Posts

Showing posts from January, 2013

."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?

 మొన్న పెపర్లొ,మరియు టి. వి లో చూసీన ఒక సంఘటణ వల్ల కలత చెందిన నేను ఈ టపా ద్వరా ఆ భగవంతుడిని ఒకే ఒక ప్రశ్న అడుగుతునాను."ఓ భగవంతుడా! ఇంకెన్నాళ్లు మాకీ పాపాత్ముల పాలన?   అసలు విషయం ఏమిటంటే,ఇరవై ఏఇదు యెండ్ల కసాయి మ్రుగాడు ఒకడు రెండేండ్ల పాపని రేప్ చేసి చంపాడట! అది ఒక ప్రత్తి చేలొకి తీసుకు వెళ్లి మరి దారుణంగా ఈ అక్రుత్యాన్నీ కావించాడట!. అతడిని పట్తి కేసు పెట్టారు. రేపు అతడికి ఉరి సిక్ష కూడ విదించ వచ్చు. కాని ఇతువంటి అక్రుత్యాలు జరగడానికి ముక్య కారణం పాపాత్ములు రాజ్య పాలన చెయ్యదమే కారనం అని మతపరమైన నా నిచ్చితాభిప్రాయం.    మాకు లౌక్యం తెలియదు. ఈ కుహానా లౌకికవాదం మీద అంతకంటే నమ్మకం లేదు. ప్రజల్ని రక్షించేవాడే రాజు. కనిపించని ఆ దైవానికి ప్రతినిది కూడ అతనే. విచ్చలవిడి నేర ప్రవ్రుత్తితో తెగ బలిసిపోయిన మదాందులను కట్టడి చెయ్యలేని వాడు ఎవడఈనా సరే వాడు పాలకుడు కాడు. కాలేడు. పాపం చేసేవారే కాదు, పాపాత్ములను కట్టడి చెయ్యలేని పాలకులు కూడ పాపాత్ములే! అటువంటి పాపాత్ములు ఒక్క  క్షణం కూడా అదికార పీటం మీద  ఉండటానికి అనర్హులు.     ప్రజలలో కూడ పాప బీతి లేదు. ఎంతసేపు ఎవరి నాయకులు గురించి వారు గంతల కొద్ది చ

తిట్టిందేమో హిందూ మతాన్ని, తేల్చుకునేదేమో ఎన్నికల్లోనట!

                                                                                     అనుకున్నంతా చేస్తున్నారు మజ్లిస్ పార్టి వారు. హిందూ మత విశ్వాశాలను ఎంతగా అవమానించాలో అంతగా అవమానించారు. పావు గంట సేపు పోలిసులు కళ్ళు మూసుకుంటే, హిందువు అన్నవాడిని లేకుండా చేస్తాం అన్నారు.అన్నోడు లండన్ వెళ్ళాడు కాబట్టి రెండు రోజులు చూస్తాం, తేడా వస్తే ఇంటర్ పోల్ సహాయం తీసుకుని అయినా అరెస్ట్ చేస్తాం అన్నారు పోలిస్ పెద్ద దొరగారు. ఆయన గారు వచ్చి విచారణకు హాజరు అవుతానని పోలిసులుకు సమాచారం ఇచ్చాడట.   లండన్ నుంచి వస్తున్నాడని ఆ వీరాది వీరుడికి స్వాగతం పలికారు ఆయన పార్టీ వారు. రానూ వచ్చాడు, ఇంటికి వెళ్ళి నాలుగు రోజులాగివస్తా పో అని పోలిసులకు చెప్పాడట!   ఇక ఆయన పార్టీ పెద్ద ఒకటే సవాలు  బి.జె.పి.కి  విసిరాడు. మిమ్మల్ని అవమానించిన విషయం గురించి తేల్చుకోవాలంటే దమ్ముంటే ఎన్నికల్లో తమతో పోటి చేసి గెలవాలని. అవమానించిందేమో హిందూ మతాన్ని, తేల్చుకోమనేదేమో రాజకీయ పార్టీని. అసలు దీని బావమేమిటి? మీకేమైనా అర్థ మైందా?   ఇటు వంటిదే ఒక రాజకీయ పార్టీ ఈ మద్య రాష్ట్రం లో సవాల్ చేసింది. వాల్ల నాయకున్ని నేర విచారణ నిమిత్తం క

పిచ్చి ఎక్కితే ఎర్రగడ్డకి వెళ్లాలి కాని,వేరే మతం జోలి ఎందుకు?

http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_4.html  పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

స్త్రీలందు "పణ్య స్త్రీలు" వేరట!

http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_5.html#comment-form  పూర్తి టపా కోసం పై లింక్ మీద క్లిక్ చెయ్యండి

స్త్రీలందు "పుణ్య స్త్రీలు" వేరయా!

  ఈ వాక్యం వేమన గారి పద్యానికి రివర్సులో ఉంది. ఆయన పురుషులు గురించి చెపితే నేను స్త్రీలకు కూడ ఇది వర్తిస్తుంది అనే ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. నాలో ఈ బావన కలగడానికి కారణం, ఇప్పుడే ఒక టి.వి. చానల్ వారు పేరున్న ఒక సినిమా కమ్ బుల్లి తెర నటి బాగోతాన్ని గురించి ప్రసారం చేసిన  కార్యక్రమం చూడటం.   అందులో ఆ చానల్ లేడి రీపోర్టర్ చాక చక్యంగా జరిపిన "డర్టీ పిక్చర్స్" ఆపరేషన్ చాల వరకు స్త్రీలు ఎ విదంగా రంగుల జీవితాన్ని పొందటానికి నైతికంగా దిగజారడానికి సిద్దపడుతున్నారో తేట తెల్లం చేస్తుంది. తను స్వయంగా నటి అయి ఉండి, చెప్పిన ఆమె అనుబవాలు అబద్దమని అనుకోలేము. అమే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న వాల్లు నైతికంగా దిగజారాకే పాపులర్ అయ్యారని నర్మ గర్బంగా చెప్పుకొచ్చింది. ఆ ఆపరేషన్ లాస్ట్ లో  చిన్న పొరపాటు వల్ల కొంతమంది బడాబాబులు తప్పించుకున్నారు కాని లేకపోతే వారు కూడ బుక్ అయ్యేవారే. కాని అమే నోటితో చెప్పిన చాల మంది సినీ పెద్దల పేరులు టి.వీ. వారు ఎందుకు ఎడిట్ చేశారో తెలియదు కాని వెల్లడిస్తే బాగుండేది.   మనకు పురాణాలలో దేవ వేశ్యలు అయినా రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ ఇలా ఉండే వారు. వారు దేవతల

ఎంత మాట!పదిహేను నిమిషాలు పోలిసులు లెకపోతే "హిందువులు" అనే వారు కతం అట!

http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_4.html పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

రాజకీయ పార్టీ నాయకుడికి రాముడి "చంక" ఎందుకు?

                                                                        ఇది నేను కొంత అవేశంగా ప్రశ్నిస్తున్నట్లు ఉన్నా, పూర్తీగా సహేతుకం అనుకుంటున్నాను. అసలే నీవు హీందూ మతస్తుడివి కావు. ఇతర మతస్తుడివి. నీకొక రాజకియ పార్టీ ఏడ్చింది. అది నీవు ఉంటున్న నగరం తో పాటు చుట్టు ప్రక్కల పట్టణాల్లో కొంతమంది నీ పార్టీ వాళ్లు ఉంటే ఉండవచ్చు. నీ మతస్తులకే నీ పార్టీ అంటే పడని వాళ్లు చాల మంది ఉన్నారు. మరి నీ పార్టీ లో కూడ మా మతస్తులు ఉన్నారేమో నాకు తెలియదు. మొన్న నీ మీద హత్యా ప్రయత్నం జరిగి నీవు చావు బ్రతుకుల మద్య ఉంటె "అయ్యో ఒక యువ యం యల్ .ఏ ముస్లిమ్ ల తరపున గట్టిగా తన గళమ్ వినిపించె వాడికి ఇలా జరిగిందే అని  ఎంతో బాద పడ్దాం.నీకు బాగుండాలని మనస్పూర్తీగా కోరుకున్నాం. నీవు ఉన్నది హిందువులు అదికంగా ఉండే రాష్ట్రమని తెలుసు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేద హిందువులతో పాటు, పేద ముస్లిమ్ లు ఉన్నారని అందరికి తెలుసు. నీ తెలివి తేటలు , విజ్ణానమ్ ఆ పేద ముస్లిమ్ ప్రజల కొరకు వినియోగించే బదులు ఇలా చవక బారు రాజకియాలు చేస్తావా?   నీ కెంత దైర్యం ఉంటే ఒక మెజార్టీ మతస్తులు దైవం గా పూజించె వ్యక్తి మీద అవాకులు చవాకుల

విజ్ణాన వాదులు ఇతర మతస్తులను "స్వస్థత" పరచలేరా?

http://ssmanavu.blogspot.in/2013/01/blog-post_8254.html?showComment=1357277367305#c1316262983935061164 పూర్తి టపా కోసం లింక్ మీద్ క్లిక్ చెయ్యండి

దమ్మున్న చానళ్లకు, విజ్ణాన బాబులకు, ఇతర మతాల వారి మూడత్వం ప్రశ్నించే దమ్ము లేదా?

