డిల్లీ లో హెయిర్ స్టయిల్ నచ్చకపొతె కొట్టి చంపుతారట !

                                                         

మన దేశ  రాజధాని డిల్లి రేపిస్ట్ లకు రేసిస్ట్ లకు నిలయం అయిందా అని అనిపిస్తుంది ఈ  మద్య జరుగుతున్నా ఘోర సంఘటనలు చూస్తుంటే !. సరిగా సంవత్సరం క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపిన నిర్భయ రేప్  ఉదంతం దేశ  రాజదానిలో స్త్రీలకు ఉన్న రక్షణను తేట తెల్లం చేసింది . డిల్లి రాష్ట్రంలో , కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టి మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పటికీ డిల్లి ప్రబుత్వాన్ని డిల్లి పోలిస్ యంత్రాంగం లెక్క చేయని పరిస్తితి! ఎందుకంటే డిల్లి  పోలిస్ వారి పగ్గాలు కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ పరిదిలో ఉండటమే . ఇక ఇప్పుడు కెజ్రివాల్ గారి ప్రబుత్వం వచ్చాక పోలిస్ వారు రాష్ట్ర ప్రబుత్వం ని ఖాతరు చేస్తారు అన్నది అనుమానమే ! ముగ్గురు పోలిస్ అధికారుల మిద చర్యలు సాక్షాత్తు డిల్లి ముక్య మంత్రి ఒక రోజల్లా ధర్నా చెయ్యాల్సి వచ్చిందంటే డిల్లి పోలిస్ వారి పవర్ ఏమిటో అర్దమవుతున్ది. ఇలాంటి దౌర్బాగ్యపు విదానం ఉండబట్టే డిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది .

  5 రోజుల క్రితం దిల్లిలొని లజపతి నగర్ లో జరిగిన ఈ  దారుణ ఉదంతం దేశ  రాజదానిలో శాంతి బద్రతలు పరిస్తితిని తెలియ చేస్తున్నాయి . అరుణా చల్ ప్రదెశ్  M.L.A కుమారుడు అయిన నిడో తనియం అనే 20 ఏండ్ల కుర్రాడు డిల్లీలో చదువుకుంటున్నాడు .అతను 5 రోజుల క్రితం తన స్నెహితుఅతొ లజపతి నగర్కు వెళ్ళాడు . అక్కడ ఒక అడ్రెస్ కోసం ఒక షాపులో ఎంక్వరి చేసాడు . వారు అడ్రెస్ చెప్పారో లేదో కాని ఇతని హెయిర్ స్టయిల్ చూసి హేళనగా నవ్వి , జాతి సంబందమయిన కామెంట్ లు చేసారట . దానితో మొదట నిడో తనియం అబ్యంతరం చెప్పినా వినకపొయె సరికి కోపంతో షాపులో అద్దం ఒకటి పగల గోట్టాడట . దానితో పెద్ద గొడవ అయి 7000 రూపాయలు నష్ట పరిహారం చెల్లించి నిదో తనియం తన రూం కి వెళ్ళిపోయాడట . ఆ తర్వాత కూడా అ షాపు వాడు అతని స్నేహితులు రూమ్ కి వెళ్లి మరి నిదో తనియం ని కర్రలతో విరగ బాదారట . దానితో నిడో  తనియం మరణించాడు . ఇది జాతి విచక్షణ తో కూడిన మర్డర్ గా బావించి  ఈశాన్యా రాష్ట్రాలు కు చెందిన విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నా డిల్లి పోలిస్ వారికి చిమ కుట్టినట్లైన లెదు.

  మర్డర్ జరిగి 5 రోజులైనా ఇంతవరకు నేర కారణం తెలియ పరచే పోస్ట్ మారటం రిపోర్ట్ రాలెదు. దిని మిద డిల్లి హై కోర్టు స్వయం గా స్పందించి పోలిస్ వారికి అక్షింతలు వేయడం జరిగిoది.ఇది చాలు డిల్లి పోలిస్ వారి నిబద్దత ఏమిటో తెలియడానికి . మన సిమాంద్రా  వారికి డిల్లి లోని కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉండే శాంతి భద్రతలు మిద ఎన లేని నమ్మక్కం ఉంది . అందుకే మాట్లాడితే రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే , హైదరాబాద్ లోని ప్రజల శాంతి బద్రతలు కేంద్రం అజమాయిషిలో ఉండాలి అంటున్నారు . ఘనత వహించిన డిల్లి పోలిస్ వారి పని తనం చూసైనా కేంద్ర ప్రబుత్వ అజమాయిషీ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మంచిది . ఏదైనా డిల్లి  రాష్ట్ర ప్రబుత్వం చేతిలోనే పోలిస్ అజమాయిషీ ఉంటె మంచిది . బండి నడిపే వాడి చేతిలోనే ఎడ్ల పగ్గాలు ఉండాలి తప్పా , లేకుంటే ఏదో ఒక రోజు మాట వినని ఎడ్లతో బండి బోల్తా కోట్టడం ఖాయం .  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన