Posts

Showing posts with the label చేప ప్రసాదం 2

విదేశి "స్వస్తత ప్రార్థనలు" కు కళ్లొస్తాయి, కాళ్లొస్తాయి, కాన్సర్ కూడా తగ్గుద్ది అంటే పట్టించుకోని విజ్ణానులకు హిందూ "చేప ప్రసాదం" మీద అంత కోపం ఎందుకు?

Image
                                                                                                      చట్టం  అనేది అన్ని  కులాలకు, మతాలకు సమానం గా వర్తిస్తుంది అని మన రాజ్యాంగం చెపుతుంది. మరి మన బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం వల్ల ఉబ్బసం తగ్గడం అనేది హంబగ్ కాబట్టి  ఆ కార్యక్రమానికి ప్రబుత్వ పరంగా ఏ సహాకారం ఇవ్వ రాదని కోరుతూ గత రెండు మూడెండ్ల నుండి కక్ష కట్టినట్లు "జన విజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" పంపీణీ కార్యక్రమానికి తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నారు. దీని మీద అంద్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్తానం ఒక అభిప్రాయం వెలిబుచ్చినప్పటికి, దానిని వారు ఖాతరు చేస్తున్నట్లు లేదు. మొత్తం ఈ తతంగం వెనుక ఏదో గూడుపుటాణి ఉందనిపిస్తున్నది.   లేకుంటే శాస్త్రీయత, అనేది కేవలం హిందూ మత విదానాలకే వర్తిస్తుందా? ఇతర మతాల వారి కార్యక్రమాలకు వర్తించవా? విడేశి మతానికి చెందిన వారు వారాల తరబడి ప్రబుత్వ సహాకారంతో వివిద గ్రౌండ్స్ లలో "స్వస్తత కూటములు" ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తె కళ్లొస్తాయి! కాళ్లోస్తాయి! కాన్సర్, మధుమేహం లాంటి మహమారిలు అంతులేకుండా పోతాయి అని చెప్ప

ఈ పాస్టర్ గారి అద్బుత వైద్యం చూసాక "జన విజ్ఞాన వేదిక " వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే !

Image
                                                                                                             ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ప్రజలు బాణామతి ,చిల్లంగి లాంటి మానసిక వ్యాదులకు గురి అయి , ఖరీదైన వైద్యం భరించలేకనో , తగిన అవగాహన లేకనో స్తానిక మంత్రగాల్లను ఆశ్రయించి ఉపశమనం పొందుతుంటె , దానికి కేవలం స్తానిక   మతాలను,  టార్గెట్ చేసే దురుదేస్యంతో , మంత్రగాళ్ళ మీద , బాబాల మీద తెగ విరుచుకుపడే జన విజ్ఞాన వేదిక బాబులకు , అన్యమతస్తులు చేసె బహిరంగ బోగస్ వైద్యాలు , అది కూడా పెద్ద పెద్ద నగరాల నడిబొడ్డున , చదువుకున్న మూర్కుల సాక్షిగా జరుగుతుంటే కళ్ళకు కనపడవా? లేక వారి జోలికి వెళితే విజ్ఞానుల బాక్సులు బద్దలు అవుతాయని బయమా?                 ముంబాయి లాంటి నగరం నడిబొడ్డున , వేలాది ప్రజల సాక్షిగా , రెండు కిడ్నీలు పెయిల్ అయాయి అని చెప్పబడుతున్న ఒక రోగిని , కేవలం నిముషాల వ్యవదిలో , ప్రార్ధనలు ద్వారా కిడ్నీలు ను బాగుచేయడమే కాక , రోగిని పరుగులెత్తిస్తూ , విశ్వాసులు   అంతా చప్పట్లు కొడుతుంటే , ఎంత అద్బుతంగా ఉందో కదా వారికి.ఇలాంటి అద్బుతాలు చూసే కదా వారంతా స్వచ్చందంగా మతం మారిపోతుంది? ఇలాంటి అద్