సిగ్గుపడండి! సిగ్గుపడండి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_3021.html పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

"నపుంసకుడి చేతిలో రంభ" లాంటి పాలన అంటే ఇదే మరి! .

                                                                         ఏదయినా ఒక ఘోరం జరగగానే, దాని గురించి ప్రజలు, మీడీయా ఉవ్వెత్తునా స్పందించడం, అది చూశి హడావుడిగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత చట్టం తన పని ఎలాగు తాను చేసుకు పోతుంది కాబట్టి,అందరూ దానిని మర్చి పోయి మరొక సంఘటణ జరిగే దాక, పట్టిచ్చుకోవక పోవడం మామూలైపోయింది.   మన దేశంలో "మానబంగాలు, దోపిడీలు" సాదారణ నేరాలై పోయాయి. దేశ రాజదానిలోనే అత్యంత కిరాతకంగా ఒక అబలని "గాంగ్ రేప్" చేసి కుక్కల్ను విసిరేసినట్లు, బస్సులోంచి విసిరేశారు అంటే అసలు నేరగాళ్ళకు, ప్రభుత్వం అన్నా, పోలిస్లు అన్నా భయం ఉందా? అహ ఉందా అని?  "రాజు నిద్రపోతున్నా, రాజ్య దండం రాజ్యాన్ని పహారా కాస్తుండాలి" అనేది చాణక్య రాజ్య నీతి."తమ వాటాలు తమకు ముడితే  చాలు, పట్టపగలు మర్డర్ చేశినా పర్వానై" అనేది నేటి దండణాదికారుల నీతి.అందుకే నేరస్తులు ఇంతగా రెచ్చి పోతున్నారు. డబ్బులు వెదజల్ల గలిగిన వాడు, ఎంత పెద్ద నేరం చేసినా, సుళువుగానే తప్పించుకుంటున్నాడు. ఒక వేళా వాడు జైళ్లల్లో ఉండాల్సి వచ్చినా అక్కడవారి&q

భార్య ని టెక్నికల్ గా అడ్డు తొలిగించుకోవాలంటే కటకటాలే గతి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8060.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

కొట్టొద్దు, తిట్టొద్దు, రక్తం ఎక్కిస్తే అదే చస్తుంది!

Image
                                    ఎయిడ్స్ దురాగతాల్లొ  ఈ కేసు ఒకటి. అయిదు రోజుల క్రితం జరిగిన యదార్ద సంఘటన. బార్యను వదిలించుకునేందుకు ఎయిద్స్ రోగి రక్తాన్ని తెచ్చి, బార్యకు ఎక్కించి ఆమేకు ఎయిడ్స్ రోగాన్ని తెచ్చిన ప్రబుద్దుడి ఉదంతమిది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్, శ్రీదేవి అనే యువతిని పెండ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టక పోయే సరికి ఆమెను వెళ్లి పొమ్మన్నాడు. ఆమే పోనంది అందుకే ఎలాగైనా వదిలించుకోవలని ఒక టెక్నికల్ ప్లాన్ ఆలోచించి అమలు చేశాడు.                       తన స్నేహితుడి సహాయంతో, ఒక రాత్రి వేళ ఆమే నిద్ర పోతున్న వేళ ఆమేకు ఎయిడ్స్ రోగి రక్తం ఎఖ్ఖించాడు. ఆ తర్వాత తనకు ఇష్టం వచ్చిన స్త్రీని ఇంటికి తెచ్చి, ఆమే తో వివాహెతర సంబందం కొన సాగిస్తుంటే, శ్రీదేవి, చుట్టు పక్కల వారు గొడవ చేయగా, శ్రి దేవిని తిరుపతిలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్లి పరిక్ష చేయించాదు. అక్కడ డాక్టర్లు ఆమేకు ఎయిడ్స్ వ్యాది ఉందని నిర్దారించారు                . అనుమానం వచ్చిన శ్రిదేవి,భర్తను టెస్ట్ చేయించుకోమనగా, అతడు చేయించుకోవడానికి అంగీకరించక పోవడంతో, ఒక రాత్రి, తను నిద్ర పోతున్న

కసితో , కాటికి తోడు తీసుకెళుతున్న కామినులు!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_18.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి) http://www.avert.org/origin-aids-hiv.htm http://en.wikipedia.org/wiki/History_of_HIV/AIDS

జగన్ గారూ, అఖిలేష్ యాదవ్ గారి భార్య, ఒకటేనంట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1296.html పూర్తి టపా కోసం క్లిక్ చెయ్యండి

అత్యున్నత న్యాయ స్థానాన్ని, రాజకీయ పార్టీగా బావించి కామెంట్ చెయ్యడం మంచిదా?

Image
                                               మన దేశానికి అత్యున్నత న్యాయస్తానం మన సుప్రీమ్ కోర్ట్. వేర్వేరు కేసులు విచారించినప్పుడు, ఆ యా కేసుల్లోని విషయాలను బట్టి,  తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య అఖిలేశ్  యాదవ్ కేసులో, ఆయన బార్యను విచారణ నుంచి తప్పించడం, జగన్ వర్గానికి ఒక అవకాశం దొర్కినట్లయ్యింది అనుకుంటున్నారు. పాలనా పరమయిన వ్యవహారాల్లోల్లో సంబందం లేదని,అఖిలేష్ బార్యని విచారించవద్దన్న  సుప్రీం కోర్ట్, జగన్ ని ఎంద్కు విచారించ మంటూంది అని  కోర్టు వారిని బహిరంగంగా ప్రశ్నించడం  ఆక్సేపణియం.   ఇక్కడ రెండు కేసుల్లోని అంశాలు సారూప్యత కలిగి ఉన్నాయా లేవా అన్నది అప్రస్తుతం. ఏమయినా ఒక కేసులోని తీర్పు తమ కేసుకూ వర్తిస్తుంది అని ఎవరైనా బావిస్తే దానిని న్యాయవాదుల ద్వారా పిటిషన్  రూపంలో కోర్టు వారి ద్రుష్టికి తీసుకు వచ్చి న్యాయం పొందాలే తప్ప,చవక బారు రాజాకీయ వ్యాఖ్యలు చెయ్యడాం లేక చేయించడం న్యాయస్తానల ఉన్నతిని కించపరచడమే అవుతుంది. న్యాయస్తానాల్ని, రాజకీయ పార్తీలుగా బావించడం  రాజకీయ అనుభవ శూన్యతకు  నిదర్శణం అనుకోవాలా.లేక కావాలనే, ప్రజల ద్రుష్టిలో న్యాయాస్థానాలు నిబద్దతని అనుమానించేలా చేస్త

ఏడు కొండలు మనవి కావంటే ఎలా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5075.html పూర్తి టపా కోసం క్లిక్ చెయ్యండి

నాడు విదేశీయులు పాలిస్తే, నేడు వారి మతాలు పాలించాలనుకుంటున్నాయి.

 హమ్మయా! తెల్లవాళ్లు వెళ్లి పోయారు అని సంబరపడ్డాం. ’స్వాతంత్ర్యం వచ్చిందని రాజ్యాంగం రాసేసుకుని" స్వపరి పాలన మొదలెట్టుకున్నాం. మన సమాజం లో అయిక్యత,అభివ్రుద్ది, లేక పోవటానికి కారణం కుల మతాలేనని, అందరికి సమాన న్యాయం కావాలి కాబట్టి,"కుల మత" ప్రసక్తి లేని ’రాజ్య స్తాపనే" ద్యేయంగా ఆదర్శ రాజ్యాన్ని ప్రకటించుకున్నాం. అంతా బాగానే ఉన్నట్లు అని పిస్తుంది.   మనల్ని తెల్ల వాళ్లు విడిచి వెళ్లారు కాని, వారి సంస్క్రుతి లో బాగ మయిన "తెల్ల మతాన్ని" ఇక్కడే వదలి వెళ్ల్లారు. అలాగే చాప క్రింద నీరులా "అన్ని ప్రలోబాలతో" వారి మతం వ్యాపించింది. రాజ్యాంగ నిర్మాత "బాబా సాబ్ అంబేద్కర్" ఎంతో దూర ద్రుష్టితో ప్రత్యామ్నాయ వ్యవస్తగా"బౌద్దాన్ని" ప్రతిపాదించినా "తెల్ల వారి మాయా" ముందు అది అంతగా వ్యాప్తి చెందలేదు.   ’డబ్బుతో" ఎన్నికల్లో గెలవగలగడం  ఇక్కడ సుళువు. ఆ ఒక్క తారక మంత్రంతో ఇక్కడ మత వ్యవస్త లమీద ఒక పథకమ్ ప్రకారం విష ప్రచారం చేస్తూ, "తెల్ల మతాన్ని" వ్యాప్తి చేస్తూ,మెల్ల మెల్లగా అధికార పీటం హస్త గతం చేసుకునే స్తాయికి వచ్చారు.   ఇక

ముసలోడయినా,వయసోడయినా "రేప్" విషయం లో "మగాడే"

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_15.html (పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)

మనిషి తనలో లేని ’గుణాన్ని"అరాదిస్తాడా?

 అవుననే అనిపిస్తుంది చాల మందిని చూస్తే. మనం హిందువులం. సాద్యమైనంతవరకు "అహింసే" మన దర్మం అని చెపుతాం. అలాగే ఆచరిస్తాం.కాని మనం కొలిచే దేవుళ్లు అహింసా వాదులు కారు. ఖచ్చితంగా "దుష్ట శిక్షణ" కోసమే వారు జన్మిస్తారు కాబట్టి,’హింస" అనేది వారికి తప్పదు. మన దేవుడు ఎలాగు "దుష్ట శిక్షణ" కు వస్తాడు కాబట్టి, మనకెందుకులే ఆయన డ్యూటి మన నెత్తినేసుకోవడమని,మన చుట్టు పాపాత్ములు పెరిగిపోతున్న కిమ్మనకుండా"ఉన్నావా! అసలున్నావా" అని ఆయన్ని వేడుకుంటు ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటాం.   కాని విచిత్రంగా "కరుణా మయుల్ని" పూజించే వారు ఉన్నారు. వారి ఆరాదన పురుషుడు ’శత్రువులు" చంపుతున్నా వారిని ఏమన కుండా వారిని క్షమించమని వాళ్ల గాడ్ ని వేదుకుంటాడు. మరి అటువంటి కరుణామూర్తి కొలిచే దేశాలవారు మాత్రం ’రాత్రికి రాత్రే" ఇతర దేశాల పౌరులి మీద "బోల్డన్ని బాంబులు’ కురిపించి తమ క్రూర రసాన్ని చాటుకుంటారు.  అలాగే బుద్దున్ని పూజించే వారు కూడ,తుపాకులతోనే మాట్లాడుకుంటారట.ఇవ్వన్ని చూస్తుంటే నాకొక డౌట్ ఏమిటంటే, మనిషి తనలో లేని గుణాన్ని అరాదించడానికే ఎక్కువ ఇష్ట పడతాడా?

N.T.R గారు తలచింది ఒకటి, దైవం తలచింది వేరొకటి!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_13.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

N.T.R గారు అనుకున్నది ఏమిటి? అయిందేమిటి?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_13.html పూర్తి సమాచారం కొరకు క్లిక్ చెయ్యండి

"సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు."

Image
                                                                My vision on "Hindu Trinity & Ashrama System" in Hinduism.--MANAVU   "హిందూ" అనెది ఇతర మతాల వలే ఒక మతం కాదని అది ఒక "జీవన విదానం" అని మన సర్వోన్నత న్యాయస్తానం వారే సెలవిచ్చారు. కాబట్టి ఎవరయినా సరే, వారు వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు,శిక్కులు కావచ్చు, బౌద్దులు కావాచ్చు,ఇతరులెవరైనా కాని, ఆ ప్రత్యెక జీవన విదానం అనుసరించక పోతే, వారు హిందువులు కాజాలరు. దీనినే "చతురాశ్రమ విదానం" అని అంటారు. అంటే నాలుదశల ఝివన విదానమని అర్థం. దీనినే మహా పండితుడయిన "మనువు" ప్రతిపాదించాడు. కాని "భ్రుగువు" అనే "పండిత పుత్రుడు" "చతుర్వర్ణ" అనే వర్ణ సిద్దాంతాన్ని, జోడించి పవిత్రమయిన ’మనుస్మ్రితి" ని మలినం చేశాడు. ఈ రోజున "మనువు"ను అందరు ఆడిపోసుకుంటున్నారు అంటే అది ఆ "భ్రుగువు" ప్రక్షిప్తాల వలననే.   అందుకే కేవలం మనం "ఆశ్రమ జీవన విదానం" నే"మనవిదానం" గా బావించాలి. దీని ప్రకారం మానవుడి జీవిత కాలం ని నాలుగు దశలు

N.T.R గారు కోరుకున్న జీవనం ఏమిటో తెలుసా?

http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html పూర్తి టపా కోసంలింక్ మీద క్లిక్ చెయ్యండి

N.T.R. దర్మ జీవనాన్ని,చెడగొట్టింది పిల్లలా?పెళ్లామా?

http://ssmanavu.blogspot.in/2012/12/ntr.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

కులం మారకుండా, మతం మారే వారిని ఏమంటారు?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1729.html పూర్తి టపా కొరకు లింక్ పయిన క్లిక్ చెయ్యండి

ఈ దేశంలో "లింగాలను" మార్చవచ్చు !కాని ’"జంగాలను" మార్చలేరు!

Image
                                                                                                                                                          మన సమాజం లో అనాదిగా ఉంటూ, అంతో ఇంతో "స్వచ్చత" కలిగింది ఏదయినా ఉందా అంటే అది ఒక్క "కుల వ్యవస్తే’ అని చెప్పాలి. వ్యక్తులు ఒక కులంలో పుడితే, వారు చనిపోయేదాక ఆకులం లోనే జీవించాలి. మతం మారవచ్చు. పార్టిలు మారవచ్చు, ఆకరికి పురుషుడు స్త్రీ గా మారవచ్చు,అంటె "లింగ మార్పిడి". కాని’కుల మార్పిడి" అనేది జరగదు.కాబట్టి’మతం కన్నా కులమే ప్రామాణికమయినది. అందుకే కాబోలు మన ప్రభుత్వాలు వెనుక బాటు తనం నిర్దారణకు "కులాన్నే" ప్రామాణికంగా తీసుకున్నారు.   విచిత్రమయిన విషయం ఏమిటంటే, "హిందూ" మతం నుండి అన్య మతాలలోకి వెల్లిన వారు సైతం ఈ మతం ఒక్క పునాది, బావజాలమయిన "కులాన్ని" అంటి పెట్టుకునే ఉండడం.అసలు హిందూ  మూలాల్ని వదలని వారిని "అన్య మతం" లోకి ఎలా ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఒక్క కారణం వల్లనే "మత మార్పిడి" అనేది భొగస్ అని చెప్ప వచ్చు. "హిందూ దేశంలో" ఉన్న ప్

"కులాలను" కూల్చగల, మగదీరులెవ్వరురా!

                                                                   ’కుల రహిత’ సమాజాన్ని,నిర్మించాలన్న, మన రాజ్యాంగ నిర్మాతల ఆశలు అడియాశలు అయినవి.  అంచె పద్దతిలో నిర్మాణాత్మకమయిన  కులవ్యవస్తను నిర్మూలించడం ఎవరి వల్లా కాదు అనేది తేలి పోయింది.మన సమాజంలో "మత మార్పిడి" కి అవకాశం ఉంది. కాని "కులం విషయంలో అట్టి అవకాశం లేదు. కారణం తమ కులాలను ఒదులుకోవడానికి ఏ ఒక్క కులం వారు సంసిద్దులుగా లేరు. "అగ్రవర్ణాలవారు" తమ ఆదిక్యతను ప్రదర్శించడానికి ’కులం కార్డు" వాడుతుంటే, నిమ్న వర్గాలవారు, తమకు లభించాల్శిన "రిజర్వేషన్’లు కొరకయినా ’కులం కార్డు’ వాడక తప్పటం లేదు. అందుకే కులం కొందరికి "అహంభావం" అయితే చాలామందికి ’ రిజర్వేషన్ల అవసరం".   కాబట్టి ఇటువంటి పరిస్తితుల్లో "కుల నిర్మూలన" గురించి ప్రస్తావించే దైర్యం ఏ రాజకీయ పార్టీ చేయదు గాక చేయదు.సర్వ అదికారాలకు మూలం "రాజ్యాదికారం". అన్నివర్ఘాల ప్రజకు దీనిలో బాగస్వామ్యం అనివార్యం. మన సమాజాన్ని, కుల ప్రాతిపదిక తప్ప ఏ ప్రాతి పదికన చూసిన అది ద్రుష్టి లోపమే అవుతుంది. ప్రజలకు సమ న్యాయం చేయటమే క

"కుల సంఘాలు" పెట్టుకునే హక్కు వీరికుందా?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_10.html (పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి)

నాస్తికుడైనా,ఆస్తికుడైనా అంతా నుదుటి రాతే!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html పూర్తి టపా కొరకు పై లింక్ ని క్లిక్ చెయ్యండి

ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8027.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

"కులాంతరం" అయినా "కట్న కానుకలు" "ఆడపిల్ల హత్య" తప్పలేదట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_4140.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

బొమ్మలు అమ్ముకోవడం కోసం,అమ్మా,బాబుల్ని లోపలేస్తారా?!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1176.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

బొమ్మలు అమ్ముకోవడం కోసం,అమ్మా,బాబుల్ని లోపలేస్తారా?!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1176.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

అమాయక బాలల మీద బాంబులేసి చంపేది సాంప్రదాయ వాదమా?శాస్త్రీయా వాదమా?

Image
                                                                                                                               బాలల ఆదునిక పెంపకం గురించి తెగ గొప్పలు చెప్పే వ్యాపార సంస్క్రుతివారు,వారి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది బాలలను పొట్టన బెట్టుకున్నారో, లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది. తమ స్వార్ద ప్రయోజనాలకోసం ఇతర దేసాల మీద దురాక్రమణలకు తెగబడుతూ, అక్కడి పిల్లలకు తిండి,వైద్య సహాయం అందకుండ చేసి లక్షలాది పిల్లల చావుకు కారణమయింది ఎవరు? సాంప్రాదాయక వాదులా? అదునికులమని విర్రవీగే ఈ వ్యాపారవాదులా?  అటు ప్రక్రుతిని, ఇటు సకల జీవరాసి నాశనానికి కారణం మనిషి సాదించిన "శాస్త్ర విజ్ణాన పరిజ్ణానమే". సంపూర్ణ జ్ణానం  లేని మానవుడుకు ఏ సాంకేతిక జ్ణానం అబ్బినా అంతిమంగా అది సకల వినాశనానికే దారి తీస్తుంది. దీనికి ప్రస్తుత పరిస్తితులే ఉదాహరణ. స్వార్దం తప్ప పరమార్దం తెలియని "తెల్ల నీతి" ని చూసి, అదే గొప్ప విదానమంటు అనుకరించే వాళ్ళను చూస్తే జాలిపడక తప్పదు.నేను ఇంతకు మునుపు ఒక బ్లాగ్ మిత్రుడు ఈ వ్యాపార వాదుల పిల్లల"ఆదునిక పెంపకం" వెనుక ఉన్న అసలు రహస్యం

శాస్త్రప్రకారం పిల్లల్ని కంటె పుట్టెది నరులా? నార్వేయన్లా ?!

      నార్వే దేశం వాళ్ళ చర్యలను భారతీయులు ఖండించడం కొంతమంది అదునిక వాదులమని చెప్పుకుని మురిసిపొయే వారికి రుచించటం లేదనుకుంటా!అందుకే మన పెంపక విదానమంత రాక్షస మయం అనే బావన ఇతరదేశాల వారిలో కలిగించేలా మాట్లాడటం శొచనీయం.  నీ ఇంట్లో ఎవరయినా తప్పు చేస్తే నీవు సరిచేస్తావా, పక్కింటోడికి అప్పచెపుతావా?  తల్లితండ్రులను శిక్షించి పిల్లలను వారికి దూరం చేసే వారు రాక్షసులా? ఎల్లప్పుడు ప్రేమిస్తూ,వారి బాగోగుల కోసం అప్పుడప్పుడు మందలించే(దండన) వారు రాక్షసులా?.పిల్లలకు ప్రథమ గురువులు తల్లి తండ్రులే.పిల్లలు ఏడిస్తే, ఇంజెక్షన్ లిచ్చి పడుకోబెట్టే వారికేమి తెలుస్తుంది ప్రేమానురాగాలు అంటే ఏమిటో!  ఎంతవరకు వాళ్ళని దండించడమే తెలుస్తుందిగాని, వారికి రోగాలు, రొస్టులు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతు, వారికి సేవలు చేసేది తల్లి తండ్రులు కాదా.అప్పుడు వారు పడే బాద సహజమయినదా? శాస్త్రీయమయినదా? పిల్లలు తప్పులు చేస్తుంటే, వారిని మందలించకుండ, పోలిసులను పిలిపించి శాస్త్రీయంగా దండించాల? లేకుంటే లేబరిటరీలో పెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యాలా?   వారి దేశాలళొ పిల్లల్ని ఒళ్లో కూర్చోబేటుకోవటం కూడ తప్పేనంట! మరి ఎవర్ని కూర్చోబెట్టుకోవాలో ట్రె

శాస్త్ర ప్రకారం "పాస్" పోయించాలంటె ఏమి చెయ్యాలి?

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_8027.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అవును వాళ్లే! ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.

                                                                                                                                                                      నేను నిన్న ఒక బ్లాగులో ఒక విశ్లేషణా వ్యాసం చదివాను.ఆ వ్యాసంలో వ్యాసకర్త, బారతియ సాంప్రాదాయాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదంటునే, మన సమాజాన్ని "అభివ్రుద్ది చెందని సమాజంగా"తేల్చారు. "నార్వే" వారిని అభివ్రుద్ది చెందిన దేశంగాను చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో "నార్వే" వారికి తెలిసినంతంగా సాంప్రదాయ బారతీయులకు తెలియదు అనే సారాంశాన్ని అంతర్లీనంగా ఉద్భొదించారు. కాని వారు చెప్పిన్న దాని ప్రకారమే వారి చట్టాలు మన పిల్లల్ని పెంచలేవు అని కూడా  రుజువవుతుందని తేల్చారు.  అసలు విషయం "నార్వే" ఒక చిన్న దేశం, దాని జనాబా 6౦ లఖ్షల లోపే. నాగరికంగా అభివ్రుద్ది చెందిందట. అక్కడి ప్రజలు 80 శాతం మంది క్రిష్టియన్లు. క్రిష్టియానిటీ అక్కడి రాజ్య మతం.చర్చ్ లను ప్రభుత్వ నిదులతో నిర్వహిస్తారు. ఏ బావజాలమయిన ఆ యా సమాజాల మత విదానాలనుండి ఉత్పన్నమయ్యేవే. మార్పులు కూడ ఆయా మత బావనలకు అనుకూలంగా ఉంతాయి. "న

55 లక్షల చట్టం ముందు 125 కోట్ల సాంప్రదాయం ఆఫ్ట్రాల్ అట!

నార్వే ఒక చిన్న దేశం. జనాబా 55 లక్షలు ఉండొచ్చేమో!. కాని వారి చట్టాలు చాల పవర్ఫుల్ అట! ఎంత పవర్ ఫుల్ అంటె, 120  కోట్ల ప్రజలు పాటించే ఒక సంప్రదాయన్ని కనిసం గుర్తించలేనంత. వారు, ఇండియా అనే ఒక పెద్ద దేశo యొక్క రాష్ట్రపతి, ఆమోద ముద్రతో(పాస్ పోర్ట్),తమ దేశంలో ఉంటున్న, బారతీయుల,సాంప్రదాయక పిల్లల పెంపక విదానాన్ని,గుర్తించకుండా, తమ విదానమే గొప్పదని,తమ చట్టాలు అంతకంటె గొప్పవని, దాని ముందు ఎంత పెద్ద దేశాఅనికి చెందిన వారయినా తల వంచాల్శిందేనని,విర్రవీగి, తప్పుడు అభ్హియోగంతో, అంద్ర ప్రదేశ్ కు చెందిన తల్లి తండ్రులకు శిక్షలను ఖరారు చేసింది.              నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్

వల్లభనేని దంపతులకు శిక్ష ఖరారు !

అనుకున్నంత అయింది. నార్వే లోని "ఓస్లో" కొర్టు మన ఆంద్ర దంపతులయిన వల్లభనేని చంద్ర శేఖర్,కి 18,నెలలు, అనుపమ కి  15 నెలలు శిక్ష ఖరారు చేసింది.దీనికంటే అమానుషం మరొకటి ఉండక పోవచ్చు. మన ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చెయ్యలేకపోవడం దురద్రుష్ట కరం.వారి ద్రుష్టిలో,మన పిల్లల పెంపకాలు పిచ్చివి, వారి అదునిక పెంపకాలు ముందు మన సాంప్రాదాయ పెంపకం పనికి రానిది. ఇది కేవలం ఇద్దరు తల్లి తండ్రులను శిక్షించడం గా బావించకూడదు, బారతీయ, సాంప్రాదాయ పెంపక విదానాన్ని,తీవ్ర అపహాస్యం చెయ్యడమే. అసలు మనమ్ చిన్నపుడు చదువుకున్న పద్యాన్ని, ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటూ మన వారికి "సంఘీబావం" ప్రకటిస్తున్నాం. "తనదు బాగు కోరి,తత్వంబు బోదింప,  గురువు కొట్టవచ్చు,తిట్టవచ్చు,  తల్లి బుగ్గ గిల్లి, తాగింపదా ఉగ్గు,  విశ్వదాభి రామా! వినుర వేమ!   పూర్తి వివరాల కోసం క్రింది లింక్ ను క్లిక్ చెయ్యగలరు. http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html

వల్లభనేని దంపతుల భవితవ్యం తేలేది నేడేనంటా!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_5368.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"నార్వే"వారిది "నరసింహ రక్షణా" లేక "హిట్లర్ శిక్షణా"?.

Image
  వల్లభనేని చంద్రశేఖర్,అనుపమ(తల్లి తండ్రులు)                                                            మన పురాణాలలో, పిల్లల రక్షణకు సంబందించి అద్బుతమయిన కథ"ప్రహ్లాద చరిత్ర".తన కుమారుడు తనకు ఇష్టం లేని చదువులు చదువుతున్నాడని తండ్రి "హిరణ్యకశిపుడు", కుమారుడయిన ప్రహ్లాదుని నానా కష్టాలకు గురి చేస్తాడు. అలా కష్టం కల్పించిన ప్రతిసారి ఆ శ్రీహరి, బాలుని కాపాడుతూనే ఉంటాడు. చివరకు అతని ఆగడాలు మితిమీరడంతో, పరమాత్మ "నరసింహ స్వామి" రూపంలో ఉద్బవించి ’హిరణ్యకశిపుని’ వదించి "బాల రక్షణ’ "భక్త రక్షణ" గావిస్తాడు. కాబట్టి మన దేవుళ్లలో నరసింహ స్వామి ని బాల సంక్షేమానికి ప్రతీకగా చెప్పవచ్చు.  మొన్న నార్వే దేశంలో ఒక  పిల్లవాడు మూత్ర విసర్జన బట్టల్లొనే చెస్తే, స్కూల్ టీచర్లు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకు రమ్మంటే,ఆ పిల్లవాడు ఇంటికి పోనని, ఇది తెలిస్తే తన తండ్రి ఊరుకోడని, అప్పటికి ఒకసారి ఇలానే ఇంట్లో చేస్తే,తండ్రి మందలించడమే కాక ఇంకొక సారి పాస్ పోస్తే,ఇండియా పంపిస్తానని బెదిరించాడని చెప్పాడట.అంతే! అది అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరమట.వేంటనే స్కూల్ వారు "

ఎప్పుడైనా, కాలెత్తే వారే, కథానాయకులట!

http://ssmanavu.blogspot.in/2012/12/blog-post_1.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి )

ఈ రాజ్యం రాళ్లెతిన్న వాళ్లది కాదు,కాలెత్తిన వారిదే!

                                                                                                                                                                   అవును నిస్సందేహంగా కాలెత్తిన వారిదే. శ్రీ,శ్రీ గారు ,"తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరోయి" అని ప్రశ్నిస్తూ వారే దాని నిర్మాతలు అంటాడు.ఇదే సూత్రం రాజ్యానికి అన్వయిస్తే,శ్రమజీవులదే రాజ్యం కావాలి.కార్మిక, కర్షక,యువత,ఈ విదంగా ఎన్నిపేర్లు పెట్టిన ఈ రాజ్యం వారిది కాజాలదు. వారి పేరుమీద పబ్బంగడుపుకునే వారిదే. మరి వీరెవరో తెలుసా? మరెవరో కాదు, వాళ్ళు "రాళ్ళెత్తుతుంటే" వారి మీద "కాలెత్తి" దౌర్జన్యాలు చేసిన "దొర బిడ్డలే".  ఒకప్పుడు,వాళ్ళు డైరెఖ్ట్గా కాలెత్తేవారు కాబట్టి "దొర దాష్టికం" రుచి ప్రజలకు తెలిసేది. అందుకే తిరుగుబడ్డారు జనం. ఇప్పుడు ఆ విదానం మారింది.వారు డైరెక్టుగా కాలెత్తడం లేదు. వారి "మాఫియా" చేత ఆ పని చేస్తున్నారు. ఆ విదంగా "ప్రజా సంపద" ను దోపిడి చేసి అలా దోచుకున్న సొమ్ముతో "కాలెత్తిన" వారు "కరుణామయులు"’దాన కర్ణుల"

మమ్మల్ని "పున్నామ నరకం" నుండి కాదు,"వ్రుద్దాప్య నరకం" నుండి కాపాడేదెవరు?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6430.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_30.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

సార్, పాప ఏడ్చింది! అలాగా,అయితే అరెస్ట్ చెయ్యండి!

                                                                  మీకు గ్రైప్ వాటర్ వారి  ఒక అడ్వర్టైజ్ మెంట్ గుర్తుండే ఉంటుంది. "పాప ఏడ్చింది అని తల్లి అంటే "వుడ్ వర్డ్స్" పట్టండి అని అమ్మమ్మ అంటుంది.కాని "నార్వేలో"  మాత్రం పోలిస్ వాటర్ తాగాల్శిందే!  మొన్న పిల్లల్ని మందలీంచారని,సరిగా పట్టించుకోవటం లేదని ఇద్దరి పిల్లల్ను తమ తల్లితండ్రుల నుండి వేరు చేసి, వారికి శిక్ష విదించారట "నార్వే" దేశం వారు. ఇది జరిగింది నార్వే లోనే అయినా బాదితులు మాత్రం ఇండియన్ దంపతులు.ఇండియన్ దంపతులకి, ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దర్ని విడి విడిగా పడుకోపెత్టకుండా ఒకే మంచం మీద పడుకోబెట్టడం, వారు చేసే పనులకు వారిని మందలించడం ఇవి తల్లి తండ్రులు చేసిన తప్పులట. అలా పిల్లల్ని దండించడం, వారికి సరిఅయిన సౌకర్యాలు  కల్పించక పోవడం అక్కాది చట్టాలు ప్రకారం నేరమట. అందుకే తల్లితండ్రులను శిక్షించడమే కాక పిల్లలు ఇద్దర్ని వేరు చేసి వారి క్కశ్టడిలో ఉంచితే’ మన ప్రభుత్వం వారు కలుగ చేసుక్కుని పిల్లల్ని మాత్రం ఎలాగో వారి బాబాయి సంరక్షణలో ఉంచడానికి నార్వే వారిని ఒప్పించారట. ఇది మనకు చూడటానికి &q

రోటిలో చేసిన పచ్చడికి ఉన్న రుచి,మిక్సీలో చేసిన దానికి ఉంటుందా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_8195.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_28.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

కొడుకులకి కట్నం అడిగినందుకు, కొంపల్నే కూల్చింది!

Image
                                                                                                                                   చేసిన పాపం ఊరికే పోదు అనేవారు పెద్దలు. పాపం చేసిన వారిని అదుపు చెయ్యడానికి "నరకలోకం" స్రుష్టీంచి  పలాన పాపం చేస్తే పలాన శిక్ష అని క్లియర్ గా చెప్పినా పాపాలు ఆగలేదు  సరి కదా యదేచ్చగా, జంకు లేకుండా పాపాలు చేసేసి ఆ దేవుడికి ముడుపు కట్టేసి హుండీ లో వేసేస్తే సరిపోతుంది అన్న నమ్మక్కం వల్ల నేమో కాని పాపాలు ఎక్కువగానే చేసాం. అటువంటి పాపాల్లో "కుటుంబ పాపం" అన దగ్గది , "వరకట్నం" పుచ్చుకొని" ’కన్యా దానం’ స్వీకరించడం.అసలు మన ఆచారం ప్రకారం అత్త మామలు అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. సాదర్ణంగా దానం చేసే వాడిని "దాత" అని పుచ్చుకునే వాడిని "గ్రహీత" అని అంటారు. దాత పట్ల  గ్రహీత ఎల్లప్పుడు  క్రుతజ్ణత బావంతో ఉండాలి.కాని ఆ దానం స్వీకరించడానికి గ్రహీత దాతను బాదపెట్టేంత కట్నం కోరడం అంటే కచ్చితంగా ఆ స్వీకరించేది ఏదో "పాప పలం" అయి ఉండాలి. అవును మనం అలాగే ఆడపిల్లల్ను పరిగణించాం "అబద్దం ఆడితే ఆడ పిల్

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3190.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అతను ప్రేమించినది ఎవర్ని? భార్యనా? లేక ఆమెనా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_6571.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండీ)

అక్కడైనా, ఇక్కడైనా ఎగిరేది ఆ వర్ణాలే,పిచ్చోళ్లు ఎవరో తెలుసా?

హిందూ  మతంలో ప్రజల్ని రాచి రంపాన పెట్టిన్న వారే నేడు కరుణామయులై,ఎగెరిగెరి హిత బోద చేస్తున్నారు. వారి గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింక్ మీద క్లిక్ చెయ్యగలరు http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3149.html

రామేశ్వరం పోయినా మీకు "ఆ" శనీశ్వరం తప్పదు నాయనా!

                                                                                                                                                                                                          మన రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు, మతవాదుల పుణ్యమాని, హిందూ ,మతం నుండి బారీ సంఖ్యలో, ముఖ్యంగా రాజ్యాదికారాన్ని,తమ దొరతనంగా అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు, అన్యమతం లోకి వెళ్ళడం జరిగింది. అప్పట్టిదాక హిందూ మతంలో ఉన్న "కుల" వ్యవస్త వల్ల, ఈ అగ్ర వర్ణాల దొరతనాలకి విసిగి వేసారిన దళిత వర్గాల వారు, పాపం తమకు ఒక ప్రక్క,తమ దేవుడిని స్వయమ్గా పూజించుకునే అదికారం లేదే అన్న బాద, మరొక పక్క సమాన గౌరవం దొరుకుతుందన్న ఆశ తో ఆ అన్యమతంలో చేరటం జరిగింది.పాపం అక్కడా వారి అశలు అడి ఆశలయ్యాయి.   ఆ మతంలో పెరుగుతున్న,దళితుల సంఖ్య,ను చూసి ఈ అదికారాన్ని అనుభవిస్తున్న అగ్రవర్ణాల వారు తమ అదికారం జారి పోయి, ఎక్కడ దలిత వర్గాల చేతులోకి పోయి,తాము దిక్కు మాలిన వారి మవుతామో అనే భయంతో , తీసుకున్న నిర్ణయమే ఈ"బారీ మత మార్పిడి". గతంలో ముక్య మంత్రిగా పనిచేసిన ఆయన తన కులం వారిని ఈ బారీగా ఈ మత మార్పిడి

లక్ష్మి నరసింహుని అనుగ్రహం ఉంటె సర్వం ఉన్నట్టే

 ఈ మాట మేము అనుభవ పూర్వకం గా చెపుతున్నది. మా తండ్రి గారి జీవితమే దీనికి ఉదాహరణ.పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html

పుట్టిన్నప్పుడూ గిట్టినప్పుడు అంతా ఒకటే, సైజులో తేడా తప్పా! ..........

Image
                           "నాగు పాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు     కోసం లింక్ మీద  క్లిక్ చెయ్యగలరు http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html                   

’నాస్తికుడిని’ "ఆస్తికుడిగా" మార్చిన గార్లవడ్డు "లక్ష్మీనరసింహా స్వామి"

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2340.html ("పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి")

"పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_23.html పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?తెలుసుకోవాలని ఉందా?

నేను ఈ బ్లాగ్ ని మొదలుపెట్టగనె మొదటగ స్పందించింది "కాయ "గారు. వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేయడం నేను జవాబులు ఇవ్వడం జరిగింది. కాయ గారు కొంత చమత్కారంగ ప్రశ్నలు సందించినప్పట్టికి అవి చాల అర్థవంతమైనవి.పూర్తి టపా కోసం ఈ క్రింది లింకును క్లిక్ చెయ్యగలరు.  http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_1951.html

దొరక్క,దొరక్క, బ్రాహ్మణులే దొరికారా! ఈభంబోళ జంభలకి!?

                                                                        దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.దానిని మీరడం వివేకవంతుల లక్షణం అనిపించుకోదు.సినిమా నటులై యుండి బ్రాహ్మణ వర్గాల మీద "దేనికైనా రెడీ" అనే రీతిలో సినిమా నటులు ప్రవర్తించడం ఆక్షేపణీయం.సినిమా సీన్లు మీద అభ్యంతరం పెట్టిన సందర్బాలు గతంలోఎన్నోసార్లు జరిగాయి. కాని విజ్ణులైన సినీ పెద్దలు, సామరస్యం తో సమస్యను పరిష్కరించుకున్నారే తప్పా,ఇలా "డీ’అంటే "డీ" అని ఎవరూ ప్రవర్తించలేదు. మరి భ్రాహ్మణుల మీద కేసులు పెట్టడం వంటి  ఈ విపరీత దోరణులు కి అర్థమేమిటో సినిమావారు ఆలొచించుకోవాలి.   "తెలివి తక్కువ వాడికి ఒక చోట అంటితే,అతితెలివి గలవాడికి నాలుగు చోట్ల అంటుద్దన్న" సామెతను నిజం  చేసేలా ఉన్న " ఈభంబోళ జంభలకి!? సినీ బ్రాహ్మణ వర్గాలైనా హితోపదేశం చెయ్యల్శిన అవసరం ఉంది.వీరి గురించి మేము గతం లో పెట్టిన టపా http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_834.html కోసం క్లిక్ చెయ్యండి

"3000లక్షలు" పోయిన "లా"ని కాపాడాం

                                                                                                            అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షిషించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం  యెంత  ఇచ్చారో  ప్రభుత్వం  వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని  మనం  ప్రపంచం ద్రుష్టిలో  "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి  "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం"  కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!  విచిత్రమేమిటంటే కొంతమందికి ఈ"ఉరి" మీద అబ్యంతరాలు ఉన్నట్టున్నాయి. నిన్న కొంత మందేమో "నేరస్తున్ని" సంస్కరించే విదానం గురించి ఆదర్శాలు వల్లిస్తే, కొన్ని టి.వీ. చాన్నళ్ల  వాళ్లేమో "ఉరి" ఉండాలా వద్దా? అనే దాని గురించి కామెంట్లోపాఖ్యానాలు. అసలు "ఉరి" అనేది లేక పోతే "కసభ్"కి విచారణ బాదే ఉండెది కాదు. ఎలాగు ఉరి లేదు  కాబట్టి ఏ పొలిసో ఆ రొజే కాల్చేసే వాడు.(ప్రభుత్వానికి ముప్పై కోట్లు మిగిలేవి).కాబట్టి మనుషులకు ఉరిశిక్షలు వేయకూడదేమో కాని  నరరూప రాక్షసులకు అది ఉండాల్సిందే. 

కారును పాము ఆపటం మహిమా? యాద్రుశ్చికమా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html ఒక యదార్ద మహిమా సంఘటన  గురించితెలుసు కోవాలంటే  పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

పెళ్లి వద్దన్నందుకు సౌత్ "మిస్ ఇండియా" కాస్తా "తుస్ ఇండియా" అయింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1823.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

అమ్మయ్యా! "3000లక్షలు" పోయిన "లా" ని కాపాడాం!,

అదేనండి మనం కసబ్ ని చట్ట ప్రకారం శిక్షించాడానికి చేసిన ఖర్చు. మరి ఆ చనిపోయిన అమాయకుల కోసం  యెంత  ఇచ్చారో  ప్రభుత్వం  వారే చెప్పాలి. ఇంత చేస్తే కాని  మనం  ప్రపంచం ద్రుష్టిలో  "ప్రజాస్వామ్యం" అనిపించుకోమా? మరి ఇతర దేశం లోకి వెళ్లి  "బిన్ లాడెన్" నిచంపిన అమెరికా "ప్రజాస్వామ్య దేశం"  కాదంటారా? అనే దమ్ముందా?ఏమిటొ ఎవడిది వాడికే ఆనందం!    కసబ్ కి ఏమాత్రం పశ్చాతాపం ఉన్నట్టు కనిపించలేదు .ఈతతంగమంతా చూసి వాడికి నవ్వు వచ్చింది.కోర్ట్లో నవ్వాడు కూడా! అసలు వాడికి ఒకదశలో తనని క్షమించి వదలి పెదతారని ఆశ కూడా కలిగినట్ట్లుంది.కాని మనం మరీ "అంత" కాదులే అని నిరూపించాం.మొత్తానికి "కసబాసురిడిని"  "ఊరించి,ఊరించి, ఉరి తీసిన మన సర్కార్ వారికి అభినందనలతో...... 

పెళ్లి వద్దన్నందుకు సౌత్ "మిస్ ఇండియా" కాస్తా "తుస్ ఇండియా" అయింది!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_1823.html (టపాకోసం  లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"ఆఫ్ట్రాల్ మగాళ్లంటే" బట్టల దుకాణాలు బంద్ అంటా!

 ఈ మద్య ’సోనా" అనే తమిళ నటి పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్" అంటే చాలా దుమారం జరిగింది.అది ఎంతవరకు వెళ్లిందంటే చివరకు ప్రజలు ఆమే నూతన వస్త్ర దుఖాణాల ఓపెనింగ్ లను ఆపుచేసారట. ఆమెకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం ఇవ్వటం లేదట! అంతా చోంగలు కార్చుకునే మగవాళ్లే ఉంటారనుకుంటే ఎలా? ఈ దేశంలో వారిని కంట్రోళ్ చేసే ఆడాళ్ళు ఉంటారని "సోనా" లాంటి వాళ్లు తెలిసుకోవడం మంచిది. ఇప్పుడు ఆమేగారేమో ఇదంతా ఎవరిదో కుట్ర పేపరోళ్లే కావాలని స్రుష్టించారు,తనకేమి తెలియదని వాపోతుందంటా!     పభ్లిసిటి కోసం "అడుసు త్రొక్కనేలా! కాలుకడగనేలా!"ఆమే మీద మేము ఇదివరలో పెట్టిన టపాకోసం  లింక్ మీద క్లిక్ చెయ్యండి    http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html                                                         

కోటిమంది చెప్పినా "పంది" ,"నంది" కాలేదు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_7085.html  పై లింక్ నిక్లిక్ చెయ్యండి

పరిగెత్తు! బాబూ!,పరిగెత్తు!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_19.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యగలరు)

పదిమంది "ఊ(.." అంటే "పంది" "నంది" అవుతుంది ఎక్కడో తెలుసా?

                                                        ఇంకెక్కడనుకునారు ! మన ప్రజాస్వామ్యం లోనే.!ఒక  జిల్లా అధికార పదవి "కలెక్టర్" కావాలంటే ఎంతో శ్రమించాలి.అనేక పరీక్షలతో అభ్యర్థి ప్రతిబా పాటవాన్ని నిగ్గు తేల్చాకే "కలెక్టర్" గా నిర్ణయిస్తారు.కాని అతడికంటే పై హోదా కల్గిన యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు ఈ నిబందనలు ఏమి ఉండవు.జస్ట్ పదిమంది ఓ.కె.(మెజార్టి ప్రకారం),అంటే  యమ్.యల్.ఎ.,నుంచి ముఖ్య మంత్రి వరకు అవ్వచ్చు.అబ్యర్థి గుణగణాలు,శక్తి సామర్థ్యాలు ఏమి లెఖ్కకురావు.  "అయ్యా మా తండ్రి పోయాడు,మేమనాదలం" అని కళ్ల బొల్లి ఏడ్పులు ఏడ్చే రాజకీయ నాయకుల వారసులు మీద బోల్డంతా జాలి కుర్పించి వారిని కుర్చి మీద కూర్చునేటట్టు జరిగేది ఇక్కడే. అదే ఒక కలెక్టర్ విషయం లో సాద్యమా? విదాన నిర్ణాయలు రూపొందించడం  ఎక్కువ ప్రతిబతో కూడు కున్నదా? వాటిని అమలు చేయడమా? ఎందుకు ఇటువంటి ప్రమాద కరమయిన దోరణిని మనం కొన సాగిస్తున్నాం?ఎవరూ ఆలోచించరు.ఆలోచించే వారిని ప్రజలు ఆదరించరు.   మన ఎన్నికల తంతు చూస్తుంటే పెద్ద జాతరలే.కోట్లు ఖర్చు పెట్టి చేసేపెద్ద జాతర్లు లాగాఉంటాయి.ఈ రోజు ఈ పార్టీ లో

ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"

(http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2097.html   దీనిని క్లిక్ చెయ్యండి)

మీకు ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"

Image
                                                           సాదారణ(బాహ్య ద్రుష్టి) వేరు జ్ణాన ద్రుష్టి వేరు.అలాగే సాదారణ ప్రజలు వేరు, జ్ణానులు వేరు.జ్ణానులు సాదార్ణంగా ఐహిక సుఖాల మీద అంత ఆసక్తి కలిగి ఉండరు. సామాజిక బాద్యతలలో కూడా ఏది ఎంత వరకు అవసరమో అంత వరకే చేస్తారు. ఇతర సాదారణ ప్రజలు వలే ఆరాట పడరు. కారణం వారికున్న జ్ణాన ద్రుష్టి.మరి ప్రజలందరికి ఇటువంటి జ్ణాన ద్రుష్టి అవసరమా? అలా ఉంటే ఈ సమాజం నిరిప్తత,నిస్తేజమయి పోతుంది. అందుకే గీతాచార్యుడు అంటాడు"వేల కొలది జనులలో,ఏ ఒక్కడో జ్ణాన శక్తి కొరకు ప్రయత్నించును,అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థం గా తెలుసుకో గలుగుతున్నాడు.". ఈ కారణం చేతనే మనకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి.  మనిషి పునరుత్పత్తి,ఆనంద జీవనానికి కామ ద్రుష్టి తప్పని సరి.సెక్స్ పార్ట్నర్ల మీద మోహం కలగడానికి బాహ్య ద్రుష్టి ప్రేరేపణ గా ఉంటుంది. అదే ’జ్ణాన ద్రుష్టితో’ చూస్తే జన్మలో దాని పేరెత్తరు.అంతా "ఎక్స్-రే’ తీసినట్టుగా ఉంటుంది. కాబట్టి మన కోసం జ్ణానులు ఎలాగు పాటు పడతారు.అందరికి "జ్నాన ద్రుష్టి"అనవసరం అనే నా అభ్ప్రాయం. మనకు ఆచరణీయమైనది

ప్రియురాలు "బొడ్డుని" సైన్స్ ద్రుష్టితో చూస్తారా? సోషల్ ద్రుష్టి తో చూస్తారా?

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_18.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

"పాములకు చెవులుండవు",కాని "పాము చెవులు" ఉంటాయి!.

Image
                                                                                                                      నిన్న నేను మా బ్లాగులో మేము ఆరాదించే నాగ దేవత మహిమా అనుభవాలు గురించి చెప్పటం జరిగింది.సాదారణంగా "అలౌకిక ఆనంద ప్రపంచం"లోకి  బౌతిక కారణాలు చొప్పిస్తే "దున్నపోతు ని పింగాణి దుకాణం’లొకి తోలినట్లే" అని నా అబిప్రాయం.ఎందుకంటే బౌతిక వాదులకి అలౌకిక ఆనందం గురించి తెలియదు.వారికి తెలిసిందే సైన్స్ అని తెలియనదంతా హంబగ్ అంటూ వారు అనందగా ఉండలేరు, ఇతరులను ఆనందించనివ్వరు. పాములకు మనిషి లాంటి చెవులుండ నంత మాత్రాన దానికి అలికిడి ఆలకించే శక్తి లేదా? రాత్రులు చప్పుడు చేసుకుంటు పోతుంటారు అడవిలో తిరిగే వారు ఎందు కోసం? పాములు ఉంటే దూరంగా పోతాయని.వాటికి చెవులు లేని లోటును మరొక అవయంపూర్తి చేస్తుంది. ఆ అవయవాలే "పాము చెవులు" 'పాములు సంగీతాని వినగలుగుతాయని(గ్రహించటం) ఈ మద్య రుజువైందని తెలిపె ఆదారాలు ఈ క్రింది లింక్ ల ద్వారా తెలుసుకోవచ్చు.అలాగే పాముల మహిమలు గురించి.వీటి గురించి పరిశొదనలు ఎవరూ చెయ్యరు.అనవసరం కూడా.ప్రతి దానిని బౌతిక వాదం విశ్లేషించలేదు.వారిక

"మరాటా సింహం" శివుని సన్నిదికి వెళ్లారు.

                                                              ఏ స్తానిక  ప్రజా సమూహమైనా ఒక ప్రత్యేక  గుర్తింపు పోందాలన్న  కోరికకలిగి వుంటుంది. మన దేశంలో కులవ్యవస్త బలీయమైనా,ఎక్కడా ఒకే కులసమూహాం గా  జీవించలేదు.భాషా సమూహాంగా జీవిస్తున్నాం.అదే ఉద్దేశ్యంతో మన సర్కార్ వారు బాషా ప్రయుక్త రాష్ట్రాలు గా దేశాన్ని పాలనా మండళ్లుగా విబజించింది. వాటిలో మరాటిలు నివసించే "మహారాష్ట్ర"ఒకటి. "బోంబాయి" మహారాష్ట్ర రాజధాని అయినప్పటికి,అది అనేక రాష్ట్రాల ప్రజల్ని ఆకర్షించడం వల్ల,ఇతర రాష్ట్రాల నుండి వలసలదికమై చివరకు స్తానిక ప్రజల  జీవన అవకాశాలకు గండి కొట్టడం వల్ల వారి నిరసన"మరాటా ఆత్మాభిమానం" రూపంలో వెల్లువెత్తింది.ఆ వెల్లువ కు రూపమే"బాల్ దాకరే"  మొదట్లో  "మరాటా ఆత్మాభిమానం" పేరుతో ప్రజలను ఏకం చేసిన ఆయన తర్వాత "హిందూ జాతీయవాదం " వైపు తన పోరాటాన్ని మలిపారు. కారణం బహుశా ఇతర మతాలకు చెందిన "బొంబాయి డాన్"లను సమర్థవంతంగా ఎడుర్కోవడానికి కాబోలు.ఏదైతేనేం బొంబాయి లో మరాటాలను ఒక తాటి మీదకు తేవడమే కాక నగరం పేరునే"ముంబాయి" గా మార్చివ

పాములు సంగీతానికి నాట్యమాడడం చూసారా?

Image
(మా ఇంటి వెనుక నుoడి) మా చేలోని తునికి చెట్టు, దేవాలయం,మా ఆశ్రమo  అన్న దానం షెడ్, ఉన్న ప్రాంత  ద్రుశ్యం                                                                     అవును పాము సంగీతానికి నాట్యమాడడం నేను స్వయంగా చూసాను. నేనే కాదు నాతో పాటు ఇంకొంత మంది భక్తులు కూడ ఈ వీంతను చూసారు. మా దేవాలయానికి ప్రతి శనివారమ్, సోమవారం,చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ,ప్రభ బండ్లు కట్టుకుని  నరసింహాస్వామి సేవకు రావడం  ఆనవాయితి. అలా వచ్చిన ప్రభ బండ్లు మా చేలోని తునికి చేట్టు క్రింద విడిచే వారు. ఆ ప్రభ బండ్లకు మైక్ లు ఉందేవి వాటి ద్వారా భక్తి పాటలు పెట్టి, మేళ తాళాలతో వేడుకగా వస్తుంటారు.  1980  సంవత్సరంలో అనుకుంటా,నేను వ్యవసాయం చేసే రోజుల్లో,నేను మద్యాహ్నం ఇంతి వద్ద బోజనంచేసి విశ్రాంతి తీసుకుంటున్న వేళా, మా జీతగాడు ఒకరు పరుగు,పరుగున వచ్చి" బాబుగారూ,బాబుగారూ,మన తునికి చెట్టు అవతల పొదలో పాము ఆడుతూందట! అందరు చూస్తున్నరూ,రండి అనగా నేను వాడు కలిసి ఆశ్చర్యంగా వెళ్ళి చూసాం.అక్కడ కొంత మంది భక్తులు లోపలి పొదలోకి చూస్తుంటే నేనూ చూసాను. అక్కడ పొదలో ఒక నాగు పాము కొంత ఎత్తుకు లేచి ఆడుతున్నట్టుగ చేస్తుం

"నాగ సర్పం" మహిమలకు, ప్రత్యక్ష సాక్షులు మా తల్లి తండ్రులు

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html (పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_3699.html (పై లింక్ మీద క్లిక్ చెయ్యండి)