సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

                                                                         
 


ఆమె పేరు సుధా గుప్తా . వయస్సు 28 సంవత్సరాలు .ఆమె భర్త పేరు రమేష్ చంద్ర . వయసు 40 సంవత్సరాలు . డిల్లి ఎయిర్ పోర్స్ లో సార్జంట్ . వారికి 3 సంవత్సరాల పాప కూడా ఉంది . భార్యాభర్తలు మద్య వయో బేదం ఎక్కువ ఉండటం వలన కావచ్చు , మరి ఏ  ఇతర కారణం చేతనో సుధా గుప్తా , సంసారంలో అసంతృప్తి పిలవ్వసాగింది . దానికి తోడూ భర్త  తాగుడుకు బానిస కావడం ఆమెలోని అసంతృప్తి తారా స్తాయికి చేరింది . అలా రోజులు గడుస్తున్నాయి .

                            సుధా గుప్త లెక్కల్లో దిట్ట . ఆమె పోస్ట్ గ్రాడ్యుషన్ లో టాపర్ గా ర్యాంకు సాదించింది . దానితో ఆమె ఒక ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ లో టిచర్ గా చేరింది . విద్యా పరంగా ఎంత బేలెన్స్ మైండ్ కలిగిఉన్నప్పటికీ , సెక్స్ పరంగా ఆమె సగటు స్త్రీ కంటే తక్కువ స్తాయి ఆలోచనలే కలిగి ఉండేది . దిని వలన సంసారం అంటే కేవలం సెక్స్ సుఖం అనుకుని , తను కోరుకున్న లైప్ ని భర్త వలన పొందడం అసాద్యం అనే నిర్ణయానికి వచ్చింది . దానితో అతడిని ఎలాగైనా తన దారి నుంచి అడ్డు తొలగిo చుకోవాలనుకుంది . దానికి ఒక బ్రహ్మాండ మైన పధకం రచించింది .

                            సుధా గుప్తా టిచర్ గా పని చేస్తున్న ఇన్స్టిట్యూట్ లోనే 17 యేండ్ల కుర్ర విద్యార్ది తో పరిచయం పెంచుకుంది . అతడిని తన చేష్టలతో వశ పరచుకుని  తనకు దాసోహం అనేలా చేసుకుంది .కుర్రాడితో తన భార్య చనువుగా ఉండటాన్ని గమనించిన  రమేష్ చంద్ర ఆమెను మందలించాడు . దానితో అతడు ఉంటె తనకు అడ్డు అని తలచిన ఆమె , పోయిన నెల 10 వ తారీఖున  రమేష్ చంద్ర ఆరోగ్యం బాగో లేక ఇంట్లో ఉన్న సమయాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకుంది . . అ రోజు అతను పొద్దస్తమానం తాగుతూనే ఉన్నాడట . అదే అదునుగా బావి0చిన సుధా గుప్తా , తన కుర్ర ప్రియుడిని ఇంటికి పిలిపించి , ఇద్దరూ కలసి స్పృహ లేని స్తితిలో ఉన్నా రమేష్ చంద్ర గొంతు పిసికి చంపారు . అ తర్వాత అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని హస్పిత్తల్లో చేర్చి డ్రామా ఆడారు . అప్పటికే చనిపోయిన రమేష్ చంద్ర ని చూసి అనుమానం వచ్చిన హాస్పిటల్ వారు పోలీసులకు సమాచారం ఇస్తే , వారు  రమేష్ చంద్ర బాడీని పోస్ట్ మారటం చేయించారు . దానితో బార్య , ప్రియుడు ఆడిన బాగోతం బహిర్గతమయింది .
  
                      తన భర్త వలన సుఖం లేదని , అందుకే దానిని తన కుర్ర ప్రియుడుతో పొందడానికి భర్త అడ్డంకి అని బావించి అతడిని అడ్డు తొలగిమ్చుకున్నామని ముదురు ప్రియురాలు పోలిస్ ఇంవిస్తిగేషన్ లో చెపితే , ఆమె మిది మోహo తోనే తాను ఆమె చెప్పినట్లు చేసాను అని ఆ కుర్ర ప్రియుడు ఒప్పుకున్నాడు బ్. ప్రస్తుతం సుధా గుప్తా సెంట్రల్ జైలులో ఉంటె , కుర్ర ప్రియుడు జువైనల్ హొమ్ లో ఉన్నాడు . కాని బాధ కరమైన విషయం ఏమిటంటే రమేష్ చంద్ర , సుదా గుప్త ల పాపను  చూసుకోవడాని కి అటు రమేష్ తరపు బందువులు కాని , ఇటు సుధా గుప్తా తరపు బందువులు కాని ఎవరూ ముందుకు రాక పోవడం వలన తన తల్లితో పాటే అ పాప జైలులో ఉండవలసి వస్తుందట . బార్య ప్రవర్తన పసి గట్టడం వలనో ఏమో కాని రమేష్ తన ఆస్తి లో సగం పాపకు చెందేటట్లు , మిగతా సగం చారిటి సంస్తలకు చెందేటట్లు వీలునామా రాసే ఉంచాడట ! అది చూసిన ఎ స్వచ్చంద సంస్త వారైనా ముందుకు వచ్చి అ పాపను అ నిచ ప్రవ్రుత్తి గల తల్లి నుండి దూరంగా ఉంచి పెంచి మంచి ప్రయోజకురాలిని చేస్తారని ఆశిద్దాం .

     న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని అన్నది బహూశా  ఇటువంటి స్త్రీలను చూసే కాబోలు!

                                                  (Republished Post. RPD 11/5/14). 

Comments



  1. కామము తీరక సుర మో
    హా మాధురిగన జిలేబి హాయ్ బాయ్ ఫ్రెండ్ తో
    ఆ మైనరు బాలునితో
    నామము బెట్టె పతినే మనావిడ చంపెన్!

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.