                                                                                                                                       నిన్న నేను సైన్స్ పెద్దలు గురించి ఒక టపా పెట్టిన సందర్బంలో, ఒకరు ,ఆలోచించదగిన కామెంట్ చేసారు. ఆ కామెంటర్ పేరు బారతీయ వాసి అని చెప్పినా అది అసలు పేరు కాదు అని అర్థమవుతుంది కాని ఆయన సైన్స్ పెద్దలకు, విజ్ణానులకు,టి.వి. చానల్ వారికి సందించిన ప్రశ్న మాత్రం ఆలోచింపదగినది అని బావిస్తున్నాను. ఆయన కామెంట్ ఇది:- " ఏదైనా మనకి నచ్చితే అంతా బాగున్నట్లే అన్న చందాన మన తెలుగు టీవీలు, జన విజ్ఞానాలు, సైన్సు పెద్దలు ఉన్నారు. ఈ బాబా గోలేమిటో నాకు తెలియదు కానీ, ఇంతకన్నా ఉదయాన్నే టీవీలో వచ్చే స్వాస్థత సభల గురించి ఎవరూ ఎందుకు నోరు మెదపరు? మొఖాన చెయ్య పెట్టి తొయ్యగానే[ఆడ, మొగ తేడాలేదు]వారు మూర్చ వచ్చినట్లుగా పడిపోవటం జరుగుతుంది. క్రింద కూర్చొని చూస్తున్న వారు తెగ కన్నీళ్ళు పెట్టుకొని మానసికంగా లోపం ఉన్న వారుగా తయారవుతున్నారు. ఈ విధంగా మానసిక లోపాన్ని బొధిస్తున్న, రక్షణ పేరుతో భయాన్ని ప్రచారం చేస్తున్న వారి మీద ఇప్పటి వరకూ ఒక్కరు కూడా కన్నెత్తి అయినా చూ

ఇక నుండి డిల్లీ ముఖ చిత్రం "రేపిస్ట్ రాజా,రివాల్వర్ రాణి"యేనా?

                                                                                       మొన్న డిల్లీ గాంగ్ రేప్ ఘటన తర్వాత డిల్లీ అమ్మయలకి డిల్లీ పోలిసుల శక్తి సామార్ద్యాలు మీద నమ్మక్కం కుదిరినట్టుంది, గన్ షాట్ గా పొలిసులు తమను రక్షించ లేరని. అంతే పోలో మని వరసగా మూడు వందలకు పైగా అమ్మాయిలు తమకు అత్మ రక్షణార్థం పిస్టల్ లైసెన్సె లు ఇమ్మని అర్జిలు పెట్టేసుకున్నారట! పొలిస్ వారెమో ఏమి చెయ్యాల అని అలోచిస్తున్నారట.అదీ సంగతి.   మన దేశం లో గన్ కల్చర్ పెరగడానికి ఈ విదంగా మగవారె కారణం అవుతున్నారు. లైంగిక దాడులు తక్షణం నిషేదించడమె కాదు, మేమున్నాం మీకేమి భయం లేదు అని ఆడపిల్లల మనసులో నమ్మకం ఏర్పడేలా పోలిస్ వారి రక్షణా చర్యలు ఉంటే తప్పా ఆడపిల్లలు నెమ్మదించరు. ఒక వేళా కుంటి సాకులు చెప్పి ఆయుద అనుమతులు ఇవ్వక పోయినా వాటిని ఎలా అయినా పొంది స్వయమ్ రక్షణ చూసుకుంటారు. ఏదైనా మాన ప్రాణాలు తర్వాతె కదా.మనసులో అభద్రతా బావం ఉన్నప్పుడు, అటువంటి వారి చేతిలో గన్ ఉంటే ఎంత ప్రమాదమొ వెరే చెప్పక్కర లేదు. కాబట్టి స్త్రీల మనసులొనుండి అట్టి అభద్రతా బావం పొయేలా చర్యలు తీసుకోవలసిన బాద్యత ఇటు డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పైనా

"తొక్కినోళ్లు బాగున్నారు! తొక్కించ్కున్న వాళ్లు బాగున్నారు. మద్యలో వారికి పుట్టింది మాయ రోగం"అట!

ఈ సామెత  నేను పెట్టిన ఒక టపాకు స్పందిస్తూ వచ్చిన కామెంట్.(నేను కొంచం మార్పు చేసాను). ఈ సామెత వెనకున్న స్టోరీ తెలిసికోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యాల్సిందే! http://ssmanavu.blogspot.in/2013/01/blog-post.html

మూడ వాదం ఎవరిది? పిరమిడ్ వాదులదా,సైన్స్ వాదులదా?

  మా బ్లాగులొ శాస్త్రీయ వాదం గురించి ఒక టపాలో చెపుతూ, దేనినైనా గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో, వ్యతిరెకించడం అంతే తప్పు అని చెప్పడం జరిగింది. ఈ రోజు "మహా న్యూస్" చానల్ వారు నిర్వహించిన ఒక ప్రత్యక్ష వాదులాట కార్యక్రమం చూశాక ఈ దేశం లో సైన్స్ వాదులు అని చెప్పుకునె వారు కూడ  ఎటువంటి పరిశోదనలు చెయ్యకుండానే, తాము నమ్మినదే సత్యం అని వాదించడానికి చానల్ స్టూడియోలలో ప్రత్యక్షమవుతున్నారంటే,వారిని ఏ విదంగా అర్థం చేసుకోవాలి? వారు కూడ చీప్ పబ్లిసిటీకి అతీతులు కాదనుకోవాలా?   విషయం ఏమిటంటే ఈ రోజు మహా న్యూస్ వారు పిరమిడ్ ద్యానమ్ యొక్క శాస్త్రీయత గురించి ఒక అభిప్రాయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవలం ఇద్దర్నె కూర్చో పెట్టారు. వారివురూ పిరమిడ్ వాదాన్ని వ్యతిరెకించె వారే. అసలు పిరమిడ్ వాదుల ప్రకారం ద్యానమ్ అనేది పిరమిడ్ ఆకారం లొ ఉన్న ఏ వస్తువు లేక కట్టడం క్రింద కూర్చుని చేస్తే త్వరగా ద్యాన పలితాలు పొందవచ్చని, అంతే కాక పిరమిడ్ వల్ల విశ్వవ్యాప్తంగా ఉండే విశ్వ శక్తిని మనిషి గ్రహించడం వలన  అనేక రుగ్మతల నుండి విముక్తుడు కావచ్చని చెపుతారు. కాదు ఇదంతా బోగస్ అని సైన్స్ వాదుల ద్రుడ అభిప్రాయం.

నాలుగు నెలల్లొ 45,000 వీక్షణలు పొందిన "మనవు" .

http://ssmanavu.blogspot.in/2013/01/2012.html పూర్తి టపా కొసం లింక్ మీద క్లిక్ చెయ్యండి

"అమానత్" కు "జమానత్" ఇవ్వని 2012 కు అనందంగా గుడ్ బై !

                                                                     2012    సంవత్సరం చివరిలో మనకు విషాదాన్ని మిగిల్చి పోయింది. నిజానికి అమానత్ విష్హయం లో వెల్లువెత్తిన యువత నిరసన చూశి ఎంతో సంతోష పడ్డాను. ఈ దేశానికి ఇక మంచి రోజులు రానున్నాయ అని ఆశ పడటం కూడ జరిగింది. ఈ సందర్బంగా దేశ యువత నూతన సంవత్సర వేడుకలు జరుపరాదని తీర్మానిస్తారేమో అనుకున్నాను. కాని అలా జరుగలేదు. ప్రతి నూతన సంవత్సారానికి స్వాగతం పలికినట్లే, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు.   ఇలా యెందుకు చేశారా అని కాసెపు ఆలోచిస్తే ఒక విషయం స్పురణకు వచ్చింది. మన "యూత్" ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వస్తున్నందుకు సంబరపడలేదు. అమానత్ మాన ప్రాణాలకు జమానత్(పూచీ) ఇవ్వని సంవత్సారాణ్ణి సాగనంపుతున్నందుకు సంతోషంతో పండుగ చేసుకన్నారు అని.అమ్మయా! నా మనసు ఇప్పటికి కుదుట పడింది. మనోళ్లు ఆరంభ శూరులు కాదని ఆనందించాను.   ఇక పోతే మా బ్లాగు గురించి. మా బ్లాగు సెప్టెంబెర్2012 మొదలు పెట్టాము. ఈ నాటికి45000  వీక్షణలు తో పాటు వ్యాక్యానాలు పొందగలిగింది. ఇది మాకు సంతోషం కలిగించె విషయమే. మా బ్లాగు ప్రవర్దమానానికి తోడ్పడిన వీక్షకులకు, సద్విమర్శకులకు,

దేవుని మహిమ గూర్చి మా తల్లి తండ్రుల ప్రత్యక్ష అనుభవాలు!

   మా బ్లాగ్ వీక్షకులకు, మిత్రులకు, సద్విమర్శకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుబాకాంక్షలతో....ఈ 2013  సంవత్సర తొలి రోజున మా తల్లితండుల గురించి, వారి ప్రత్యక్ష అనుభవాలకు సంబందించిన టపాతో ప్రారంభం చేస్తున్నాను.పూర్తి టపా కోసం లింక్ http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_4494.html మీద క్లిక్ చెయ్యగలరు.దైవ మహిమలు గూర్చి తెలిసోకోగలరు.