ఆరేసుకుంటే సినిమాల్లో,పారేసుకుంటే రాజకీయాల్లో ఎలా రాణించవచ్చో ఈ రాజమండ్రి "మదుర వాణి " ని చూసి తెల్సుకోవచ్చు

                                                
     

రాజకీయాలు అంటే సామాన్యులు కన్నెత్తి చూడదగిన రంగం కాదు . ఏదో డిల్లీలో అమ్ అద్మి పార్టీ  లాంటి ప్రయోగం విజయవంతం కావడానికి కచ్చితంగా "నిర్భయ" ఉదంతం లాంటివి కారణం . ఒక వ్యక్తీ ఎంత గొప్పవారైనా అతని గురించి సరి అయిన గుర్తింపు లేకపోతె ప్రజాస్వామ్యంలో నెగ్గడం కష్టం . మరి ఎన్నికల్లో నిలబడే అబ్యర్దికి అటువంటి గుర్తింపు  రావాలంటే, అబ్యర్ది ప్రముఖ పార్టికి చెందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి . లేదా ప్రజల్లో ఏదో రకంగా పబ్లిసిటి పొందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి .అందుకే  రాజకీయ రంగంలో సినిమా నటులకు అందులో అందమైన ముద్దుగుమ్మలకు అవకాశాలు ఎక్కువ . వారికి రాజకీయాలు గురించి ఎ మాత్రం తెలియక పోయినా పర్వాలేదు . ప్రజలను ఆకర్షించగల రూప , హావ బావాలు తో పాటు చక్కగా మాట్లాడగల "మదుర వాణి " లు అయితే  చాలు . పార్టీల నాయకులే వారికి పిలిచి మరి టికెట్ లు ఇచ్చి గౌరవిస్తారు . పార్టి ఇమేజ్ తో పాటు పర్సనల్ ఇమేజ్ తోడైతే ఇక ప్రజా స్వామ్యంలో గెలుపుకు అడ్డేముంది ?

  ఈ విషయం తెలుసుకున్న నటీమణులు పాం లో ఉన్నంత కాలం సినిమాల్లో అందాలు ఆరబోసి ప్రజలను మైమరపిoపచెసి , వారి నుండి డబ్బు ను వసూలు చేసి నిర్మాతలను బాగుచేస్తారు . కొంచం అవకాశాలు తగ్గుతున్నాయని అనుకోగానే రాజకీయ పార్టీల వైపు దృష్టి సారిస్తారు . ప్రజలను తమ చుట్టూ మూగేలా చేసుకునే వీరికి సహజంగానే ,పార్టీలు టికెట్ లు కాదనవు. అదిగో అలా సినిమా రంగం నుండి రాజకీయ రంగం లోకి వచ్చిన వారే తెలుగు సినిమా నటి శ్రీమతి జయప్రద . N.T.R గారి హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన ఈమే  గారికి ప్రజలనే కాదు పార్టి మెయిన్ లీడర్ లను ఎలా బుట్టలో వేసుకోవాలో బాగా తెలిసినట్లుoది . అందుకే N.T.R  గారి తర్వాత చంద్రబాబు గారిని , అ తర్వాత ఏకంగా సమాజ్వాది పార్టి నాయకుడు అమర్సింగ్ గారిని మెప్పించి రెండు సార్లు  ఉత్తరాది రాష్ట్రంలో ని రాంపూర్  నుండి కూడా ఆమె .M.P కాగలిగింది . అక్కడి ప్రజల దగ్గర ఓట్లు కాంపెయిన్ జరిపేటప్పుడు ఆమె వేష బాషలు చూస్తె , ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా నటిస్తే  ఓట్లు వేస్తారో బాగా తెలుసుకున్నట్లు ఉంది . ఆమె చేసిన ప్రచారం రాంపూర్  లోతనకే  కాక, మొత్తం పార్టీకే లాభదాయక మైనదట !

  మరి అటువంటి నటిమణి గారికి ఉత్తరాదిలో ప్రస్తుతం ఎదురు గాలి విస్తునoదు వల్ల  తిరిగి తెలుగు ప్రజలకు సేవ చేద్దామనే తలంపుతో ఉందట . దానికి తెలుగుదేశం అదినేత సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది . నిజంగా సినిమా రంగం వారికీ మాత్రమె కాదు , ప్రస్తుతం రాజ కియ రంగం వారికి కూడా  అందచందాలు కలిగి , చక్కగా సందర్బానుసారం నటించగలిగిన నటీ నటుల అవసరం ఎంతైనా ఉంది . కాబట్టి ఈ రాజమండ్రి "మదుర వాణి " గార్కి తెలుగునాట ప్రజలు తిరిగి బ్రహ్మరదం పడతారని బహు నమ్మకం . చూదాం ఏమి జరుగుతుందో .  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన